• March 14, 2026
  • 47 views
దళిత మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు వల్లూరికి బీజేపీ సీనియర్ నాయకుడు మోకా వెంకట సుబ్బారావు ఘన సన్మానం

జనం న్యూస్, మార్చి 14, 2026: అమలాపురం బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమితులై మొదటిసారి అమలాపురం వచ్చిన సందర్భంగా వల్లూరి నానిని బీజేపీ సీనియర్ నాయకులు మోకా వెంకట సుబ్బారావు శుక్రవారం ఆయన కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ…

  • March 14, 2026
  • 47 views
గురివి గారి వాసు ఆధ్వర్యంలోజనసేన పార్టీ 13 వఆవిర్భావ దినోత్సవం

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 14-03-26 జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ మహోత్సవాన్ని పురస్కరించుకొని నందలూరు మండలం జనసేన పార్టీ మరియు గురివిగారి వాసు ఆధ్వర్యంలో జండా ఆవిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరపడం జరిగింది. ముఖ్య అతిధిగా…

  • March 14, 2026
  • 47 views
వేముల ప్రశాంత్ రెడ్డి 60వ జన్మదిన వేడుకలు ఘనంగానిర్వహించిన తెరాస పార్టీ

జనం న్యూస్ – మార్చి 14 నిజామాబాద్ జిల్లా, ఏర్గట్ల మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి 60వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు,…

  • March 14, 2026
  • 39 views
ఎమ్మార్పీఎస్ పైన మాకు గౌరవం ,అపార నమ్మకం ఉంది

జనం న్యూస్ 14 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ కొందరు నాయకులు రాజకీయ లబ్ధి కోసం ఎమ్మార్పీఎస్ ను వాడుకుంటున్నారు.ఈ గొడవకు ఎమ్మార్పీఎస్ కు ఎలాంటి సంబంధం లేదు.మాజీ ఎంపిటిసి మద్దిలేటి…

  • March 14, 2026
  • 40 views
లేబర్ కోడ్స్ రద్దుకై పోరాడుదాం. ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి జమ్మి చెడు కార్తీక్

జనం న్యూస్ 14 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ సాధించుకున్న హక్కులను నిలబెట్టుకుందాం-వాటి అమలుకై పోరాడుదాం. మార్చి 16న జిల్లా కేంద్రాలలో కలెక్టరేట్ల వద్ద మహాధర్నాలు గురువారం జోగులాంబ గద్వాల జిల్లా…

  • March 14, 2026
  • 44 views
సురక్షితమైన రహదారుల నిర్మాణమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

పంచాయతీ రాజ్ శాఖతో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమీక్షా సమావేశం జుక్కల్ మార్చ్ 14 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీ కాంతారావు పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో…

  • March 14, 2026
  • 41 views
యలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రిలోఎక్స్-రే యూనిట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే సుందరపు

జనం న్యూస్, మార్చి14,అచ్యుతాపురం : అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గ కేంద్రమైన యలమంచిలి మున్సిపాలిటీలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం ఎక్స్-రే యూనిట్ ను ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అందుబాటులోకి వచ్చినప్పటి…

  • March 14, 2026
  • 42 views
రూ.9 కోట్లతో త్వరలో అభివృద్ధి పనుల ప్రారంభం ప్రత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 14 సెల్ 9550978955 గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం నుంచి రూ.18 కోట్ల పనులకు పాలనా అనుమతులు.వర్షాకాలం నాటికి పట్టణవ్యాప్తంగా సీసీరోడ్లు, డ్రైన్ల నిర్మాణం పూర్తికావాలి.8వ వార్డులో రూ.16.20లక్షలతో…

  • March 14, 2026
  • 33 views
ఉప్పవరంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జనం న్యూస్,మార్చి14,అచ్యుతాపురం: సామాన్యుడికి అండగా ఉండాలనే లక్ష్యంతో ఈ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆదేశానుసారం అచ్యుతాపురం మండలం ఉప్పవరం గ్రామంలో జనసేన పార్టీ 13వ…

  • March 14, 2026
  • 36 views
ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు …

జుక్కల్ మార్చ్ 14జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మాణమైన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని, ప్రారంభించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపి వారితో కలిసి సంతోషాన్ని పంచుకున్నారు.ఈ సందర్భంగా…