• November 4, 2025
  • 13 views
సెంటర్ లైటింగ్ పనులు పరిశీలించిన…..మున్సిపల్ కమిషనర్

బిచ్కుంద, నవంబర్ 4:–( జనం న్యూస్) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ పనులను మంగళవారం నాడు మున్సిపల్ కమిషనర్ షేక్ హయూ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంట్రాక్టర్ ను సెంట్రల్ లైటింగ్…

  • November 4, 2025
  • 13 views
కోతలు లేకుండా ధాన్యాన్ని తరలించే బాధ్యత ప్రభుత్వం దే

జనం న్యూస్ 05నవంబర్ పెగడపల్లి మండల బి.ఆర్.ఎస్ పార్టీ నాయకుల డిమాండ్ మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు పెగడపల్లి మండల బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు లోక.మల్లారెడ్డిఆధ్వర్యంలో ఈరోజు రైతులు పడుతున్న కష్టాలను చూడలేక కల్లాల బాట పట్టిన పెగడపల్లి…

  • November 4, 2025
  • 12 views
ఆర్టీసీ పుణ్యక్షేత్రాల దర్శనం ను సద్వినియోగం చేసుకోవాలి:ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి

జనం న్యూస్ నవంబర్04 సంగారెడ్డి జిల్లా: తక్కువ ఖర్చుతో యాత్రికులు పుణ్యక్షేత్రాలు దర్శించుకునేందుకు ఆర్టీసీ కల్పించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ డా. చిన్న మైల్ అంజిరెడ్డి తెలిపారు. ఇవాళ రామచంద్ర పురంలోని ఆయన స్వగృహంలో ఆర్టీసీ హెచ్ సీయూ డిపో…

  • November 4, 2025
  • 20 views
మన్మథ్ స్వామి (కపిల్ దార్ )ని దర్శించుకున్న ఎమ్మెల్యే

జుక్కల్ నవంబర్ 4 :-(జనం న్యూస్) జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు నిన్న నియోజకవర్గ పర్యటన ముగించుకున్న అనంతరం తన అనుచరులతో కలిసి మన్మథ్ స్వామి దర్శనానికి కపిల్ దార్ కు బయలుదేరారు..భక్తులతో కలిసి కపిల్ దార్ కు పాదయాత్రగా…

  • November 4, 2025
  • 11 views
ప్రజలు ఉచితర్లకు అలవాటు పడితే పాపం ప్రభుత్వాలు మాత్రం ఏం చేస్తాయ

మోహమ్మద్ ఇమ్రాన్ జాగో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యవర్గ సభ్యులు తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 04 తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రోడ్డు వేస్తా అస్తవ్యస్తంగా ఉంది దానికి ప్రధాన కారణాలు ప్రజలకు ఉచిత పథకాలు అంటూ…

  • November 4, 2025
  • 60 views
రోడ్లపై ధాన్యం ఆరబోయద్దూ…

పాపన్నపేట. నవంబర్. 04 (జనంన్యూస్) మండలంలో రోడ్లపై ధాన్యం ఆరబోసి ప్రమాదాలకు కారణమైతే చర్యలు తప్పవని ఎస్సై శ్రీనివాస్ గౌడ్ అన్నారు.మంగళవారం ఆయన ఎల్లాపూర్ వద్ద ధాన్యం ఆరబోసిన రైతులతో మాట్లాడుతూ…రైతులు తమ ధాన్యాన్ని రోడ్లపై ఆరబోయడంతో ప్రమాదాలు జరిగే అవకాశం…

  • November 4, 2025
  • 43 views
చిన్నశంకరం పేట మండల తహసీల్దార్ ను ఘనంగా సన్మానించిన పద్మశాలి సంఘం నాయకులు

మెదక్,నవంబర్04: (జనంన్యూస్) మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల తహసీల్దార్ మాలతి ని మంగళవారం రోజు చిన్నశంకరంపేట మండల పద్మశాలి సంఘం నాయకులు మర్యాద పూర్వకంగా ఆమె కార్యాలయంలో కలిసి శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో చిన్నశంకరం పేట మండల అధ్యక్షులు…

  • November 4, 2025
  • 11 views
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం తథ్యం : రాంజోల్ బీఆర్ఎస్ నాయకులు మొహమ్మద్ జమిర్

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 04 జహీరాబాద్. టిఆర్ఎస్ ప్రభుత్వం దశాబ్ద కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు బిఆర్ఎస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలుపుకు దారి కాబోతున్నారని గతంలో అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు…

  • November 4, 2025
  • 17 views
హెచ్.పీ గ్యాస్ లభించక అవస్థలు పడుతున్న ప్రజలు.

జూలూరుపాడు, జనం న్యూస్: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు గ్యాస్ త్వరగా అందించాలని అనే ఉద్దేశంతో ప్రభుత్వాలు మండల కేంద్రంలో గ్యాస్ ఏజెన్సీలను నియమించింది దీనితో సమయానికి గ్యాస్ లభించడం జరుగుతుంది, జూలూరుపాడు మండల కేంద్రంలో ఉన్న హెచ్.పీ గ్యాస్ ఏజెన్సీ అందుకు…

  • November 4, 2025
  • 15 views
దేశాయ్ బీడీ యాజమాన్యం దోపిడీని అరికట్టండి..!

జనంన్యూస్. 04. నిజామాబాదు. ప్రతినిధి. బీడీకార్మికులను చట్టం ఉల్లంగించి ఆర్థిక దోపిడీ చేస్తున్న దేశాయ్ బ్రదర్స్ కంపెనీ పై చట్టరీత్య చర్యలు తీసుకోవాలి.ప్రభుత్వ సలహాదారులు (కేభినెట్ హోదా మంత్రి) పి.సుదర్శన్ రెడ్డికి ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాలు వినతి పత్రం ధ్వారా విజ్ఞప్తి. బీడీకార్మికులను…