Breaking News
ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఏర్పాట్లపై ఎమ్మెల్యే సుందరపు,కలెక్టర్విజయ కృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా సమీక్షమార్కెటింగ్ యాడ్ చైర్మన్ వెంకటలక్ష్మి పరామర్శించిన గుత్తుల సాయిహుగ్గెల్లి తండా లో రోడ్డు భద్రత కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజల రక్షణను దృష్టిలో ఉంచుకుని గ్రామ సర్పంచ్ ప్రతినిధి భీమ్ రావ్ రాథోడ్ స్వంతంగా 50 హెల్మెట్లు విరాళంగా అందించారు167 రహదారిపై వాహనదారులకు కౌన్సిలింగ్అల్గోల్ మెథడిస్ట్ చర్చి నిర్మాణానికి విరాళం అందజేసిన తట్టు నారాయణ ( బిఎన్ఆర్ )ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి చొరవతో వీరన్న పేట్ లో తాగునీటి సమస్యకు పరిష్కారంసూర్యుడి భగభగ – మండిపోతున్న ఎండలుఆంగ్ల అధ్యాపకురాలు సుధారాణి గారికి ఘనంగా వీడ్కోలుస్వచ్ఛ ఆంధ్ర -స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం కాట్రేనికోన& పల్లంకురు గ్రామపంచాయతీలో ఘనంగా నిర్వహించారుఆందోల్ – జోగిపేట లో 20 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి దామోదర్ రాజనర్సింహ.
  • April 18, 2026
  • 11 views
ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఏర్పాట్లపై ఎమ్మెల్యే సుందరపు,కలెక్టర్విజయ కృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా సమీక్ష

జనం న్యూస్ ఏప్రిల్ 18 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ రాంబిల్లి ప్రత్యేక ఆర్థిక మండలిలో రాంబిల్లి మండల పరిధిలోని జడ్.చింతువ పంచాయతీ పరిధిలో గజిరెడ్డిపాలెం గ్రామంలో 136 ఎకరాల్లో సుమారు నాలుగు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మించనున్న రెన్యూ…

  • April 18, 2026
  • 7 views
మార్కెటింగ్ యాడ్ చైర్మన్ వెంకటలక్ష్మి పరామర్శించిన గుత్తుల సాయి

జనం న్యూస్ ఏప్రిల్ 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఇటీవల అనారోగ్యానికి గురై హైదరాబాద్ లో చికిత్స చేయించుకుని ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్న రాజోలు మార్కెటింగ్ యాడ్ చైర్మన్ కేతా వెంకటలక్ష్మి శ్రీనివాస్ ని రాజోలు నియోజకవర్గం తాటిపాకలో…

  • April 18, 2026
  • 9 views
హుగ్గెల్లి తండా లో రోడ్డు భద్రత కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజల రక్షణను దృష్టిలో ఉంచుకుని గ్రామ సర్పంచ్ ప్రతినిధి భీమ్ రావ్ రాథోడ్ స్వంతంగా 50 హెల్మెట్లు విరాళంగా అందించారు

జనం న్యూస్ 18 ఏప్రిల్ 2026 ఈ కార్యక్రమం ద్వారా గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడం, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం ఎంత ముఖ్యమో తెలియజేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.సర్పంచ్ ఈ చొరవ గ్రామ ప్రజలలో బాధ్యతాయుతమైన డ్రైవింగ్ అలవాట్లను…

  • April 18, 2026
  • 17 views
167 రహదారిపై వాహనదారులకు కౌన్సిలింగ్

జనం న్యూస్: ఏప్రిల్ 18 నిడమనూరు నల్లగొండ ప్రతినిధి బొంగరాల శ్రీనివాస్ ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక లో నిమిత్తం రోడ్డు భద్రత వారోత్సవాలు లో బాగంగా ఈ రోజు వెంగన్నగూడెం గ్రామ శివారుణ లో వున్న జాతీయ రహదారి-167 రోడ్డు వద్ద జీరో…

  • April 18, 2026
  • 11 views
అల్గోల్ మెథడిస్ట్ చర్చి నిర్మాణానికి విరాళం అందజేసిన తట్టు నారాయణ ( బిఎన్ఆర్ )

జనం న్యూస్ 18 ఏప్రిల్ 2026 జహీరాబాద్ మండలంలోని అల్గోల్ గ్రామంలోని మెథడిస్ట్ చర్చి కమిటీ సభ్యులు మరియు అనిల్ విజ్ఞప్తి మేరకు జహీరాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ తన వంతుగా విరాళంగా ఇరవై వేయిల రూపాయలు…

  • April 18, 2026
  • 7 views
ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి చొరవతో వీరన్న పేట్ లో తాగునీటి సమస్యకు పరిష్కారం

ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి సొంత నిధులతో మంజూరు చేయించిన బోరులో సమృద్ధిగా నీరు సంతోషం వ్యక్తం చేసిన వీరన్నపేట్ గ్రామస్తులు ( పయనించే సూర్యుడు ఏప్రిల్ 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) జిల్లెడ్ చౌదరిగూడ మండలం వీరన్నపేట…

  • April 18, 2026
  • 11 views
సూర్యుడి భగభగ – మండిపోతున్న ఎండలు

(జనం న్యూస్ ఏప్రిల్ 18 కందిబండ హరీష్ మునగాల మండల రిపోర్టర్ )సూర్యుడి భగభగతో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగతో జనం అల్లాడుతున్నారు. ఉదయం తొమ్మిది దాటకముందే సూర్యుడు సెగలు కక్కుతుండటంతో జనం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి…

  • April 18, 2026
  • 15 views
ఆంగ్ల అధ్యాపకురాలు సుధారాణి గారికి ఘనంగా వీడ్కోలు

నేటి యువతకు ఆదర్శం సుధారాణి జనం న్యూస్ ఏప్రిల్ 18 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం సోమక్కపేట గ్రామంలో అధ్యాపకురాలిగా విధులు నిర్వహిస్తున్నటువంటి సుధారాణి టి ఎస్ పి ఎస్ సి నిర్వహించిన అధ్యాపక…

  • April 18, 2026
  • 14 views
స్వచ్ఛ ఆంధ్ర -స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం కాట్రేనికోన& పల్లంకురు గ్రామపంచాయతీలో ఘనంగా నిర్వహించారు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఎంపీడీఓ బి రాజేశ్వర్ రావు నేతృత్వంలో కాట్రేనికోన, పల్లంకుర్రు గ్రామ పంచాయతీల్లో స్వచ్ఛ ఆంధ్ర -స్వర్ణ ఆంధ్ర ( ఎస్ ఏ ఎస్ ఏ) కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాల్లో…

  • April 18, 2026
  • 13 views
ఆందోల్ – జోగిపేట లో 20 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి దామోదర్ రాజనర్సింహ.

జనం న్యూస్ 18 ఏప్రిల్ 2026 రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆందోల్ – జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో 20 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా…