సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి బి వీరేశం జనం న్యూస్ జనవరి 21 సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీడీవో స్వయంగా మండలంలోని సర్పంచ్లను శాలువాలు కప్పి పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా సత్కరించారు. అనంతరం తిరిగి సర్పంచ్గా ఎన్నికైన శ్రీమతి…
బిచ్కుంద జనవరి 21 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బుధవారం నాడు మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అదనపు కలెక్టర్ మధు మోహన్ ఏర్పాట్లను పరిశీలించినారు.ఇట్టి…
బిచ్కుంద జనవరి 21 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ బుక్కవార్ సంజీవ కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందారు…ఈ విషయం తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ…
హర్షం వ్యక్తం చేసిన బిజెపి సీనియర్ నాయకులు గొల్ల కోటి, గ్రంధి, జనం న్యూస్, జనవరి 20, 2026:ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ (45) ఎన్నికైన సందర్భంగా ముమ్మిడివరం మార్కెటింగ్ యాడ్…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 21 తర్లుపాడు: మార్కాపురం రైల్వే స్టేషన్ను సందర్శించిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ జిఎం శ్రీవాత్సవను తర్లుపాడు మండల కేంద్రానికి చెందిన పలువురు ప్రముఖులు మరియు ప్రజలు కలిసి వినతిపత్రం అందజేశారు. కరోనాకు…
చట్టం న్యూస్ బిచ్కుంద బిచ్కుంద పట్టణంలోని మార్కండేయ జయంతిని పురస్కరించుకొని బిచ్కుంద పట్టణంలోని మార్కండేయ స్వామి ఆలయంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో బుధవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాన్సువాడ డివిజన్ అధ్యక్షుడు డాక్టర్ రాజు ప్రత్యేక…
జనం న్యూస్ డిసెంబర్(21) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండల కేంద్రంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో బైక్ పై వెళుతున్న తహసిల్దార్ ఆఫీస్ లో రికార్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రాజేష్ మృతి చెందినాడు.
బిచ్కుంద జనవరి 21 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ బుక్కవార్ సంజీవ కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందారు…ఈ విషయం తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ…
జుక్కల్ జనవరి 21 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో బి ఆర్ఎస్ యువ నాయకుడు కాంబ్లె కిరణ్ గుండెపోటుతో అకాలంగా మరణించడం అత్యంత విషాదకరం.ఈ విషయం తెలుసుకున్న వెంటనే జుక్కల్ నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు హన్మంత్…
జనం న్యూస్ జనవరి 21 2026(ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) రైతుల సమస్యల పరిష్కారానికి విశేషంగా తమ వంతు కృషి చేస్తున్న టీఆర్ఆర్ఎస్( తెలంగాణ రైతు రక్షణ సమితి) ను హనుమకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఎన్ .రవికుమార్…