సెంటర్ లైటింగ్ పనులు పరిశీలించిన…… ఆర్ అండ్ బి శాఖ ఈఈ
బిచ్కుంద, నవంబర్ 4:–( జనం న్యూస్) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ పనులను మంగళవారం నాడు ఆర్ అండ్ బి శాఖ ఈ ఈ మోహన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంట్రాక్టర్…
45 మంది విద్యార్థులు జిల్లా స్థాయి చెకుముకి ప్రతిభ పరీక్షకు ఎంపిక
జనం న్యూస్, నవంబర్ 04,అచ్యుతాపురం: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ సంబరాల్లో భాగంగా చెకుముకి టాలెంట్ టెస్ట్ మండల స్థాయి పరీక్షలు అచ్యుతాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు.ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాల నుంచి 45 మంది…
ముమ్మిడివరం సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ కుమార్ కు ఉత్తమ సేవా అవార్డు
జనం న్యూస్ నవంబర్ 4 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఇటీవల డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ను అతలాకుతలం చేసి నర్సాపురంలో తీరం దాటినమొంత తుఫాన్ పరిస్థితుల్లో కాట్రేనికోన మండలం, గచ్చాకాయల పోర సముద్ర తీర ప్రాంతం నుండి వలస…
నాయీబ్రాహ్మణ సేవా సంఘం డిమాండ్ — నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలిభద్రాచలం, R.No.500/82
జనం న్యూస్ నవంబర్ 04( కొత్తగూడెం నియోజకవర్గం ) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాయీబ్రాహ్మణుల సంక్షేమం కోసం తక్షణమే ప్రత్యేక నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని భద్రాచలం నాయీబ్రాహ్మణ సేవా సంఘం గౌరవాధ్యక్షుడు ములగాల వాసు డిమాండ్ చేశారు.ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం…
ముమ్మిడివరం సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ కుమార్ మరియుకాట్రేనికోన ఎస్సై అవినాష్ కు ప్రశంసా పత్రం
జనం న్యూస్ నవంబర్ 4 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఇటీవల డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ను అతలాకుతలం చేసి మొంత తుఫాన్ పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు, మండలంలో మగసాని తిప్ప బలుసు తిప్ప చిరయానం గచ్చకాయల పోర తీర…
జిల్లాస్థాయి చెకుముకి సైన్సు పరీక్షకు ఎంపికైన చెన్నారెడ్డిపల్లి హైస్కూల్ విద్యార్థులు
జనం న్యూస్. తర్లుపాడు మండలం. నవంబర్ 4 జన విజ్ఞాన వేదిక తర్లుపాడు మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మండల స్థాయి చెకుముకి సైన్స్ పరీక్ష మండలంలోని అన్ని హైస్కూలు విద్యార్థులకు నిర్వహించడం జరిగింది. ప్రథమ స్థానం పొందిన చెన్నారెడ్డిపల్లి విద్యార్థులు…
ఆశా వర్కర్ల 5వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి
జనం న్యూస్, నవంబర్ 04,అచ్యుతాపురం: ఆశా కార్యకర్తల 5వ రాష్ట్ర మహాసభలు మొట్టమొదటిసారి అనకాపల్లిలో ఈనెల 8,9 తేదీల్లో జరిగే మహాసభల గోడ పత్రికను అచ్యుతాపురంలో ఆశా వర్కర్లు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా అచ్యుతాపురం సీఐటీయూ మండల కన్వీనర్ కూండ్రపు సోమునాయుడు మాట్లాడుతూ…
.సి సి ఐ కొనుగోలు కేంద్రాలలో క్వింటాళ్ల పరిమితి ఆంక్షలను ఎత్తివేయాలి 20 శాతం తేమ ఉన్నా మద్దతు ధరకు కొనుగోలు చేయాలి
జనం న్యూస్ నవంబర్ 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం సి సి ఐ కేంద్రాలలో కొనుగోళ్లలో పరిమితి లేకుండా రైతు ఎంత పత్తి పండిస్తే అంత పంటకు మద్దతు ధరతో కొనుగోలు చేయాలని కాంగ్రెస్ మండల…
అప్పుల బాధ భరించలేక క్రిమి సంహారక మందు తాగి రైతు మృతిచెందాడు.
గుడిపల్లి మండలం లోని భీమనపల్లి గ్రామానికి చెందిన నాంపల్లి వెంకన్న వయస్సు 40 అప్పుల బాధ భరించలేక ఇంట్లో ఎవరు లేని సమయంలో క్రిమి సంహారక మందు తాగి మృతి చెందినాడు. గ్రామ ప్రజలు తెలిపిన సంచారం మేరకు పోలీసులు కి…
ఆప్కారీ సీఐ వేధింపులు తట్టుకోలేక ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
కొత్తగూడెం, నవంబర్ 4 (జనం న్యూస్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆప్కారీ సీఐ వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది.వివరాల ప్రకారం, కంచు పోగు అఖిల అనే ఎక్సైజ్ కానిస్టేబుల్ శనివారం రాత్రి…



గేదెలు మేపడానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం
తెలంగాణలో దారుణం దూసుకొచ్చిన మృత్యువు నివాళులు అర్పించిన ఎస్సై కే శ్వేత
రిటైర్డ్ ఉద్యోగుల చలో హైదరాబాద్ విజయవంతం చేయాలి
నేడు బీర్పూర్ మండల స్థాయి క్విజ్ పోటీలు
విద్యార్థినులకు అందిస్తున్న భోజనంనాణ్యత, శుభ్రత,వంటశాలపరిశీలించిన స్కూలు చైర్మన్ మురళి
హరీష్ రావు ను పరామర్శించిన మండల బి ఆర్ ఎస్ నేతలు
శ్రీ తాళ్లపాక అన్నమయ్య జ్ఞాపక స్థలాలకు పునర్జీవం కల్పించాలి
బహుజన లెఫ్ట్ పార్టీ- లో చేరిక
మా ఊరికి రోడ్డు వేయండి.
బీసీల రిజర్వేషన్లకై తాసిల్దార్ కు వినతి పత్రం








