ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమ నిబంధనలను పాటించాలి
ప్రమాద రహిత ప్రయాణానికై వాహనదారులు కృషి చేయాలి. సీఐ రామకృష్ణారెడ్డి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణ అవగాహన సమావేశం జనం న్యూస్ నవంబర్ 03(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) రోడ్డు భద్రత చర్యల్ని మరియు ట్రాఫిక్ నిబంధనలను…
నాగార్జునసాగర్ లోఘనంగా లక్ష్మీ కళ్యాణం
జనం న్యూస్ – నవంబర్ 3- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ – నందికొండ మున్సిపాలిటీ నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయంలో సోమవారం లక్ష్మీ కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా ఆలయ అర్చకులు రామానుజాచార్యులు…
ఎన్.ఎస్.ఎస్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల రాయచోటి NSS ప్రత్యేక శిబిరం ఏడవ రోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వ హించడం జరిగింది ఇందులో NSS ప్రోగ్రాం ఆఫీసర్ P. జ్యోతి ప్రిన్సిపాల్ శ్రీ G.…
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రతిభ చాటిన గాయం వర్షిత రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు ఎంపిక
జనం న్యూస్. తర్లుపాడు మండలం. నవంబర్ 3 రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాల నందు సోమవారం జరిగిన నియోజకవర్గ స్థాయి పోటీల్లో తర్లుపాడు మండలం కలుజువ్వాలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని గాయం…
ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద మంజూరైన ఇళ్లలోగృహప్రవేశానికి ముఖ్యఅతిథిగా ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పొన్నం అనూప్ గౌడ్,
జనం న్యూస్ నవంబర్ 3 2025( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు సింగవేన మానస మాట్లాడుతూ తనకు ఇందిరమ్మ ఇల్లు రావడం సంతోషంగా ఉందని తన సొంత ఇంటి కళ నెరవేరినందుకు రాష్ట్ర రవాణా…
కేంద్రం బీసీ రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చాలి
జనం న్యూస్, నవంబర్ 3, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం. బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్లో ఆమోదించి తొమ్మిదవ షెడ్యూల్ లో చేర్చాలని బీసీ సంక్షేమ సంఘం గజ్వేల్ మండల అధ్యక్షుడు వల్లపు నర్సింలు…
ప్రజావాణిలో విద్యుత్ కోతలపై బీజేపి నాయకుల ధరఖాస్తు
(జనం న్యూస్3 నవంబర్ ప్రతినిధి కాసిపేట రవి) భీమారం మండల కేంద్రంలో సోమవారం రోజున మాడెం శ్రీనివాస్ ప్రజావాణిలో మద్దికల్ కరెంట్ లైన్ తరుచూ కట్ చేస్తున్నారని అధికారులకు కాల్ చేస్తే సరైన సమాధానం ఇవ్వటం లేదని సబ్ స్టేషన్ కాల్…
చూసొద్దాం పద…రాముని బండ జాతర
నేటి నుంచి జాతర ప్రారంభం జనం న్యూస్, నవంబర్ 3, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) జగదేవ్పూర్ ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలిసిన శ్రీ సీతారాముల ఆలయంసుమారు 2 వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పురాతన ఆలయం రాముని బండ…
రాముని బండ జాతరకు ఏర్పాట్లు అన్ని పూర్తి చేశాం
జనం న్యూస్, నవంబర్ 3, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) నేటి నుంచి రాముని బండ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, పారిశుధ్యం, వైద్య సేవలు, భద్రత కల్పించడం వంటివి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండ…
200,000 లక్షల రూపాయల ఎల్ ఓ సి అందచేసిన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మా రెడ్డి
జనం న్యూస్ నవంబర్ 3 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలానికి చెందిన గత వారం రోజుల నుంచి ప్రమాదానికి గురై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గుజిరి తాండా గ్రామ పంచాయతీ చిలిపిచేడ్ మండలం…



ఈనెల 15 న జిల్లా కేంద్రంలో ప్రారంభమయ్యే సిపిఐ ప్రచార జాతరను విజయవంతం చేయాలి
పాలకుల నిర్లక్ష్యంతో పేద విద్యార్థులకు అన్యాయం
కార్తీక పౌర్ణమి వేడుకలలో బీరంగూడ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల సందడి
ఆదర్శనగర్ స్నేహం అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
“పెండింగ్లో ఉన్న బకాయిలు విడుదల చేయండి”
అంబేద్కర్ ఓటు హక్కు ఇచ్చింది పేదల రాజ్యం కోసం
మెంటాడ మండలాన్ని విజయనగరం జిల్లాలోనే కొనసాగించాలి : కూటమి నాయకుల డిమాండ్
పీజీ పరీక్షల్లో ముగ్గురు విద్యార్థులు డిబార్
బాడంగి మెయిన్ రోడ్డు గుంతలో ఇరుక్కుపోయిన వ్యాన్








