జనం న్యూస్ కొడిమ్యాల మండల రిపోర్టర్ చింత శ్రీధర్ డిసెంబర్ 15 జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని హిమ్మత్రావ్ పేట గ్రామంలో సోమవారం రోజున బి ఆర్ ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందిన సర్పంచులను మండలం లోని హిమ్మత్రావుపేట గ్రామానికి…
సర్పంచ్ కుమారుడి నామకరణ మహోత్సవంలో పాల్గొన్న సుగుణక్క జనం న్యూస్ 15డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. జైనూర్: జైనూర్ మండలం జెండగూడ గ్రామపంచాయతీలో ఆదివారం డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశమై గ్రామంలో…
జనం న్యూస్ 15 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ యన్ యచ్ పి యస్ జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్.గద్వాల: నియోజకవర్గంలోని గట్టు మండలం నడిగడ్డ హక్కుల పోరాట సమితి…
జనం న్యూస్ 15 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఓటేశాక వారితో ఇక అవసరం తీరిందనుకున్నారో ఏమో పట్టించుకున్న పాపాన పోలేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం రాళ్లచెలక, పెద్దకలస,…
జనం న్యూస్, డిసెంబర్ 15, జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం : మండలం లోని వేమూలకుర్తి గ్రామంలో ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో, గనవిజయం సాధించిన సర్పంచ్ తరి రామానుజం ని, ఉప సర్పంచ్ బర్మ మల్లయని, వేములకుర్తి స్వర్ణకార సంఘం…
జనం న్యూస్ డిసెంబర్(15) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండలం గోరంట్ల గ్రామ ఉపసర్పంచిగా బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఆరో వార్డు మెంబర్ తాళ్లపల్లి హాలియా ను వార్డు మెంబర్లు అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా హాలియా…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 15 డిసెంబర్ జహీరాబాద్ నియోజకవర్గం మొగడంపల్లి మండల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన బోయిని రాజు ఘన విజయం సాధించారు. గ్రామ ప్రజల విస్తృత మద్దతుతో…
జనం న్యూస్ డిసెంబర్ 15 ముమ్మిడివరం ప్రతినిధి గంధి నానాజీ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ శతాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఐ.పోలవరం ఉప మండల పరిధిలో కేశనకుర్రు పాలెం క్షత్రియ పరిషత్ ప్రాంగణంలో పెన్మత్స గోపాలకృష్ణం రాజు అధ్యక్షతన జరిగిన హిందూ…
జనం న్యూస్, 15 డిసెంబర్, కొల్లూరు గ్రామం, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతలగట్టు నర్సిములు ) సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలోని, ఝరాసంగం మండల పరిధిలోని, కొల్లూరు గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలో, కాంగ్రెస్ పార్టీ…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలంలో గతంలో నడిచిన (ఆర్,ఎస్) రూట్ బస్సు సేవలు నిలిపివేయడంతో స్థానిక ప్రజలు,ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో నందలూరు ప్రాంత ప్రజల సమస్యలను గుర్తించిన స్థానిక బీజేపీ…