జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా ఏపీ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా బాద్యతలు స్వీకరించిన జనసేనపార్టీరాష్ట్రకార్యక్రమా ల నిర్వహణ కమిటీ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస రావు (kk) ని మంగళగిరి హౌసింగ్ కార్పరేషన్ కార్యాలయం…
జనం న్యూస్ డిసెంబర్ 15 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం పట్టణంలో శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శెట్టిబలిజ కళ్యాణ మండపానికి జి.ఎం.కె చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ప్రముఖ పారిశ్రామిక వేత్త గుత్తుల…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా అన్నమయ్య ఉమ్మడి జిల్లా లలో సోమశిల ముంపునకు, గురైన 54 గ్రామాలకు చెందిన కుటుంబాలకు ఆర్ అండ్ ఆర్ ప్రయోజనాలు ఎక్స్రేసియా పంపిణీ కోసం చర్యలు చేపట్టినట్లు నందలూరు మండల తాసిల్దార్ అమరేశ్వరి మీడియాకు…
తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ జనం న్యూస్ డిసెంబర్ 15 జహీరాబాద్ నియోజకవర్గం, మొగుడంపల్లి మండల్ చిన్నబట్టి తండా గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేతావత్ గోవింద్ నాయక్ ఘన విజయం సాధించారు. గ్రామ ప్రజల సంపూర్ణ మద్దతుతో…
ప్రజల క్షేమమే నా ద్యేయంఅంటున్న కాపార్తి దీప ఆంజనేయులు, ప్రజల అండదండలతో ముందుకెల్లుతా జనం న్యూస్,డిసెంబర్ 15,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ గ్రామంలో సర్పంచ్ బరిలో నిలిచిన కాపార్తి దీప ఆంజనేయులు, సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ…
జనం న్యూస్ డిసెంబర్ 15 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడు పొట్టి శ్రీరాములు అని నడవపల్లి పంచాయతీ మెంబర్ గ్రంధి నానాజీ పేర్కొన్నారు,సోమవారం నడవపల్లి పంచాయతీ కార్యాలయంలో వర్ధంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం…
జనం న్యూస్ డిసెంబర్ 15 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి పడి పూజను బసాని మల్లయ్య గృహంలో వరంగల్ హరి హర క్షేత్ర అర్చకులు సంతోష్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినారు. ప్రత్యేకంగా…
ఎస్సై మోహన్ రెడ్డి బిచ్కుంద డిసెంబర్ 15 జనం న్యూస్ బిచ్కుంద మండల ప్రజలందరికీ పోలీసువారి ముఖ్య సూచనలు ఏమనగా రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులందరూ మరియు ప్రజలందరూ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు పోలీసు…
జనం న్యూస్ డిసెంబర్ 15 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి పార్లమెంట్ కార్యాలయంలో అమర జీవి పుట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఘనమైన నివాళులర్పించారు. పార్టీ నాయకులను…
నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటా.. తడ్కల్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఎలిశాల సుగుణ మల్లారెడ్డి … జనం న్యూస్,డిసెంబర్ 15,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎలిశల సుగుణ మల్లారెడ్డి, సోమవారం పార్టీ…