Breaking News
రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన జహీరాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ బిఆర్ఎస్ నాయకులు .రంజాన్ పర్వదినం పురస్కరించుకొని ఆందోల్ జోగిపేటమున్సిపల్ 13వ వార్డు, కౌన్సిలర్ పట్లూరి శివ శేఖర్ గారికి శాలువాతో సన్మానించిన షేక్ ఆమీర్సిరికొండ మండల ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్.ఆకే పార్టీ అనిల్ కుమార్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంకబీజేపీలో చేరిన ప్రముఖ దిగ్గజ వ్యాపారవేత్త ఎం.వి.ఆర్పరిగిలో ఘనంగా ఈద్ వేడుకలు.నక్కపల్లిలో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనను విజయవంతం చేయండి మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న బిజెపి ఇంచార్జ్ విజయ నాయుడుసెరినస్ హాస్పిటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయ్ కుమార్మాజీ వైస్ ఎంపీపీ వంగల నారాయణరెడ్డి పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరం
  • March 20, 2026
  • 20 views
కూకట్పల్లి పోలీస్ అధికారులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన జనంపల్లి పురంధర్ రెడ్డి

జనం న్యూస్ | మార్చి 20 | తెలంగాణ స్టేట్ ఇంచార్జ్: శ్రీనివాస్ రెడ్డి తెలుగు ప్రజల నూతన సంవత్సర పర్వదినమైన ఉగాది సందర్భంగా కూకట్పల్లి ప్రాంతంలో స్నేహపూర్వక వాతావరణంలో శుభాకాంక్షల మార్పిడి కార్యక్రమం జరిగింది. రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు…

  • March 20, 2026
  • 24 views
శ్రీ మత్స్యగిరి స్వామి దేవాల యంలో పంచాంగ.

జనం న్యూస్ 20 మార్చి శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని కేంద్రంలో ని అతి పురాతన మైన ఆరు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం సాయంత్రం అర్చకులు…

  • March 19, 2026
  • 31 views
రంజాన్ పండుగ సందర్భంగా కిట్లు పంపిణీ చేసిన సర్పంచ్ లక్ష్మణ్…

డోంగ్లి మార్చి 19 జనం న్యూస్ రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీల సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని మదన్ హిప్పర్ గా సర్పంచ్ బాచేవారు లక్ష్మణ్ స్పష్టం చేశారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం…

  • March 19, 2026
  • 29 views
ఉగాది సందర్భంగా గ్రామ దేవత మావుళ్ళమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు

జనం న్యూస్ మార్చ్ 19 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కొత్త అమావాస్య పండుగ సందర్భంగా శ్రీ మావుళ్ళమ్మ తల్లి అమ్మవారికి శ్రీ సూక్తం విధానంగా 9 రకాల పండ్ల రసాల తోటి పండితుల సమక్షంలో బ్రహ్మశ్రీ ఆణి విళ్ళ ఫణి…

  • March 19, 2026
  • 32 views
అలరించిన కవి సమ్మేళనం

జనం న్యూస్ ; 19మార్చ్ గురువారం; సిద్ధిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ జాతీయ సాహిత్య పరిషత్ సిద్దిపేట వారు ప్రెస్ క్లబ్, సిద్దిపేటలో నిర్వహించిన పరాభవ నామ ఉగాది కవి సమ్మేళనం ఎంతగానో అలరించింది. ముఖ్య అతిధిగా హాజరైన కథాశిల్పి…

  • March 19, 2026
  • 43 views
రంజాన్ పర్వ దినోత్సవ సందర్భంగా కిట్లు పంపిణీ చేసిన సర్పంచ్…

బిచ్కుంద మార్చి 19 జనం న్యూస్ రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీల సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని హజ్గుల్ సర్పంచ్ స్పష్టం చేశారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ఈద్ ముబారక్’…

  • March 19, 2026
  • 27 views
పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలి

జనం న్యూస్ 19 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ గృహ వినియోగదారులకు అందించే ఎల్పిజి గ్యాస్ సిలిండర్లను ఎలాంటి అడ్డంకులు లేకుండా బుక్ చేసుకున్న వెంటనే అందేలా చూడాలి భారత జాతీయ…

  • March 19, 2026
  • 30 views
ఎస్సీ యాక్షన్ ప్లాన్ అమలులో బ్యాంకుల సహకారం కీలకం.

జనం న్యూస్ 19 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ప్రభుత్వం ఎస్సీల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టిందని, ఎస్సీల యాక్షన్ ప్లాన్ అమలులో బ్యాంకుల సహకారం కీలకమని జిల్లా కలెక్టర్ రిజ్వాన్…

  • March 19, 2026
  • 35 views
మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలకు మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు

జనం న్యూస్ మార్చి 19 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి శ్రీ పరాభవ నామ సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆయన విడుదల చేసిన సందేశంలో ఉగాది పండుగ సాంప్రదాయ, సాంస్కృతిక ప్రాధాన్యాన్ని విశదీకరించారు.ప్రకృతితో మమేకమై, వ్యవసాయ ఆధారిత జీవన విధానంలో పరస్పర…

  • March 18, 2026
  • 34 views
చికిత్స పొందిన ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న శ్రీ హరి బాబును పరామర్శించిన శాసనసభ్యు దాట్ల

జనం న్యూస్ మ్యాచ్ 18 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం టౌన్ బిజెపి కార్యదర్శి బసవ శ్రీహరిబాబు అనారోగ్య కారణంగా హైదరాబాదులో వైద్యం చేయించుకుని తిరిగి వచ్చిన సందర్భంగా ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు శ్రీహరిబాబు…