• August 18, 2025
  • 85 views
అన్నదానం మహా పుణ్య కార్యం.తహసిల్దార్ చంద్రశేఖర్,ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్

జనం న్యూస్ ఆగష్టు 19(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ ) అన్ని దానాలలో కెల్లా అన్నదానం మహా పుణ్య కార్యం అని,పండుగలు ఉత్సవాలు జాతరల సందర్భంగా అలాంటి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని స్థానిక తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీవో రమేష్…

  • August 18, 2025
  • 73 views
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

జనం న్యూస్ ఆగస్టు 18 కాట్రేనికోన శ్రీమతి&శ్రీ పోలిశెట్టి వీరాంజనేయులు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల.. పటవల లో 1999-2000 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కళాత్మకంగా నిర్వహించడం జరిగింది… జ్యోతి ప్రజ్వలన గణపతి ప్రార్ధన వందేమాతరం కూచిపూడి గురువులకు…

  • August 18, 2025
  • 77 views
బీర్పూర్ మండలంలోని తుంగూరు కండ్లపల్లి మధ్య వంతెన పరిశీలించారు మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి

జనం న్యూస్ ఆగష్టు 18 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని తుంగూర్ నుండి కండ్లపెల్లి రోడ్డు మధ్య లో కుంగిన వంతెను పరిశీలించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ తుంగూరు కండ్ల పెళ్లి మధ్య రోడ్ వంతెన నిర్మాణ సమయంలోనే…

  • August 18, 2025
  • 75 views
వినాయక చవితి ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలని

ఎస్సై నవీన్ చంద్ర.. జుక్కల్ ఆగస్టు 18 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలోని వినాయక చవితి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని జుక్కల్ ఎస్సై నవీన్ చంద్ర కోరారు. సోమవారం నాడు పోలీస్ స్టేషన్లో గణేశ్ మండపాల సభ్యులతో…

  • August 18, 2025
  • 70 views
కిడ్స్ పార్క్ స్కూల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతి.!

జనంన్యూస్. 18. సిరికొండ. నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతిను కిడ్స్ పార్క్ స్కూల్లో నిర్వహించారు.ముందుగా చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ…భారత స్వతంత్ర సమర వీరులలో అగ్రగన్యుడు, అలుపెరుగని పోరాటంతో ఓటమి ఎరుగని…

  • August 18, 2025
  • 82 views
ఆధార్ స్పెషల్ క్యాంపులు ఎంపీడీవో అమర్

పయనించే సూర్యుడు ఆగస్టు 19 (ఆత్మకూరు నియోజకవర్గ ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలంలో ఆధార్ స్పెషల్ క్యాంపులు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో అమర్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో అమర్ మాట్లాడుతూ ఈనెల 19 తేదీ నుంచి 30 వరకు…

  • August 18, 2025
  • 75 views
వాగులో చిక్కుకున్న గొర్రెల కాపరులను, గొర్రెలను కాపాడిన సహాయక బృందాలు….

బిచ్కుంద ఆగస్ట్ 18 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం శెట్లూర్ గ్రామంలో భారీ వర్షాల కారణంగా వరద ఉధృతి పెరగడంతో దాదాపు 656 గొర్రెలు మరియు నలుగురు కాపరులు వాగులో చిక్కుకుపోయారు.. విషయం తెలుసుకున్న సబ్…

  • August 18, 2025
  • 87 views
నీటి ముంపుకు వరిలో తీసుకోవలసిన మెళకువలు

జనం న్యూస్ ఆగస్టు 18 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన వ్యవసాయ అధికారి వి మృదుల డా. ఎం గిరిజా రాణి , ప్రధాన శాస్త్రవేత్త (వరి), డా.టి.శ్రీనివాస్, సహ పరిశోధనా సంచాలకులు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం,మారుటేరు ప్రస్తుత ఆగష్టు మాసంలో…

  • August 18, 2025
  • 81 views
ప్రజలందరూ సురక్షితంగా ఉండాలిఅదనపు కలెక్టర్ నగేష్

జనం న్యూస్ ఆగస్టు 18 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో శిథిలావస్థకు చేరిన భవనాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఉండ రాదు భారీ వర్షాలను దృష్టి లో పెట్టుకొని వాతావరణ శాఖ చేసిన భారీ వర్షసూచన…

  • August 18, 2025
  • 314 views
ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) భారత ప్రజాతంత్ర యువజన సమైక్య (డివైఎఫ్ఐ) ఆధ్వర్యంలో మంతన్ గౌరెల్లి గ్రామంలో ఉన్న ప్రాథమికొన్నత పాఠశాల తరగతి గదులు, వంటగది శిథిలవస్థకు చేరుకున్న సందర్భంగా వెంటనే నూతన పాఠశాల బిల్డింగు మరియు వంటగది కి నిధులు మంజూరు చేసి నిర్మించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారికి, విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పూర్ణ చందర్ రావు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది

ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ కె తావు నాయక్ మాట్లాడుతూ గ్రామంలో పాఠశాల తరగతి గదులు మొత్తం శిథిలావస్థకు చేరుకుందని అన్నారు. గ్రామంలో పాఠశాల బిల్డింగ్ నిర్మించి దాదాపు 50 సంవత్సరాలు అవుతున్న కొత్త బిల్డింగు నిర్మించడంలో ప్రభుత్వం పూర్తిగా ఫలమైందని…