జనం న్యూస్ మార్చ్ 14 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ముస్లిముల పవిత్ర రంజాన్ మాసం శుభ సందర్భంగా అనకాపల్లి చిన్న నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద గల మసీదులో ముస్లిం సోదరుల ఆహ్వానం మేరకు మసీదులో జరుగుతున్న రంజాన్ వేడుకల్లో…
జనం న్యూస్ మార్చ్ 14 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ నిరుద్యోగ యువతీ యువకులకు కూటమి ప్రభుత్వం ఉగాదికి మరో జాబ్ క్యాలెండర్ పదివేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా ప్రభుత్వంలో 60 విభాగాల్లో ఉన్న పోస్టులకు భర్తీ చేయడానికి…
జనం న్యూస్ మార్చ్ 14 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ రాబోయే ఎస్.ఎస్.సీ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (మార్చి 16 నుండి ఏప్రిల్ 1 వరకు) శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ తుహిన్…
జనం న్యూస్ 14 మార్చి వికారాబాద్ జిల్లా జిల్లాలో మార్చి 14 నుండి ఏప్రిల్ 16 వరకు నిర్వహించబడనున్న పదో తరగతి (SSC) పబ్లిక్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ తరఫున కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ…
జనం న్యూస్ ;14 మార్చ్ శనివారం ;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ :సిద్దిపేట: పదవ తరగతి బోర్డు పరీక్షలు రాయబోయే విద్యార్థులకు తెలుగు ఫ్యాకల్టీ చెల్లోజు.నాగరాజు ధైర్యం చెప్పారు. పరీక్షలు భయపడాల్సినవి కావని, విద్యార్థులు సంవత్సరం మొత్తం చదివిన విషయాలను…
జనం న్యూస్ రిపోర్టర్ వికారాబాద్ జిల్లా డిస్టిక్ ఇంచార్జ్ కావలి నర్సిములు. జనం న్యూస్ 14 మార్చి వికారాబాద్ జిల్లా ప్రియమైన విద్యార్థిని విద్యార్థులరా మీ యొక్క బంగారు భవిష్యత్తుకు పదవ తరగతి పరీక్షలు తొలిమెట్టు లాంటివి.. ఈ సమయంలో మీరు…
జనం న్యూస్ ; 14 మార్చ్ శనివారం సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జ్ వై. రమేష్ ; పదో తరగతి పరీక్షలు అనగానే విద్యార్థుల్లోనూ, తల్లిదండ్రుల్లోనూ కొంత ఆందోళన ఉండడం సహజమే. స్వల్ప ఒత్తిడి ఉంటే మెదడు చురుకుగా పనిచేసి చదివిన విషయాలు…
జనంన్యూస్. 14.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. నిజామాబాద్ కి విచ్చేసిన అటవీ శాఖ పర్యావరణ ఎండోమెంట్స్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ కు ఘనంగా స్వాగతం పలికినా నిజామాబాద్ కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ అనంతరం నిజామాబాద్ జిల్లా నర్సింగ్…
కార్యక్రమంలో పాల్గొన్న ఎం ఈ ఓ గజ్జల కనుకరాజ్”” (జనం న్యూస్ చంటి మార్చ్ 13)సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని లింగరాజుపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఈరోజు స్వయం పరిపాలన దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఒకరోజు…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ మార్చ్ 13. 03. 2026 మర్యాదపూర్వకంగా కలిసినా… జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి అస్మా గారు, బృంధం తో కలిసి శాలువాతో సత్కరించి పూల మొక్కను అందజేశారు.నియోజకవర్గంలో జరిగే…