మహనీయుల త్యాగాన్ని ప్రచారం చేయాలి
జనం న్యూస్ నవంబర్ 2 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ మంత్రి టీజీ భరత్.. పొట్టి శ్రీరాములుకు నివాళి సత్యనారాయణ, డా. మాదన్న, ఫకృన్నిసాబేగం, డాక్టర్ వి. వింద్యా వాసీనీ దేవి, విద్యార్థులు పాల్గొన్నారు. టీడీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో.. బహుజన…
మన్యం జిల్లా వద్దు, విజయనగరం జిల్లా ముద్దు
తెర వెనుక రాజకీయాలు వద్దు పార్టీలు కతీతంగా కలిసి పోరాటం చేద్దాం స్వార్థ ప్రయోజనాలను విడనాడండి మండల ప్రజల మనోభావాలను దెబ్బ తీయకండి. పత్రికా సమావేశంలో వైసిపి నేతలు డిమాండ్ జనం న్యూస్ 02 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ…
ఆలయవాల వద్ద భక్తులు జాగ్రత్తలు పాటించాలి
విజయనగరం జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్, ఐపిఎస్. జనం న్యూస్ 02 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ కార్తీక మాసం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా శివాలయాలు, ఇతర ఆలయాల వద్ద మరియు వన భోజనాలునిర్వహించే పిక్నిక్ స్పాట్స్ వద్ద ఎటువంటి…
రెడ్ క్రాస్ యోగా కేంద్రంలో అవగాహన
జనం న్యూస్ 02 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం రెడ్క్రాస్ యోగా సెంటర్లో విద్యార్థులకు శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆర్. లలిత మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, డ్రగ్స్…
పింఛన్ల పంపిణీ కంట్రోల్ రూమ్ను సందర్శించిన కలెక్టర్
జనం న్యూస్ 02 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం డి.ఆర్.డి.ఏ కార్యాలయంలో పింఛన్ల పంపిణీ పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ను కలెక్టర్ రాం సుందర్ రెడ్డి సందర్శించారు. ఇప్పటివరుకు 65 శాతం పంపిణీ జరిగిందని తొలిరోజే…
కడప లోవివాహానికి హాజరైన మేడ విజయ భాస్కర్ రెడ్డి
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. కడప పట్టణం డిఎస్ ఆర్ పారడైస్ కళ్యాణ మండపం లో APSPDCL Rtd.S.E. నల్ల బోతులశ్రీనివాసులు కుమార్తె వివాహానికి హాజరై వధూ వరులను ఆశీర్వదించిన పూర్వ విద్యార్థులు ఉమ్మడి రాష్ట్రాల చీఫ్ జస్టిస్ నాగార్జున…
తర్లుపాడు స్మశాన వాటికలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలి: జనసేన నాయకుల వినతి
జనం న్యూస్. తర్లుపాడు మండలం నవంబర్ 2 తర్లుపాడు మండలంలో హిందూ స్మశాన వాటిక మరియు నాయుడుపల్లి కాలనీ వద్ద ఉన్న స్మశాన వాటికలలో కనీస మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరుతూ తర్లుపాడు మండల జనసేన పార్టీ కార్యకర్తలు మార్కాపురం సబ్…
పెన్షనర్లకుటుంబాలలో ఆనందం చూడడమే చంద్రబాబు లక్ష్యం :టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ఆంధ్ర రాష్ట్రంలో పెన్షనర్ల కుటుంబాలలో ఆనందం చూడడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం అని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణు గోపాల్ అన్నారుశనివారం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ సామాజిక భరోసా…
జిల్లా కేంద్రంలో టైక్వాండో కలర్ బెల్ట్ ప్రమోషన్..!
జనంన్యూస్. 02.నిజామాబాదు.ప్రతినిధి.శ్రీనివాస్ పటేల్.. నిజామాబాద్ వినాయక్ నగర్ లోని బసవ గార్డెన్ లో అమేచూర్ టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో కలర్ బెల్ట్ ప్రమోషన్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. టైక్వాండో చైర్మన్ బసవ లక్ష్మీ నరసయ్య. ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పిల్లలకి…
మూగజీవాల ఆరోగ్య పరీక్షల గదిని ప్రారంభించినఎమ్మెల్యే విజయ్ కుమార్
జనం న్యూస్, నవంబర్ 01,అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలం భాగవతుల చారిటబుల్ ట్రస్టులో నూతనంగా వెటర్నరీ జినామిక్స్ ప్రైవేటు లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మూగజీవాల ఆరోగ్య పరీక్షల గదిని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్…



బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర నాయకులు బోగోజుమహేశ్వర చారి ఆధ్వర్యం లో బీసీ ఎస్సీ ఎస్టీ 90% రిజర్వేషన్ సాధన ధర్మ యుద్ధ సభ కరపత్రం ఆవిష్కరణ
రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వల్ల ప్రజలకు ఇబ్బందులు జహీరాబాద్ సంగారెడ్డిజిల్లా
నేటి నుండి యధావిధిగా పత్తి కొనుగోళ్లు
విమలక్క కు కృతజ్ఞతలు తెలిపిన మాజీ జెడ్పీటీసీ నారాయణ రెడ్డి
ఇందిరమ్మ ఇంటి నిర్మాణ చేసుకోవాలని
లోకల్ యూత్ కు ఉద్యోగాలు కల్పించని కంపెనీలు అవసరమా సంగారెడ్డి జిల్లా రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజ్
సేకపూర్ గ్రామంలో ఎల్లమ్మ చెరువు వెంటనే అధికారులు చర్యలు చేపట్టాలని మాజీ ఎంపిటిసి శెట్టి నరసింహులు అన్నారు
సుదర్శన్ రెడ్డికి రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి శుభాకాంక్షలు..!
తెలంగాణ బద్రీనాథ్ లింబాద్రి గుట్ట ఉత్సవాలు..!
జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్, ఐపీఎస్ ఆదేశాలతో..








