జనంన్యూస్. 18.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు.సురేష్ భౌతికకాయానికి నివాళులర్పించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా.ఇందూరు: బీజేపీ నాయకుడు, మాజీ కార్పొరేటర్ పంచ రెడ్డి సురేష్ అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త విచారం…
జనంన్యూస్. 18.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ సిరికొండ మండల కేంద్రంలో గల పీ యం శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల&కళాశాలలో ఘనంగా ఈరోజు స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగం ఆధ్వర్యంలో పతాకావిష్కరణ కార్యక్రమం అత్యంత ఉత్సాహభరితంగా నిర్వహించబడింది.ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో స్కౌట్ మాస్టర్…
జనం న్యూస్, మార్చ్ 18, జగిత్యాల జిల్లా మెట్ పల్లి: పట్టణంలోని 15వ కౌన్సిలర్ అయిన అరిగెల అనూష రాకేష్ వాడు అభివృద్ధి కొరకై కృషి చేస్తున్నారు, వార్డులోని పతి గల్లీలో పర్యవేక్షిస్తూ ప్రజల నుంచి సమస్యలను తెలుసుకుంటూ పరిష్కార దిశగా…
జనం న్యూస్ 18 మార్చి వికారాబాద్ జిల్లా పూడూరు మండలం నిజాంపేట్ మేడిపల్లి లో రాత్రి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వడగండ్ల వర్షానికి 217 మేకలు మృతి చెందాయి. అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. ఎమ్మార్వో…
జనం న్యూస్ 18 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ మట్టిలోనే మాణిక్యాలు అంటే ఇదే నిదర్శనం.విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఉన్నత స్థాయిలో ఎదగాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే నవోదయ ప్రవేశ పరీక్షలు…
జనం న్యూస్ ; 18 మార్చ్ బుధవారం;సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ ; తెలంగాణ అస్తిత్వం: ఉగాది పండుగను పురస్కరించుకుని రుస్తుం ఆర్ట్ గ్యాలరీ సిద్ధిపేటలో నేడు ‘శ్రీ పరాభవ నామ ఉగాది’ చిత్రాన్ని అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం, ఉగాది…
జనం న్యూస్ 18 మార్చ్ జహీరాబాద్ మున్సిపాలిటీ ఏరియా వార్డ్ నెంబర్ 25 లో జాకీర్ భాయ్ బాగా రెడ్డి నగర్ కాలనీ నీటి సమస్యకు పరిష్కారం చూపిన నాయకుడు కౌన్సిలర్ గా గెలిచిన వెంటనే వార్డ్ ప్రజల కు ఎల్లప్పుడూ…
జనం న్యూస్ మార్చి 18 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన రహదారులను గేట్లు ఏర్పాటు చేసి మూసివేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కాలనీవాసులు ఆందోళన చేపట్టారు. శిల్పా బృందావనం, సాయి హిల్స్ నివాసులు రహదారిని…
జనం న్యూస్ మార్చి 18: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలం లోని తడపాకల్ గోదావరి నది తీరాన గల శ్రీ దత్త సాయిబాబా మందిరము పంచమ వార్షికోత్సవం సందర్భంగా మార్చి 20, 21, 22 తేదీలలో మూడు రోజులపాటు “విజ్ఞాన మహాసభలు” నిర్వహించనున్నట్లు…
జనం న్యూస్ మార్చి 18 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ బీజేపీ నేతలు మరోసారి ఆందోళన బాట పట్టారు. వివేకానంద నగర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి రేపన్ రాజు ఆధ్వర్యంలో…