Breaking News
అప్పుడే పుట్టిన పసికందును రోడ్డు ప్రక్కన వదిలేసి వెళ్లిన కసాయి తల్లిచందుపట్ల కీర్తి రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ రాష్ట్ర కౌన్సిలింగ్ నెంబర్ మొగిలిపేదల సంక్షేమమే ఇందిరమ్మ లక్ష్యం ఏఐసీసీ సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డిగణేశుని నిమజ్జనం లో డీజే వినియోగం నిషేధంప్రముఖల సమక్షంలో చెల్లి సురేష్ పుట్టిన రోజు వేడుకలుచందుపట్ల కీర్తి రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ రాష్ట్ర కౌన్సిలింగ్ నెంబర్ మొగిలివిధి నిర్వహణలో చేసిన సేవలే ఉద్యోగులకు గుర్తింపునిస్తాయిబీపి, షుగర్ పరీక్షలు నిర్వహించిన జనసేన సేవాదళ్, చిరంజీవి యువత”మొక్కలు నాటిన జనసేన సేవాదళ్, చిరంజీవి యువత”ఉన్నత విద్యతో భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలి
  • August 30, 2025
  • 24 views
కామ్రేడ్ దాసరి దుర్గాప్రసాద్ దశదినకర్మలకు సిపిఐ నాయకుల నివాళులు

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 30: జనం న్యూస్ సిపిఐ కొత్తగూడెం టౌన్ కార్యవర్గ సభ్యులు, అంగన్వాడి వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు గోనె మణీ సురేష్ గారి బావ కామ్రేడ్ దాసరి దుర్గాప్రసాద్ దశదినకర్మలు శనివారం కొత్తగూడెం గాజులరాజం బస్తీలోని హనుమాన్…

  • August 30, 2025
  • 11 views
ముంపుకు గురైన గ్రామాల్లో ప్రజలను తక్షణమే ఆదుకోవాలి..!

జనంన్యూస్. 30.సిరికొండ. ప్రతినిధి. నిత్యావసర సామాగ్రి, ఆహార పదార్తలను వెంటనే అందించాలి. సిపిఐ(ఎంఎల్)మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి. ప్రభాకర్ డిమాండ్.అతివృష్టితో కురిసిన వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రతి పేద కుటుంబాన్ని యుద్ధ ప్రతిపాదికన ప్రభుత్వం ఆదుకోవాలని,ముంపుకు గురైన…

  • August 30, 2025
  • 14 views
వరదలవల్ల ముంపుకు గురైన పసుపు పంటలను పరిశీలించిన-జిల్లా ఉద్యానా ధికారి

జనం న్యూస్ ఆగస్టు 30: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల లోని గోదావరి పరివాహక గ్రామాలైన దొంచంద, గుమ్మిర్యాల్ లో శ్రీరామ్ సాగర్ వరదల వల్ల ముంపుకు గురైన పసుపు తోటలను శనివారం రోజునా జిల్లా ఉద్యాన అధికారి బండారి శ్రీనివాస్…

  • August 30, 2025
  • 9 views
పాపిరెడ్డి నగర్ లో వినాయక మండపము వద్ద పూజల్లో ముఖ్య అతిథి గా పాల్గొన్న చిట్టి రెడ్డి శ్రీధర్ రెడ్డి

జనం న్యూస్ ఆగస్టు 30 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి పాపిరెడ్డి నగర్ లోని రోడ్డు నంబర్ పదకొండు సి బ్లాక్ రోడ్డు లో స్థానికులు ఏర్పాటు చేసిన వినాయక మండపము వద్దకు ముఖ్య అతిథులుగా హాజరై పూజలో పాల్గొని అన్న…

  • August 30, 2025
  • 8 views
వరద బాధితులకు సహాయం..!

జనంన్యూస్. 30.సిరికొండ.ప్రతినిధి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ మండల పరిధిలోని కొండూరు గ్రామంలో గత రెండు రోజుల కిందట కురిసిన భారీ వర్షానికి. వరదలకు. ఒక్కసారిగా నీళ్లు ఇండ్లలోకి చొచ్చుకు రావడంతో ఏమి చేయలేని అన్నదాత ఒక్కసారి పరిస్థితి ఏమి…

  • August 30, 2025
  • 11 views
డోంగ్లి లింబూర్ మధ్య రోడ్డు కొట్టుకుపోయిన ప్రధాన రహదారి….

డోంగ్లి ఆగస్టు 30 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లి మండల కేంద్రంలో రెండు మూడు రోజులుగా కురిసిన భారీ వర్షానికి పలు గ్రామాల ప్రధాన రహదారులు కొట్టుకుపోయాయి డోంగ్లి లింబూర్ సమీపంలో ప్రధాన రహదారి వరద ఉధృతికి…

  • August 30, 2025
  • 12 views
సమాచార హక్కు చట్టం సాధన కమిటీ మహిళా కన్వీనర్ గా వీరమల్ల రామశ్రీ

జనం న్యూస్:30 ఆగస్టు శనివారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై రమేష్; సమాచార హక్కు చట్టం సాధన కమిటీ సిద్దిపేట జిల్లా మహిళా కన్వీనర్ గారు వీరమల్ల రమశ్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు తనని నియమకం పట్ల సంతోషం వ్యక్తం చేసి రమశ్రీ…

  • August 30, 2025
  • 10 views
తోటి మిత్రుని కుటుంబానికి ఆర్థిక చేయూత

జనం న్యూస్ ఆగష్టు 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం కేంద్రంలోని 1999/2000 పదవ తరగతి బ్యాచ్ తమతోపాటు చదువుకున్న తోటి మిత్రుడు ఓనపాకల రాజు తల్లి ఓనపాకల లక్ష్మీ ఇటీవల అనారోగ్యంతో చనిపోవడంతో విషయం తెలుసుకున్న…

  • August 30, 2025
  • 11 views
ఉద్యోగం విరమణ చేసిన ఉపాధ్యాయురాలు ఉదయశ్రీ సన్మానం

జనం న్యూస్ ఆగష్టు 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ఉద్యోగం చేస్తున్నా వారు ప్రతి ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ విరమణ చేయడం సహజం అని ప్రధానోపాధ్యాయుడు జనార్థన్ అన్నారు మండల కేంద్రంలోని గల బాలుర ప్రభుత్వ…

  • August 30, 2025
  • 9 views
అలరించిన ముగ్గుల పోటీలు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. మొదటి బహుమతి కైవసం చేసుకున్న కవిత నందలూరు: మండలంలోని నాగిరెడ్డిపల్లి లోని జూనియర్ సివిల్ కోర్టు వద్ద ఏర్పాటు చేసిన వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 32 వ వార్షికోత్సవం సందర్భంగా వినాయకుని…

Social Media Auto Publish Powered By : XYZScripts.com