Breaking News
నాగేంద్రనగర్ మస్జిద్ కమిటీకి నూతన నాయకత్వంకుండలేశ్వర స్వామిని దర్శించుకున్న పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి అదనపు కమీషనర్*ఏర్గట్లలో పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిరావులపాలెంలో బీజేపీ ఆధ్వర్యంలో ఉచిత మినరల్ వాటర్ముమ్మడివరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు వీర మహిళలకు విజ్ఞప్తిచారిత్రాత్మక విజయంకాట్రేనికోన మండలంలోని . పంచాయతీలకు ప్రత్యేక అధికారులుకులమతాలకు అతీతంగా హనుమాన్ జయంతి శోభాయాత్రలో ముస్లిం మైనారిటీ భాగస్వామ్యం1000 మందికి చల్లటి మజ్జిగ, మంచినీటి పంపిణీ – ఐక్యతకు నిదర్శనంమానవపాడు ఇండెన్ గ్యాస్ వద్ద బారులుకమ్యూనిస్టులంటే మోడీ అమిత్ షాలకు భయం ఎందుకు
  • January 21, 2026
  • 58 views
వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించిన కంచర్ల బాబి

జనం న్యూస్ జనవరి 21 కొత్తపేట కొత్తపేట ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి కన్య కాపరమేశ్వరి ఆత్మఅర్పణ దినోత్సవం సందర్భంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కంచర్ల వెంకట్రావు (బాబీ) మాట్లాడుతూ స్త్రీల ఆత్మగౌరవానికి ప్రతీకగా వాసవి అమ్మవారు…

  • January 21, 2026
  • 56 views
నియోజకవర్గ అభివృద్ధికి నిత్య శ్రామికుడిగా బండారు సేవలు

ఎమ్మెల్యే సత్యానందరావును అభినందించిన పాలూరి సత్యానందం. జనం న్యూస్ జనవరి 21 ముమ్మిడివరం ప్రతినిధి- నిత్య శ్రామికుడిగా, ప్రజాసేవే పరమావధిగా శాశ్వత పరిష్కారాల లక్ష్యంగా పనిచేస్తున్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలూరి సత్యానందం…

  • January 21, 2026
  • 54 views
గణపూర్ 2 వ అంగన్వాడీ సెంటర్లోని చిన్నారులకు ఏక రూపు వస్త్రాల పంపిణీ,

సర్పంచ్ శ్వేత కృష్ణ, జనం న్యూస్,జనవరి 21,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని గణపూర్ గ్రామంలో బుధవారం అంగన్వాడి చిన్నారులకు ఏకరూపు వస్త్రాలను సర్పంచ్ శ్వేతా కృష్ణా ముదిరాజ్ చేతుల మీదుగా అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి…

  • January 21, 2026
  • 57 views
హెల్మెట్ లేకపోతే పెట్రోల్ కట్.. ఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు.

జనం న్యూస్‌ 21 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ ఎస్.వి.మాధవ్ రెడ్డి,ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు రోడ్డు భద్రత చర్యలలో భాగంగా ఈరోజు పార్వతీపురం పట్టణంలో లో ఉన్న పెట్రోల్ బంక్ యజమానులతో తొ పార్వతిపురం టౌన్ సిఐ…

  • January 21, 2026
  • 52 views
బాలికను మోసం చేసిన నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, జరిమానావిజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్

జనం న్యూస్‌ 21 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం జిల్లా బొబ్బిలి పోలీసు స్టేషనులో 2024 నవంబర్ మాసంలో నమోదైన పోక్సో కేసులో నిందితుడు, బొబ్బిలి మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన సింగారపు అజయ్ (20 ఏళ్లు)…

  • January 21, 2026
  • 56 views
పోగొట్టుకున్న బట్టల బ్యాగును బాధితులకు అందజేత

విజయనగరం 2వ పట్టణ సిఐ టి.శ్రీనివాసరావు జనం న్యూస్‌ 21 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం పట్టణంకు చెందిన ఒక మహిళ పట్టణంలో వివిధ షాపులలో బట్టల షాపింగ్ చేసి విజయనగరం ఆర్.టి.సి. కాంప్లెక్స్ వద్ద ఆటో…

  • January 21, 2026
  • 53 views
విజయనగరం కాంప్లెక్స్ వద్ద సెల్ ఫోన్ దొంగ అరెస్టు

జనం న్యూస్‌ 21 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం కాంప్లెక్స్ వద్ద ప్రయాణికుల సెల్ ఫోన్లు, డబ్బులు దొంగలిస్తున్న వ్యక్తిని ఆర్టీసీ సెక్యూరిటీ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. అతని నుంచి రెండు సెల్ ఫోన్లు,నగదు మరియు బంగారాన్ని…

  • January 20, 2026
  • 61 views
సిట్ విచారణకు హాజరయ్యే ముందు తెలంగాణ భవన్ లో గౌరవ మాజి మంత్రివర్యులు శాసనసభపక్ష ఉప నేత (డిప్యూటీ ఫ్లోర్ లీడర్) శ్రీ తన్నీరు హరీష్ రావు మీడియాతో మాట్లాడటం జరిగింది. పాల్గొన్న మాజి మంత్రి వర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి ,ఎర్రబెల్లి దయాకర్ రావు ,ఎమ్మెల్యే లు మాణిక్ రావు ,కౌశిక్ రెడ్డి ,ఇతర నేతలుఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 20 జనవరి బిడ్డా నువ్వు ఎన్ని నోటీసులు పంపినా, ఎన్ని విచారణలకు పిలిచినా నిన్ను విడిచి పెట్టేది లేదు రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు అటెన్షన్ డైవర్షన్ కోసం చిల్లర రాజకీయాలు…

  • January 20, 2026
  • 61 views
ఎల్కతుర్తి గ్రానైట్ కంపెనీ యజమానిపై కేసు నమోదు…

బాల కార్మికున్ని గుర్తించిన చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు. జనం న్యూస్ జనవరి 20 2026(ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) ఎల్కతుర్తి మండల కేంద్రములో స్థానిక తహసీల్దార్ కార్యాలయ సమీపములో ఉన్న సాయి గణపతి స్టోన్ కంపెనీ యజమాని పై…

  • January 20, 2026
  • 68 views
వేల్పుల వీధి శ్రీ గౌరీ పరమేశ్వరుల ఉత్సవ కరపత్రాలు విడుదల

జనం న్యూస్ జనవరి 20 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ 172 సంవత్సరాల చరిత్ర కలిగిన వేల్పుల వీధి శ్రీశ్రీశ్రీ గౌరీ పరమేశ్వరి అమ్మవారి ఉత్సవ మహోత్సవ కార్యక్రమం జనవరి 24వ తేదీన పండగ నిర్వహిస్తున్నామని ఉత్సవ కమిటీ సభ్యులు ఈరోజు…