జుక్కల్ డిసెంబర్ 27 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఐక్యత, పరస్పర గౌరవానికి నిదర్శనంగా శనివారం కీలక నేతల మధ్య మర్యాదపూర్వక భేటీలు జరిగాయి. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ గారు జిల్లా…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఎస్సీ బాలికల హాస్టల్ ని మండల ఉన్నతాధి కారులతో కలిసి ఆకస్మిక తనిఖీ చేసిన మండల పరిషత్ అధ్యక్షులు మేడ విజయ భాస్కర్ రెడ్డి . ఈ సందర్భంగా…
జుక్కల్ డిసెంబర్ 27 జనం న్యూస్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకలలో భాగంగా, ఈరోజు బిచ్కుంద మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘం ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు…
జనం న్యూస్ డిసెంబర్ 27 జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం సర్పంచ్ ఎలామట్ల హరీష్ ఆకస్మాత్తుగా సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యతను ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో…
జనం న్యూస్ డిసెంబర్ 27 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని కొనసాగుతున్న పారిశుధ్య పనులను బీర్ పూర్ మండల పంచాయతీ అధికారి మధుసూదన్ శనివారం పరిశీలించారు. సర్పంచ్ ఏలమట్ల హరీష్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పనులను క్షేత్రస్థాయిలో సందర్శించిన ఎంపీఓ, వీధుల…
జనం న్యూస్ డిసెంబర్ 27 అమలాపురం ,రాష్ట్ర భారతీయ జనతా పార్టీ వారి ఆదేశాలు తో డా.బీ.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ నల్లా పవన్, వారి పర్యవేక్షణ…
జనం న్యూస్ డిసెంబర్ 27: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలం; మేకలు, గొర్రెలు పెంచుతున్న రైతులు ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత నట్టల నివారణ మందులను తప్పకుండా త్రాగించి, తమ పశువులను నట్టల నుంచి రక్షించుకోవాలని జిల్లా పశుసంవర్ధక శాఖ డీవీఏహెచ్ఓ డాక్టర్ గంగాధరయ్య…
జనం న్యూస్ ; డిసెంబర్ 27 శనివారం సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్; పద్మశ్రీ డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ జన్మదినం సందర్భంగా సిద్దిపేట పట్టణం భారత్ నగర్ లోని శ్రీవాణి స్కూల్లో ఘనంగా మిమిక్రీ మరియు వెంట్రిలాక్విజం ప్రదర్శనలు నిర్వహించారు .…
జనం న్యూస్ డిసెంబర్ 27 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం, కుండలేశ్వరం గ్రామంలోని శ్రీ కుండలేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా భక్తులకు అన్నదానం నిర్వహించేందుకు సహకరించిన దాతలకు ఏర్పాటు చేసిన…
జనం న్యూస్ డిసెంబర్ 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కాట్రేనికోన మండలం చెయ్యేరు జెడ్పీ హై స్కూల్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో అమలాపురం పార్లమెంట్ సభ్యులు ఎంపీ మరియు ప్రభుత్వ విప్, ముమ్మిడివరం శాసన సభ్యులు…