తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 21 జనవరి బిఆర్ఎస్ పార్టీలొ 20 సంవత్సరాల నుండి జహీరాబాద్ 11 వార్డ్ అభివృద్ధికి తనకృషి ఎంతో చేశారు బి ఆర్ఎస్ సామాన్య కార్యకర్తగా ప్రజా సమస్యల కోసం ఎల్లప్పుడూ కాలోని…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి బి వీరేశం జనంన్యూస్ జనవరి 21 — రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండ ప్రజలను మోసం చేస్తుంటే హామీలను వెంటనే అమలుచేయాలని ప్రశ్నిస్తే మా పార్టీ నాయకులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటం…
బిచ్కుంద జనవరి 21 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద పట్టణ కేంద్రం లో జనసేన పార్టీ కార్యాలయన్ని బుధవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్, మచ్చ సుధాకర్ ప్రారంభించారు. కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ… జనసేన పార్టీని మరింత…
ఆసుపత్రి డిప్యూటీ మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ వి.శేఖర్ జనం న్యూస్ జనవరి 21 ప్రతినిధి ఎండీ జహంగీర్ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో మంగళవారం నాడు నిర్వహించిన ఆరోగ్య మహిళా ప్రత్యేక ఆరోగ్య, వైద్య శిబిరం విజయవంత…
అమ్మవారికి అభిషేకాలు, నవగ్రహ హోమం, పల్లకి సేవ… జనం న్యూస్ జనవరి 21 ప్రతినిధి ఎండీ జహంగీర్ శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయ 15వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు మంగళవారం నాడు దేవాలయంలో గోవు,వృషభ కళ్యాణం వేదమూర్తులైన బ్రాహ్మణులచే…
జనం న్యూస్ / గంభీరావుపేట జనవరి 20 గంభీరావుపేట మండల కేంద్రంలోని గోరంటాల, సముద్ర లింగాపూర్ గ్రామాలలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా శ్రీరామ హెచ్ పి గ్యాస్ ను పంపిణీ చేసిన భారతీయ జనతా పార్టీ గంభీరావుపేట మండల…
అంగన్వాడి టీచర్ సువర్ణ, జనం న్యూస్,జనవరి 21,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలోని 4వ అంగన్వాడి కేంద్రంలో బుధవారం అంగన్వాడి టీచర్ సువర్ణ,ఫ్రీ స్కూల్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫ్రీ స్కూల్ పట్ల తల్లులకు అవగాహన…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జహీరాబాద్, జనవరి 21: అయోధ్య లోని శ్రీరామ మందిరం ప్రాణప్రతిష్ట జరిగి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం సాయంత్రం 7 గంటలకు జహీరాబాద్ హరేకృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో నగర…
మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మహానంద, జనం న్యూస్,జనవరి 21,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో గ్రామ స్వరాజ్ సంస్థ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ శిక్షణ పొందిన మహిళలకు బుధవారం మండల మహిళా…
జనం న్యూస్:జనవరి 21(రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా) స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ప్రతి ఏటా జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దిగ్గజ వ్యాపారవేత్తలు తదితరులు పాల్గొంటుంటారు. ఆ క్రమంలోనే ఈ ఏడాది…