Breaking News
డ్వాక్రా విఏఓ పై చర్యలు తీసుకోవాలని పీజీఆర్ఎస్ లో ఫిర్యాదుబాల గణపతి బ్రహ్మోత్సవాలు ఆరవ రోజున అన్నపూర్ణేశ్వరుడిగా దర్శనమిస్తున్న గణనాథుడుబిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడుగా చాపలమడుగు రామ్మూర్తి ఎన్నికయశోదమ్మ గారి మృతి బాధాకరంజహీరాబాద్ ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ప్రజల ఇబ్బందులను గురి చేస్తున్నారుప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనాలు జరపాలి ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్మార్కండేయ గణేష్ వద్ద అన్న ప్రసాద వితరణఅకాల వర్షం కురిసి రైతులకు విపత్కర పరిస్థితి.రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేపీ నాయకులునేటి నుండి సత్యనారాయణ స్వామి దేవాలయంలో పవిత్రోత్సవాలు
  • August 29, 2025
  • 20 views
భాషా అందాన్ని తెలియజేపిన గిడుగు చిరస్మరణీయులు

జనం న్యూస్ ; 29 ఆగస్టు శుక్రవారం;సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ ; న్వాడుక భాషా ఉద్యమ పితామహుడుగా, గ్రాంథికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ తెలియజెప్పిన మహనీయుడు…

  • August 29, 2025
  • 20 views
స్వాతంత్య్రo రాకముందే ఆణనాణెంపై మన తెలుగు భాష గొప్పతనము. బ

జనం న్యూస్ ఆగస్టు 29 ముమ్మిడివరం ప్రతినిధి ఈరోజు కే జగన్నాధపురం గ్రామంలో ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శ్రీ జి సూర్య కుమారి గారి ఆధ్వర్యంలో తెలుగు భాష దినోత్సవం ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు గిడుగు వెంకట…

  • August 29, 2025
  • 32 views
ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన విజిలెన్స్ అధికారులు

జనం న్యూస్ 28/08/2025 పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని ఎరువుల దుకాణాలను మరియు ప్యాక్స్ సొసైటీ లను మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్ ఆధ్వర్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పాక్స్ పెగడపల్లి సొసైటీ నీ తనికి చేసారు.…

  • August 29, 2025
  • 27 views
ఎం శ్రీనివాస్ కి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపిన కుటుంబ సభ్యులు

జనం న్యూస్ ఆగస్టు 29 ముమ్మిడివరం ప్రతినిధి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (ఆర్ ఐ ఎన్ ఎల్) 38 సంవత్సరాలు అచంచలమైన కృషి మరియు అంకితభావంతో సేవలందించిన తర్వాత తన విజయవంతమైన జీవిత ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న మా ప్రియమైన…

  • August 29, 2025
  • 18 views
చిలకలూరిపేట పట్టణంలోని రైతు బజార్ ఎదురుగా ఘంటా సుధాకర్ (సింహ) నూతనంగా హోటల్ సింధూర్

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 29 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ప్రారంభోత్సవ వేడుకలో శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ ముఖ్య అతిధిగా పాల్గొని హోటల్ సింధూర్ ను ప్రారంభించి, వారికి అభినందనలు తెలియజేసినారు.ఈ సందర్బంగా…

  • August 29, 2025
  • 84 views
బీజేపీ ఆంధ్ర రాష్ట్ర అధికార ప్రతినిధిగా వాకాటి నారాయణరెడ్డి

మాజీ ఎం ఎల్ సి. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు  వాకాటి నారాయణ రెడ్డి  భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ అధికార ప్రతినిధి గా నియమించడం పై  సూళ్లూరుపేట భారతీయ జనతా పార్టీఅసెంబ్లీ కన్వీనర్ తాటిపర్తి ఆదినారాయణ రెడ్జి జిల్లా కార్యదర్శులు బెజవాడ…

  • August 29, 2025
  • 76 views
శ్రీ గంగా పార్వతీ నాగేశ్వర స్వామి వారిని దర్శించుకున్న బిజెపి తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి వర ప్రసాద్ మరియు తిరుపతి ఇంచార్జ్ నాగముని

ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట శ్రీ గంగా పార్వతీ నాగేశ్వర స్వామి వారిని బిజెపి తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి వర ప్రసాద్ మరియు తిరుపతి ఇంచార్జ్ నాగముని విచ్చేశి దర్శించుకున్నారు. నూతన చైర్మన్ గా ఎంపికైన తాటిపర్తి ఆదినారాయణ రెడ్డి స్వాగతం…

  • August 29, 2025
  • 24 views
సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు

జనం న్యూస్ ఆగస్టు 29 ఈరోజు జర సంఘం మండల్ బొప్పనపల్లి గ్రామానికి చెందిన జి సిద్ధప్ప గారికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి విడుదలైన రూ 15000 /-విలువ గల చెక్కును ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు…

  • August 29, 2025
  • 19 views
గ్రామపంచాయతీ భవనం కట్టారు ప్రారంభించడం మరిచారు

జనం న్యూస్ ఆగస్టు(29) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ మండలం బక్క హేమ్లతండ పంచాయతీ భవనాన్ని 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించి ఇప్పటివరకు ప్రారంభించకపోవడంతో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు శుక్రవారం నాడు గ్రామపంచాయతీ భవనం ముందు కూర్చోని నిరసన…

  • August 29, 2025
  • 19 views
తండా వృద్ధులకు ఇంటి వద్దకే పింఛన్లు ఇవ్వాలని జి.బి.హెచ్.ఎస్.ఎస్ రాష్ట్ర అధ్యక్షులు వినోద్ జాదవ్ డిమాండ్.

జనం న్యూస్ 29 ఆగస్టు వికారాబాద్ జిల్లా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మారుమూల తండాలలో నివసించే వృద్ధులు, వికలాంగులు పింఛన్ పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జి.బి.హెచ్.ఎస్.ఎస్ రాష్ట్ర అధ్యక్షులు వినోద్ జాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. తండా నుండి గ్రామపంచాయతీ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com