Breaking News
వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలిదత్త గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన – అర్బన్ ఎమ్మెల్యే..!వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలిస‌మ్మ‌ర్‌లో ఈ ఫుడ్ తింటే ఏమ‌వుతుందో తెలుసా!!భారత సైన్యం కోసం కుండలేశ్వరం ఆలయంలో ప్రత్యేక పూజలుచేస్తున్న బీజేపీ నాయకులుమురళి నాయక్ ఆత్మ శాంతి చేకూరాలని హనుమాన్ మందిరంలో పూజలు నిర్వహించిన కార్యక్రమంజిల్లాస్థాయి సివిల్ జడ్జిగా ఎంపికైన కాటూరి బిందు ను సన్మానించినఅసాంఘిక శక్తుల అణచివేతే లక్ష్యంగా విస్తృత తనిఖీలుగంజాయితో వ్యక్తి అరెస్ట్‌విశాఖలో హల్‌చల్‌ చేసిన వ్యక్తి వివరాలివే..
  • May 10, 2025
  • 11 views
అందాల పోటీల నిర్వహణ సరికాదు.ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

జనం న్యూస్ మే 10 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి : దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు దృష్ట్యా హైదరాబాదులో జరుగుతున్న అందాల పోటీలు విషయంలో ప్రభుత్వం పునరాలోచించుకోవాలని ..దేశ ప్రజలందరూ కూడా ఇప్పుడు ఒక రకమైన యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో…

  • May 10, 2025
  • 11 views
పేద ప్రజలకు పార్టీ తరపున ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయం బండి రమేష్

జనం న్యూస్ మే 10 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి పేద ప్రజలకు పార్టీ తరపున ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. పార్టీ కె.పి.హెచ్.బి డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో శనివారం…

  • May 10, 2025
  • 10 views
పెద్ద గుల్ల తండాలో విషాదం

కూలర్ షాక్ తో తల్లి కూతురు మృతి. జుక్కల్ ఏప్రిల్ 10 జనం న్యూస్ : కామారెడ్డి జిల్లా, జుక్కల్ మండలంలోని పెద్ద గుల్ల తాండాలో శనివారం తెల్లవారుజాము న విద్యుత్ షాక్ తో తల్లి కూతురు మృతి చెందారు.స్థానికులు,పోలీసుల కథన…

  • May 9, 2025
  • 29 views
అరుణోదయ 50 వసంతాల పరిపూర్తి స్ఫూర్తి సభ విజయవంతం చేద్దాం

(జనం న్యూస్ మే 9చంటి) మే 12 2025 అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య (ACF) 50 వసంతాల పరిపూర్తి స్ఫూర్తి హైదరాబాదులోని రోజంతా జరుపుకుందాం. 1974 ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కళాశాలలో అమరులు కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ చొరవతో అరుణోదయ…

  • May 9, 2025
  • 27 views
సీలింగ్ భూములపై అక్రమ వ్యాపారాన్ని అరికట్టాలి

రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో పిర్యాదు చేస్తున్న బచ్చల లక్ష్మయ్య. జనం న్యూస్,మే09,జూలూరుపాడు: సీలింగ్ భూమి అక్రమ పట్టాలు,ప్రభుత్వం భూమి పై అక్రమంగా జరుగుతున్న వ్యాపారాన్ని అరికట్టాలని, వ్యాపారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జూలూరుపాడు మండలం నల్లబండ బోడు, గ్రామ…

  • May 9, 2025
  • 15 views
వీర జవాన్ మురళి నాయక్ కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్

జనం న్యూస్ మే 9 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్)దేశ రక్షణలో అసువులు బాసిన వీర జవాను మురళీ నాయక్ కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీ సత్య సాయి జిల్లాలోని గోరంట్ల…

  • May 9, 2025
  • 18 views
ఏన్కూర్ లో బడిబాటలో పిటిఎం సమావేశం

ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ మే 9 : ఏన్కూర్ గ్రామస్తుల సమక్షంలో పిటిఎం సమావేశం నిర్వహించడం జరిగిందని స్కూల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు కే సైదయ్య తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ తమ…

  • May 9, 2025
  • 17 views
అరుణోదయ 50 వసంతాల పరిపూర్తి స్ఫూర్తి సభ విజయవంతం చేద్దాం

(జనం న్యూస్ చంటి) మే 12 2025 అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య (ACF) 50 వసంతాల పరిపూర్తి స్ఫూర్తి హైదరాబాదులోని రోజంతా జరుపుకుందాం. 1974 ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కళాశాలలో అమరులు కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ చొరవతో అరుణోదయ సాంస్కృతిక…

  • May 9, 2025
  • 17 views
కొండాపూర్ గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం..!

జనంన్యూస్. 09.సిరికొండ. ప్రతినిధి. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ ఆదేశాల మేరకు, నిజామాబాద్ పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో సిరికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్ గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు నాటికలు,…

  • May 9, 2025
  • 11 views
తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలి

రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చండ్ర నరేంద్ర కుమార్ డిమాండ్. జనం న్యూస్,మే09, జూలూరుపాడు: గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు ఐకెపి కేంద్రాల వద్ద ఆరబెట్టిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంఘం…

Social Media Auto Publish Powered By : XYZScripts.com