• March 13, 2026
  • 51 views
రాష్ట్రంలో ఎల్ పీ జీ గ్యాస్ కొరత లేదు..

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి… జనంన్యూస్. 13.నిజామాబాద్,శ్రీనివాస్ పటేల్. రాష్ట్రంలో ఎల్‌పి.జి గ్యాస్ కొరత ఉందన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, ప్రజలు అపోహలకు గురికాకూడదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం…

  • March 13, 2026
  • 56 views
ఏర్గట్లలో వార్డు సభ్యులు, ఉపసర్పంచులకు ఐదు రోజుల శిక్షణ ముగింపు సర్టిఫికెట్లు అందజేసిన ఎంపిడిఓ

జనం న్యూస్ మార్చి 12: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో ఐదు రోజులుగా కొనసాగిన వార్డు సభ్యులు, ఉపసర్పంచుల శిక్షణ కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. మండలంలోని ఎనిమిది గ్రామాలకు చెందిన వార్డు సభ్యులు, ఉపసర్పంచులు ఈ…

  • March 13, 2026
  • 54 views
కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే…

బిచ్కుంద మార్చి 13 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని శుక్రవారం రోజు ఎంపీడీవో కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు షాదీ ముబారక్ లబ్ధిదారులకు జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు ఆధ్వర్యంలో లబ్ధిదారులకు 42 కళ్యాణ…

  • March 13, 2026
  • 46 views
బాసర IIIT లో విద్యార్థుల ఆత్మహత్యలపై, అవినీతిపై విచారణ చేపట్టాలి..

జనంన్యూస్ 13.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. బాసర త్రిబుల్ ఐటీ ముందట P D S U నిరసన బాసర త్రిబుల్ ఐటీలో విద్యార్థుల ఆత్మహత్యలపై, అవినీతి పై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని పి డి ఎస్ యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జన్నారపు…

  • March 13, 2026
  • 43 views
ముమ్మిడివరం నియోజకవర్గంలో భారీగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం

జనం న్యూస్ మార్చి 13 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం శాసనసభ్యుల కార్యాలయంలో నిర్వహించిన సీఎంఆర్‌ఎఫ్ (CMRF) చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు శ్రీ దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) వారి…

  • March 13, 2026
  • 47 views
సంపూర్ణ అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే అక్షరాంధ్ర ప్రధాన లక్ష్యం ఎంపీడీఓ రాజేశ్వర్ రావు

జనం న్యూస్ మార్చి 13 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ అంగన్వాడీ టీచర్స్, వీవోఏ లు అందరితో సమావేశం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేను కోన మండల పరిషత్ ఆఫీసు నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో 15.03.26…

  • March 13, 2026
  • 44 views
మేదపల్లి గ్రామంలో కరెంటు గోసలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ మార్చ్ 13. 03. 2026 ఝరాసంగం మండలం మేదపల్లి గ్రామంలో తరచూ విద్యుత్ సరఫరా అంతరాయం కలుగుతుండడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సామాజిక కార్యకర్త ప్రవీణ్ కుమార్ పాటిల్ తెలిపారు.…

  • March 13, 2026
  • 46 views
తితిదే వార్షిక సత్కారం అందుకున్న కాళ్ళకూరికి ఘన సత్కారం

జనం న్యూస్ మార్చ్ 13 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో మార్చి10 వ తేదీన టీటీడీ వేద శాస్త్ర ఆగమ విద్వత్ సదస్సులో ఆరోసారి వార్షిక సత్కారం అందుకున్న ప్రముఖ శైవాగమ పండితులు, భట్టీవిక్రమార్కేశ్వర ఆలయ…

  • March 13, 2026
  • 41 views
నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర బిజెపి అధ్యక్షులు పివిఎన్ మాధవ్ దంపతులు

జనం న్యూస్ మార్చ్ 13 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ రాష్ట్ర పండగ గుర్తింపు పొందిన అనకాపల్లి గవరపాలెం లో వెలిసిన శ్రీ నూకంబిక అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం బిజెపి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ దంపతులు అమ్మవారిని దర్శించుకుని…

  • March 13, 2026
  • 45 views
పదవ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం

పరీక్ష కేంద్రాన్ని పర్యవేక్షించిన మండల విద్యాధికారి విట్టల్ జనం న్యూస్ మార్చి 13 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండల కేంద్రంలో రేపటినుండి జరిగే పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది…