• March 14, 2026
  • 41 views
ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జనం న్యూస్,మార్చి14, జనం న్యూస్: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంటే జనసైనికులకు, మెగా అభిమానులకు ఒక పండుగ. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి భారీ స్థాయిలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు.అందులో భాగంగానే ఈరోజు అనకాపల్లి జిల్లా…

  • March 14, 2026
  • 35 views
సిఎం రిలీఫ్ ఫండ్ అందించిన మారబోయిన అనిల్ కూమర్ యాదవ్

14 మార్చి జనం న్యూస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం మసీద్ బండ లో సీనియర్ నాయకులు మారబోయిన అనిల్ కూమర్ యాదవ్ కొందరికి వారి ఆఫీస్ లో సి ఎం రిలీఫ్ ఫండ్ శెనివారం బాధిత కుటుంబానికి సీఎం సహనిధి చెక్కు అందజేశారు…

  • March 14, 2026
  • 37 views
నోవోపోర్ ఫార్మా పరిశ్రమ ప్రమాదంలో గాయాలైన కార్మికులను ఆదుకోవాలి

జనం న్యూస్, మార్చి 14,అచ్యుతాపురం: అచ్యుతాపురం సెజ్ లోగల నోవోపోర్ ఫార్మా పరిశ్రమలో ప్రొడక్షన్ బ్లాక్ పైప్ లైన్ నుంచి డి మిథైల్ సల్ఫేట్ వాయువులు విడుదలై తీవ్ర అస్వస్థతకు గురైన కార్మికులకు మెరుగైన వైద్యసేవలు అందించి కార్మికుల కుటుంబాలను అదుకోవాలని…

  • March 14, 2026
  • 50 views
కంగ్టి లో పరీక్ష కేంద్రలకు సకాలంలో హాజరైనా విద్యార్థుల,

పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు, విద్యార్థుల్లో ఉత్సాహం, భయఆందోళన, జనం న్యూస్, మార్చ్ 14,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని పదవ తరగతి పరీక్ష కేంద్రాలలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు నిర్వహించారు.పదవ తరగతి రాత పరీక్ష రాయడానికి వివిధ…

  • March 14, 2026
  • 39 views
క్యాన్సర్‌ను ముందుగానే గుర్తిస్తేనే ప్రాణరక్షణ – బండి రమేష్

జనం న్యూస్ మార్చి 14 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి “నేను బాగున్నాను, నాకు ఎలాంటి సమస్య లేదు” అని భావిస్తూ ఆరోగ్య పరీక్షలను నిర్లక్ష్యం చేయకూడదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బండి రమేష్ సూచించారు.హీరో…

  • March 14, 2026
  • 41 views
ప్రజాసమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ముందుంటుంది: బండి రమేష్

జనం న్యూస్, మార్చి 14 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్: శ్రీనివాస్ రెడ్డి ప్రజల సమస్యల పరిష్కారంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుండి పనిచేస్తుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ అన్నారు. స్థానిక ప్రజల అభ్యర్థన…

  • March 14, 2026
  • 42 views
జాతీయ రహదారి వారోత్సవాల సందర్భంగా ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం

జనం న్యూస్, మార్చి 14 – తెలంగాణ స్టేట్ ఇన్‌చార్జ్: శ్రీనివాస్ రెడ్డి కూకట్‌పల్లి: జాతీయ రహదారి వారోత్సవాల సందర్భంగా కూకట్‌పల్లి ట్రాఫిక్ పోలీసులు శనివారం ట్రాఫిక్ నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ట్రాఫిక్ సీఐ తిమ్మప్ప ఆధ్వర్యంలో…

  • March 14, 2026
  • 40 views
తణుకు ఆర్యవైశ్య సంఘాన్ని ఆహ్వానించిన పద్మనాభిని మురళి

జనం న్యూస్ మార్చి 14 ముమ్మిడివరం ప్రతినిధి అమరావతి లో మార్చి 16 అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల కాంశ్య విగ్రహం ఆవిష్కరణ మహోత్సవం తణుకు ఆర్యవైశ్య సంఘాల కి ఆహ్వానం మన ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ అయినా పద్మనాభుని…

  • March 14, 2026
  • 44 views
కవిత్రి మొల్ల ఘనంగా జయంతి వేడుకలు

జనం న్యూస్ మార్చి 14 ముమ్మిడివరం ప్రతినిధి కవిత్రి మొల్ల జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు శ్రీ పసుపులేటి మహాలక్ష్మి రావు వారి అధ్యక్షతన…

  • March 14, 2026
  • 46 views
వ్యవసాయ కార్మికుల బలోపేతం కోసం రాష్ట్ర మహాసభలు.

జనంన్యూస్. 14.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. సిరికొండ మండలం గడ్కోల్ గ్రామం లో ఏఐపికెఎంఎస్ రాష్ట్ర మహాసభల పోస్టర్స్ ను ఆవిష్కరిచి ఈ సందర్బంగా. అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐపికెఎంఎస్) రాష్ట్ర ప్రధానకార్యదర్శి పి రామకృష్ణ మాట్లాడుతు వ్యవసాయ కూలీలు, కార్మికులు…