Breaking News
తపస్ బిచ్కుంద అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ముత్యాల సందీప్, పేర్శెట్టి శంకర్రైతు సంక్షేమమే ధ్యేయం రైతన్న మీకోసం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డికొప్పుల రమేష్ పెద్దకర్మ: విలేకరుల సేవా భావంసూరంపల్లి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన సర్పంచ్ గంగాధర్ సప్న స్వామిఆకట్టుకున్న మావుళ్ళమ్మ తల్లి అలంకరణభూంపల్లిలో రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు ఘన సన్మానంతూముల శ్రీనివాస్ కు జాతీయకవిసమ్మేళనంలో ఉత్తమ కవి పురస్కారంగురజువాడ సర్పంచ్ ను సన్మానించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్జహీరాబాద్ మండల్ పరిధిలోని ఎం ఆర్ హెచ్ ఎస్ చర్చిలో క్రిస్మస్ వేడుకలుపూడిమడక సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన భారీ నీలి తిమింగలం
  • December 18, 2025
  • 25 views
ఇక వాట్సాప్‌లోనే ఆర్టీసీ టికెట్ బుకింగ్: ఏపీఎస్ఆర్టీసీ ‘మన మిత్ర’ డిజిటల్ సేవలు ప్రారంభం!

జనం న్యూస్‌ 18 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుండే ఏపీఎస్ఆర్టీసీ, ఇప్పుడు సామాన్యుడికి మరింత చేరువయ్యేందుకు సరికొత్త అడుగు వేసింది. దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులు కేవలం మొబైల్ ఫోన్‌…

  • December 17, 2025
  • 31 views
మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన అనకాపల్లి మాజీ ఎంపీ సత్యవతి విష్ణుమూర్తి దంపతులు

జనం న్యూస్ డిసెంబర్ 17 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ విజయవాడ క్యాంపు కార్యాలయం నందు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన అనకాపల్లి మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సత్యవతి విష్ణుమూర్తి దంపతులు.ఈ సందర్భంగా వారికి…

  • December 17, 2025
  • 130 views
సొంతగూటికి చేరిన నాయకులు..!

జనంన్యూస్. 17.సిరికొండ. నిజామాబాదు రురల్ సిరికొండ. ప్రజల్ని సమీకరించి ప్రజాపంథా పోరాటాల్లో మమేకం అవ్వాలని సిపిఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకుడు పి రామకృష్ణ పిలుపునిచ్చారు బుధవారం నాడున్యూడేమోక్రసి పార్టీకి చెందిన పలువురు మండల నాయకులు ఆపార్టీని విడిచి సిపిఐ (ఎంఎల్)…

  • December 17, 2025
  • 90 views
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి. ప్రావీణ్య జనం న్యూస్ సంగారెడ్డి, డిసెంబర్ 17 : జిల్లాలో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా పూర్తవ్వడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి. ప్రావీణ్య హృదయపూర్వక…

  • December 17, 2025
  • 27 views
మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన అనకాపల్లి మాజీ ఎంపీ సత్యవతి విష్ణుమూర్తి దంపతులు

జనం న్యూస్ డిసెంబర్ 17 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ విజయవాడ క్యాంపు కార్యాలయం నందు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన అనకాపల్లి మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సత్యవతి విష్ణుమూర్తి దంపతులు.ఈ సందర్భంగా వారికి…

  • December 17, 2025
  • 25 views
ఆనారోగ్యంతో ఉన్న విద్యార్థికి చేయూతనిచ్చినరాష్ట్ర బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శిసైదులు

జనం న్యూస్ డిసెంబర్ 17 నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ నాగార్జునసాగర్ బీసీ గురుకుల కళాశాలలో 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రవికుమార్ ద్వారా  తెలుసుకున్న రాష్ట్ర బీసీ గురుకుల సొసైటీ  కార్యదర్శి  సైదులు మానవతా హృదయంతో…

  • December 17, 2025
  • 26 views
పత్రికా ప్రచురణార్థం

17/12/25, మాగం, అయినవిల్లి మండలం. ధర్మమే జీవన మార్గమని స్వామి కమలానంద భారతి సందేశం అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం ఉప మండలం మాగం గ్రామంలో ఆర్ఎస్ఎస్ శతవసంతాల పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన హిందూ సమ్మేళనం భక్తిశ్రద్ధలతో,హిందూ తత్వ సందేశంతో ఘనంగా…

  • December 17, 2025
  • 27 views
అక్వా డైరెక్టర్గా విత్తనాల బుజ్జి

కాట్రేనికోన, న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అక్వా బోర్డు డైరెక్టర్గా నేడు ప్రమాణ స్వీకారం చేసేందుకు డా బి ఆర్ అంబెడ్క ర్ జిల్లా, కాట్రేనికోన మండలానికి చెందిన విత్తనాల నాగ శ్రీనివాస్ (బుజ్జి) మంగళవారం పార్టీ నాయకులతో కలసి కాట్రేనికోన…

  • December 17, 2025
  • 31 views
శ్రీదేవి సమేత భూదేవి కేశవ స్వామి దేవస్థానం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

జనం న్యూస్ డిసెంబర్ 17 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ముమ్మిడివరం శ్రీ భూదే సమేత శ్రీదేవి కేశవ స్వామి దేవస్థానమునకు నూతన ధర్మకర్తల మండలి నియమించగా ఈరోజు ప్రమాణస్వీకారమునకు స్థానిక శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ అయిన దాట్ల సుబ్బరాజు…

  • December 17, 2025
  • 32 views
పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా మండల అధికారులతో సమావేశమైన డాక్టర్ కార్తీక్ విశ్వనాథ్

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు ఈనెల 21న ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం నందలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ డి.కార్తీక్ విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు…