ప్రజల సేవలో 24/7 ఉంటానని అన్నాడు సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 17 ప్రజానాయకుడు జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండల్ సజ్జాపూర్ గ్రామంలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రసాద్ రెడ్డి సర్పంచ్గా ఘన విజయం సాధించారు.…
జనం న్యూస్ డిసెంబర్ 17 సంగారెడ్డి జిల్లా; వచ్చే ఎన్నికల్లో బీజేపీ దే అధికారంలోకి రావడం ఖాయమని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి అన్నారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో జహీరాబాద్ నియోజకవర్గం లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు సర్పంచులుగా గెలుపొందగా..…
జనం న్యూస్ డిసెంబర్ 17 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి ప్రాంతంలో దేవాలయాల్లో ఉన్న ప్రదేశాలు రాత్రిపూట చీకటిలో ఉన్నందున దేవాలయంలో రాత్రి సమయములో పూజలు నిర్వహించినప్పుడు లైటింగ్ లేక భక్తులు ఇబ్బందులు పడుతున్న దృశ్య ఇటీవల నియమితులైన దేవస్థానం…
జుక్కల్ డిసెంబర్ 17 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం డోంగావ్ గ్రామంలో తన స్వంత ఊరిలోని పోలింగ్ కేంద్రానికి చేరుకొని, ఓటు హక్కును వినియోగించుకున్న జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే ,ప్రజాస్వామ్యానికి పునాది అయిన ఓటు…
జనం న్యూస్ డిసెంబర్ 17 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని మాందారిపేట గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు దారంగుల పాణి విద్యుత్ షాక్కు గురై ఆసుపత్రిలో చికిత్స పొంది, ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. కాగా, ఈ విషయం…
జనం న్యూస్ 17 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లా సారిపల్లిలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం (డి.పి.టి.సి) మరియు విజయనగరం 5వ బెటాలియన్లో బిటిసిలను విశాఖపట్నం రేంజ్ డి.ఐ.జి., గోపీనాథ్ జట్టి డిసెంబర్ 16న సందర్శించి,…
జనం న్యూస్ 17 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ గజపతినగరం మండలం మరుపల్లి సమీపంలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 26పై లారీ-ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. అదే సమయంలో ఈ బస్సు మరో బస్సును,…
జనం న్యూస్ 17 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లా చీపురుపల్లిలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 ఏళ్ల బాలిక మృతి చెందింది. చీపురుపల్లి రైల్వే స్టేషన్ నుంచి స్కూటీపై రాజాం వైపు వెళ్తాంది.…
జనం న్యూస్ 17 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఎడ్యుసిటీ ఒప్పంద కార్యక్రమంలో అశోక్ గజపతి రాజు భావోద్వేగమయ్యారు. ‘మనం ఎప్పుడు చనిపోతామో చెప్పలేము.. బతికున్నప్పుడే సాధించాలి. నేను ఉన్నప్పుడే ఈ మంచి కార్యాలు జరగాలి. ప్రజలకు ఇంకా…
జనం న్యూస్ డిసెంబర్ 16 ముమ్మిడివరం ప్రతినిధి ముమ్మిడివరం.. అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా గుత్తుల సాయి పేరును అధిష్టానం ఖరారుచేసింది. ముమ్మిడివరం మండలం గాడిలంక గ్రామానికి చెందిన ఆయనకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. గాడిలంక సర్పంచ్…