జనం న్యూస్ ఏప్రిల్ 7 ముమ్మిడివరం ప్రతినిధి సవరప్పాలెం గ్రామ పంచాయతీ పాలకవర్గం పదవీకాలం ముగిసిన సంధర్భంగా సత్తి వెంకటరత్నం (శ్రీను బాబు) గారి ఆ ధ్వర్యంలో పదవీకాలం ముగిసిన సర్పంచ్ మరియు వార్డు సభ్యులను సన్మానం ఘనంగా నిర్వహించారు.ఈ సభలో…
జనం న్యూస్ ఏప్రిల్ 7 ముమ్మిడివరం ప్రతినిధి హైదరాబాద్లోని ఏబీఎన్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని కాట్రేనికోన ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా కాట్రేనికోన ప్రెస్ క్లబ్ లో మంగళవారంఏర్పాటు చేసిన అత్యసర సమావేశంలో అధ్యక్షుడు పిఎస్ నాయుడు…
కాట్రేనికోన గ్రామంలో వెలసి ఉన్న శ్రీ భాగీర్తమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవం మంగళవారం నిర్వహించనున్నారు. శని ఆది సోమవారాల్లోజాగారాలు నిర్వహించారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. జాగారాల సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మంగళవారం నిర్వహించే తీర్థ మహోత్సవానికి…
జనంన్యూస్. 07.నిజామాబాదు రురల్.శ్రీనివాస్ పటేల్. పేద విద్యార్థుల భవిష్యత్తుకై అంకితభావంతో సేవలందించిన జాకీర్ హుస్సేన్కు భావోద్వేగ నివాళులుప్రియమైన గురువును కోల్పోయి కన్నీటిలో విద్యార్థులు, ఉపాధ్యాయులు.నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో ఉన్న కిడ్స్ పార్క్ పాఠశాలలో విషాద వాతావరణం నెలకొంది. పాఠశాల…
జనంన్యూస్ . 07.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ సిరికొండ మండలం లొని నర్సింగ్ పల్లి గ్రామం లో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99రోజులోభాగంగా. వరల్డ్ హెల్త్ డే సందర్భంగా నర్సింగ్ పల్లి గ్రామపంచాయతీలొ . ఎన్ సి డి…
జనం న్యూస్ నందలూరు , కడప జిల్లా 07-04-26 నందలూరు మండలంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భం లోభాగముగా భారతీయ జనతా పార్టీ జెండాని నంద లూరు బస్టాండ్ కూడలిలో ఉన్నటు వంటి శ్రీరామ్ ప్రజా వైద్యశాల వద్ద…
జనంన్యూస్- ఏప్రిల్ 7- నాగార్జునసాగర్ టౌన్- ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా మంగళవారం నాగార్జునసాగర్ లో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో 5 కె రన్ నిర్వహించారు. ఎస్ పి ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ డి.…
జనం న్యూస్ 07 ఏప్రిల్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం గట్టుపల్లి గ్రామంలో సర్పంచ్ పద్మ-రాజు ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా గ్రామంలో అండర్ డ్రైనేజీ నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సర్పంచ్…
స్టేట్ లీడర్ కరెడ్ల దేవి జనం న్యూస్ ఏప్రిల్ 7 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ మన దేశాభివృద్ధి, నవభారత నిర్మాణానికి గత 46′ సంవత్సరాల నుంచి ఆదర్శవంతంగా పయనిస్తూ, 47 వ సం.లోకి అడుగు పెట్టిన భారతీయ జనతా పార్టీ’శుభసందర్భంగా…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఏప్రిల్. 06. 04. 2026 సిద్దిపేట జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు భుపేష్ గారి మాతృమూర్తి కొద్ది రోజుల క్రితం స్వర్గస్తులు అయినారు ఈ రోజు ఎస్సి కార్పొరేషన్ మాజీ…