ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను వెంటనే ఇవ్వాలి..!
జనంన్యూస్. 01.సిరికొండ. ప్రతినిధి. నిజామాబాదు రూరల్ సిరికొండ..ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను వెంటనే ఇవ్వాలని,వ్యవసాయ కూలీలందరికీ12000 భరోసాను తక్షణమే ఇవ్వాలని అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐపీకేఎంఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రమేష్ డిమాండ్…
పత్రికా ప్రచురణార్థం0 1 సెప్టెంబర్ 2025
స్థానిక సంస్థల 42 శాతం బీసీ రిజర్వేషన్లు లో వర్గీకరణ *చేయాలి . కురిమెల్ల శంకర్ టీ జేఎంయూ జిల్లా అధ్యక్షులు జనం న్యూస్ 01 సెప్టెంబర్( కొత్తగూడెం నియోజకవర్గం ) స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లు ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన…
ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు చేయాలి
CPS రద్దు చేసి OPS (పాత పెన్షన్ విధానాన్ని ను పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం మద్నూర్ తహసీల్దార్ కార్యాలయంలో ముందు ఉద్యోగులు ప్లా కార్డ్స్ తో నిరసన తెలిపారు. మద్నూర్ సెప్టెంబర్ 1 🙁 జనం న్యూస్) ఈ…
గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు
6వ రోజున అన్నపూర్ణేశ్వరుడిగా దర్శమిస్తున్నా గణేష్ గడ్డ గణనాథుడు. జనం న్యూస్ సెప్టెంబర్ 01 సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గం రుద్రారం గ్రామం గణేష్ గడ్డ శ్రీ సిద్ధి గణపతి దేవాలయంలో వినాయక చవితి నవరాత్రుల బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.…
ప్రాథమిక పాఠశాలల్లో ఏర్పడ్డ ఖాళీలు.వెంటనే విద్యా వాలంటరీలను భర్తీ చేయాలి
సర్దుబాటు ఉత్తర్వులు వెంటనే వెనక్కి తీసుకోవాలి సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఆకుల ప్రభాకర్ జనం న్యూస్.ఆగస్టు31. సంగారెడ్డి జిల్లా.హత్నూర. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఉపాధ్యాయ ప్రమోషన్లలో సంగారెడ్డి జిల్లాలో సుమారు190 మంది ఎస్…
వికలాంగులకు పెన్షన్ అందిస్తున్న – బుద్ధ నాగ జగదీష్
జనం న్యూస్ సెప్టెంబర్ 1 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బడుగు బలహీన వర్గాలకు సామాజిక భద్రత పెన్షన్ ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 63.61 లక్షల మందికి ₹ 2746.52…
విలక్షణ రాజకీయ జీవితం చంద్రబాబుది- బుద్ధ నాగ జగదీష్
జనం న్యూస్ సెప్టెంబర్ 1 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 సంవత్సరాల అయిన సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలను మాజీ శాసన మండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ధ నాగ…
ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లునుతక్షణమే ఆదుకోవాలి
ఎంపీ రమేష్ కు ఎ ఐ టి యు సి వినతి జనం న్యూస్ సెప్టెంబర్ 1 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆదాయము ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని అనకాపల్లి…
తెలంగాణ తల్లి విగ్రహానికి జలాభిషేకం చేసిన మాజీ ఎమ్మెల్యే
జనం న్యూస్ సెప్టెంబర్ (1) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం లో సోమవారం నాడు తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ తెలంగాణ తల్లి విగ్రహానికి గోదావరి జలాలతో జలాభిషేకం చేసినాడు. రేవంత్ రెడ్డి చంద్రబాబు,బిజెపి డైరెక్షన్లో కేసీఆర్ పై…
రిజర్వేషన్ల ఆమోదం బీసీల విజయం…
జనం న్యూస్ సెప్టెంబర్ 02(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- తెలంగాణలో చారిత్రాత్మకంగా బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆదివారం ఆమోదం తెలిపింది,ఇది రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య పోరాట ఫలితంగా బీసీల సమిష్టి…