Breaking News
మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ….అన్నిరంగాలను సంతృప్తిపరిచిన కేంద్ర బడ్జెట్శ్రీ వేణుగోపాల స్వామిని దర్శించుకున్న కనిగిరి డి ఎస్ పి పి సాయి ఈశ్వర్ యస్వంత్తెలంగాణ మున్సిపల్ ఎన్నికల బరిలో 12,993 మంది అభ్యర్థులు.కోరిన కోరికలు తీర్చే గున్నేపల్లి శ్రీసత్తెమ్మ తల్లితర్లుపాడులో కన్నుల పండువగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి కల్యాణంగోవింద నామస్మరణతో మార్మోగిన ఆలయ ప్రాంగణంప్రజావాణి కార్యక్రమం లో ఫిర్యాదులతో మాట్లాడిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర, IPS.మున్సిపాలిటీ ఎన్నికల భద్రతపై డీజీపీ సమీక్ష : సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, రౌడీ షీటర్ల పై ప్రత్యేక నిఘాగురజాడ పాఠశాలలో ‘నమూనా పార్లమెంటు’: అదరగొట్టిన విద్యార్థుల మేధోమథనం!మోహన్ బాబు అరాచకాలపై విద్యార్థి లోకం కరచాలనం: వర్సిటీ గుర్తింపు రద్దుకు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ డిమాండ్.
  • February 4, 2026
  • 9 views
మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ….

బిచ్కుంద ఫిబ్రవరి 4 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గులాం సందాని గారి తరపున ఈరోజు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు ప్రచారంలో పాల్గొన్నారు..ప్రచారంలో భాగంగా…

  • February 4, 2026
  • 6 views
అన్నిరంగాలను సంతృప్తిపరిచిన కేంద్ర బడ్జెట్

జనం న్యూస్ ఫిబ్రవరి 4 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బీజేపీ నాయకులు ఇళ్ల సత్యనారాయణ కేంద్ర బడ్జెట్పై మాట్లాడుతూ, ఈ బడ్జెట్ అన్ని రంగాలను సంతృప్తి పరిచేలా ఉందని అన్నారు.కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్…

  • February 4, 2026
  • 7 views
శ్రీ వేణుగోపాల స్వామిని దర్శించుకున్న కనిగిరి డి ఎస్ పి పి సాయి ఈశ్వర్ యస్వంత్

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 4 తర్లుపాడు గ్రామం లో వెలసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు లో భాగంగా స్వామి వారిని కనిగిరి డిఎస్పీ పి. సాయి ఈశ్వర్ యస్వంత్ దర్శించుకున్నారు ప్రత్యేక పూజలు…

  • February 4, 2026
  • 7 views
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల బరిలో 12,993 మంది అభ్యర్థులు.

జనం న్యూస్:ఫిబ్రవరి 4 (కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా) తెలంగాణ మునిసిపల్‌ ఎన్నికల బరిలో 12,993 మంది అభ్యర్థులు నిలిచినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.. రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లు, 116 మునిసిపాలిటీల పరిధిలో 2,996 వార్డులకు ఎన్నికలు…

  • February 4, 2026
  • 8 views
కోరిన కోరికలు తీర్చే గున్నేపల్లి శ్రీసత్తెమ్మ తల్లి

నేటి నుంచి అమ్మవారి జాతర మహోత్సవాలు జనం న్యూస్ ఫిబ్రవరి 4 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కోరిన కోరికలు తీర్చే చల్లని తల్లిగా పేరొందిన గున్నేపల్లి శ్రీ సత్తెమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఈనెల 4వ తేదీ నుండి 8వ…

  • February 4, 2026
  • 10 views
తర్లుపాడులో కన్నుల పండువగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి కల్యాణంగోవింద నామస్మరణతో మార్మోగిన ఆలయ ప్రాంగణం

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 4 మార్కాపురం జిల్లా, తర్లుపాడు మండల కేంద్రంలో కొలువైన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని…

  • February 4, 2026
  • 14 views
ప్రజావాణి కార్యక్రమం లో ఫిర్యాదులతో మాట్లాడిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర, IPS.

జనం న్యూస్ 4 ఫిబ్రవరి వికారాబాద్ జిల్లా వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్ర, IPS జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పిర్యాదుదారులతో జిల్లా ఎస్పీ మాట్లాడి…

  • February 4, 2026
  • 7 views
మున్సిపాలిటీ ఎన్నికల భద్రతపై డీజీపీ సమీక్ష : సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, రౌడీ షీటర్ల పై ప్రత్యేక నిఘా

జనం న్యూస్ 04 ఫీబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఎన్నికల చట్టాల అమలుపై పోలీసు అధికారులకు దిశా నిర్దేశం & స్పష్టమైన ఆదేశాలు. మున్సిపాలిటీ ఎన్నికలను పూర్తిగా శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించడమే…

  • February 4, 2026
  • 9 views
గురజాడ పాఠశాలలో ‘నమూనా పార్లమెంటు’: అదరగొట్టిన విద్యార్థుల మేధోమథనం!

జనం న్యూస్‌ 04 ఫిబ్రవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ తేదీ 03.02.2026 నాడు గురజాడ పాఠశాలలో “మాక్ పార్లమెంటు” మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకూ చాలా ఆసక్తికరంగా, ఉత్తేజపూరిత వాతావరణంలో జరిగింది. పార్లమెంటులో అధికార,…

  • February 4, 2026
  • 8 views
మోహన్ బాబు అరాచకాలపై విద్యార్థి లోకం కరచాలనం: వర్సిటీ గుర్తింపు రద్దుకు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ డిమాండ్.

జనం న్యూస్‌ 04 ఫిబ్రవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఎన్.నాగభూషణం, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి.రాము మాట్లాడుతూ తిరుపతి జిల్లాల్లో ఉన్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీలో తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు…