జనం న్యూస్ ఫిబ్రవరి 3 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ84 వ వార్డు కొత్తూరు నర్సింగరావుపేట అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో హ్యాండ్లింగ్ ఎక్స్ రే ప్రారంభం జరిగిందని తెలుగుదేశం 84వ ఇంచార్జ్ మాదంశెట్టి నీలబాబు తెలియజేశారు. కొప్పాక నర్సింగరావుపేట…
జనం న్యూస్ ఫిబ్రవరి 3 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండల పరిదిలోని జగ్గంపేట గ్రామంలో పంచాయతి ఆవరణలో గ్రామ సర్పంచ్ శ్రీమతి జానమొల్ల స్రవంతి రాందాస్ గౌడ్ అధ్యక్షతన గ్రామసభ జరిగింది ఈ సమావేశంలో గ్రామంలో…
జనం న్యూస్ ఫిబ్రవరి 3 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండలంలోనేటి రోజున చిల్పిచెడ్ మండలం శీలంపల్లి గ్రామంలో కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం, హైదరాబాద్ నుండి వచ్చిన అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శ్రీ ఉదయశంకర్…
జనం న్యూస్ ఫిబ్రవరి తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ఈ రంగాల్లో నిధుల కేటాయింపుకు లోటు లేదని టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్…
జనం న్యూస్ ఫిబ్రవరి 3 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణఅనకాపల్లి జిల్లా ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు ఎంపీ సి.ఎం రమేష్ చేసిన అభ్యర్థనకు రాష్ట్ర ఆరోగ్యశాఖ…
జనం న్యూస్ ఫిబ్రవరి 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామంలో మహమ్మద్ సర్దార్ ఇటీవల అనారోగ్యంతో మరణించగా గ్రామ ఉప సర్పంచ్ తుడుం రాజు వార్డ్ మెంబర్లు ఆదివారం సాయంత్రం వారి ఇంటి వద్దకు…
జనం న్యూస్, ఫిబ్రవరి 3తెలంగాణ స్టేట్ ఇన్చార్జి: శ్రీనివాస్ రెడ్డి ఆసియా ఖండంలోనే అతిపెద్ద కాలనీగా గుర్తింపు పొందిన కేపిహెచ్బీ కాలనీ గత మూడు సంవత్సరాలుగా చీకటి మయమైందన్న ఆరోపణలు కాలనీవాసుల నోట తరచూ వినిపిస్తున్నాయి. వీధిలైట్ల ఏర్పాటు విషయంలో పూర్తిస్థాయిలో…
బిచ్కుంద ఫిబ్రవరి 3 జనం న్యూస్ మారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం మన్యాపూర్ గ్రామంలో పోడు భూముల సమస్య ను పరిష్కరించాలని కోరుతూ సోమవారం గ్రామ రైతులు బిచ్కుంద తహసిల్దార్ కార్యాలయనికి చేరుకొని వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా గత…
జనం న్యూస్ ఫిబ్రవరి 02: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుక్క కాటు, పాము కాటు, కోతి కాటు మరియు తేలు కాటు చికిత్సకు అవసరమైన మందులు అందుబాటులోకి వచ్చాయని ప్రభుత్వ డాక్టర్ తెలిపారు.…
జనం న్యూస్ నందలూరుకడప జిల్లా .ఓ అంబటి రాంబాబు, నేను లాయర్ను ఎమ్మెల్యేను మంత్రిగా పనిచేశాను మరియు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది అని చెప్పుకుంటూ కనీసం ఇంగిత జ్ఞానం లేని వ్యాఖ్యలు రాష్ట్ర ముఖ్యమంత్రి పై నీవు మాట్లాడటం దానిని…