Breaking News
అప్పుడే పుట్టిన పసికందును రోడ్డు ప్రక్కన వదిలేసి వెళ్లిన కసాయి తల్లిచందుపట్ల కీర్తి రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ రాష్ట్ర కౌన్సిలింగ్ నెంబర్ మొగిలిపేదల సంక్షేమమే ఇందిరమ్మ లక్ష్యం ఏఐసీసీ సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డిగణేశుని నిమజ్జనం లో డీజే వినియోగం నిషేధంప్రముఖల సమక్షంలో చెల్లి సురేష్ పుట్టిన రోజు వేడుకలుచందుపట్ల కీర్తి రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ రాష్ట్ర కౌన్సిలింగ్ నెంబర్ మొగిలివిధి నిర్వహణలో చేసిన సేవలే ఉద్యోగులకు గుర్తింపునిస్తాయిబీపి, షుగర్ పరీక్షలు నిర్వహించిన జనసేన సేవాదళ్, చిరంజీవి యువత”మొక్కలు నాటిన జనసేన సేవాదళ్, చిరంజీవి యువత”ఉన్నత విద్యతో భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలి
  • August 30, 2025
  • 8 views
కామన్‌ వెల్త్‌లో మనోడికి స్వర్గం

జనం న్యూస్ 30 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక అహ్మదాబాద్‌లో జరుగుతున్న కామన్‌ వెల్త్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారుడు సత్తా చాటాడు. నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామానికి చెందిన అజయ్‌ 79 కిలోల విభాగంలో…

  • August 30, 2025
  • 7 views
పోక్సో కేసులో నిందితుడికి 20సం.ల కఠిన కారాగార శిక్ష, జరిమాన

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 30 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా మహిళా పోలీసు స్టేషనులో 2024 సం.లో నమోదైన పోక్సో కేసులో నిందితుడు విజయనగరం పట్టణం హుకుంపేటకు చెందిన…

  • August 30, 2025
  • 10 views
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు” వారోత్సవాల్లో భాగంగా “తెలుగు భాషా దినోత్సవం”

జనం న్యూస్ 30 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జనసేనాని పుట్టినరోజు వారోత్సవాల్లో మూడోరోజు తెలుగు భాషా దినోత్సవం సందర్బంగా తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి జయంతి తెలుగు భాష కోసం నిత్యం పాటుపడే…

  • August 30, 2025
  • 10 views
పేకాట ఆడుతూ పట్టుబడ్డ మహిళలు

జనం న్యూస్ 30 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరంలోని బాబామెట్టలో పేకాట ఆడుతున్న 8 మంది మహిళలపై కేసు నమోదు చేసినట్లు విజయనగరం టూ టౌన్‌ సీఐ శ్రీనివాసరావు తెలిపారు.బాబా మెట్టలోని సప్తగిరి అపార్ట్మెంట్లో శుక్రవారం రాత్రి…

  • August 30, 2025
  • 15 views
విద్యార్థులకు స్టీల్‌ వాటర్‌ బాటిల్స్‌ పంపిణీ

జనం న్యూస్,ఆగస్టు 30,అచ్యుతాపురం: మండలంలోని తిమ్మరాజుపేట మండల ప్రజా పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ గ్రామ సర్పంచ్ శరగడం భాగ్యలక్ష్మి శివ బాపునాయుడు చేతుల మీదగా శనివారం స్టీల్‌ వాటర్‌ బాటిళ్లు ఉచితంగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా శివ బాపునాయుడు…

  • August 30, 2025
  • 13 views
కేంద్రం యూరియా కోతపై ఎంపీ వంశీకృష్ణ మండిపాటు

జనం న్యూస్, ఆగస్టు 30, పెద్దపల్లి పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు గడ్డం వంశీకృష్ణ గోదావరిఖని ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న యూరియా కొరతపై కీలక వ్యాఖ్యలు చేశారు. యూరియా కొరత సమస్యను పార్లమెంట్‌లో ప్రస్తావించినట్లు…

  • August 29, 2025
  • 18 views
ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనతో మెలగాలి

జనం న్యూస్ ఆగష్టు 30 ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనతో మెలగాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ సూచించారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని పబ్లిక్ క్లబ్ లో రౌడీ షీటర్లు,పలు కేసుల్లోని నేరస్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన…

  • August 29, 2025
  • 17 views
31న జరిగే బీసీల యుద్ధభేరి సభను జయప్రదం చేయండి

జనం న్యూస్ ఆగష్టు 30(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలు నిర్వహించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా అధ్య క్షుడు పొనుగోటి రంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని…

  • August 29, 2025
  • 16 views
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతులకు మేలు చేసే ప్రభుత్వముశివన్నోళ్ళా శివకుమార్

జనం న్యూస్ ఆగస్టు 29: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలములో బారి వర్షాలు పడటంతో పాటు పోచంపాడ్ ప్రాజెక్ట్ నుండి నీటి విడుదల వల్ల మండల గోదావరి గంగా పరివారక ప్రాంతమైన తడ్పకల్, దోంచంద, గుమ్మిర్యాల్ గ్రామాలను పరిశీలించిన్నట్లు కాంగ్రెస్ పార్టీ…

  • August 29, 2025
  • 14 views
ఓటరుజాబితాల్లో తప్పులు ఉంటే మాకు తెలుపండి- మండలాధికారులు

జనం న్యూస్ ఆగస్టు 29: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలకేంద్రంలో 28/08/2025నా ఏర్గట్ల మండలంలోని ఎనిమిది గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో, ఎంపీడివో కార్యాలయంలో ప్రదర్శించిన్నట్లు ఎంపీవో శివచరణ్ శుక్రవారం తెలిపారు. ప్రదర్శన లో…

Social Media Auto Publish Powered By : XYZScripts.com