భక్తులకు అన్నప్రసాదం పంపిణి
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. భక్తులకు అన్నప్రసాదం పంపిణి కార్యక్రమాన్ని సర్పంచ్ జంబు సూర్య నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. శుక్రవారం నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ లోని స్వామి వివేకానంద నగర్ లో మేస్త్రి గోపాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు…
పంటనష్టాన్ని అంచనా వేసిన వ్యవసాయాధికారులు
జనం న్యూస్ ఆగస్టు 29: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలము గత ఎడతెరిపి లేకుండా రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ఎగువ ప్రాంతంలో నుండి పెద్దవాగూలో ప్రవహించిన వరద నీటి తాకిడికి పెద్దవాగు గోదావరి శివారులోని తోర్తి,బట్టాపూర్, తడపాకల్, దోంచంద, గుమ్మిర్యాల్…
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం
పార్వతీపురం జనం న్యూస్ తేది ఆగష్టు 28,( రిపోర్టర్ ప్రభాకర్): బాల్య వివాహాలు చేయడం చట్టరీత్య నేరం బాల్యవివాహా నిషేధ చట్టం 2006 ప్రకారం దేవాలయాల్లోన, చర్చి, మసీదు, ఇతర ప్రదేశాలలో ఎక్కడ కూడా బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని…
పేట గడ్డ వినాయక మండపం దగ్గర బ్రహ్మాండంగా అన్న దాన కార్యక్రమం
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గ నందలూరు మండలంలో పేట గడ్డ వీధి యందు చెన్నకేశవ స్వామిగుడి దగ్గర వినాయక చవితి పురస్కరించుకొని తోట కేదారినాథ్ బాబు మరియు జట్టి జగదీష్ చంద్ర కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన…
విద్యుత్ ప్రమాదానికి గురైన తాత్కాలిక ఉద్యోగి హరీష్ ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు
నడుం క్రింది భాగం నుంచి స్పర్శ కోల్పోయిన హరీష్ జనం న్యూస్, ఆగష్టు 29, జగిత్యాల జిల్లా : మెట్ పల్లి పట్టణంలోని మార్కండేయ ఆలయ ప్రాంగణంలో నివాసముంటున్న హరీది అసలే దీనస్థితి నిరుపేద కుటుంబం రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి.ఏదో…
వరద బాధితుల సహాయ కేంద్రం ను సందర్శించిన బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి
మద్నూర్ ఆగస్టు 29 జనం న్యూస్ ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ముంపు గ్రామాల్లో ఉన్న ప్రజలను సురక్షితంగా ఉంచడానికి మద్నూర్ మండల కేంద్రం లోని జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్ లో ఏర్పాటు చేసిన వరద బాధితుల సహాయ కేంద్రానికి శుక్రవారం…
మాజీ సర్పంచ్ రవికిరణ్ కు సన్మానం చేసిన బీజేపీ నాయకులు
జనం న్యూస్ ఆగష్టు 29 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం భూపాలపల్లి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన మండలం లోని మాందారి పేట గ్రామ మాజీ సర్పంచ్ తాటికొండ రవికిరణ్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిసి…
భాషా అందాన్ని తెలియజేపిన గిడుగు చిరస్మరణీయులు
జనం న్యూస్ ; 29 ఆగస్టు శుక్రవారం;సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ ; న్వాడుక భాషా ఉద్యమ పితామహుడుగా, గ్రాంథికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ తెలియజెప్పిన మహనీయుడు…
స్వాతంత్య్రo రాకముందే ఆణనాణెంపై మన తెలుగు భాష గొప్పతనము. బ
జనం న్యూస్ ఆగస్టు 29 ముమ్మిడివరం ప్రతినిధి ఈరోజు కే జగన్నాధపురం గ్రామంలో ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శ్రీ జి సూర్య కుమారి గారి ఆధ్వర్యంలో తెలుగు భాష దినోత్సవం ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు గిడుగు వెంకట…
ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన విజిలెన్స్ అధికారులు
జనం న్యూస్ 28/08/2025 పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని ఎరువుల దుకాణాలను మరియు ప్యాక్స్ సొసైటీ లను మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్ ఆధ్వర్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పాక్స్ పెగడపల్లి సొసైటీ నీ తనికి చేసారు.…