Breaking News
రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన జహీరాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ బిఆర్ఎస్ నాయకులు .రంజాన్ పర్వదినం పురస్కరించుకొని ఆందోల్ జోగిపేటమున్సిపల్ 13వ వార్డు, కౌన్సిలర్ పట్లూరి శివ శేఖర్ గారికి శాలువాతో సన్మానించిన షేక్ ఆమీర్సిరికొండ మండల ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్.ఆకే పార్టీ అనిల్ కుమార్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంకబీజేపీలో చేరిన ప్రముఖ దిగ్గజ వ్యాపారవేత్త ఎం.వి.ఆర్పరిగిలో ఘనంగా ఈద్ వేడుకలు.నక్కపల్లిలో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనను విజయవంతం చేయండి మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న బిజెపి ఇంచార్జ్ విజయ నాయుడుసెరినస్ హాస్పిటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయ్ కుమార్మాజీ వైస్ ఎంపీపీ వంగల నారాయణరెడ్డి పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరం
  • March 20, 2026
  • 22 views
ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధుడి మృతి

(జనం న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ బెజ్జరపు శ్రీనివాస్) జనం న్యూస్, మార్చ్ 20, జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతిచెందిన ఘటన జరిగింది . వివరాల్లోకి వెళ్తే (టీజీ 16 టి 2585) గల ఎలక్ట్రికల్…

  • March 20, 2026
  • 24 views
ఎంపీపీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సబ్ కలెక్టర్ సమావేశం

జుక్కల్ మార్చి 20 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో శుక్రవారం నాడు బాన్సువాడ సబ్ కలెక్టర్ గ్రామపంచాయతీ కార్యదర్శులతో ఇందిరమ్మ ఇళ్ల విషయంలో సబ్ కలెక్టర్ కిరణ్ మై సమావేశం నిర్వహించినారు…

  • March 20, 2026
  • 20 views
11 సంవత్సరాలు గా నిరుపయోగంగా ఉన్న బోర్బావిని వినియోగం లోకి తీసుకువచ్చిన కౌన్సిలర్ అనూష రాకేష్

జనం న్యూస్, మార్చ్ 20, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : పట్టణంలో గల 15 వ వార్డులో బోర్ సౌకర్యం ఉన్నప్పటికీ మోటార్ సదుపాయం లేకపోవడం వల్ల 11 సంవత్సరాలుగా వాడుకలో లేని బోరుకు నూతనంగా గెలుపొందిన 15వ వార్డు…

  • March 20, 2026
  • 26 views
కార్మిక, వ్యవసాయ, ప్రజామోగ్యం లేని బడ్జెట్.

జనంన్యూస్. 20.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. వ్యవసాయ, ప్రజామోగ్యం లేని బడ్జెట్ అని. సంక్షేమాన్ని విస్మరించారాని సీపీఐ(ఎం ఎల్) మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ ఆరోపించారు. సిరికొండ లో శుక్రవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్…

  • March 20, 2026
  • 24 views
జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గం నియామకం…

జనంన్యూస్. 20.నిజామాబాదు రురల్.శ్రీనివాస్ పటేల్. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుండి అత్యధికంగా ప్రాతినిధ్యం నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి అవకాశం కల్పించిన పిసీసీ అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీలో నూతన…

  • March 20, 2026
  • 27 views
తెలంగాణ ప్రజలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన మహమ్మద్ ఇమ్రాన్ బిఆర్ఎస్ సీనియర్ లీడర్ జహీరాబాద్ మరియు బీసీ మైనార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు

జనం న్యూస్ 21 మార్చ్ పవిత్రమైన ఉపవాస దీక్షలతో, దైవభక్తితో సాగే ఈ మాసం, నెల రోజులపాటు పూర్తి చేసుకున్న సందర్భంగా సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం మరియు సామరస్యాన్ని పెంపొందించాలని కోరుకుందాం. ఈ పండుగ మీ జీవితాల్లో సంతోషం మరియు ఆయురారోగ్యాలను…

  • March 20, 2026
  • 18 views
జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గం నియామకం…

జనంన్యూస్. 20. నిజామాబాదు రురల్. శ్రీనివాస్ పటేల్. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుండి అత్యధికంగా ప్రాతినిధ్యం నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి అవకాశం కల్పించిన పిసీసీ అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్…

  • March 20, 2026
  • 19 views
యువతకు ఉగాది కానుకగా కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్.

జనం న్యూస్ మార్చి 20 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి స్టేట్మెంట్యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుంది అని డాక్టర్…

  • March 20, 2026
  • 18 views
బెస్ట్ ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఉగాది ఉత్సవాలు

జనం న్యూస్ మార్చ్ 20 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ స్థానిక బెస్ట్ ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి సత్యాస్ లక్ష్మి గ్రాండ్ ఫంక్షన్ హాల్ లో బెస్ట్ ఫ్రెండ్స్ క్లబ్ సిల్వర్ జూబ్లీ మహోత్సవాలు, ఉగాది ఉత్సవాలు ఘనంగా…

  • March 20, 2026
  • 22 views
ప్రమాదానికి గురైన జనసేన నాయకుడు ఈత గోపిని పరామర్శించిన యువనేత భీమరశెట్టి రాంకీ.

​కష్టకాలంలో… జనసేన యోధుడు గోపికి ధైర్యం చెప్పిన రాంకీ మరియు కొణతాల. జనం న్యూస్ మార్చ్ 20 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ జనసేన పార్టీ… కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా, కష్టకాలంలో వారికి అండగా ఉంటామని యువ నాయకులు భీమరశెట్టి రాంకీ…