జనం న్యూస్ డిసెంబర్ 19 మహా ముత్తారం మండలం నర్సింగాపూర్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన వెన్నెం సునీత నరేష్ వారికి సీనియర్ కాంగ్రెస్ నాయకులు మున్నూరు కాపు నాయకులు సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మహాముత్తారం మండలం కాంగ్రెస్…
జనం న్యూస్ | డిసెంబర్ 20 | కొత్తగూడెం నియోజకవర్గం కొత్తగూడెం నియోజకవర్గం పరిధిలోని విజయనగర్ కాలనీలో నివాసముంటున్న కుంకుమ దయానంద్ నాయి బ్రాహ్మణ (క్షవుర వృత్తిదారు) అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై ఈరోజు ఉదయం సుమారు నాలుగు గంటల సమయంలో మృతి…
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపించి 100 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా గుత్తెన దీవి, వేమవరంలో 23/12/ 2025 వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు మద్దింశెట్టి గంగారావు గారి రైస్ మిల్ వద్ద హిందూ సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నట్లు హిందూ…
జనంన్యూస్. 19.నిజామాబాదు.ప్రతినిధి.శ్రీనివాస పటేల్. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్. మరియు పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్. ను మర్యాదపూర్వకంగా కలిసిన నిజామాబాద్ జిల్లా , కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైన నగేష్ రెడ్డి , నగర…
జనం న్యూస్ డిసెంబర్ 18 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ రాజమండ్రి ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్మంత్రి లోకేష్ కు ఘనస్వాగతం పలికినఎమ్మెల్సీ సోము వీర్రాజు మరియు రాజానగరం పూర్వపు అసెంబ్లీ కన్వీనర్ నీరు…
జనం న్యూస్ 19 డిసెంబర్ 2025 ఓబులవారిపల్లి మండల పరిధిలో చిన్న ఓరంపాడు జెడ్ హెచ్ డి సి సెకండ్ కాలనీ లో సాల్వ నరసింహులు పొలం లో అంతర పంటల సాగు అవగాహన కల్పించుటకై ప్రధాన పంట సపోటా అంతర…
జనం న్యూస్ డిసెంబర్ 19, వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పరిగి మండలంలోని మాదారం గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నాయకుల దాడిలో గాయపడిన పరిగి మండలం మాదారం గ్రామం బి ఆర్ ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి…
జనం న్యూస్ 19 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా కేంద్రంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు.. జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని పాత…
జనం న్యూస్ 19 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ నామినేషన్ నుంచి కౌంటింగ్ వరకు ప్రజాస్వామ్య ప్రక్రియ విజయవంతంగా అమలు: జిల్లా ఎస్పీ.జోగులాంబ గద్వాల్ జిల్లాలో నిర్వహించిన సర్పంచ్ ఎన్నికలు నామినేషన్…
జనం న్యూస్ 19 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల జిల్లా ఈనెల డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ ను పురష్కరించుకొని 2025 సంవత్సరం లో భాగంగా గద్వాల జిల్లాలోని…