జనం న్యూస్ డిసెంబర్ 16 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట. మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు నమ్మకద్రోహం పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన చేసినందుకు శాయంపేట మండల కేంద్రానికి చెందిన వలపదాసు చంద్రమౌళి కుసుమ…
జనం న్యూస్ ;డిసెంబర్ 16 మంగళవారం;సిద్ధిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్; హైదరాబాద్లోని భారత్పుర కాలనీలో కమిటీ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ జి. జనార్దన్ కాలనీకి వచ్చి దాదాపు 45 మంది పేషెంట్లకు పరీక్షలు చేసి…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా అన్నమయ్య పుట్టి నడియాడిన,భక్త కన్నప్ప లాంటి మహా భక్తులు పుట్టిన, మరో భధ్రాద్రి అయిన, బ్రిటీష్ కాలం నుండీ గుర్తింపు పొంది అన్ని రకముల వసతులు కలిగి ఉన్నాయి ఇవి అన్ని పరిగణనలోకి తీసుకొని…
పోషిస్తున్న రైతులకు పశుగ్రాసంగా పశువులకు పెట్టే మేత దానా బస్తాలు కూడా ప్రభుత్వం సబ్సిడీ కలిపిస్తే రైతులకు భారం కాకుండా ప్రతి ఒక్క రైతు పశువులను పెంచుతారు తద్వారా చక్కటి పాడి సమకూరుతుంది అలాగే ఇంకో చిన్న మనవి ప్రస్తుతం పనిఆహార…
జనం న్యూస్ డిసెంబర్ 16 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా మామిడికుదురు మండలం బి.దొడ్డవరానికి చెందిన పసుపులేటి మహాలక్ష్మిరావు నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా పార్టీ అధ్యక్షుడు అడబాల…
నల్గొండ జిల్లా పీ. ఏ.పల్లి,గుడిపల్లి మండలం రిపోర్టర్ శ్రీరమణ. గుడిపల్లి మండలంగుడిపల్లి గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్ధి ఇటీకాల జగన్మోహన్రెడ్డి, బి ఆర్ ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్ధి కూన్రెడ్డి రాజశేఖర్ రెడ్డి,చిలకమర్తి గ్రామము నుండి కాంగ్రెస్ నుండి…
జనం న్యూస్ డిసెంబర్ 16 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం 17.12.2025 శాయంపేట మండలంలో జరగనున్న స్థానిక గ్రామ పంచాయతీ ఎలక్షన్లను దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ ఎన్నికలు శాంతియుతంగా జరుగుటకు సహకరించాలని ఓట్లు వేసే వారు పోలింగ్…
ఎన్నికల సామాగ్రితో… గ్రామాలకు తరలిన ఎన్నికల సిబ్బంది మద్నూర్ డిసెంబర్ 16 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలో గ్రామపంచాయతీ మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రమును…
స్థానిక ఎన్నికల నేపథ్యంలో భీమనపల్లి గ్రామం పోలీస్ వారి పహారులో ఉంది. ఎన్నికలు శాంతియుతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిర్వహించేందుకు పోలీస్ శాఖ ముందస్తు భద్రతా చర్యలు చేపట్టింది.ఈరోజు నుండి రేపు అనగా తేదీ 17-12-2025 సాయంత్రం 10 గంటల…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు: అయ్యప్ప స్వామి శబరిమలై దర్శనార్థం ఏనుగుల బాలాంజనేయులు (గురుస్వామి)ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 25వ శబరి యాత్రకు ఈ రోజు ఘనంగా ప్రారంభమైంది. ఈ యాత్రలో భాగంగా సుమారు 120 మంది అయ్యప్ప స్వామి భక్తులు…