జనం న్యూస్ డిసెంబర్ 15 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మోటమర్రి సత్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో ఈరోజుఆంధ్ర రాష్ట్రం కోసం తన జీవితం అర్పించిన త్యాగమూర్తి, ధైర్యసింధువు. ఆమరణ నిరాహార దీక్ష ద్వారా ఆంధ్రజాతి ఎనోళ్ళ…
ప్రచారంలో పాల్గొన్న రఘువీరారెడ్డి జనం న్యూస్ డిసెంబర్ 15 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు గ్రామంలో బిజెపి పార్టీ శ్రేణులు ప్రచారంలో పాల్గొన్నారు గడపగడపకు తిరుగుతూ ప్రతి ఒక్క కార్యకర్తకు బిజెపి పార్టీ…
నేను నాయకుడిని కాను సేవకుడిగా గ్రామాభివృద్ధికి కృషి చేస్తా దాసరి శేషాద్రి జనం న్యూస్ డిసెంబర్ 15 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి దాసరి శేషాద్రి…
జనం న్యూస్,డిసెంబర్ 15,అచ్యుతాపురం: అచ్యుతాపురం మండలం దుప్పుతురు శివారు ముసలమ్మపాలెం గ్రామంలో శ్రీశ్రీశ్రీ ముసలితల్లి అమ్మవారు మొదటి వార్షికోత్సవంను ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు.ఉదయం 7 గంటల నుంచి భక్తులు ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు.ముసలితల్లి అమ్మవారు వార్షికోత్సవం…
జనం న్యూస్ అల్లాదుర్గ్ మండల్ మెదక్ జిల్లా 15/12/2025 సోమవారం అల్లాదుర్ మండల పరిధిలో గల గడి పెద్దాపూర్ గ్రామంలో రెండవ కొమరవెల్లిగా ప్రసిద్ధిగాంచిన మల్లికార్జున స్వామి దేవస్థానంలో స ట్టి ఉత్సవాలు ఆఖరివారంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు, మరియు…
జనం న్యూస్ డిసెంబర్ 14 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో గిద్దెమారి రాము సురేష్ వారి తండ్రి గిద్దెమారి సమ్మయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించగా విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్సీ మధుసూదన్ చారి వారి స్వయ…
జనం న్యూస్ డిసెంబర్ 15 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చండూరు గ్రామంలో ఉదయం బి ఆర్ ఎస్ పార్టీ బలపరిచిన వ్యక్తి నీరుడి దేవదాస్ సర్పంచ్ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు టిఆర్ఎస్ ప్రభుత్వంలో…
జనం న్యూస్ 15 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ పొట్టి శ్రీరాములు తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అని తెలుగు భాషా పరిరక్షణ సమితి అధ్యక్షుడు సముద్రాల గురు ప్రసాద్ అన్నారు. సోమవారం ఆయన వర్ధంతి సందర్భంగా విజయనగరంలోని శ్రీ…
జనం న్యూస్ 15 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మెగా ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం ప్రారంభించారు. 14,15, 16 తేదీలలో పెయిర్ ఎగ్జిబిషన్ ఉంటుందని…
జనం న్యూస్ 15 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ వేపాడ మండలం బానాదిలో శనివారం రాత్రి 5 దేవాలయాల్లోని హుండీలో సొమ్మును దొంగలు అపహరించినట్లు ఎస్.ఐ సుదర్శన్ తెలిపారు. శివాలయం, వినాయకుడు, హనుమాన్, పరదేశమ్మ, మరిడిమాంబ ఆలయాల్లో హుండీలను…