జనం న్యూస్;20 మార్చ్ శుక్రవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ తెలంగాణ అస్తిత్వం: రంజాన్ పండుగను పురస్కరించుకుని స్థానిక రుస్తుం ఆర్ట్ గ్యాలరి సిద్దిపేట లో నేడు శుక్రవారం “నూరే ఈదుల్ ఫితర్ రంజాన్ ముబారక్ చిత్రాన్ని ప్రఖ్యాత అంతర్జాతీయ…
జనం న్యూస్ మార్చి 20 మహా ముత్తారం మండలం నల్లగుంట మినాజీపేట గ్రామంలో ముస్లింలకు రంజాన్ పండుగను పురస్కరించుకొని ఐటీ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకుమీనాజీపేట ముస్లింల కుటుంబాలాకి ఈద్ ముబారక్ కిట్లు…
జనం న్యూస్ 20 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ తెలంగాణ శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చ, అధికార కాంగ్రెస్ , ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య ఒక…
జనం న్యూస్:20 మార్చ్ శుక్రవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై రమేష్; తెలంగాణ రాష్ట్ర శాసనమండలి ప్రభుత్వ విప్గా నియమితులైన డా. బలమూరి వెంకట్ నీ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఈ నెల 22వ తేదీన నర్మెట్టలో…
జనం న్యూస్ | మార్చి 20 | తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి పరిధిలో నివాస స్థలాల కోసం ఎదురుచూస్తున్న బుడగ జంగాల కుటుంబాల సమస్య మరోసారి వెలుగులోకి వచ్చింది. అర్హులైన ఈ కుటుంబాలకు తగిన నివాస స్థలాలను…
జనం న్యూస్ 20 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా : ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చడానికి, వినియోగదారుల భద్రతను పటిష్టం చేయడానికి…
జనం న్యూస్ 20 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ గ్రామ సర్పంచ్ పి. వినోద్ కుమార్.ఈ రోజు ఎల్కూర్ గ్రామంలో గుర్రం బావి రోడ్డు, ఉప్పరి గేరు, కలిగేరు లైన్ వాసులకు…
జనం న్యూస్ 20 మార్చి వికారాబాద్ జిల్లా రంజాన్ పర్వదినని పురష్కరిచ్చుకుని పూడూర్ మండల పరిధిలోని గట్టుపల్లి లో ముస్లిం సోదరులు, సోదరిమనులకు పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గట్టుపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు ముస్లిం సోదరులకు దుస్తులు(తోఫా)…
జనంన్యూస్. 20 సిరికొండ.శ్రీనివాస్ పటేల్ రురల్ సిరికొండ మండలం లొని గడ్డమీది తాండ గ్రామంలో హనుమాన్ గుడిలో అన్నదానం కార్యక్రమం చెయ్యడం జరిగింది గ్రామ ప్రజలు అందరూ భక్తి శ్రద్ధలతో అట పాటలతో ఉగాది పండుగ గానం గా జరుపుకోవడం జరిగింది…
జనం న్యూస్ 20 మార్చి వికారాబాద్ జిల్లా పూడూరు మండలం గట్టుపల్లి గ్రామంలో ఆంజనేయస్వామి ఆలయంలో శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని విశేష పూజా కార్యక్రమాలు మరియు పంచాంగ శ్రవణం అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. గట్టుపల్లి సర్పంచ్ పద్మరాజు…