జనం న్యూస్ మార్చి 18 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీల సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్…
జనం న్యూస్ మార్చి 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ప్రముఖ చిత్రకారుడు , కాట్రేనికోనకు చెందిన ఆకొండి అంజి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది సందర్భంగా నిర్వహించే అత్యున్నత పురస్కారం “ఉగాది “ పురస్కారానికి ఎంపికయ్యారు.గత మూడు దశాబ్దాలుకు చిత్రకళా రంగానికి…
జనం న్యూస్ 18 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం ఐజ మండలంలోని మేడికొండ గ్రామంలో బుధవారం రోడ్ల మరమ్మత్తు పనులు చేపట్టారు. ఏఐసీసీ కార్యదర్శి…
జనం న్యూస్ మార్చ్ 18 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ జీవీఎంసీ కౌన్సిల్ ఐదు సంవత్సరాల పదవీకాలం ముగిసిన సందర్భంగా కార్పొరేటర్లకు సత్కార సమావేశం ఏర్పాటు చేసిన సభలో 84 వ వార్డు కార్పొరేటర్ చినతల్లి నీలబాబుకు మేయర్ పీలా శ్రీనివాసరావు…
జనం న్యూస్ మార్చి 17 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన: రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్దే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రైతన్న మీకోసం వారోత్సవాలు ఈ నెల 16 నుంచి 25 వరకు నిర్వహిస్తోందని…
జనం న్యూస్ మార్చ్ 18 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ నూకంబిక అమ్మవారి మాల ధారాల సంఘం వ్యవస్థాపకులు పొలిమేర శ్రీను ఆధ్వర్యంలో అమ్మవారి జాతర సందర్భంగా ఆలయ ఆవరణలో శుక్రవారం రాత్రి శ్రీ నూకాంబిక అమ్మవారి భారీ అంబరల పూజలు…
జనంన్యూస్. 18.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ని అయన నివాసం హైదరాబాదులో రావుట్ల గ్రామ విలెజ్ కమిటీ మరియు సర్పంచ్ కలవడం జరిగింది రావుట్లలో రామ మందిర నిర్మాణం కొరకు ఎమ్మెల్యేతో చెప్పడం జరిగింది అందుకు…
జనం న్యూస్ 9/మార్చ్/2026 టేక్మాల్ రూరల్ రిపోర్టర్ కొండి. లక్ష్మణ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం టేక్మాల్ మండలం ఎల్లంపల్లి గ్రామంలో మహిళలు వేడుకలను అత్యంత ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలందరూ ఒకచోట చేరి మహిళా దినోత్సవ…
జనం న్యూస్ 17 మార్చ్ ఘట్కేసర్ ప్రతినిధి : మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం 8వ డివిజన్, కొర్రెముల వెంకటాద్రి కాలనీ సెంట్రల్ క్రికెట్ గ్రౌండ్ లో గత ఎనిమిది రోజులుగా సాగిన క్రికెట్ పండుగ మంగళవారం…
బజరంగ్ దళ్ నాయకుడు నాయుడు డిమాండ్ జనం న్యూస్ మార్చ్ 17 అమలాపురం హిందువుల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాస్టర్ పై కఠిన చర్యలు, నాన్ బేల్ బుల్ కేసు నమోదు చేయాలని విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ నాయకుడు…