జనం న్యూస్ మార్చి 17 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ రైతుల సంక్షేమం మరియు వ్యవసాయ రంగ అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “రైతన్న మీకోసం వారోత్సవాలు” డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన లో ఈరోజు ఈ…
రైతులను ఆదుకుంటాం !! జనం న్యూస్ : మార్చి 17: ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం తీర ప్రాంత సమీపంలో ఉన్న వరిచేలు సముద్రపు నీరు పోటు ఎత్తడంతో పండడం లేదని…
బిచ్కుంద మార్చి 17 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో బాలికలపై జరుగుతున్న నేరాలు, సైబరు నేరాలు,వేసవి కాలంలో తీసుకోవలిసిన జాగ్రత్తలు వివిధ సామజిక అంశములపై అవగాహన కల్పించడం జరిగింది.కామారెడ్డి…
జనం న్యూస్- మార్చి 17- నాగార్జున సాగర్ టౌన్- నాగార్జునసాగర్ హిల్ కాలనీకి చెందిన పోలోజు సైదాచారి లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతూ హైదరాబాదులోని ఓవైసీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం స్థానికుల ద్వారా తెలుసుకొని విబిఎన్ ఫౌండేషన్ వ్యవస్థాపక…
6 గ్యారంటీలను గాలికి వదిలేసి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ బీజేపీ మండల అధ్యక్షులు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ జనం న్యూస్ మార్చ్ 17 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) ఈరోజు భారతీయ జనతా పార్టీ…
జనం న్యూస్ -మార్చి 17- నాగార్జునసాగర్ టౌన్- ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక యాక్షన్ 99 కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం నాగార్జునసాగర్ లోని స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్ పి ఎఫ్) ఆధ్వర్యంలో 10 కే రన్ నిర్వహించారు ,…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా 15 రకాల నిత్యవసరాలు, చీరలతో ముస్లిం సోదరులకు రంజాన్ కానుక నిరుపేదల ముఖంలో చిరునవ్వు చూడడమే మా లక్ష్యం: ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ మౌలా, పఠాన్ మెహర్ ఖాన్రాజంపేట నందలూరుపరిసరప్రాంతాలు :పవిత్ర రంజాన్…
పేద ముస్లిం కుటుంబాలకు అండగా నిలిచిన ముస్లిం మైనారిటీ, యూనిటీ ఆఫ్ ఉమ్మహ్ జనం న్యూస్-మార్చి 17- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలో పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లిం మైనారిటీ మరియు యూనిటీ ఆఫ్ ఉమ్మహ్…
మద్నూర్ మార్చి 17 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలోని మద్నూర్ రైతు వేదిక యందుఆత్మ సౌజన్యంతో మద్నూర్ మండల రైతులకు ఆయిల్ పామ్ పంట మీద మరియు సేంద్రియ వ్యవసాయం మీద మండల వ్యవసాయ…
జనంన్యూస్. 17.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు పంట పెట్టుబడి సాయం రైతు భరోసా పథకం ద్వారా ఈ యాసంగికి రైతులకు ఎకరానికి 6000 రూపాయల చొప్పున అందించడం జరుగుతుంది. తేదీ 28/02/2026. వరకు కొత్త పట్టా…