Breaking News
విద్యుత్ షాక్ తగిలి రైతుకు తీవ్ర గాయాలుఈనెల ఒకటి నుండి డిపాజిట్ సేకరణ మాసొచ్చావం…చార్మినార్, ఎక్స్ ప్రెస్ ఉత్తమ అవార్డులు2025 పంపిణీఆర్టీసీ బస్సులు సమయపాలన పాటించకుంటే డిపోని ముట్టడి చేస్తాం : ఏబీవీపీరెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వల్ల ప్రజలకు ఇబ్బందులు సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజ్మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయంలో జిల్లాస్థాయి క్రీడా పోటీలుమాదిగ జాగృతి సంఘం మండల అధ్యక్షుడిగా మద్దూరి నరేష్ మహారాజ్ నియామకంనాగార్జునసాగర్ లో వైభవంగా కార్తీక పౌర్ణమిరబి సీజన్ పొలం పిలుస్తుంది కార్యక్రమం పునః ప్రారంభంమండల వ్యవసాయ అధికారిపి జోష్నాదేవి.జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు ఎందుకు ఓటేయాలి
  • November 3, 2025
  • 31 views
అంగన్వాడి ఫస్ట్ సెంటర్ కు సీలింగ్ ఫ్యాన్ అందించిన గ్రామ మాజీ సర్పంచ్ గాజుల రాకేష్

జనం న్యూస్ 04నవంబర్ పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం అయితుపల్లి గ్రామంలోని అంగన్వాడీ ఫస్ట్ సెంటర్ కు మాజీ సర్పంచ్ అయినా గాజుల రాకేష్ ఫ్యాన్ ను అందించాడు. దీనికిగాను అంగన్వాడి స్కూల్ పిల్లల తరఫున ప్రత్యేక ధన్యవాదాలుతెలిపారు.

  • November 3, 2025
  • 28 views
ఉచిత గాలికుంటు వ్యాధి టీకాలు

జనం న్యూస్ జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని 03-11-2025 బీర్పూర్ మండలంలో నూతనంగా ఏర్పాటు చేసిన గోండుగూడెం గ్రామపంచాయతీలో మండల పశు వైద్యాధికారి డాక్టర్ *సునీల్(వి ఏ ఎస్ ) ఆధ్వర్యంలో గ్రామంలోని పశువుల టీకల గురించి అవగాహన కల్పించి నాలుగు…

  • November 3, 2025
  • 32 views
రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వాక్యలను ఖండించిన గంగుల కొమురెల్లి

జనం న్యూస్ 03నవంబర్ పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రం లో బీజేపీ జిఎస్టి కో కన్వీనర్, గంగుల కొమురల్లి మాట్లాడుతూ. జూబ్లీహిల్స్ ఎన్నికల భాగంగా రేవంత్ రెడ్డి మాట్లాడిన ఆర్మీ సైనికులు పై చేనిన వాక్యలను ఖండిస్తూ వెంటనే…

  • November 3, 2025
  • 26 views
ఈ రాష్ట్రంలో కులాలను బట్టి న్యాయాలు జరుగుతున్నాయా ఎస్టీ యానాదుల కుటుంబంలో వ్యక్తిని చంపేస్తే పట్టించుకోని ప్రభుత్వం

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట నవంబర్ 3 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 అదే కాపు కుటుంబంలో జరిగితే ఆగ మేఘాల మీద వెళ్లి డబ్బులు ఫలాలు ఉద్యోగాలు ఇస్తున్నారు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు న్యాయం అందని…

  • November 3, 2025
  • 23 views
శ్రీ దత్త సాయి సన్నిధిలో ఘనంగా కార్తీక మాస మహాకాల రుద్రాభిషేకం

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట నవంబర్ 3 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసియున్న శ్రీ…

  • November 3, 2025
  • 28 views
విద్యార్థులను పాఠశాలకు గైరు హాజరు కాకుండా పంపించాలి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట నవంబర్ 3 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు డైలీ డ్రాప్ ఔట్ డ్రైవ్ లో భాగంగా చిలకలూరిపేట పట్టణంలోని 34 వార్డు పోలిరెడ్డి…

  • November 3, 2025
  • 28 views
జయహో భారత నారీ

జనం న్యూస్ నవంబర్ 3 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన మహిళ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ లో సౌత్ ఆఫ్రికా పైన అద్భుత ఘన విజయం సాధించి… మన దేశానికి తొలి వరల్డ్ కప్ ని అందించిన మన…

  • November 3, 2025
  • 29 views
కుండలేశ్వర స్వామి వారి ఆలయంలొ అన్న సమారాధన.

జనం న్యూస్ నవంబర్ 3 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేని కొన.. : మండలం కుండలేశ్వరం గ్రామంలో వేంచేసి ఉన్న పార్వతీ సమేత శ్రీ కుండలేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక సోమవారం సందర్భంగా నిమ్మకాయల జగ్గయ్య నాయుడు భారీ…

  • November 3, 2025
  • 20 views
బిచ్కుంద సెంట్రల్ లైటింగ్ పనులు ప్రారంభించాలని ఆందోళన

బిచ్కుంద నవంబర్ 3 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ యువకులు సోమవారం ఆందోళన నిర్వహించారు. స్థానిక బస్టాండ్ వద్ద వారు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు.…

  • November 3, 2025
  • 25 views
మాజీ ఎమ్మెల్యే బొల్లం ఆరోపణలు అవాస్తవం

జనం న్యూస్ నవంబర్ 03(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మసక బారిన తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో మంత్రి ఉత్తమ్ దంపతులపై మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని మునగాల మండల కాంగ్రెస్…