జనం న్యూస్ డిసెంబర్ 04: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం :బాలల దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో నిర్వహించిన సాహిత్య పోటీల్లో ఏర్గట్ల ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థిని జక్కని వైష్ణవి నాటిక విభాగంలో…
జనం న్యూస్ డిసెంబర్ 4 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగెద్దనపల్లి శివారు చింతలమెరక గ్రామంలో శ్రీ విజయలక్ష్మి దుర్గ అమ్మవారు ఆలయం లో అమ్మవారికి మార్గశిర మాస పౌర్ణమి సందర్భంగా చింతపల్లి శ్రీమన్నారాయణ వారి…
జనం న్యూస్ డిసెంబర్ 4 ది 04- 12- 2025 తేదీ గురువారం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు రాష్ట్ర గవర్నర్, ఆర్య వైశ్య ముద్దుబిడ్డ,రాజకీయ దురందురడు కీ: శే: శ్రీ కొణిజేటి రోశయ్య వారి నాల్గవ…
జనం న్యూస్ డిసెంబర్ 4 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐటి విద్య శాఖమాత్యులు నారా లోకేష్ విజయనగరం జిల్లా పార్వతీపురం పర్యటనకు ఈరోజు మధ్యాహ్నం విశాఖపట్నం విమానాశ్రయం నకు వచ్చిన…
జనం న్యూస్ డిసెంబర్ 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గంగిరేణి గూడెం గ్రామ బిఆర్ ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన శ్రీపతి అశోక్ లత. అనంతరం ఆయన మాట్లాడుతూ గంగిరేణిగూడెం గ్రామ అభివృద్ది లో…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ బి వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 4 జహీరాబాద్ నియోజకవర్గం మొగుడంపల్లి మండలం ఔరంగ్ నగర్ గ్రామంలో బంగారు రాములు ప్రజా సేవే లక్ష్యంగా గ్రామ అభివృద్దే ద్యేయంగా పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేస్తూ…
జనం న్యూస్ డిసెంబర్ 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని జోగంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి గా ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసిన ఎదుల రాజశేఖర్ అనంతరం ఆయన మాట్లాడుతూ జోగంపల్లి గ్రామంలో డ్రైనేజీ సిసి రోడ్లు…
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పాటిల్ వసంత్ జనం న్యూస్ 05డిసెంబర్ (కొత్తగూడెం నియోజకవర్గం)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్ట్ లో డిసెంబర్ 21 వ తారీకున జరిగే జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార…
విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలి ఉట్నూర్ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి ఇంచార్జ్ యువరాజ్ మర్మాట్. . జనం న్యూస్. 04, 2025: కొమురం భీమ్ జిల్లా: జిల్లా. స్టాఫ్ఫార్. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు గుణాత్మక…
సుజాత్నగర్: జనం న్యూస్ 05 డిసెంబర్( కొత్తగూడెం నియోజకవర్గం) సుజాత్నగర్ జిల్లా ప్రజాపరిషత్ హైస్కూల్లో ప్రముఖ సంఘసేవకుడు ఉబ్బనపల్లి కాశయ్య పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా ఆదర్శప్రాయమైన చర్య చేపట్టారు. భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణం లభించాలని ముందుచూపుతో…