రంజాన్ ఏర్పాట్లపై కీలక ఆదేశాలు సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జహీరాబాద్ మార్చి 16: పవిత్ర రంజాన్ పండుగ (ఈదుల్ ఫితర్) సమీపిస్తున్న తరుణంలో, జహీరాబాద్లోని ప్రధాన ఈద్గా వద్ద మున్సిపల్ యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది.…
జనంన్యూస్. 16.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ సిరికొండ మండలం లొని తుంపల్లి యువకులు బతుకు తెరువు కోసం ఖత్తర్ దేశానికి వెళ్లిన గ్రామానికి చెందిన యువకులు అక్కడ ఒక బృందంగా ఏర్పడి తమ గ్రామ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామంలో ఆర్థిక…
జుక్కల్ మార్చి 16 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండల కేంద్రంలోని జుక్కల్ మేజర్ గ్రామపంచాయతీలో ప్రభుత్వం ఆదేశానుసారం 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం రోజు జుక్కల్ గ్రామంలో ఇంటింటి సర్వే న్యూ…
జనం న్యూస్; 16 మార్చ్ సోమవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్; సిద్దిపేటకు చెందిన డాక్టర్ నందిని సిద్ధారెడ్డి రచించిన అనిమేష కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించడం పట్ల సిద్ధిపేట జాతీయ సాహిత్య పరిషత్ కవులు ఐతా చంద్రయ్య,…
జుక్కల్ మార్చ్ 16 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు మొత్తం 31 మంజూరు కాగా. స్లాబ్ లెవెల్ 9. రూమ్ లెవెల్ ఆరు. బేస్మెంట్ లెవెల్ 4. ప్రోగ్రెస్ లో 8. ఈరోజు…
జనం న్యూస్; 16 మార్చ్ సోమవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్; సిద్దిపేటకు చెందిన డాక్టర్ నందిని సిద్ధారెడ్డి రచించిన అనిమేష కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించడం పట్ల సిద్ధిపేట జాతీయ సాహిత్య పరిషత్ కవులు ఐతా చంద్రయ్య,…
జన న్యూస్ ;16 మార్చ్ సోమవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి; వై.రమేష్; సిద్దిపేట అన్ని ప్రక్రియలలో పద్యం యొక్క స్థానం గొప్పదని అవధాని వద్దిపర్తి పద్మాకర్ అన్నారు. సిద్దిపేటలోని లలిత చంద్రమౌళీశ్వర దేవాలయ పదహారో వార్షికోత్సవం సందర్బంగా జరిగిన శతావధానంలో అవధాని…
జనం న్యూస్ మార్చి 16 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ రైతుల సంక్షేమం మరియు వ్యవసాయ రంగ అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “రైతన్న మీకోసం వారోత్సవాలు” ఈ నెల 16 నుంచి 25 వరకు నిర్వహించటం జరుగుతున్నది.ఈ కార్యక్రమంలో…
జనం న్యూస్ మార్చి 16 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ నూకాలమ్మ అమ్మవారి సన్నిధిలో ఆలమూరు పండితుడికి ఘనసత్కారం…పట్టణంలోని స్థానిక నూకాలమ్మ అమ్మవారి 62వ ఉగాది ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు ప్రత్యేక అతిథిగా డాక్టర్ బి.ఆర్…
జనం న్యూస్ మార్చి 16 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని కెపిహెచ్బి ఎం.ఆర్.ఓ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం…