• May 8, 2025
  • 13 views
బుద్ధ వనంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు- డి ఎం అండ్ హెచ్ ఓ పుట్ట శ్రీనివాస్

జనం న్యూస్- మే 8- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- ఈనెల 12వ తేదీన మిస్ వరల్డ్ కాంపిటేటర్స్ నాగార్జునసాగర్ లోని బుద్ధవనం సందర్శిస్తున్న నేపథ్యంలో బుద్ధ వనంలో మెడికల్ క్యాంపును నిర్వహిస్తున్నట్లు నల్గొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి…

  • May 8, 2025
  • 18 views
ముమ్మిడివరం జూనియర్ సివిల్ జడ్జ్ వారి కోర్టులో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడరు గా (ఏ జి పి)గా నియమితులైన కాశి సిద్ధార్థ కుమార్.

జనం న్యూస్ మే 8 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గౌరవ ముమ్మిడివరం జూనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో గవర్నమెంట్ ప్లీడర్ గా ( ఏ.జి.పి)గా కాశి సిద్ధార్థ…

  • May 8, 2025
  • 12 views
యువత, ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి– జిల్లా ఎస్పీ డివి శ్రీనివాస రావు ఐ.పి.ఎస్

మాదకద్రవ్యాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని సూచన జనం న్యూస్ మే 08 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో జిల్లా ప్రజలు, యువత గంజాయి మరియు ఇతర నిషేధిత మత్తు పదార్థాలకు బానిసలుగా మారి వారి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని జిల్లా…

  • May 8, 2025
  • 9 views
మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెడితే కఠిన చర్యలు- శ్రీను నాయక్

జనం న్యూస్ – మే 8- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- ప్రజలందరూ ఐకమత్యంగా ఉండి మతసామరస్యాన్ని కాపాడాలని నాగార్జునసాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శీను నాయక్ కోరారు. నాగార్జునసాగర్ పోలీస్ స్టేషన్లో వివిధ మతాల కు చెందిన పెద్దలతో సమావేశాన్ని నిర్వహించారు…

  • May 8, 2025
  • 8 views
వడ్లు పడుతుండగా మహిళకు గాయాలు

జనం న్యూస్ మే (8) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో గురువారం నాడు ఉప్పుల విజయ అనే మహిళ ఐకెపి సెంటర్లో వడ్లు ట్రాక్టర్ ఫ్యాన్ తో పడుతుండగా ప్రమాదవశాత్తు విజయ చేతికి ఫ్యాన్ తగిలి పెద్ద గాయమైనది.…

  • May 8, 2025
  • 19 views
వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన సత్తి నాగేశ్వరరావు…

జనం న్యూస్ 08 మే( కొత్తగూడెం నియోజకవర్గం ప్రతినిధి కురిమెల్ల శంకర్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ గ్రామానికి చెందిన సత్తార్ మియా, ముంతాజ్ బేగం, దంపతుల ఏకైక కుమార్తె షేక్ సాజిదా వెడ్స్ మహమ్మద్ రైహాన్ వివాహ వేడుకలు కొత్తగూడెం…

  • May 8, 2025
  • 9 views
కొత్తగూడెం ప్రజల నీటి అవసరాలను తీర్చడంలో ఎమ్మెల్యే విఫలం

భారతీయ జనతా పార్టీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ జనం న్యూస్ 08 మే( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెళ్ళ శంకర్ ) వేసవికాలంలో కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 36 వార్డులలో త్రాగునీరు రాక వారం రోజులు గడుస్తున్న…

  • May 8, 2025
  • 11 views
ప్రత్తిపాటి ఫౌండేషన్ సేవలు వెలకట్టలేనివి మాజీమంత్రి ప్రత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 8 రిపోర్టర్ సలికినీడి నాగరాజు 29న నిర్వహించే శంకర కంటి ఆసుపత్రి వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ప్రత్తిపాటి ప్రత్తిపాటి ఫౌండేషన్ నిర్వహాస్తున్న సేవాకార్యక్రమాల్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, మే 29న…

  • May 8, 2025
  • 21 views
ఏర్గట్ల మండల కేంద్రం లో గంజాయి, డ్రగ్స్ మరియు కల్తీ కల్లు పై అవగాహనా సదస్సు

జనం న్యూస్ మే 07:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలో బుధవారం రోజునా రైతు వేదిక భవనంలోజిల్లా సీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వారి ఆధ్వర్యంలో యువతకు గంజాయి, డ్రగ్స్ మరియు కల్తీ కల్లు పై…

  • May 8, 2025
  • 10 views
సైబర్ క్రైమ్ దివస్ అవగాహన సదస్సు

జనం న్యూస్ మే 8 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో బుధవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగామండల కేంద్రంలోని చౌరస్తాలో ఎస్సై నర్సింలు స్టేషన్ సిబ్బందితో కలిసి మండల్ పోలీసులు ప్రజలకు సైబర్ నేరాల బారిన…

Social Media Auto Publish Powered By : XYZScripts.com