రూ. 2.50 లక్షల విలువైన సహాయ పరికరాల పంపిణీ జనం న్యూస్ మార్చి 20 ముమ్మిడివరం ప్రతినిధి కాకినాడ (వాకలపూడి):స్థానిక వాకలపూడి పంచాయతీలోని ఉమా ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ సొసైటీ కార్యాలయంలో ఈ రోజు “ప్రపంచ డౌన్ సిండ్రోమ్ దినోత్సవం” వేడుకలను…
జనం న్యూస్ మార్చు 21 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి : వెంకటేశ్వర నగర్ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పాపిరెడ్డి నగర్ కాంటెస్టెడ్ అధ్యక్షుడు చిట్టిరెడ్డి శ్రీధర్ రెడ్డి జన్మదిన వేడుకలు పాపిరెడ్డి నగర్ రెడ్డి…
జనం న్యూస్ | మార్చి 21 | తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్: శ్రీనివాస్ రెడ్డి : మూసాపేట్లో రంజాన్ ముగింపు సందర్భంగా ఈద్-ఉల్-ఫితర్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చున్ను పాష ఆధ్వర్యంలో జరిగిన…
జనం న్యూస్ మార్చ్ 21, వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని దోమ పట్టణంలో పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకొని ,నేడు ముస్లిం సోదరులు ఏర్పాటు చేసినటువంటి, రంజాన్ వేడుకల్లో పాల్గొని ,వారికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన పరిగి మాజీ ఎమ్మెల్యే…
జనం న్యూస్ మార్చి 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామ శివారులో నడుస్తున్న శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్ ను పొల్యూషన్ ఏఈ సుభాష్ శుక్రవారం తనిఖీ చేశారు. క్రషర్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు.…
జనం న్యూస్ మార్చ్ 21 వికారాబాద్ జిల్లా (పరిగి మున్సిపల్) పరిగి పట్టణనికి చెందిన కమర్ పాషా (పోస్ట్ మాన్) ఇటీవల అనారోగ్యనికి గురి కావడం వల్ల , నేడు వారి ఇంటికి వెళ్లి కమర్ పాషా ని పరామర్శించిన పరిగి…
(జనం న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ బెజ్జరపు శ్రీనివాస్ )జనం న్యూస్, మార్చి 21 2026, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి పట్టణంలోని వెంకట్రావు పేట లోని ఈద్గా పనులు ఈసారి రంజాన్ కు అదరహో అనిపించినాయి. ప్రతి సంవత్సరం జరుపుకునే రంజాన్…
జనం న్యూస్ మార్చి 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం మారపేల్లి విజయ్ కుమార్ బీ ఎస్ ఎస్ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షులు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రజా సంక్షేమం కోసం మేము ఇచ్చిన హామీలు…
జనం న్యూస్ మార్చి 2 1శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని నూర్జహాన్ పల్లి గ్రామంలో ప్రాధమిక పశువైద్య శాలలో పశువులకు గాలి కుంటు నివారణ టీకాలు వేసి అనంతరం మండల పశువైద్య అధికారి డాక్టర్ యం సునీల్…
జనం న్యూస్ 21 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ -జర్నలిస్టుల పట్ల వివక్ష తగదు -టీడబ్ల్యూజేఎఫ్ నేత మామిడి సోమయ్య హైదరాబాద్, రాష్ట్ర ప్రభుత్వ ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో జర్నలిస్టుల…