ప్రేమ పేరుతో వంచించిన నిందితుడికి 10సం.ల కఠిన కారాగారం
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపిఎస్. జనం న్యూస్ 09 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా బొబ్బిలి పోలీసు స్టేషనులో 2022వ సంవత్సరంలో నమోదైన ప్రేమ పేరుతో వంచించి,అత్యాచారంకు పాల్పడి, పెండ్లికి నిరాకరించిన కేసులో…
డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని, వయోపరిమితి 47 సంవత్సరాలు పెంచాలని, జిల్లాకు ఒకే పేపర్ విధానం ఉండాలని, పరీక్షలు కు 90 రోజులకు గడువు ఇవ్వాలని కోట జంక్షన్ వద్ద నిరసన తెలియజేసి మానవహారం చేయడం జరిగింది.
జనం న్యూస్ 09 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక డీఎస్సీ అభ్యర్థులకు పరీక్ష సమయం 90 రోజులు గడువు ఇవ్వాలని, జిల్లాకు ఒక పేపర్ విధానం పెట్టాలని, వయోపరిమితి 47 పెంచాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ…
ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలి.. జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్
జనం న్యూస్ మే 09(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండల పరిధిలోని విజయరాఘవపురం లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..రైతులకు ఎటువంటి…
ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలి.. జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్
జనం న్యూస్ మే 09(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండల పరిధిలోని విజయరాఘవపురం లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..రైతులకు ఎటువంటి…
కొమురం భీం విగ్రహ ఆవిష్కరణ పోస్టర్ విడుదల చేసిన ఎమ్మెల్సీ దండే విఠల్_
జనం న్యూస్ మే 08 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం చింతలమనేపల్లి మండలం డబ్బా చౌరస్తాలో కొమరం భీం విగ్రహ ఆవిష్కరణ ఈ నెల 12 వ తేదిన మంత్రి సీతక్క చే ఆవిష్కరణ జరగనున్న సందర్భంగా…
100 పడకల ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన ప్రత్తిపాటి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 8 రిపోర్టర్ సలికినీడి నాగరాజు రోగులతో మాట్లాడి వైద్యసేవలపై అభిప్రాయాలు తెలుసుకున్న మాజీమంత్రి స్థానిక 100 పడకల ఆసుపత్రిని మాజీమంత్రి ప్రత్తిపాటి గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్యసేవలు, ప్రభుత్వం…
సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం
జనం న్యూస్ మే 8 నడిగూడెం దేశానికి స్వాతంత్రం తీసుకవచ్చిన కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భూత్కూరి వెంకటరెడ్డి అన్నారు.జై బాపు,జై బీమ్, జై సంవినాద్ కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని చాకిరాల, శ్రీరంగాపురం,…
పశు వైద్య శిబిరం
జనం న్యూస్ 09మే పెగడపల్లి ప్రతినిధి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నందగిరి గ్రామంలో ఈ రోజు గేదెలకు ఆవులకు గేదె దూడలకు ఆవు దూడలకు ఉచితగాలికుంటు నివారణ టీకాలు పంపిణీ కార్యక్రమంలో విఎ మతిన్ గోపాలమిత్ర జానీ పాషా మాజీ…
శ్రీవాణిచే స్వర సంగీత శిక్షణ ఆరంభం..
జనం న్యూస్ మే 8 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోనలో ఫ్రెండ్లీ క్లబ్ ఆధ్వర్యంలో.. తేజస్వినీ జ్యోతిషాలయం వేదికగా సంగీత కళాకారిణీ శ్రీమతి ఆణివిళ్ళ శ్రీవాణి సుబ్బలక్ష్మి సహకారంతో ఉచిత స్వర సంగీత శిక్షణ ఆరంభమైంది. ఇప్పటినుంచి 30 రోజుల పాటు ఈ…
విద్యుదాఘాతానికి గురై ఆవు మృతి
జనం న్యూస్ మే 8 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిల్పచెడు మండలంలో గన్యాతాండాలో మృతిచెందిన సంఘటన చిలిపి చెడు మండలంలో గన్యా తండా గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి గూగ్లోత్ శంకర్ తండ్రి హరిచంద్ర రోజు మాదిరిగానే…