జనం న్యూస్ ఆగష్టు 19(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ ) అన్ని దానాలలో కెల్లా అన్నదానం మహా పుణ్య కార్యం అని,పండుగలు ఉత్సవాలు జాతరల సందర్భంగా అలాంటి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని స్థానిక తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీవో రమేష్…
జనం న్యూస్ ఆగస్టు 18 కాట్రేనికోన శ్రీమతి&శ్రీ పోలిశెట్టి వీరాంజనేయులు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల.. పటవల లో 1999-2000 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కళాత్మకంగా నిర్వహించడం జరిగింది… జ్యోతి ప్రజ్వలన గణపతి ప్రార్ధన వందేమాతరం కూచిపూడి గురువులకు…
జనం న్యూస్ ఆగష్టు 18 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని తుంగూర్ నుండి కండ్లపెల్లి రోడ్డు మధ్య లో కుంగిన వంతెను పరిశీలించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ తుంగూరు కండ్ల పెళ్లి మధ్య రోడ్ వంతెన నిర్మాణ సమయంలోనే…
ఎస్సై నవీన్ చంద్ర.. జుక్కల్ ఆగస్టు 18 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలోని వినాయక చవితి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని జుక్కల్ ఎస్సై నవీన్ చంద్ర కోరారు. సోమవారం నాడు పోలీస్ స్టేషన్లో గణేశ్ మండపాల సభ్యులతో…
జనంన్యూస్. 18. సిరికొండ. నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతిను కిడ్స్ పార్క్ స్కూల్లో నిర్వహించారు.ముందుగా చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ…భారత స్వతంత్ర సమర వీరులలో అగ్రగన్యుడు, అలుపెరుగని పోరాటంతో ఓటమి ఎరుగని…
పయనించే సూర్యుడు ఆగస్టు 19 (ఆత్మకూరు నియోజకవర్గ ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలంలో ఆధార్ స్పెషల్ క్యాంపులు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో అమర్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో అమర్ మాట్లాడుతూ ఈనెల 19 తేదీ నుంచి 30 వరకు…
బిచ్కుంద ఆగస్ట్ 18 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం శెట్లూర్ గ్రామంలో భారీ వర్షాల కారణంగా వరద ఉధృతి పెరగడంతో దాదాపు 656 గొర్రెలు మరియు నలుగురు కాపరులు వాగులో చిక్కుకుపోయారు.. విషయం తెలుసుకున్న సబ్…
జనం న్యూస్ ఆగస్టు 18 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన వ్యవసాయ అధికారి వి మృదుల డా. ఎం గిరిజా రాణి , ప్రధాన శాస్త్రవేత్త (వరి), డా.టి.శ్రీనివాస్, సహ పరిశోధనా సంచాలకులు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం,మారుటేరు ప్రస్తుత ఆగష్టు మాసంలో…
జనం న్యూస్ ఆగస్టు 18 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో శిథిలావస్థకు చేరిన భవనాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఉండ రాదు భారీ వర్షాలను దృష్టి లో పెట్టుకొని వాతావరణ శాఖ చేసిన భారీ వర్షసూచన…
ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ కె తావు నాయక్ మాట్లాడుతూ గ్రామంలో పాఠశాల తరగతి గదులు మొత్తం శిథిలావస్థకు చేరుకుందని అన్నారు. గ్రామంలో పాఠశాల బిల్డింగ్ నిర్మించి దాదాపు 50 సంవత్సరాలు అవుతున్న కొత్త బిల్డింగు నిర్మించడంలో ప్రభుత్వం పూర్తిగా ఫలమైందని…