• September 2, 2025
  • 19 views
సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ బహిరంగ లేఖ

జనం న్యూస్ 02 సెప్టెంబర్ కొత్తగూడెం నియోజకవర్గం) సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో బీజేపీ బహిరంగ సవాల్ విసిరింది. జిల్లా అభివృద్ధి శూన్యం అని ఆరోపిస్తూ బీజేపీ పలు ప్రశ్నలు లేవనెత్తింది. సీతారామ ప్రాజెక్టు ద్వారా నీటి అన్యాయం.…

  • September 2, 2025
  • 41 views
మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఉసికల రమేష్ ఎన్నిక

జూలూరుపాడు,02సెప్టెంబర్,జనం న్యూస్: తెలంగాణ మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం (టిఎంకేజెఎఫ్) రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా మండల పరిధి అనంతారం గ్రామానికి చెందిన ఉసికల రమేష్ ఎన్నికయ్యారు. ఈ మేరకు మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు కొత్త లక్ష్మణ్ పటేల్…

  • September 2, 2025
  • 16 views
నవోదయలో 8వ తరగతి సీటు సాధించిన సాయి ఎక్సలెంట్ స్కూల్ విద్యార్థి

విద్యార్థిని అభినందించిన ఎంపీడీవో తాళ్లూరి రవి జూలూరుపాడు,జనం న్యూస్,02 సెప్టెంబర్ జూలూరుపాడు మండలం కేంద్రంలోని పాపకొల్లు రోడ్డు నందు కలిగిన సాయి ఎక్సలెంట్ స్కూల్ లో మొగిలి గీతిక విద్యార్థిని 8వ తరగతికి నవోదయ సీటు సాధించడం జరిగినది. ఈ సందర్భంగా…

  • September 2, 2025
  • 20 views
బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిక

జనం న్యూస్.సెప్టెంబర్2. సంగారెడ్డి జిల్లా.హత్నూర. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ఆవుల రాజిరెడ్డి,రాష్ట్ర మైనార్టీ విభాగం కార్యదర్శి ఎం.ఎహకీమ్ అన్నారు.మంగళవారం హత్నూర మండలంలోనితుర్ కలఖానాపూర్ తార్కాన్ పేట్…

  • September 2, 2025
  • 19 views
అకాల వర్షానికి మునిగిపోయిన సోయాబీన్ పంటలను పరిశీలించిన అధికారులు….

మద్నూర్ సెప్టెంబర్ 2 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం గోజెగావ్ సొనల గ్రామాలలో అధిక వర్షానికి లెండి వాగు అధిక ఉద్రిక్తి వలన మునిగి పోయిన సోయాబీన్ పంటలను మండల వ్యవసాయ అధికారి రాజు మరియు…

  • September 2, 2025
  • 19 views
కెసిఆర్ పై అసత్య ప్రచారం

జుక్కల్ లో టిఆర్ఎస్ కార్యకర్తలు నిరసన జుక్కల్ సెప్టెంబర్ 2 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజక వర్గంలో మంగళవారం రోజు గత రెండు రోజులు నుండి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం అయినటువంటి కేసీఆర్…

  • September 2, 2025
  • 81 views
నవోదయలో 8వ తరగతి సీటు సాధించిన సాయి ఎక్సలెంట్ స్కూల్ విద్యార్థి

విద్యార్థిని అభినందించిన ఎంపీడీవో తాళ్లూరి రవి జూలూరుపాడు,జనం న్యూస్(సెప్టెంబర్ 02): జూలూరుపాడు మండలం కేంద్రంలోని పాపకొల్లు రోడ్డు నందు కలిగిన సాయి ఎక్సలెంట్ స్కూల్ లో మొగిలి గీతిక విద్యార్థిని 8వ తరగతికి నవోదయ సీటు సాధించడం జరిగినది. ఈ సందర్భంగా…

  • September 2, 2025
  • 19 views
మండల ప్రజా పరిషత్ పాఠశాల నర్సింగాపూర్ స్కూల్ పిల్లలకు పెల్ట్స్ &గ్లాస్సెస్ వితరణ

(జనం న్యూస్ 2 సెప్టెంబర్ ప్రతినిధి కాసిపేట రవి) భీమారం మండలo నర్సింగాపూర్ గ్రామపంచాయతీలో, మండల ప్రజా పరిషత్ పాఠశాలలో మంగళవారం రోజున స్కూల్ పిల్లలకు పూర్వ విద్యార్ధి చెవుల నరేష్ తను చదువుకున్న స్కూల్ కి ఏదో సహాయం చేయాలనే…

  • September 2, 2025
  • 13 views
రోగులపై అసభ్యకరంగా ప్రవర్తించినందుకు విచారణ చేపట్టాము. డాక్టర్ మురళీకృష్ణ.

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 2 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఎయిడ్స్ రోగులపై అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా తమను ఇష్టం సారంగా తిడుతున్నారని, ప్రజాసమస్యల పరిష్కార వేదికలో గత నెల 25వ తేదీన పల్నాడు జిల్లా…

  • September 2, 2025
  • 23 views
గణేష్ సెంటర్లో వరసిద్ధి వినాయక మండపంలో భారీ అన్న సమారాధన

జనం న్యూస్ సెప్టెంబర్ 2 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన గణేష్ సెంటర్లో వరసిద్ధి వినాయక మండపంలో ఈరోజు భారీ అన్న సమారాధన మండల కేంద్రమైన కాట్రేని కోన మంగళవారం భారీ అన్న సమారాధన నిర్వహించారు. ప్రతి ఏటా ఇక్కడ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com