గణేష్ సెంటర్లో వరసిద్ధి వినాయక మండపంలో భారీ అన్న సమారాధన
జనం న్యూస్ సెప్టెంబర్ 3 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన గణేష్ సెంటర్లో వరసిద్ధి వినాయక మండపంలో ఈరోజు భారీ అన్న సమారాధన మండల కేంద్రమైన కాట్రేని కోన మంగళవారం భారీ అన్న సమారాధన నిర్వహించారు. ప్రతి ఏటా ఇక్కడ…
ఒక బస్తా యూరియా దొరకడం కష్టం
జనం న్యూస్ సెప్టెంబర్ 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం గ్రామ వ్యాప్తంగా యూరియా కోసం రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపులలో సోమవారం రాత్రి యూరియా వచ్చింది మంగళవారం ఉదయం పంపిణీ…
డీజే ఆపరేటర్లకు పోలీస్ వారి హెచ్చరిక సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం డిజె నిషేధం…
మద్నూర్ సెప్టెంబర్ 3 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో డీజే ఆపరేటర్లు అందరికీ పోలీసువారి హెచ్చరిక సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం డీజే సౌండ్స్ నిషేధం లో ఉన్నాయి కావున డిజి ఆపరేటర్స్ మరియు యజమానులు ఎవ్వరు కూడా…
ఆది దేవుని సన్నిధిలో అవినాష్ కి ఆశీర్వచనం..
జనం న్యూస్ సెప్టెంబర్ 3 కాట్రేనికోన ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన గణేష్ సెంటర్లో వేంచేసి ఉన్న వరసిద్ధి వినాయకుని మండపంలో జరిగిన ” గ్రంధి” వారి పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాట్రేనికోన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్…
దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే అన్నా
జనం న్యూస్. తర్లుపాడు మండలం. సెప్టెంబర్ 3 వైయస్ రాజశేఖర్ రెడ్డి 16 వ వర్ధంతి సందర్భంగా మార్కాపురం నియోజవర్గ వైయస్సార్ సీపీ పార్టీ మార్కాపురం నియోజక వర్గం ఇన్చార్జి అన్నా వెంకట రాంబాబు తర్లుపాడు మండలం తుమ్మల చెరువు గ్రామంలో…
ఘనంగా జనసేనాని పవన్ కళ్యాణ్ జన్మదినవేడుకలు
జనం న్యూస్. తర్లుపాడు మండలం. సెప్టెంబర్ 3 ఘనంగా ఇమ్మడి కాశీనాధ్ జన్మదిన వేడుకలు వెలుగు కాశీరావు ఆధ్వర్యంలో మూడువేల మొక్కలు పంపిణీ చేసిన జనసైనికులు ప్రకాశం జిల్లా తర్లుపాడుమండలం కేంద్రం అయిన తర్లుపాడు లో జనసేన పార్టీ నాయకులు వెలుగు కాశిరావు…
లంబాడీలపై జరుగుతున్న కుట్రలపై ఆందోళన – సీఎం పర్యటనలో లంబాడీల నిరసన తప్పదంటూ సంఘాల హెచ్చరిక
జనం న్యూస్ 03 సెప్టెంబర్( కొత్తగూడెం నియోజకవర్గ) భద్రాద్రి కొత్తగూడెం లంబాడీలపై జరుగుతున్న కుట్రలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బాధ్యులని, ఆయనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో స్టేజీపైకి ఎక్కిస్తే లంబాడి సమాజం కాంగ్రెస్ పార్టీకి దూరమవుతుందని వివిధ సంఘాల…
రైతులకు యూరియా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం!బిఆర్ఎస్ నాయకులు అమ్రాది జగదీష్
జనం న్యూస్.సెప్టెంబర్ 2. సంగారెడ్డి జిల్లా.హత్నూర రైతులకు యూరియా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బిఆర్ ఎస్ నాయకులు అమ్రాది జగదీష్ అన్నారు.మంగళ వారం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో రైతులకు ఎరువులు అందించడంలో పూర్తిగా విఫలమైందని రైతులు ఉదయం…
రూ.500 కోట్లతో సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువు సుందరీకరణ: పి ప్రావిణ్య జిల్లా కలెక్టర్
సుందరీకరణ పనులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన హెచ్ఎండిఏ అధికారులు. ఏడాదిలోపు పనులు పూర్తిచేయాలని నిర్ణయం. మహబూబ్ సాగర్ సుందరీకరణ పనులకు త్వరలో ముఖ్యమంత్రితో శంకుస్థాపన: నిర్మల జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్మన్. జనం న్యూస్ సెప్టెంబర్ 2 సంగారెడ్డి మహబూబ్…
అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడ్డ మహోన్నత వ్యక్తి డాక్టర్ వైయస్సార్.
జనం న్యూస్ సెప్టెంబర్ 2 నడిగూడెం అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వేపూరి సుధీర్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్…