జనం న్యూస్ మార్చ్ 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ముమ్మిడివరం పట్టణ అధ్యక్షులు సన్నిధిరాజు వీరభద్ర శర్మ అధ్యక్షతన నిర్వహించిన పండిట్ దీనదయాళ్ మండల శిక్షణ మహాభియాన్ రెండవ రోజు కార్యక్రమం ఘనంగా ముగిసింది…
జనం న్యూస్ మార్చ్ 26 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గుత్తెనదీవి సాయిరామ్ విద్యానికేతన్ హై స్కూల్ నుండి మందపాటి సుస్మిత (రోల్ నెంబర్ 1016898) 2025 డిసెంబర్ 13వ తేదీన జవహర్ నవోదయ విద్యాలయ నిర్వహించిన…
కౌన్సిలర్ దృష్టికి తీసుకువెళ్లిన స్థానిక యువకులు జనం న్యూస్ -మార్చి 26- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ ఆరవ వార్డు (టి సి) గృహాల పరిధిలో ని భారీ సెప్టిక్ ట్యాంక్ నుండి దుర్వాసన వెదజల్లుతుండడంతో కాలనీవాసులు అనారోగ్యానికి గురవుతున్నారు…
జనం న్యూస్ మార్చి 26 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ఆద్వర్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్. ఐ. ర్ )పై జిల్లా నాయకులకు, మండల అధ్యక్షులకు గురువారం అవగాహన…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 26 సెల్ 9550978955 గణపవరం గ్రామం నందు విస్తృత కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన పల్నాడు జిల్లా పోలీసులు పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ…
జనం న్యూస్ మార్చు 26 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, ఐపీఎస్ గురువారం సంగెం పోలీస్ స్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్కు చేరుకున్న కమిషనర్కు పోలీస్ అధికారులు పుష్పగుచ్ఛం…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 26 సెల్ 9550979955 శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలందరికీ ఎస్పీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.లోక కల్యాణం కోసం అవతరించిన శ్రీరామచంద్రుని ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు.ఈ సందర్భంగా…
జనం న్యూస్ మార్చి 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం పరకాల వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మారెపల్లి బుజ్జన్న రవీందర్ ఆధ్వర్యంలో మండలంలోని మైలారం గ్రామంలో పశు వైద్య శిబిరం ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ…
పర్యావరణ పన్ను వసూళ్లు సరి- మౌలిక సదుపాయాల కల్పన ఏది? జనం న్యూస్ -మార్చి 26- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ అందాలను వీక్షించడానికి వచ్చే పర్యాటకులను ఫారెస్ట్ అధికారులు ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ టాక్స్ పేరుతో అటవీ శాఖ చెక్ పోస్టులు పెట్టి…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 26 సెల్ 9550978955 రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ కేంద్రం జారీ చేసే గెజిట్ నోటిఫికేషన్ కోసం ఉత్సుకతతో ఎదురు చూస్తున్నాం : ప్రత్తిపాటి గత పాలకుల విధ్వంసంతో…