జనం న్యూస్ మార్చ్ 24 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ) బీబీపేట్ మండలంలోని డా.హన్మయ్య, పేరు వింటే మండలం తో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తెలియనివారు ఉండరు. అంత గొప్పగా వైద్య సేవలు అందించి ప్రజలను సొంత…
జనం న్యూస్ నందలూరు , కడప జిల్లా. 24-03-26 నందలూరు మండలంలో ని కడప జిల్లా SP షెల్కే నచికేత్ విశ్వనాథ్, IPS ఉత్తర్వుల మేరకు కడప జిల్లా కళాజాగృతి బృందం ఇంచార్జ్ G.నరసరాం HC 232 ఆధ్వర్యంలో నందలూరు మండలంలోని…
జనం న్యూస్ ;24 మార్చ్ మంగళవారం :సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్; కథారచనలో సిద్దిపేట స్వయంప్రతిపత్తి ప్రభుత్వ డిగ్రీకళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయిలో బహుమతులు సాధించడం కళాశాలకు గర్వకారణం అని ప్రిన్సిపల్ ఆచార్య జి. సునీత అన్నారు. రోజురోజుకూ…
జనం న్యూస్ 24 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ప్రజా యుద్ధనౌకగా పిలువబడే గద్దర్ మీద అగ్రకుల పాలకులు కాల్పులు జరిపినప్పుడు మాన్యవర్ కాన్షిరాం గారు చెప్పినదే నిజమనిపిస్తుంది. 1997 ఏప్రిల్…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ మార్చ్ 24 03. 2026 ఏప్రిల్ 1 నుంచి PAN కార్డు వినియోగంలో మార్పులు అమల్లోకి రానున్నాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో ఖాతాలో రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు…
జనం న్యూస్ -మార్చి 24- నాగార్జునసాగర్ టౌన్ – నాగార్జునసాగర్ డి ఏ వి హైస్కూల్ 9వ తరగతికి చెందిన విద్యార్థి దొరై సాత్విక్ రాజ్ జాతీయస్థాయి నెట్ బాల్ పోటీలకు ఎంపిక. ఫిబ్రవరి 20నుంచి 23 వరకు మహబూబ్ నగర్…
జనం న్యూస్ | మార్చి 24, తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి పట్టణ అభివృద్ధి ఎంత వేగంగా జరుగుతున్నా, ప్రాథమిక రవాణా క్రమశిక్షణ లోపిస్తే ప్రజల కష్టాలు ఎలా పెరుగుతాయో కూకట్పల్లి జోన్ పరిధిలోని వడ్డేపల్లి ఎనక్లేవ్ ప్రాంతం స్పష్టంగా…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. నందలూరు మండలంలోని తాసిల్దార్ కార్యాలయం నందు మంగళవారం స్థానిక కాకతీయ విలేఖరి డి రామకృష్ణ ఆధ్వర్యంలో తాసిల్దార్ ఏ, శివలక్ష్మి చేతుల మీదుగా కాకతీయ డైరీ ని ఆవిష్కరింప చేశారు ,ఈ సందర్భంగా ఆమె…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ మార్చ్ 24. 03. 2026 సంవత్సరాలుగా.సరిగా పనిచేయకపోవడంతో సారవంతమైన వ్యవసాయ భూములకు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సమస్యపై మాజీ ఎంపీటీసీ శెట్టి…
జనం న్యూస్ 24 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ బి ఆర్ యస్ వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య.ఈ సందర్భంగా బీఆర్ఎస్వి రాష్ట్ర…