Breaking News
  • February 3, 2026
  • 8 views
మద్యం తాగి వాహనాలు నడపరాదుఎస్ ఐ నర్సింలు

జనం న్యూస్ ఫిబ్రవరి 3 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో చండూర్ ఎక్స్ రోడ్ వద్ద వాహనాలు ముమ్మరంగా తనిఖీ చేశారు ప్రయాణికులు మద్యం తాగి వాహనాలు నడపవద్దని సూచించారు అలాగే ప్రతి ఒక్కరూ హెల్మెట్…

  • February 3, 2026
  • 10 views
రెండవసారి పాలక మండలి చైర్మన్ గా నియామకం.

. జనం న్యూస్:ఫిబ్రవరి 3 ( రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా) పశ్చిమ ప్రాంతంలో మార్కాపురం పట్టణం లోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి దేవస్థానం పాలక మండలి చైర్మన్ గా రెండవ సారి యక్కలి…

  • February 3, 2026
  • 16 views
డిగ్రీ కళాశాలలో ముగిసిన ఉద్యోగ నైపుణ్య శిక్షణ కార్యక్రమం ..

బిచ్కుంద ఫిబ్రవరి 3 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ బిచ్కుంద లో ఐ క్యు ఏసి మరియు కెరీర్ గైడెన్స్ ఆధ్వర్యంలో నాంది ఫౌండేషన్ చేత బాలికల కొరకు…

  • February 3, 2026
  • 11 views
వికసిత్ భారత్ దిశ గా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్

జనం న్యూస్ ఫిబ్రవరి 3 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంలో ఉండేలా, 2047 సంవత్సరానికి వికసిత్ భారత్ దిశగా బడ్జెట్. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్దపీట వేయడం జరిగింది. సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలకు 2 వేల…

  • February 3, 2026
  • 8 views
బీసీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. ఉమ్మడి కడప జిల్లాలో మహాత్మ జ్యోతిబాపూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, విజయవాడ క్రింద పనిచేస్తున్న బాలికలకు గల నందలూరు, వనిపెంట, తొండూరు మరియు బాలురకు గల కమలాపురం, జమ్మలమడుగు…

  • February 3, 2026
  • 11 views
ప్రాక్టికల్స్ కేంద్రంలో ఆకస్మిక తనిఖీ

జనం న్యూస్, ఫిబ్రవరి 03,అచ్యుతాపురం: అచ్యుతాపురం మండల కేంద్రంలో ఉన్న కైట్స్ జూనియర్ కళాశాల ప్రాక్టికల్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి ఎం. వినోద్ బాబు ఆకస్మికంగా తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా…

  • February 3, 2026
  • 15 views
జహీరాబాద్ నియోజకవర్గం రాయపల్లి డి గ్రామంలో స్కాట్ అగ్రి టెక్ ఫర్టిలైజర్స్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 03. ఈ కార్యక్రమానికి గ్రామ మాజీ సర్పంచ్ నర్సింలు అధ్యక్షత వహించారు. వ్యవసాయ రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానం, ఎరువులు, పురుగుమందుల సరైన వినియోగంపై రైతులకు సమగ్ర అవగాహన కల్పించడమే ఈ…

  • February 3, 2026
  • 11 views
పేదల కుటుంబానికి రియాజ్ ఆర్థిక సహాయం.

. జనం న్యూస్ ఫిబ్రవరి 3 2026(ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) ఎల్కతుర్తి మండల్ చింతలపల్లి గ్రామంలో పెద్దల పండుగ పురస్కరించుకొని, కెనడాలో ఉన్న రియాజ్దీన్, తన బావ తాజుద్దీన్ ద్వారా, 10 పేద కుటుంబాలకు, ఒక్కొక్కరికి 50…

  • February 3, 2026
  • 14 views
గ్రామ అభివృద్ధికి సహకరించాలని అధికారులను కోరిన సర్పంచ్. ఉప సర్పంచ్

జనంన్యూస్. 03.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.రురల్ సిరికొండ మండలం లొని ముషీర్ నగర్ గ్రామ నూతన పాలక వర్గం..ఇ రోజు ఎంపీడీఓ మనోహర్ రెడ్డి ని,అలాగే తహసీల్దార్ రవీందర్ రావ్ ని. మర్యాద పూర్వకంగా కలిసి..పరిచయాలు చేసుకోవడం జరిగిందీ.. మా గ్రామీణాభివృద్ధి లో మాతో…

  • February 3, 2026
  • 16 views
జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహిర్ గ్రామంలో మున్సిపల్ కౌన్సిలర్‌గా మద్దూరి సునీతకు బీ ఫామ్ డిక్లరేషన్

సంగారెడ్డి ఇన్చార్జ్ బి వీరేశంజనం న్యూస్ ఫిబ్రవరి 3 రావడంతో ఆమె ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. బీ ఫామ్ వచ్చిన వెంటనే గ్రామంలోని ప్రతి వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ప్రజలతో నేరుగా మమేకమవుతున్నారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చానని, ప్రజలకు…