రాముని బండ జాతరకు ఏర్పాట్లు అన్ని పూర్తి చేశాం
జనం న్యూస్, నవంబర్ 3, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) నేటి నుంచి రాముని బండ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, పారిశుధ్యం, వైద్య సేవలు, భద్రత కల్పించడం వంటివి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండ…
200,000 లక్షల రూపాయల ఎల్ ఓ సి అందచేసిన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మా రెడ్డి
జనం న్యూస్ నవంబర్ 3 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలానికి చెందిన గత వారం రోజుల నుంచి ప్రమాదానికి గురై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గుజిరి తాండా గ్రామ పంచాయతీ చిలిపిచేడ్ మండలం…
వార్షికోత్సవానికి ఐపీఎస్ విజయ్ కుమార్ కు ఆహ్వానం
జనం న్యూస్, నవంబర్ 3, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) జగదేవపూర్ మండలంలోని తీగుల్ నర్సాపూర్ గ్రామం లో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కొండపోచమ్మ దేవాలయం 24 వ వార్షికోత్సవానికి రావాలని దేవాలయం ఈఓ రవి కుమార్,ఆలయం చైర్మన్…
ఉప్పల శ్రీనివాస్ గుప్తను కలిసిన ఎన్ సత్యనారాయణ
జనం న్యూస్, నవంబర్ 3, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) టిపీసీసీ జనరల్ సెక్రెటరీ, ఇంటర్ నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా ను సోమవారం మర్యాద పూర్వకంగా కలిసిన యాదగిరి గుట్ట భువనగిరి…
కృష్ణ నేచురల్ ఫ్యాక్టరీలో సీసీఐ ద్వారా ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే
మద్నూర్ నవంబర్ 3 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలోని కృష్ణ నేచురల్ ఫ్యాక్టరీ లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ద్వారా ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రం ను జుక్కల్ ఎమ్మెల్యే…
ప్రజావాణిలో అర్జీలు పెట్టుకున్న సమస్యలు తీరట్లేదు
నిధులు లేవు అంటున్న అధికారులు ప్రజల్లో ఆగ్రహం అదృతం (జనం న్యూస్ 3 నవంబర్ ప్రతినిధి కాజీపేట రవి) ప్రతి సోమవారం నిర్వహించి ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అనేక సమస్యలపై అర్జీలు పెట్టుకున్న పరిష్కారం కాని పరిస్థితి నెలకొంది తాగునీటి కొరత…
ప్రజావాణి 32 దరఖాస్తులు
జనం న్యూస్ నవంబర్ 03 సంగారెడ్డి జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి 32 దరఖాస్తుదారులు తమ సమస్యల…
చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనపై ఎమ్మెల్సీ దిగ్బ్రాంతి
మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఇవ్వండి జనం న్యూస్ నవంబర్ 03 రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లోని మీర్జాగూడ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దాదాపు 20 మంది మృతి చెందగా.. చాలా మందికి తీవ్ర గాయలయ్యాయి. ఈ…
పోటో.ఇట్టే కృష్ణారెడ్డిరజిత దంపతులను సన్మానిస్తున్న గుత్తా సుఖేందర్ రెడ్డిప్రభుత్వ విద్యారంగాన్నిపరిరక్షించుకోవాలి… రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
జనం న్యూస్ నవంబర్ 03 రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వ విద్యా రంగం బలోపేతానికి విద్యా విధానాలలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచి విద్యా రంగాన్ని కాపాడుకోవాల్సిన…
చేవెళ్ళ రోడ్డు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆదిభట్ల మున్సిపాలిటీ బిజెపి మాజీ కౌన్సిలర్ పొట్టి రాములు
తేదీ: 03-11-2025 హయత్ నగర్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం జనం న్యూస్ ప్రతినిధి: 9640204826 రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండలం ఖానాపూర్ స్టేజీ సమీపంలో ఆర్టీసీ బస్సు – కంకర టిప్పర్ ఢీకొని జరిగిన రోడ్డు ప్రమాదం ఎంతో విషాదకరమని ఆదిభట్ల మున్సిపాలిటీ…



ఘనంగా కార్తిక పౌర్ణమి వేడుకలు.
మాజీ జడ్పీటీసీ రాందాస్ ను పరామర్శించినన్ ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్
కుండలేశ్వరంలో భారీ అన్న సమారాధన
రాముని బండ ఆలయ రాజగోపుర నిర్మాణానికి శంకుస్థాపన
కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలలో ప్రత్యేక పూజలు
ఘనంగా రాముని బండ జాతర…!
ప్రజా సమస్యల పరిష్కార కోసం ప్రత్యేక క్యాంపు
బీసీలకు అన్యాయం చేయాలని చూస్తే ప్రాణ త్యాగానికైనా సిద్ధం
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
కార్మికులపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి…








