వరద బాధితుల సహాయ కేంద్రం ను సందర్శించిన బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి
మద్నూర్ ఆగస్టు 29 జనం న్యూస్ ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ముంపు గ్రామాల్లో ఉన్న ప్రజలను సురక్షితంగా ఉంచడానికి మద్నూర్ మండల కేంద్రం లోని జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్ లో ఏర్పాటు చేసిన వరద బాధితుల సహాయ కేంద్రానికి శుక్రవారం…
మాజీ సర్పంచ్ రవికిరణ్ కు సన్మానం చేసిన బీజేపీ నాయకులు
జనం న్యూస్ ఆగష్టు 29 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం భూపాలపల్లి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన మండలం లోని మాందారి పేట గ్రామ మాజీ సర్పంచ్ తాటికొండ రవికిరణ్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిసి…
భాషా అందాన్ని తెలియజేపిన గిడుగు చిరస్మరణీయులు
జనం న్యూస్ ; 29 ఆగస్టు శుక్రవారం;సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ ; న్వాడుక భాషా ఉద్యమ పితామహుడుగా, గ్రాంథికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ తెలియజెప్పిన మహనీయుడు…
స్వాతంత్య్రo రాకముందే ఆణనాణెంపై మన తెలుగు భాష గొప్పతనము. బ
జనం న్యూస్ ఆగస్టు 29 ముమ్మిడివరం ప్రతినిధి ఈరోజు కే జగన్నాధపురం గ్రామంలో ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శ్రీ జి సూర్య కుమారి గారి ఆధ్వర్యంలో తెలుగు భాష దినోత్సవం ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు గిడుగు వెంకట…
ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన విజిలెన్స్ అధికారులు
జనం న్యూస్ 28/08/2025 పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని ఎరువుల దుకాణాలను మరియు ప్యాక్స్ సొసైటీ లను మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్ ఆధ్వర్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పాక్స్ పెగడపల్లి సొసైటీ నీ తనికి చేసారు.…
ఎం శ్రీనివాస్ కి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపిన కుటుంబ సభ్యులు
జనం న్యూస్ ఆగస్టు 29 ముమ్మిడివరం ప్రతినిధి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (ఆర్ ఐ ఎన్ ఎల్) 38 సంవత్సరాలు అచంచలమైన కృషి మరియు అంకితభావంతో సేవలందించిన తర్వాత తన విజయవంతమైన జీవిత ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న మా ప్రియమైన…
చిలకలూరిపేట పట్టణంలోని రైతు బజార్ ఎదురుగా ఘంటా సుధాకర్ (సింహ) నూతనంగా హోటల్ సింధూర్
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 29 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ప్రారంభోత్సవ వేడుకలో శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ ముఖ్య అతిధిగా పాల్గొని హోటల్ సింధూర్ ను ప్రారంభించి, వారికి అభినందనలు తెలియజేసినారు.ఈ సందర్బంగా…
బీజేపీ ఆంధ్ర రాష్ట్ర అధికార ప్రతినిధిగా వాకాటి నారాయణరెడ్డి
మాజీ ఎం ఎల్ సి. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వాకాటి నారాయణ రెడ్డి భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ అధికార ప్రతినిధి గా నియమించడం పై సూళ్లూరుపేట భారతీయ జనతా పార్టీఅసెంబ్లీ కన్వీనర్ తాటిపర్తి ఆదినారాయణ రెడ్జి జిల్లా కార్యదర్శులు బెజవాడ…
శ్రీ గంగా పార్వతీ నాగేశ్వర స్వామి వారిని దర్శించుకున్న బిజెపి తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి వర ప్రసాద్ మరియు తిరుపతి ఇంచార్జ్ నాగముని
ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట శ్రీ గంగా పార్వతీ నాగేశ్వర స్వామి వారిని బిజెపి తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి వర ప్రసాద్ మరియు తిరుపతి ఇంచార్జ్ నాగముని విచ్చేశి దర్శించుకున్నారు. నూతన చైర్మన్ గా ఎంపికైన తాటిపర్తి ఆదినారాయణ రెడ్డి స్వాగతం…
సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు
జనం న్యూస్ ఆగస్టు 29 ఈరోజు జర సంఘం మండల్ బొప్పనపల్లి గ్రామానికి చెందిన జి సిద్ధప్ప గారికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి విడుదలైన రూ 15000 /-విలువ గల చెక్కును ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు…