Breaking News
అరుణోదయ 50 వసంతాల పరిపూర్తి స్ఫూర్తి సభ విజయవంతం చేద్దాంసీలింగ్ భూములపై అక్రమ వ్యాపారాన్ని అరికట్టాలివీర జవాన్ మురళి నాయక్ కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ఏన్కూర్ లో బడిబాటలో పిటిఎం సమావేశంఅరుణోదయ 50 వసంతాల పరిపూర్తి స్ఫూర్తి సభ విజయవంతం చేద్దాంకొండాపూర్ గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం..!తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలిసైనికులకు మద్దతుగా రామకోటి సంస్థ పూజలుహైడ్రా అంటే క‌బ్జాదారుల‌ వెన్నులో వ‌ణుకు పుట్టాలిపేద‌ల ప‌ట్ల సానుభూతి. పెద్ద‌ల ప‌ట్ల క‌ఠినంగా ఉండాలిఅర్హులైన జ‌ర్న‌లిస్టులకు ఇందిర‌మ్మ ఇండ్లు మంత్రి పొంగులేటి!
  • May 9, 2025
  • 10 views
అభయాంజనేయ స్వామి దేవస్థానం ప్రతిష్ట నిర్వహించడం జరిగింది

(జనం న్యూస్ చంటి) దౌర్తాబాద్ మండలం ముత్యంపేట గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి విగ్ర ప్రతిష్టత చేయడం జరిగింది. పురతమైన విగ్రహాన్ని ముత్యంపేట గ్రామ ప్రజలందరూ కలిసి కొత్త విగ్రహం ప్రతిష్ట చేయడం జరిగింది. ఈ పండుగ మూడు రోజులు చేయడం…

  • May 9, 2025
  • 10 views
ఒడ్లు కొనుగోలు వేగవంతం చేయాలని రైతుల ఆందోళన

జనం న్యూస్ మే(9) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గo జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలో శుక్రవారం నాడు వడ్లు కొనుగోలు కేంద్రంలో కాంటాలు వేగవంతం చేయాలని, తడిసిన వడ్లని కొనుగోలు చేయాలని ప్రతి సెంటర్ కి లారీలను పంపించాలని మిల్లర్లు రైతుల దగ్గర…

  • May 9, 2025
  • 9 views
గంజాయితో పట్టుబడ్డ వ్యక్తి అరెస్ట్‌

జనం న్యూస్ 09 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం రైల్వే స్టేషన్‌లో రైల్వే పోలీసులు గురువారం నిర్వహించిన తనిఖీల్లో రూ. 10,000 విలువచేసే రెండు కేజీల గంజాయి పట్టుబడినట్లు రైల్వే GRP ఎస్‌ఐ వి.బాలాజీరావు చెప్పారు. రైల్వే…

  • May 9, 2025
  • 10 views
దేశ సరిహద్దులో యుద్ధ వాతావరణంతో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ , ఐపిఎస్ జనం న్యూస్ 09 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో జిల్లాలో ముఖ్యమైన ప్రాంతాలు, తీర ప్రాంతాల్లో భద్రతను…

  • May 9, 2025
  • 8 views
ప్రేమ పేరుతో వంచించిన నిందితుడికి 10సం.ల కఠిన కారాగారం

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపిఎస్. జనం న్యూస్ 09 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా బొబ్బిలి పోలీసు స్టేషనులో 2022వ సంవత్సరంలో నమోదైన ప్రేమ పేరుతో వంచించి,అత్యాచారంకు పాల్పడి, పెండ్లికి నిరాకరించిన కేసులో…

  • May 9, 2025
  • 8 views
డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని, వయోపరిమితి 47 సంవత్సరాలు పెంచాలని, జిల్లాకు ఒకే పేపర్ విధానం ఉండాలని, పరీక్షలు కు 90 రోజులకు గడువు ఇవ్వాలని కోట జంక్షన్ వద్ద నిరసన తెలియజేసి మానవహారం చేయడం జరిగింది.

జనం న్యూస్ 09 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక డీఎస్సీ అభ్యర్థులకు పరీక్ష సమయం 90 రోజులు గడువు ఇవ్వాలని, జిల్లాకు ఒక పేపర్ విధానం పెట్టాలని, వయోపరిమితి 47 పెంచాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ…

  • May 8, 2025
  • 14 views
ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలి.. జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్

జనం న్యూస్ మే 09(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండల పరిధిలోని విజయరాఘవపురం లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..రైతులకు ఎటువంటి…

  • May 8, 2025
  • 17 views
ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలి.. జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్

జనం న్యూస్ మే 09(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండల పరిధిలోని విజయరాఘవపురం లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..రైతులకు ఎటువంటి…

  • May 8, 2025
  • 15 views
కొమురం భీం విగ్రహ ఆవిష్కరణ పోస్టర్ విడుదల చేసిన ఎమ్మెల్సీ దండే విఠల్_

జనం న్యూస్ మే 08 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం చింతలమనేపల్లి మండలం డబ్బా చౌరస్తాలో కొమరం భీం విగ్రహ ఆవిష్కరణ ఈ నెల 12 వ తేదిన మంత్రి సీతక్క చే ఆవిష్కరణ జరగనున్న సందర్భంగా…

  • May 8, 2025
  • 14 views
100 పడకల ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన ప్రత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 8 రిపోర్టర్ సలికినీడి నాగరాజు రోగులతో మాట్లాడి వైద్యసేవలపై అభిప్రాయాలు తెలుసుకున్న మాజీమంత్రి స్థానిక 100 పడకల ఆసుపత్రిని మాజీమంత్రి ప్రత్తిపాటి గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్యసేవలు, ప్రభుత్వం…

Social Media Auto Publish Powered By : XYZScripts.com