ఆశా వర్కర్ల 5వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి
జనం న్యూస్, నవంబర్ 04,అచ్యుతాపురం: ఆశా కార్యకర్తల 5వ రాష్ట్ర మహాసభలు మొట్టమొదటిసారి అనకాపల్లిలో ఈనెల 8,9 తేదీల్లో జరిగే మహాసభల గోడ పత్రికను అచ్యుతాపురంలో ఆశా వర్కర్లు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా అచ్యుతాపురం సీఐటీయూ మండల కన్వీనర్ కూండ్రపు సోమునాయుడు మాట్లాడుతూ…
కాట్రేనికోన ఎస్సై అవినాష్ కు ఉత్తమ సేవా అవార్డు
జనం న్యూస్ నవంబర్ 4 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ను ఇటీవల అతలాకుతలం చేసి నర్సాపురంలో తీరం దాటినమొంత తుఫాన్ పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు, మండలంలో మగసాని తిప్ప బలుసు తిప్ప చిరయానం గచ్చకాయల…
84వ వార్డులో రఘురాం కాలనీలో 1.50 కోట్లతో సిమెంట్ రోడ్లు,కాలువలు – కార్పొరేటర్ చిన్న తల్లి
జనం న్యూస్ నవంబర్ 4 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి 84 వ వార్డు రఘురామ్ కాలనీలో అక్కడ నివాసం ఉంటున్న ప్రజలు అభ్యర్థన మేరకు కాలువలు రోడ్లు లేకపోవడం వల్ల రాత్రి సమయంలో ఇబ్బందులు పడుతున్నామని ఇటీవల కాలంలో…
విజయనగరం జిల్లాలో బాల్య వివాహాలపై అవగాహన
జనం న్యూస్ 04 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలన, బాల కార్మికత నిర్మూలన అంశాలపై ప్రభుత్వ శాఖల సహకారంతో పనిచేయడం జరుగుతుందని ప్రొజెక్ట్ డైరెక్టర్ ఎం. ప్రసాద్ రావు తెలిపారు. ఈ…
క్లెయిమ్ చేయని డిపాజిట్లకు క్లెయిమ్కు అవకాశం: కలెక్టర్
జనం న్యూస్ 04 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ 10 ఏళ్లుగా బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్లను క్లెయిమ్ చేసుకునే అవకాశాన్ని డిసెంబర్31 లోగా వినియోగించుకోవాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి సూచించారు. కేంద్రం రూపొందించిన మీ డబ్బు-మీ హక్కు…
ఎస్.కోట విలీనానికి ‘”ఎస్’ అంటారా?
జనం న్యూస్ 04 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఎస్.కోట నియోజకవర్గం కూటమి ప్రజాప్రతినిధుల హామీ తెరపైకి వచ్చింది. ఎన్నికల ప్రచారంలో విశాఖ ఎంపీ, స్థానిక ఎమ్మెల్యే విజయనగరం జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గాన్ని…
పోక్సో కేసులో నిందితుడికి మూడు సం.ల. జైలు, జరిమానా
విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ జనం న్యూస్ 04 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లా జామి పోలీసు స్టేషను 2024 సం.లో నమోదైన పోక్సో కేసులో నిందితుడుమాదవరాయమెట్ట గ్రామం, జామి మండలంకు చెందిన వంతల…
.రైతుల సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ ధ్యేయం
జనం న్యూస్ నవంబర్ 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి పంటను సీసీఐ కేంద్రాల్లో అమ్ముకోవాలి.- ప్రైవేటు వ్యక్తులు, దళారులకు అమ్ముకొని.మోసపోవద్దు.కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులు స్లాట్ బుకింగ్…
ఓట్లు మావి సీట్లు మీకా
పెగడపల్లి బీసీ మండల్ అధ్యక్షులు నీరటి రాజ్ కుమార్ జనం న్యూస్ 04నవంబర్ పెగడపల్లి మూడో రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నీరటి రాజ్ కుమార్…
కథాశిల్పి ఐత చంద్రయ్యకు జాశాప అభినందనలు.
జనం న్యూస్ :నవంబర్ 3 సోమవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వైరమేష్ : స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన (అటానమస్) సిద్దిపేట డిగ్రీ కళాశాల పాఠ్య పుస్తకాలలో ప్రముఖ రచయత, కథాశిల్పి, జాసాప ఉపాద్యక్షులు ఐతా చంద్రయ్య రచించిన “మంచుముద్ద” కథకు చోటు…



గేదెలు మేపడానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం
తెలంగాణలో దారుణం దూసుకొచ్చిన మృత్యువు నివాళులు అర్పించిన ఎస్సై కే శ్వేత
రిటైర్డ్ ఉద్యోగుల చలో హైదరాబాద్ విజయవంతం చేయాలి
నేడు బీర్పూర్ మండల స్థాయి క్విజ్ పోటీలు
విద్యార్థినులకు అందిస్తున్న భోజనంనాణ్యత, శుభ్రత,వంటశాలపరిశీలించిన స్కూలు చైర్మన్ మురళి
హరీష్ రావు ను పరామర్శించిన మండల బి ఆర్ ఎస్ నేతలు
శ్రీ తాళ్లపాక అన్నమయ్య జ్ఞాపక స్థలాలకు పునర్జీవం కల్పించాలి
బహుజన లెఫ్ట్ పార్టీ- లో చేరిక
మా ఊరికి రోడ్డు వేయండి.
బీసీల రిజర్వేషన్లకై తాసిల్దార్ కు వినతి పత్రం








