జనం న్యూస్ మార్చి 16 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా పిఎస్ నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం కాట్రేనికోనలో ఒక ప్రైవేటు భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రెస్…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. మార్చి 16 రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమిప్రభుత్వంపనిచేస్తోందనిమార్కాపురంశాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. సోమవారం తర్లుపాడు మండలంలోని బుడ్డపల్లి గ్రామంలో నిర్వహించిన “రైతన్న మీకోసం” కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని…
జనం న్యూస్ మార్చ్ 16 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఉత్తరాంధ్ర ఇలివేలుకు రాష్ట్ర పండగ గుర్తింపు పొందిన అనకాపల్లిలో గవరపాలెం లోవెలిసిన శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో మాజీ మంత్రి, శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో జాతర, కొత్త అమావాస్య,…
జనం న్యూస్, మార్చి 16 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ముస్లిం సోదరులకు అత్యంత పవిత్రమైన మాసం రంజాన్ అని, ఈ పవిత్ర నెలను శాంతియుత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం అభినందనీయమని టీపీసీసీ కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బండి…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. మార్చి 16 అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 1901 మార్చి 16వ తేదీన గురవయ్య, మహాలక్ష్మి దంపతులకు అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని నెల్లూరు జిల్లాలోని పడమటిపల్లె లో జన్మించారు. వారి పెద్దలంతా మద్రాసులో సెటిల్ అయ్యారు.ఆయన…
జనం న్యూస్, మార్చి 16 – తెలంగాణ స్టేట్ ఇన్చార్జి: శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి పరిధిలోని గోపాలనగర్ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ వెలుతురు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ యువ నేత గాదె శివ జీహెచ్ఎంసీ ఎలక్ట్రికల్…
జనం న్యూస్ 17మర్చి పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు పల్లె మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా మర్రిపల్లి సత్యం, గంగల కొమురెల్లి మరియు చింతకింద అనసూయ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి బి వీరేశం జనం న్యూస్ మార్చ్ 16. 03. 2026 ఈరోజు హైదరాబాద్ లో అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆల్క లాంబ తెలంగాణకు స్వాగతం పలికిన జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుఅస్మా రాష్ట్రంలో…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. మార్చి16 తర్లుపాడు మండలం చెన్నారెడ్డి పల్లి ఉన్నత పాఠశాల లో మరియు మోడల్ ప్రైమరీ పాఠశాల లోఆంధ్ర ప్రదేశ్ అవతరణ కోసం, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా 58 రోజుల పాటు ఆమరణ నిరాహార…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. మార్చి 16 తర్లుపాడు, మార్చి 16: మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం లో జగన్నాధపురం మండల ప్రజాపరిషత్ ప్రాధమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు కశెట్టి జగన్ బాబు ఘనంగా నిర్వహించారు, తర్లుపాడు బస్టాండ్ లో గల పార్క్…