• November 2, 2025
  • 20 views
రెడ్‌ క్రాస్‌ యోగా కేంద్రంలో అవగాహన

జనం న్యూస్ 02 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం రెడ్‌క్రాస్‌ యోగా సెంటర్‌లో విద్యార్థులకు శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌. లలిత మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, డ్రగ్స్‌…

  • November 2, 2025
  • 22 views
పింఛన్ల పంపిణీ కంట్రోల్‌ రూమ్‌ను సందర్శించిన కలెక్టర్‌

జనం న్యూస్ 02 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం డి.ఆర్.డి.ఏ కార్యాలయంలో పింఛన్ల పంపిణీ పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ను కలెక్టర్‌ రాం సుందర్‌ రెడ్డి సందర్శించారు. ఇప్పటివరుకు 65 శాతం పంపిణీ జరిగిందని తొలిరోజే…

  • November 2, 2025
  • 26 views
కడప లోవివాహానికి హాజరైన మేడ విజయ భాస్కర్ రెడ్డి

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. కడప పట్టణం డిఎస్ ఆర్ పారడైస్ కళ్యాణ మండపం లో APSPDCL Rtd.S.E. నల్ల బోతులశ్రీనివాసులు కుమార్తె వివాహానికి హాజరై వధూ వరులను ఆశీర్వదించిన పూర్వ విద్యార్థులు ఉమ్మడి రాష్ట్రాల చీఫ్ జస్టిస్ నాగార్జున…

  • November 2, 2025
  • 24 views
తర్లుపాడు స్మశాన వాటికలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలి: జనసేన నాయకుల వినతి

జనం న్యూస్. తర్లుపాడు మండలం నవంబర్ 2 తర్లుపాడు మండలంలో హిందూ స్మశాన వాటిక మరియు నాయుడుపల్లి కాలనీ వద్ద ఉన్న స్మశాన వాటికలలో కనీస మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరుతూ తర్లుపాడు మండల జనసేన పార్టీ కార్యకర్తలు మార్కాపురం సబ్…

  • November 2, 2025
  • 26 views
పెన్షనర్లకుటుంబాలలో ఆనందం చూడడమే చంద్రబాబు లక్ష్యం :టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ఆంధ్ర రాష్ట్రంలో పెన్షనర్ల కుటుంబాలలో ఆనందం చూడడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం అని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణు గోపాల్ అన్నారుశనివారం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ సామాజిక భరోసా…

  • November 2, 2025
  • 20 views
జిల్లా కేంద్రంలో టైక్వాండో కలర్ బెల్ట్ ప్రమోషన్..!

జనంన్యూస్. 02.నిజామాబాదు.ప్రతినిధి.శ్రీనివాస్ పటేల్.. నిజామాబాద్ వినాయక్ నగర్ లోని బసవ గార్డెన్ లో అమేచూర్ టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో కలర్ బెల్ట్ ప్రమోషన్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. టైక్వాండో చైర్మన్ బసవ లక్ష్మీ నరసయ్య. ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పిల్లలకి…

  • November 1, 2025
  • 28 views
మూగజీవాల ఆరోగ్య పరీక్షల గదిని ప్రారంభించినఎమ్మెల్యే విజయ్ కుమార్

జనం న్యూస్, నవంబర్ 01,అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలం భాగవతుల చారిటబుల్ ట్రస్టులో నూతనంగా వెటర్నరీ జినామిక్స్ ప్రైవేటు లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మూగజీవాల ఆరోగ్య పరీక్షల గదిని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్…

  • November 1, 2025
  • 26 views
సుబ్రహ్మణ్యం కు మొంథా ఫైటర్ అవార్డు.కాట్రేనికోన

జనం న్యూస్ నవంబర్ 1 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన ఆర్డబ్ల్యూఎస్ అధికారి కుంచే సుబ్రహ్మణ్యం కు రాష్ట్రముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు చేతులుమీదగా మొంతా తూఫాన్ ఫైటర్ అవార్డు లభించింది.మండలంలో అన్నిప్రాంతాలలో,ముఖ్యంగా తీరప్రాంతగ్రామాలకు మొంతా తూఫాన్ వలన త్రాగునిరు కొరత…

  • November 1, 2025
  • 23 views
సుబ్రహ్మణ్యం కు మొంథా ఫైటర్ అవార్డు.కాట్రేనికోన

జనం న్యూస్ నవంబర్ 1 కాట్రేనికోన ఆర్డబ్ల్యూఎస్ అధికారి కుంచే సుబ్రహ్మణ్యం కు రాష్ట్రముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు చేతులుమీదగా మొంతా తూఫాన్ ఫైటర్ అవార్డు లభించింది.మండలంలో అన్నిప్రాంతాలలో,ముఖ్యంగా తీరప్రాంతగ్రామాలకు మొంతా తూఫాన్ వలన త్రాగునిరు కొరత రానివ్వకుండా,ముందస్తు ప్రణాళికతో మండల ఆర్డబ్ల్యూఎస్…

  • November 1, 2025
  • 23 views
రివిజన్ ప్రక్రియను సమర్ధవంతంగా చేపట్టాలి..!

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి.. జనంన్యూస్.నిజామాబాద్, నవంబర్ 1. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి రాష్ట్ర అదనపు ముఖ్య ఎన్నికల…