జనం న్యూస్ 19 డిసెంబర్ వికారాబాద్ జిల్లా బీహార్ రాష్ట్రంలో నీ కేహల్గామ్ పట్టణంలో భారత కార్మిక సంఘాల సమాఖ్య ( ఐ ఎఫ్ టి యు) జాతీయ జనరల్ కౌన్సిల్ సమావేశాలు ఈనెల 21,22 వ తేదీలలో జరగబోతున్నాయి. ఈ…
జనం న్యూస్ 19 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ క్యాబినెట్ ‘వికసిత్ భారత్ శిక్షా అధీక్షక్ బిల్లు 2025’ ఆమోదాన్ని ఎస్.ఎఫ్.ఐ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది గతంలో 2018లో ప్రవేశపెట్టిన ‘హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా’ బిల్లును, ఇప్పుడు…
జనం న్యూస్ 19 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ అనంతపురం, విజయనగరంలలో రెండు కొత్త ఎంఎస్ఎంఈ విస్తరణ కేంద్రాలకు కేంద్రం ఆమోదం.ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వృద్ధికి, ఎంఎస్ఎంఈ సంస్థలను ప్రోత్సహించే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు రూపొందించిన ప్రతిష్టాత్మక కార్యక్రమం…
జనం న్యూస్ 19 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఉమ్మడి విజయనగరం జిల్లాకు కానిస్టేబుళ్ళుగా ఎంపికైన 133 మంది పురుష, మహిళా అభ్యర్ధులు డిసెంబర్ 20న జిల్లా పోలీసు కార్యాలయం వద్ద ఉదయం 8గంటలకు 9 నెలల శిక్షణ…
జనం న్యూస్ 19 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ కెనరా బ్యాంకులో దుండగులు దొపిడీకి ప్రయత్నించగా బ్యాంకు మేనేజర్ చాకచక్యంగా వ్యవహరించడంతో వారు పరారయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. అనకాపల్లిలోని రింగ్రీడ్లో కెనరా బ్యాంకు వద్దకు మధ్యాహ్నం సమయంలో రెండు…
స్థల పరిశీలన చేస్తున్న శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ జనం న్యూస్ డిసెంబర్ 19 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి నియోజకవర్గం.కశింకోట మండలం తాళ్లపాలెం గ్రామం నాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి 20…
జనం న్యూస్ డిసెంబర్ 19 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బీహార్ వాజ్పేయి సుపరిపాలన, దార్శనిక అభివృద్ధి విధానాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగిస్తున్న సమ్మిళిత అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకు చేపట్టిన…
హేల్మెట్ లేని వాహనదారులకు కౌన్సిలింగ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రమైన కాట్రేనికోనలో గురువారం సాయంత్రం పోలీసులు హెల్మెట్ ధరించిన వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరిగే ప్రమాదాలను వారికి వివరించారుఅన్నిటి కంటే ప్రాణం గొప్పది……
జనం న్యూస్ డిసెంబర్ 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షులుగా నియమితులైన గుత్తుల సాయి వారిని ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలం గాడిలంకలో మర్యాద పూర్వకముగా కలిసి…
మద్నూర్ డిసెంబర్ 18 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ రైతు వేదిక యందు మండల వ్యవసాయ విస్తరణ అధికారులు మరియు ఎరువుల దుకాణ యజమానులతో యూరియా పంపిణీ ప్రత్యేక యాప్ గురించి వివరించడం జరిగింది. ఇక నుంచి…