అనారోగ్యంతో విద్యార్థి మృతి
జనం న్యూస్ కల్లూరు/ఖమ్మం జిల్లా బ్యూరో నవంబరు 2 : మండల పరిధి చిన్నకోరుకొండి గ్రామానికి చెందిన కామా శరత్ బాబు నాగమణి దంపతులకు జన్మించిన ఇద్దరు కుమారుల్లో పెద్ద కుమారుడు నరేష్ (20) చిన్న కుమారుడు అయినటువంటి ప్రవీణ్ (18)…
సాయిబాబా మందిరంలో వార్షికోత్సవ వేడుకలు…
జనం న్యూస్ నవంబర్ 2 నడిగూడెం మండల కేంద్రంలోని శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం 24వ వార్షికోత్సవ వేడుకలు నవంబర్ 3 తేది నుంచి 5 తేది వరకు జరగనున్నాయి. 3న సాయి సత్య వ్రతాలు, 4న సుప్రభాత సేవ, సాయినామ…
గ్రామ సింహాలతో బయందోళనలు
(జనం న్యూస్ 2 నవంబర్ ప్రతినిధి కాసి పేట రవి ) భీమారం మండల కేంద్రంలో గ్రామ సింహాలు కుక్కలు ఎక్కువగా పెరిగి ప్రజలను తీవ్ర ఇబ్బందుల గురిచేస్తున్నాయి మండలంలోని పలు గ్రామంలో కుక్కల శౌర్య విహారంతో గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు…
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు విడనాడాలి..!
జనంన్యూస్. 02.నిజామాబాదు. రురల్. ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వ్యవసాయ రైతు వ్యతిరేక విధానాలను విడనాడాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య అన్నారు. రైతు పంటలకు గిట్టుబాటు…
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సేవలు భేష్…
జనం న్యూస్ నవంబర్ 2 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ముమ్మిడివరం నియోజవర్గ అధికారులకు సిబ్బందికి ప్రజలకు కితాబు ఇచ్చిన ఎమ్మెల్యే బుచ్చిబాబు*మొంథా తుఫాను సమయంలో ప్రజల రక్షణ కోసం అంకితభావంతో పనిచేసిన ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు.మీ సేవలు…
కారును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు కారు డామేజ్ ఎలాంటి ప్రమాదం లేదు
జనం న్యూస్ 02 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జై జోగులాంబ గద్వాల జిల్లా ఐజ రోడ్డు రైల్వే ట్రాక్ పై ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటున్న కారు యజమాని ఐజా…
అమరులైన పోలీసులకు చిత్ర నివాళి
జనం న్యూస్, నవంబర్ 2 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ: దేశ శాంతి భద్రతలో భాగంగా మన దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ పోలీస్ శాఖలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ, అల్లరి మూకలు, సంఘ విద్రోహ శక్తులు, నక్సలైట్లు, స్మగ్లర్లు, రౌడీలు,…
మహనీయుల త్యాగాన్ని ప్రచారం చేయాలి
జనం న్యూస్ నవంబర్ 2 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ మంత్రి టీజీ భరత్.. పొట్టి శ్రీరాములుకు నివాళి సత్యనారాయణ, డా. మాదన్న, ఫకృన్నిసాబేగం, డాక్టర్ వి. వింద్యా వాసీనీ దేవి, విద్యార్థులు పాల్గొన్నారు. టీడీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో.. బహుజన…
మన్యం జిల్లా వద్దు, విజయనగరం జిల్లా ముద్దు
తెర వెనుక రాజకీయాలు వద్దు పార్టీలు కతీతంగా కలిసి పోరాటం చేద్దాం స్వార్థ ప్రయోజనాలను విడనాడండి మండల ప్రజల మనోభావాలను దెబ్బ తీయకండి. పత్రికా సమావేశంలో వైసిపి నేతలు డిమాండ్ జనం న్యూస్ 02 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ…
ఆలయవాల వద్ద భక్తులు జాగ్రత్తలు పాటించాలి
విజయనగరం జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్, ఐపిఎస్. జనం న్యూస్ 02 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ కార్తీక మాసం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా శివాలయాలు, ఇతర ఆలయాల వద్ద మరియు వన భోజనాలునిర్వహించే పిక్నిక్ స్పాట్స్ వద్ద ఎటువంటి…



ఘనంగా కార్తిక పౌర్ణమి వేడుకలు.
మాజీ జడ్పీటీసీ రాందాస్ ను పరామర్శించినన్ ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్
కుండలేశ్వరంలో భారీ అన్న సమారాధన
రాముని బండ ఆలయ రాజగోపుర నిర్మాణానికి శంకుస్థాపన
కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలలో ప్రత్యేక పూజలు
ఘనంగా రాముని బండ జాతర…!
ప్రజా సమస్యల పరిష్కార కోసం ప్రత్యేక క్యాంపు
బీసీలకు అన్యాయం చేయాలని చూస్తే ప్రాణ త్యాగానికైనా సిద్ధం
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
కార్మికులపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి…








