Breaking News
ఎస్టీ వాడ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలిబుద్ధుని శాంతి మార్గమే మానవాళికి రక్షసరస్వతి పుష్కరాలకు ప్రత్యేక బస్సులునర్సంపేట డిపో మేనేజర్ ప్రసూనలక్ష్మీపాలీసెట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు జిల్లా ఎస్పీ డివి శ్రీనివాస రావు ఐ.పి.ఎస్భారతదేశ రాజనీతి పితామహుడు గౌతమ బుద్ధుడి విగ్రహ నిర్మాణ శంకుస్థాపనభారతదేశ రాజనీతి పితామహుడు గౌతమ బుద్ధుడి విగ్రహ నిర్మాణ శంకుస్థాపనఅంగన్వాడి వర్కర్లును పెన్షన్ విధులు నుంచి మినహాయించాలిబీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దాంవిద్యుత్ సరఫరాలో అంతరాయంధాన్యం కొనుగోలులో వేగం పెంచాలి ఏఎంసి చైర్మన్ రాములు గౌడ్.
  • May 10, 2025
  • 21 views
అల్వాల వాగులో స్నానానికి వెళ్లి మృతి చెందిన సూరంపల్లి వాసుడు

( జనం న్యూస్ మే 10 చంటి) తేదీ:09/05/2025 నాడు మధ్యాహ్నం 1. 30 గంటలకు సూరారం గ్రామానికి చెందిన చామంతి మహేష్ తండ్రి సత్తయ్య, వయస్సు 30 సం!!లు, ఎస్సీ మాల, ఎలక్ట్రిషన్ అనున్నతడు తన కుటుంబంతో సహా తన…

  • May 10, 2025
  • 13 views
దేశ అత్యవసర పరిస్థితుల దృష్ట్యా విహార-తీర్థయాత్రలకు వెళ్లడం కొంతకాలం ఆగండి గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర

జనం న్యూస్ మే 10 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ : ఆపరేషన్ సింధూర్” పేరుతో త్రివిధ దళాలు కలిసి తీవ్రవాదులపై విరుచుకుపడి మట్టుపెట్టిన సంగతి మన అందరికీ తెలిసిందే ఇటువంటి సమయంలో దేశ ప్రజల రక్షణం కోసం మన సైన్యం…

  • May 10, 2025
  • 11 views
బహ్రెయిన్ దేశంలో ఘనంగా శ్రీ పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి వేడుకలు

జనం న్యూస్ మే 10 ముమ్మడివరం (ప్రతినిధి గ్రంధి నానాజీ)బహ్రెయిన్ తెలుగు కళా సమితి అధ్వర్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు వారి జయంతి కార్యక్రమం*ముఖ్యఅతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు…

  • May 10, 2025
  • 10 views
శ్రీధర్ కుటుంబాన్ని పరామర్శించిన మెదక్ జిల్లా గ్రంధాలయ చైర్మన్ చిలుమల సువాసిని రెడ్డి

జనం న్యూస్ మే 10 చిలిపి చెడు మండల ప్రతినిధి: మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంరోడ్డు ప్రమాదంలో మరణించిన అజ్జమర్రి గ్రామ పన్యాల శ్రీధర్ కుటుంబాన్ని పరామర్శించిన మెదక్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డిరోడ్డు ప్రమాదంలో మరణించిన చిలిపిచెడ్…

  • May 10, 2025
  • 13 views
శ్రీ ఉమా పార్థివ కోటి లింగేశ్వర స్వామి క్షేత్రంలో నరసింహ జయంతి పూజా కార్యక్రమం

జనం న్యూస్ :10 మే శనివారం:సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వైరమేష్ :వైశాఖ శుద్ధ త్రయోదశి నరసింహ జయంతిని పురస్కరించుకొని, శనివారం రోజున సిద్దిపేట పట్టణంలోని శ్రీ ఉమా పార్థివ కోటి లింగేశ్వర స్వామి క్షేత్రంలో ప్రత్యేక పూజా కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.…

  • May 10, 2025
  • 13 views
అమ్మ ఒక యోధ

నేడు మాతృ దినోత్సవం కుబేరుడి రుణం వెంకటేశ్వరుడు తీర్చగలడేమో గానీ అమ్మ రుణం మాత్రం ఎవ్వరూ తీర్చలేరు సృష్టిలో దేవుడి మరో రూపం అమ్మ జనం న్యూస్ మే 11(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-సబ్జెక్ట్-సృష్టికి ప్రతిరూపం అమ్మ, మనందరికీ అపురూపం…

  • May 10, 2025
  • 10 views
బొబ్బలి వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న పలువురు పార్టీ నాయకులు

జనం న్యూస్ మే 10 కూకట్పల్లి ప్రతినిధి చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డి : బొబ్బలి వెంకన్న నాగమ్మ దంపతుల కుమారుడు వంశీ సంధ్య వివాహ వేడుకలు మాడుగుల పల్లి లో వి ఎస్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో వివాహ ఘనంగా…

  • May 10, 2025
  • 12 views
అమ్మ ఒక యోధనేడు మాతృ దినోత్సవం

కుబేరుడి రుణం వెంకటేశ్వరుడు తీర్చగలడేమో గానీ అమ్మ రుణం మాత్రం ఎవ్వరూ తీర్చలేరు సృష్టిలో దేవుడి మరో రూపం అమ్మ జనం న్యూస్ మే 11(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) -సబ్జెక్ట్-సృష్టికి ప్రతిరూపం అమ్మ, మనందరికీ అపురూపం అమ్మ, దేవుడి…

  • May 10, 2025
  • 13 views
కెపిహెచ్బి డివిజన్ సీనియర్ బిజెపి నాయకులు శ్రీనివాస్ రెడ్డిని పరామర్శించిన వడ్డేపల్లి రాజేశ్వరరావు

జనం న్యూస్ మే 10 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి : కెపిహెచ్బి డివిజన్ సీనియర్ బిజెపి నాయకులు శ్రీనివాస్ రెడ్డి ఇటీవల ఆనరోగ్య సమస్యలతో బాధపడు చికిత్స నిమిత్తం గౌతమ్ న్యూరో హాస్పిటల్లో చేరారు, స్థానిక నాయకుల ద్వారా విషయం…

  • May 10, 2025
  • 10 views
రెండోసారి బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడిగా! నాగ ప్రభు గౌడ్ నియామకం

జనం న్యూస్. మే 9. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్.(అబ్దుల్ రహమాన్) అంచలంచలుగా ఎదుగుతూ అనునిత్యం కార్యకర్తలకు అండగా ఉంటూపార్టీ బలోపేతానికి కృషి చేస్తూ మచ్చలేని నాయకుడిగా పేరు ప్రతిష్టలు పొందిన యువ నాయకుడు నాగ ప్రభు గౌడ్ రెండవసారి…

Social Media Auto Publish Powered By : XYZScripts.com