Breaking News
మిర్యాలగూడలో రూ. 200 కోట్లతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి శంకుస్థాపన.మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శాసనసభ సభాపతి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె కు కార్మిక వర్గం సిద్ధం కావాలిజిపిఓ కార్యాలయం ప్రారంభించిన ఎమ్మార్వో సర్పంచ్.త్రిమూర్తి శివ జయంతి సందర్భంగా జెండా ఆవిష్కరణరైతుల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పని చేయాలి : గాదె శివగౌరవ ముఖ్యమంత్రి గారి బహిరంగ సభ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర, IPS.మెట్ పల్లి లో ఇటీవల జరిగిన వరుస దొంగతనాల కేసును చేదించిన మెట్ పల్లి పోలీసులువైద్యుల విధుల నిర్లక్ష్యం పై డాక్టర్ ప్రశాంత్‌ పై జిల్లా కలెక్టర్ ఆగ్రహం.మహిళా న్యాయవాది హత్య కేసులో బయటపడ్డ కీలక అంశాలు
  • February 5, 2026
  • 1 views
మిర్యాలగూడలో రూ. 200 కోట్లతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి శంకుస్థాపన.

జనం న్యూస్: ఫిబ్రవరి 5 ( రిపోర్టర్: కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా). నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామంలో నిర్వహించిన ‘ప్రజాపాలన – ప్రగతి బాట’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ…

  • February 5, 2026
  • 5 views
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శాసనసభ సభాపతి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.

జనం న్యూస్ 05 ఫిబ్రవరి వికారాబాద్ జిల్లా వికారాబాద్ పురపాలక సంఘం ఎన్నికల నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ వార్డు అభ్యర్థులకు మద్దతుగా 18, 19, 21, 29, 30, వార్డుల పరిధిలోని కన్యాలాల్ బాగ్, ఇందిరా నగర్, గరీబ్ నగర్, అంబేద్కర్…

  • February 5, 2026
  • 7 views
ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె కు కార్మిక వర్గం సిద్ధం కావాలి

జనం న్యూస్: ఫిబ్రవరి 05 నిడమనూరు నల్లగొండ ప్రతినిధి బొంగరాల శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కార్మిక వర్గం…

  • February 5, 2026
  • 10 views
జిపిఓ కార్యాలయం ప్రారంభించిన ఎమ్మార్వో సర్పంచ్.

జనంన్యూస్. 05.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ సిరికొండ మండలం లొని న్యావనంది గ్రామంలో జీపీవో కార్యాలయం ప్రారంభించిన సిరికొండ తహసిల్దార్ రవీందర్ రావు. గ్రామ సర్పంచ్ మామిడికింది దీపా నరేందర్. ఉప సర్పంచ్ కర్రోల్ల గంగాధర్. ఏఎంసీ డైరెక్టర్ రిక్య ముత్తన్న.…

  • February 5, 2026
  • 14 views
త్రిమూర్తి శివ జయంతి సందర్భంగా జెండా ఆవిష్కరణ

జనం న్యూస్ ఫిబ్రవరి 5 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి కూకట్‌పల్లి వివేకానంద నగర్‌లోని బ్రహ్మకుమారీస్ సుఖ్ శాంతి భవన్‌లో 90’వ త్రిమూర్తి శివ జయంతి సందర్భంగా గురువారం ఉదయం ఘనంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి బిజెపి…

  • February 5, 2026
  • 14 views
రైతుల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పని చేయాలి : గాదె శివ

జనం న్యూస్, ఫిబ్రవరి 5తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ : శ్రీనివాస్ రెడ్డి రైతుల గౌరవం, సంక్షేమమే లక్ష్యంగా సమాజంలో స్ఫూర్తిని నింపే కార్యక్రమాలు మరింతగా విస్తరించాలని కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు గాదె శివ అన్నారు.శ్రీ సాయి అలేఖ్య ఆర్ట్స్…

  • February 5, 2026
  • 123 views
గౌరవ ముఖ్యమంత్రి గారి బహిరంగ సభ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర, IPS.

జనం న్యూస్ 05 ఫిబ్రవరి వికారాబాద్ జిల్లా ఈ నెల 07.02.2026 న పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణపూర్ గ్రామం లో నిర్వహించనున్న గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి భారీ బహిరంగ సభను పురస్కరించుకుని, జిల్లా ఎస్పీ శ్రీమతి…

  • February 5, 2026
  • 84 views
మెట్ పల్లి లో ఇటీవల జరిగిన వరుస దొంగతనాల కేసును చేదించిన మెట్ పల్లి పోలీసులు

సిఐ, ఎస్ఐ మరియు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జనం న్యూస్ ఫిబ్రవరి 5, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : పట్టణం లొ గత కొంత కాలం గా జరుగుతున్న వరస దొంగతనాలు, గొలుసు దోపిడీలకు…

  • February 5, 2026
  • 13 views
వైద్యుల విధుల నిర్లక్ష్యం పై డాక్టర్ ప్రశాంత్‌ పై జిల్లా కలెక్టర్ ఆగ్రహం.

జనం న్యూస్ 05 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ప్రజల ప్రాణాలతో చెలగాటం సహించం. వెన్నచర్ల పీహెచ్‌సీలో కలెక్టర్ హెచ్చరిక,వైద్య సేవలు చేయలేకపోతే ఉద్యోగం వదిలేయండి.-జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్.నాగర్ కర్నూల్…

  • February 5, 2026
  • 12 views
మహిళా న్యాయవాది హత్య కేసులో బయటపడ్డ కీలక అంశాలు

జనం న్యూస్ 05 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ భూ వివాదంలో స్వప్న గొంతు కోసి హత్య పారిపోయిన సొంత అన్న రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామంలో నివాసం…