జుక్కల్ మార్చి 18 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఈరోజు సందర్శించిన జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు , కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్…
జుక్కల్ మార్చ్ 18 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామ మల్టీపర్పస్ పారిశుద్ధ్య కార్మికుడు జి. కిసాన్ అనారోగ్యంతో మంగళవారం సాయంత్రం ఐదు 30 నిమిషాలకు స్వర్గస్తులైనారు కార్మికుని మృతి తెలిసిన వెంటనే కార్మికుడు కిషన్ ఇంటికి…
జనం న్యూస్ మార్చి 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అలాగే ముమ్మిడివరం నియోజకవర్గంలో*దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వ అంకితభావం -దివ్యాంగ శక్తి”…
డిగ్రీ కళాశాలలో ఉగాది వేడుకలు. బిచ్కుంద మార్చ్ 18 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో ని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి) బిచ్కుంద లో తెలుగు విభాగం వారి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను ఘనంగా…
సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ వీరేశం జనం న్యూస్ మార్చ్ 18-03-2026 మొగుడంపల్లి మండలం గొడిగార్ పల్లి గ్రామంలో గత ఐదు రోజుల క్రితం ఈడిగి విఠల్ గౌడ్ తండ్రి ఈడిగి ఇస్మాయిల్ జి గౌడ్ మరణించడం జరిగింది ఈ రోజు ఎస్సి…
-బుసిరెడ్డి పాండురంగారెడ్డి జనం న్యూస్- మార్చి 18- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలకు ,అభిమానులకు, ఫౌండేషన్ తరపున లబ్ధి పొందిన ప్రతి ఒక్కరికీ బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండురంగారెడ్డి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.షడ్రుచుల సమ్మేళనంతో…
జనం న్యూస్ మార్చి 18 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన రహదారులను గేట్లు ఏర్పాటు చేసి మూసివేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కాలనీవాసులు ఆందోళన చేపట్టారు. శిల్పా బృందావనం, సాయి హిల్స్ నివాసులు రహదారిని…
బిచ్కుంద మార్చ్ 18 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలంలోని పుల్కల్ గ్రామంలో గల రైతు వేదికలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ సౌజన్యంతో రైతులకు నానో ఎరువుల వాడకం మరియు వివిధ పంటలలో సస్యరక్షణ చర్యలపై…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ సెల్ 9550978955 చిలకలూరిపేట స్థానిక తహశీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో బుధవారం మ్యాక్సీవిజన్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.ఈ శిబిరాన్నితహశీల్దార్ మొహమ్మద్ హుస్సేన్ రిబ్బన్…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 18 సెల్ 9550978955 త్వరలోనే నియోజకవర్గంలో 3,500 కొత్త దివ్యాంగ పింఛన్ల మంజూరు. దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించి, వారితో కలిసి భోజనం చేసిన ప్రత్తిపాటి. వైసీపీ దుష్ప్రచారాన్ని దివ్యాంగులే…