బిచ్కుంద నవంబర్ 25 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ ఆవరణలో మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమానికి జడ్పి సి ఇ ఓ. చందర్ నాయక్, ఐ కె పి…
రుద్రూర్, నవంబర్ 25 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి): రుద్రూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు గంగుల లలెందర్ సోమవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బాన్సువాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అంత్యక్రియల కొరకు…
జుక్కల్ నవంబర్ 25 జనం న్యూస్ లండన్ పర్యటన అనంతరం ఈరోజు హైదరాబాద్ చేరుకున్న జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకి ఎయిర్పోర్టులో ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే శిష్యుడు, తాజాగా కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షుడిగా ఎంపికైన ఏలే మల్లికార్జున్…
మహిళా శక్తితో జిల్లా అభివృద్ధి వేగవంతం అవుతుంది — జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ జనం న్యూస్ నవంబర్ 25 (కొత్తగూడెం నియోజకవర్గం ) మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం మంగళవారం కొత్తగూడెం క్లబ్ లో ఘనంగా…
జనం న్యూస్ నవంబర్ 25:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తడ్పాకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో మంగళవారం రోజునా వ్యాయామ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విశిష్ట సేవలు అందిస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులు ఫిజికల్ డైరెక్టర్ ఆనంద్ ఘనంగా సన్మానించారు.పాఠశాల ఇన్చార్జి…
జనం న్యూస్ నవంబర్ 25:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలో మంగళవారం రోజునా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ఆర్థిక అక్షరాస్యత ఎంతో ముఖ్యమని ఏర్గట్ల ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ షేక్ కరీముల్లా ఉద్ఘాటించారు. పీఎం శ్రీ…
.జనం న్యూస్ నవంబర్ 25 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయం పేట మండలంలోని సూర్య నాయక్ తండ గ్రామానికి చెందిన ఇటీవల మాలోతు శాంతమ్మ అనారోగ్య కారణంగా మరణించారు దాని గమనించిన ఆ గ్రామ యువ నేత తీన్మార్…
జనం న్యూస్ నవంబర్ 25( కొత్తగూడెం నియోజకవర్గం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బస్టాండ్ సమీపంలోని అమరవీర స్తూపం వద్ద ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని, అది పూర్తి…
జనం న్యూస్ నవంబర్(25) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండలంలోని నేషనల్ హైవే 365 రోడ్డు గోరంట్ల నుండి నేషనల్ హైవే 365 కరివిరాల కొత్తగూడెం వరకు మూడు కోట్ల 50 లక్షల రూపాయలతో సిఆర్ఆర్ నిధులతో నిర్మించు రోడ్డుకు…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. నవంబర్ 25 తర్లుపాడు మండలం లో సూరేపల్లి, తుమ్మలచెరువు మరియు కలుజువలపాడు గ్రామాలలో రైతన్న మీకోసం సిబ్బంది చేస్తున్న సర్వే ను సమర్ధవంతంగా నిర్వహించాలని మండల తహసీల్దార్ కేకే కిషోర్ కుమార్ సిబ్బందిని ఆదేశించారు. మండల…