పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ : రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నూర్ బాషా/దూదేకుల వృత్తి సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు షేక్ సాదుల్ల జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా…
జనం న్యూస్ | మార్చి 24 | తెలంగాణ స్టేట్ ఇంచార్జి: శ్రీనివాస్ రెడ్డి : కూకట్పల్లి పరిధిలోని పాపరాయుడు నగర్ చౌరస్తా వద్ద నెలకొంటున్న ట్రాఫిక్ సమస్య రోజురోజుకీ తీవ్రమవుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తోంది ఇది కేవలం తాత్కాలిక రద్దీ…
జనం న్యూస్ మార్చ్ 21 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని కూకట్పల్లి ప్రాంతంలో పోలీసులు విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ప్రార్థనలు ప్రశాంతంగా, భక్తులు సురక్షితంగా నిర్వహించుకునేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం గమనార్హం.ప్రాంతంలోని 12…
జనం న్యూస్ 21 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ;జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం తుమ్మిళ ఈ సారి బడ్జెట్ లో కూడా తుమ్మిళ్ల కు మొండి చేయి లేని…
జనం న్యూస్ 21 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్: బడ్జెట్ కేటాయింపులలో విద్యారంగాన్ని, నిరుద్యోగులను విస్మరించిన రేవంత్ రెడ్డి సర్కార్.విద్యార్థులకు నిరుద్యోగులకు తీవ్రమైన అన్యాయం. బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. నందలూరు మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లి మరియు గాంధీనగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న నిరుపేద ముస్లిం కుటుంబాలకు మైనార్టీ నాయకులు షేక్ మౌలా మరియు పఠాన్ మెహర్ ఖాన్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా కిట్లు మరియు…
జనం న్యూస్ 21 మార్చి వికారాబాద్ జిల్లా. క్రమశిక్షణ, దానగుణం, మరియు సహనానికి ప్రతీకగా నిలిచే పవిత్ర రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగను పురస్కరించుకుని వికారాబాద్ జిల్లాలోని ముస్లిం సోదరులందరికీ, వారి కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర, ఐపిఎస్ హృదయపూర్వక…
జుక్కల్ మార్చ్ 20 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ మహమ్మద్నగర్ మండలం బుర్గల్ గ్రామంలో చోటుచేసుకున్న ఘటనలో బాన్స్వాడ సబ్ కలెక్టర్ డా. కిరణ్మయి, ఐఏఎస్ అసాధారణ ధైర్యసాహసం ప్రదర్శించి ఒక యువతిని సురక్షితంగా కాపాడారు. అధికార బాధ్యతలకు…
జిల్లా వైద్య అధికారికి ఘన సన్మానం… జుక్కల్ మార్చ్ 20 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో కామారెడ్డి జిల్లా వైద్య అధికారి రవీందర్ గౌడ్ శుక్రవారం నాడు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. వారిని జుక్కల్ ఆసుపత్రి వైద్యులు…
జనం న్యూస్ ; 20 మార్చ్ శుక్రవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్: కథలు చెప్పడం ఒక కళ అని, కథల ద్వారా వివిధ పాఠశాలల్లో బాలలకు నిత్య చైతన్యం తెస్తున్న కథల తాతయ్య ఎన్నవెల్లి రాజమౌళికి అంతర్జాతీయ కథలు…