Breaking News
కృతిమ అక్రమ ఇసుక డంపును స్వాధీన పరుచుకున్న. హత్నూర తహసిల్దార్ పర్వీన్ షేక్హనుమాన్ టెంపుల్ కు విరాళం ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి.సొంతగూటికి చేరిన మైపాల్ రెడ్డి.ఈ నెల 6 తేదీన ఘనంగా ఏకలవ్యుడి జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నాము.మహాన్యూస్ ఛానల్ పై దాడిని ఖండించి నిరసన వ్యక్తం చేసిన చిలకలూరిపేట జర్నలిస్టులుసంవత్సర కాలంలో ఎలమంచిలి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులుడిప్యూటీ డీఈవోకు సమ్మె నోటీసుఆరు స్కూల్స్‌ను సీజ్‌ చేయండి: విజయనగరం కలెక్టర్‌కూటమి పాలనలో పెద్దలకి పరమాన్నం, పేదలకి గంజి నీళ్ళు అన్నచందంగా కార్పొరేట్లకి కారుచౌకగా భూములు.గుంకలాం జగనన్న కాలనీలో సమస్యలను పరిష్కరించాలి— ఆవేదన వ్యక్తం చేసిన కాలనీ వాసులు– జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ కి వినతి
  • July 1, 2025
  • 9 views
ఏర్గట్ల మండలానికి యూరియావచ్చింది -మండల వ్యవసాయాధికారి వైష్ణవ్**

జనం న్యూస్ జూన్ 30:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలానికి ఈ వానాకాలంకు సంబంధించి తేదీ 30జూన్ 2025 నాటికి 425 .25 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా జరిగింది. సోమవారం ఒకే రోజు 1350 బస్తాల యూరియా రావడం జరిగింది. రైతుసోదరులు…

  • July 1, 2025
  • 7 views
క్యూ ఆర్ కోడ్స్కాన్ చేస్తే చంద్రబాబు ఇచ్చిన హామీలు మోసాల గురించి పూర్తి సమాచారం తెలుస్తుంది

జనం న్యూస్ జూలై01,అచ్యుతాపురం: వైస్సార్సీపీ ఎలమంచిలి నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం యలమంచిలి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మరియు నియోజకవర్గ సమన్వయకర్త యు.వి రమణమూర్తి రాజు (కన్నబాబు) ఆధ్వర్యంలో అచ్యుతాపురం జంక్షన్ పూడిమడక రోడ్డులో ఉన్న లేపాక్షి ఫంక్షన్ హాల్ నందు నిర్వహించారు.…

  • June 30, 2025
  • 17 views
ఇందిరమ్మ ఇండ్లతో పేదింటికల సహకారం

(జనం న్యూస్ చంటి జూన్ 30) సిద్దిపేట జిల్లా: దౌల్తాబాద్ మండల కేంద్రంలోని సూరంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమంలో భాగంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తలారి నర్సింలు ఇందిరమ్మ కమిటీ సభ్యులు దోమల సాయిలు ,గంగాధరి నర్సయ్య, బండి…

  • June 30, 2025
  • 16 views
తెలంగాణ శాంతి యుత ఉద్యమకారుల ఫోరం

జనం న్యూస్ జూన్ 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల పోరం ఆధ్వర్యంలో శాంతియుత దీక్ష చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలిపినటువంటి నాయకులు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు (మాజీ…

  • June 30, 2025
  • 17 views
తమిళనాడులోని సేలం లో ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ వింగును ప్రారంభించిన ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్

జనం న్యూస్ జూన్ 30 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఆర్యవైశ్యులు రాజకీయంగా పైకి రావాలి. భారతదేశంలోనే ఆర్యవైశ్యులకు అత్యున్నత స్థానం కల్పించిన నాయకుడు నారా చంద్రబాబునాయుడు గారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి కి పట్టు వస్త్రాలు సమర్పించిన…

  • June 30, 2025
  • 16 views
బీ.టీ. రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు

జుక్కల్ జూన్ 30 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో బీటీ రోడ్ల నిర్మాణాలకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు శంకుస్థాపనలు చేయడం జరిగింది.. వీటి అంచనా విలువ సుమారు 6 కోట్ల 82…

  • June 30, 2025
  • 14 views
వానాకాలంలో చిరుధాన్యాల సాగులో మెళుకువల పట్ల రైతులకు అవగాహన కార్యక్రమం

జనం న్యూస్ జూలై 01(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం వ్యవసాయ శాస్త్రవేత్తలతో,రైతులకు జరిగే శిక్షణ కార్యక్రమంలో భాగంగా జరిగే రైతు నేస్తం (వీడియో కాన్ఫరెన్స్) లో భాగంగా నేడు ఉదయం 10 గంటలకు…

  • June 30, 2025
  • 15 views
కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ….

మద్నూర్ జూన్ 30 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లి మండల కేంద్రంలోని ఇలేగావ్ గ్రామంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు సోమవారం నాడు జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు చేతులమీదుగా కళ్యాణ లక్ష్మి 8 చెక్కులు…

  • June 30, 2025
  • 17 views
ఉద్యోగికి ఉద్యోగ జీవితంలో పదవి విరమణ అనేది అనివార్యం

జనం న్యూస్ జూన్ 30 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఎస్సై దుర్గం రాజయ్య యొక్క పదవి విరమణ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఐపిఎస్ సోమవారం ఘనంగా నిర్వహించారు. పదవి…

  • June 30, 2025
  • 16 views
రోడ్డు నిర్వాసితులకుఅన్నింటికీ ఒకేసారి నష్టపరిహారం ఇవ్వాలని నిరసన

జనం న్యూస్,జూన్ 30,ఆచ్యుతాపురం: అనకాపల్లి-అచ్యుతాపురం రోడ్డు నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం స్థలాలు,ఇల్లు, షాపులకు అన్నింటికీ ఒకేసారి నష్టపరిహారం ఇవ్వాలని ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి కోటేశ్వరావు మాట్లాడుతూ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com