• March 17, 2026
  • 35 views
తగ్గిన మిర్చి ఉత్పత్తి..ఏప్రిల్ చివరినాటికి సీజన్ సమాప్తం..

జనం న్యూస్ 17 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ప్రస్తుతం రంజాన్ పండుగ సందర్భంగా బంగ్లాదేశ్ సరిహద్దు మూసివేసినందున రాబోవు 10 రోజుల వరకు మిర్చి కోసం ఎగుమతులు లేనందున తేజ…

  • March 17, 2026
  • 35 views
అమావాస్య కారణంగా నూకాంబిక అమ్మవారి దర్శనమునకు కొన్ని గంటల విరామం -చైర్మన్ పీల నాగ శ్రీను (గొల్ల బాబు )

జనం న్యూస్ మార్చ్ 17 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి గవరపాలెం లో వెలిసిన శ్రీ నూకాంబికా అమ్మవారి దేవస్థానంలో 18/3/26/ బుధవారం కొత్త అమావాస్య సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు కారణంగా సాయంత్రం 4.00 నుండి…

  • March 17, 2026
  • 29 views
తక్షణమే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కేటీఆర్ కి క్షమాపణలు చెప్పాలి

జనం న్యూస్ 17 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ కేటీఆర్ పైన కక్షపూరితంగా, ఎదుర్కొనే దమ్ము లేక కాంగ్రెస్ సర్కార్ మొయినాబాద్ డ్రగ్ కేసు ను అక్రమంగా అంటగట్టడం దుర్మార్గం బి…

  • March 16, 2026
  • 41 views
అమరావతి లో అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల కాంశ్య విగ్రహం ఆవిష్కరణ పాల్గొన్న ఆర్య వైశ్య డైరెక్టర్లు

జనం న్యూస్ మార్చి 16 ముమ్మిడివరం ప్రతినిధి అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా సోమవారం ఉదయం అమరావతి దగ్గరలోని తుళ్లూరు గ్రామంలో అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల…

  • March 16, 2026
  • 37 views
జాతీయ కార్యశాల కరపత్రం విడుదల ….

బిచ్కుంద మార్చి 16 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) బిచ్కుందలో అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఇన్నోవేషన్ ఇన్ రీసెర్చ్ మెథడాలజీ అనే అంశంపై ఒకరోజు జాతీయ కార్యశాలను…

  • March 16, 2026
  • 39 views
అంబాజీపేట కవిసమ్మేళనం కార్యక్రమంలో సీతామాలక్ష్మి కి ఘన సన్మానం

జనం న్యూస్ మార్చ్ 16 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట లో జరిగిన కవిసమ్మేళనంలో ఉగాది కవి సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్నసీతామాలక్ష్మి కాట్రేనికోనలో పుట్టి పెరిగి హైదరాబాదులో ఉంటున్న ఆ కొండి వారు…

  • March 16, 2026
  • 40 views
జీతాలు చెల్లించండి మహాప్రభో

ప్రజావాణిలో కలెక్టర్ కు వినతి పత్రం జనం న్యూస్-మార్చి 16- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులకు ఏడు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదంటూ నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో నల్లగొండ జిల్లా…

  • March 16, 2026
  • 35 views
జహీరాబాద్ ఈద్గాలో మున్సిపల్ చైర్మన్ పర్యవేక్షణ

రంజాన్ ఏర్పాట్లపై కీలక ఆదేశాలు సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జహీరాబాద్ మార్చి 16: పవిత్ర రంజాన్ పండుగ (ఈదుల్ ఫితర్) సమీపిస్తున్న తరుణంలో, జహీరాబాద్‌లోని ప్రధాన ఈద్గా వద్ద మున్సిపల్ యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది.…

  • March 16, 2026
  • 35 views
ఖత్తర్ నుండి తుంపల్లి యువత సేవలు ప్రశంసనీయం.

జనంన్యూస్. 16.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ సిరికొండ మండలం లొని తుంపల్లి యువకులు బతుకు తెరువు కోసం ఖత్తర్ దేశానికి వెళ్లిన గ్రామానికి చెందిన యువకులు అక్కడ ఒక బృందంగా ఏర్పడి తమ గ్రామ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామంలో ఆర్థిక…

  • March 16, 2026
  • 43 views
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇంటింటి సర్వే

జుక్కల్ మార్చి 16 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండల కేంద్రంలోని జుక్కల్ మేజర్ గ్రామపంచాయతీలో ప్రభుత్వం ఆదేశానుసారం 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం రోజు జుక్కల్ గ్రామంలో ఇంటింటి సర్వే న్యూ…