Breaking News
సెంట్రల్ లైటింగ్ పనులు పునరుద్ధరించాలని…పిపిసి సెంటర్ను పరిశీలించిన ఏవో రాజశేఖర్ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ మంత్రాలు అందచేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్రాష్ట్ర స్థాయి షాట్ పుట్ పోటీకి ఎంపికైన జ్ఞానదీప్తి స్కూల్ విద్యార్థిని.రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్మత్తుకు అలవాటు పడి భవిష్యత్తు ఇచ్చినం చేసుకోకూడదుతడ్కల్ వరి కొనుగోలు కేంద్రంలో సనాలు 4287,హాజర్ దస్ 558,మొత్తం 193,800 కిలోల ధాన్యం కొనుగోలు,సీసీ అనసూయ,పదో తరగతి ఫలితాలలో ఉత్తీర్ణత మెరుగుపడాలి..!,,గ్రామీణస్థాయి ఆటగాళ్లలో ఉన్న నైపుణ్యాలు వెలికితీసేందుకు కృషి,,వైద్యాశాలలు ప్రారంభం
  • November 18, 2025
  • 9 views
సెంట్రల్ లైటింగ్ పనులు పునరుద్ధరించాలని…

స్వచ్ఛందంగా బందు పాటించిన వ్యాపార సముదాయాలు… జుక్కల్ నవంబర్ 18 జనం న్యూస్ జుక్కల్ మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ పనులు నత్త నడకగా సాకడంతో మంగళవారం నాడు యువకులు, వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బందు పిలుపునివ్వడంతో వ్యాపార సంస్థలు సముదాయాలు స్వచ్ఛందంగా…

  • November 18, 2025
  • 11 views
పిపిసి సెంటర్ను పరిశీలించిన ఏవో రాజశేఖర్

జనం న్యూస్ నవంబర్ 18 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో చిట్కూల్ మరియు బండపోతుగల్ పిపిసి సెంటర్ను ఏవో రాజశేఖర్ సందర్శించడం జరిగింది.వారు మాట్లాడుతూ రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన…

  • November 18, 2025
  • 11 views
ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ మంత్రాలు అందచేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

బీర్పూర్ మండల రైతు వేదికలో బీర్ పూర్ మండలానికి చెందిన 74 మంది ఆడబిడ్డలకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలు,16 మందికి సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 4 లక్షల 51 వేల రూపాయల విలువగల చెక్కులను లబ్ధిదారులకు…

  • November 18, 2025
  • 12 views
రాష్ట్ర స్థాయి షాట్ పుట్ పోటీకి ఎంపికైన జ్ఞానదీప్తి స్కూల్ విద్యార్థిని.

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. అన్నమయ్య జిల్లానందలూరు లో ఉన్న జ్ఞానదీప్తి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో 9 వ తరగతి చదువుచున్న గుగ్గిళ్ల నాగ స్వాతి అనే విద్యార్థిని షాట్ పుట్ నందు మండల స్థాయి, జిల్లా స్థాయిలలో…

  • November 18, 2025
  • 11 views
రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం లోని తాళ్ల ధర్మారం గ్రామంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు 13 లక్షలతో సిసి రోడ్ల నిర్మాణ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్ఈ కార్యక్రమంలో కే డీసీసీ జిల్లా…

  • November 18, 2025
  • 13 views
మత్తుకు అలవాటు పడి భవిష్యత్తు ఇచ్చినం చేసుకోకూడదు

జనం న్యూస్ నవంబర్(18) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో మంగళవారం నాడు ఏఎన్ఎం ధనమ్మ మాట్లాడుతూ మత్తుకు అలవాటు పడి భవిష్యత్తును ఇచ్చిన చేసుకుంటున్నారని సమాజంలోని ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాలను వాడకుండా ఉండాలని కాలనీ వాసులతో…

  • November 18, 2025
  • 16 views
తడ్కల్ వరి కొనుగోలు కేంద్రంలో సనాలు 4287,హాజర్ దస్ 558,మొత్తం 193,800 కిలోల ధాన్యం కొనుగోలు,సీసీ అనసూయ,

జనం న్యూస్,నవంబర్ 18, కంగ్టిసంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్,గ్రామంలో సోమవారం వరకు సనాలు 4287, బ్యాగులు హాజర్ దస్ 558,బ్యాగులు మొత్తం బ్యాగులు 4845, 193,800 కిలోల ధాన్యాన్ని కొనుగోలు నిర్వహించినట్లు సీసీ అనసూయ తెలిపారు. సిసి మాట్లాడుతూ…

  • November 18, 2025
  • 13 views
పదో తరగతి ఫలితాలలో ఉత్తీర్ణత మెరుగుపడాలి..!

జనంన్యూస్. 18.నిజామాబాదు. విద్యా శాఖ పనితీరుపై సుదీర్ఘ సమీక్ష.. పదవ తరగతి వార్షిక ఫలితాలలో ఉత్తీర్ణత మరింతగా మెరుగుపడేలా అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా…

  • November 18, 2025
  • 18 views
,,గ్రామీణస్థాయి ఆటగాళ్లలో ఉన్న నైపుణ్యాలు వెలికితీసేందుకు కృషి,,

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 18 ,,హాద్నూర్ వాలీబాల్ సీజన్.1 టౌర్నిని ఉద్దేశించి కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాక్సుద్ అలీ,, జహీరాబాద్. గ్రామీణ స్థాయి ఆటగాళ్లలో ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేందుకు త్వరలో మరిన్ని టోర్నమెంట్లో నిర్వహిస్తామని…

  • November 18, 2025
  • 38 views
వైద్యాశాలలు ప్రారంభం

పాపన్నపేట, నవంబర్ 17 (జనంన్యూస్) మండల పరిధి లోని చీకోడ్,నాగ్సాన్ పల్లి గ్రామాలలో నూతన ప్రభుత్వ పశు వైద్యాశాల లను మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సోమవారం ప్రారంభించారు. ఈసందర్బంగా జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డా.ఎస్,వెంకటయ్య,వైద్యాధికారిణి డా.సౌమ్య,అధికారులు…