Breaking News
ఏర్గట్లలో పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిరావులపాలెంలో బీజేపీ ఆధ్వర్యంలో ఉచిత మినరల్ వాటర్ముమ్మడివరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు వీర మహిళలకు విజ్ఞప్తిచారిత్రాత్మక విజయంకాట్రేనికోన మండలంలోని . పంచాయతీలకు ప్రత్యేక అధికారులుకులమతాలకు అతీతంగా హనుమాన్ జయంతి శోభాయాత్రలో ముస్లిం మైనారిటీ భాగస్వామ్యం1000 మందికి చల్లటి మజ్జిగ, మంచినీటి పంపిణీ – ఐక్యతకు నిదర్శనంమానవపాడు ఇండెన్ గ్యాస్ వద్ద బారులుకమ్యూనిస్టులంటే మోడీ అమిత్ షాలకు భయం ఎందుకువైభవంగా హనుమాన్ జయంతోత్సవంరావిపాలెం దుర్గమాంబ అమ్మవారి జాతర వాల్ పోస్టర్ ఆవిష్కరణ
  • January 21, 2026
  • 94 views
చిరంజీవి దావోస్ కి ఎందుకు వెళ్లారు?

జనం న్యూస్:జనవరి 21(రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా) స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ప్రతి ఏటా జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దిగ్గజ వ్యాపారవేత్తలు తదితరులు పాల్గొంటుంటారు. ఆ క్రమంలోనే ఈ ఏడాది…

  • January 21, 2026
  • 60 views
గ్రామ సర్వసభ్య మొదటి సమావేశం.

జనంన్యూస్. 21.సిరికొండ. శ్రీనివాస్ పటేల్. రావుట్ల గ్రామ పంచాయతీలో మొదటి గ్రామ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న సర్పంచ్ రాజకుమార్ అధ్యక్షతన మొదటి సమావేశం తన పాలకవర్గంతో సమావేశమయ్యారు గ్రామానికి సంబంధించి అన్ని విభాగాల అధికారులతో సమావేశమయ్యారు. కార్యక్రమంలో సర్పంచ్ ఉప సర్పంచ్…

  • January 21, 2026
  • 58 views
ఢిల్లీ లో జాతీయ ఎస్‌టీ కమిషన్‌లో పాకాల గ్రామ సమస్యలపై విచారణ..

జనంన్యూస్. 21. న్యూ ఢిల్లీ.. సిరికొండ. శ్రీనివాస్. పటేల్. ఢిల్లీ లోని లోకనాయక్ భవన్ లో జాతీయ ఎస్‌టీ కమిషన్ సభ్యులు *హుస్సేన్ నాయక్ సమక్షంలో నిజామాబాద్ జిల్లా, సిరికొండ మండలం పాకాల గ్రామం కు సంబంధించిన సమస్యలపై విచారణ జరిగింది.పాకాల…

  • January 21, 2026
  • 78 views
విశ్వకర్మ ముద్దుబిడ్డకీర్తిశేషులు బ్రహ్మశ్రీ రాహు సాహెబ్పండిత గానాల రామ్మూర్తి గారి134 వ జయంతి సందర్భంగాపూలమాలలు వేసి జయంతి ఘనంగా జరిగినది.

జనం న్యూస్: జనవరి 21(రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా) మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎర్రగొండపాలెం మండల విశ్వబ్రాహ్మణ సంఘ కార్యాలయంలో రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షులు మరియు సీనియర్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి…

  • January 21, 2026
  • 54 views
యస్ బి ఐచైర్మెన్ చల్లా శ్రీనివాస్ చెట్టి ఉదారత హృదయం స్వగ్రామం అభివృద్ధిలో భాగం.

జనం న్యూస్ 21 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ యస్ బి ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెన్నిపాడు ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి…పోతులపాడు లో కర్నల్ సంతోష్ పేరుతో ఉచిత ఆర్మీ కోచింగ్…

  • January 21, 2026
  • 58 views
గద్వాల పట్టణ అభివృద్ధి కోసం 18.70 కోట్ల రూపాయలతో భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

జనం న్యూస్ 21 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ గద్వాల పట్టణ అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం …ఈరోజు గద్వాల పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా బీ.టి రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం…

  • January 21, 2026
  • 53 views
క్యాలెండర్ ఆవిష్కరణ..

జనంన్యూస్. 21.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో సిరికొండ ఎస్సై రామకృష్ణ. చేతుల మీదుగా మరియు కాంగ్రెస్ యువజన నాయకుడు మాలవత్ రవినాయక్. పాలకవర్గం మరియు ఉప సర్పంచ్ మాలవత్ గణేష్. స్థానిక తండా నాయకులు మరియు టి9…

  • January 21, 2026
  • 63 views
మీసేవ నిర్వాహకులతో తహసిల్దార్ సమావేశం..!

జనంన్యూస్. 21.సిరికొండ. శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ సిరికొండ మండల కేంద్రం లొని తాసిల్దార్ కార్యాలయంలో ఈరోజు మీ సేవ నిర్వాహకులతో తాసిల్దార్ రవీందర్రావు, డిప్యూటీ తాసిల్దార్ గంగాధర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ, ఎవరైతే అప్లికేషన్…

  • January 21, 2026
  • 58 views
వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించిన కంచర్ల బాబి

జనం న్యూస్ జనవరి 21 కొత్తపేట కొత్తపేట ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి కన్య కాపరమేశ్వరి ఆత్మఅర్పణ దినోత్సవం సందర్భంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కంచర్ల వెంకట్రావు (బాబీ) మాట్లాడుతూ స్త్రీల ఆత్మగౌరవానికి ప్రతీకగా వాసవి అమ్మవారు…

  • January 21, 2026
  • 56 views
నియోజకవర్గ అభివృద్ధికి నిత్య శ్రామికుడిగా బండారు సేవలు

ఎమ్మెల్యే సత్యానందరావును అభినందించిన పాలూరి సత్యానందం. జనం న్యూస్ జనవరి 21 ముమ్మిడివరం ప్రతినిధి- నిత్య శ్రామికుడిగా, ప్రజాసేవే పరమావధిగా శాశ్వత పరిష్కారాల లక్ష్యంగా పనిచేస్తున్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలూరి సత్యానందం…