Breaking News
రావులపాలెంలో బీజేపీ ఆధ్వర్యంలో ఉచిత మినరల్ వాటర్ముమ్మడివరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు వీర మహిళలకు విజ్ఞప్తిచారిత్రాత్మక విజయంకాట్రేనికోన మండలంలోని . పంచాయతీలకు ప్రత్యేక అధికారులుకులమతాలకు అతీతంగా హనుమాన్ జయంతి శోభాయాత్రలో ముస్లిం మైనారిటీ భాగస్వామ్యం1000 మందికి చల్లటి మజ్జిగ, మంచినీటి పంపిణీ – ఐక్యతకు నిదర్శనంమానవపాడు ఇండెన్ గ్యాస్ వద్ద బారులుకమ్యూనిస్టులంటే మోడీ అమిత్ షాలకు భయం ఎందుకువైభవంగా హనుమాన్ జయంతోత్సవంరావిపాలెం దుర్గమాంబ అమ్మవారి జాతర వాల్ పోస్టర్ ఆవిష్కరణబీరు పూర్ మండలం లో ప్రజా పాలన గ్రామసభలు అబివృద్ధి అంశాలపై చర్చ.
  • April 3, 2026
  • 11 views
రావులపాలెంలో బీజేపీ ఆధ్వర్యంలో ఉచిత మినరల్ వాటర్

జనం న్యూస్ ఏప్రిల్ 3 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ప్రస్తుత వేసవిలో పాదచారుల దాహార్తిని తీర్చేందుకు బీజేపీ సీనియర్ నేత, ఆత్మ కమిటీ డైరెక్టర్ మద్దింశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రావులపాలెం ఆర్టీసీ బస్ స్టేషన్ ఎదురుగా ఏర్పాటు చేసిన ఉచిత…

  • April 3, 2026
  • 9 views
ముమ్మడివరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు వీర మహిళలకు విజ్ఞప్తి

జనం న్యూస్ ఏప్రిల్ 3 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ది.04-04-2026 శనివారం సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉదయం 9 గంటలకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పెనుమెల్ల గ్రామంలో , లక్మివాడ గ్రామంలో ,బంటుమెల్లి గ్రామాలలో…

  • April 3, 2026
  • 7 views
చారిత్రాత్మక విజయం

జనం న్యూస్ ఏప్రిల్ 3 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయాలనే సంకల్పానికి పార్లమెంటులో చట్ట బద్ధత రావడం రాష్ట్ర చరిత్రలో చారిత్రాత్మక విజయమని కాట్రేనికోన…

  • April 3, 2026
  • 15 views
కాట్రేనికోన మండలంలోని . పంచాయతీలకు ప్రత్యేక అధికారులు

జనం న్యూస్ ఏప్రిల్ 3 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించారు చెయ్యేరు,కాట్రేనికోన, పల్లంకురు పంచాయతీలకు ఎంపీడీవో రాజేశ్వరరావు, కందికుప్ప, పల్లం, బ్రహ్మ సమేథ్యం…

  • April 3, 2026
  • 15 views
కులమతాలకు అతీతంగా హనుమాన్ జయంతి శోభాయాత్రలో ముస్లిం మైనారిటీ భాగస్వామ్యం1000 మందికి చల్లటి మజ్జిగ, మంచినీటి పంపిణీ – ఐక్యతకు నిదర్శనం

జనం న్యూస్, ఏప్రిల్ 3 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్‌పల్లి పరిధిలోని కెపిహెచ్‌బీ కాలనీలో హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన విరాట్ శోభాయాత్రలో సామరస్యానికి ప్రతీకగా నిలిచే సంఘటన చోటుచేసుకుంది. రామ్ సేన కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రమ్య…

  • April 3, 2026
  • 17 views
మానవపాడు ఇండెన్ గ్యాస్ వద్ద బారులు

జనం న్యూస్ 03 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం మనవపాడు గ్యాస్ బుక్ చేసుకున్న ఓటిపి పేరుతో ముప్పు తిప్పలు గ్యాస్ లో పనిచేసే…

  • April 3, 2026
  • 20 views
కమ్యూనిస్టులంటే మోడీ అమిత్ షాలకు భయం ఎందుకు

జనం న్యూస్ 03 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ సిపిఐ నమూనా భారత్ ది మరి ఆర్ఎస్ఎస్ బీజేపీ నమూనా ఇజ్రాయల్ యూదుల దా?లేక నాజీల హిట్లర్ దా? చెప్పాలి -సిపిఐ…

  • April 3, 2026
  • 18 views
వైభవంగా హనుమాన్ జయంతోత్సవం

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జహీరాబాద్, ఏప్రిల్ 2: హనుమాన్ జయంతోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం నాడు జహీరాబాద్ పట్టణ లోని పలు ఆంజనేయ స్వామి ఆలయాల్లో ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గురువారం ఉదయం నుండే ఆలయాలలో సందడి…

  • April 3, 2026
  • 26 views
రావిపాలెం దుర్గమాంబ అమ్మవారి జాతర వాల్ పోస్టర్ ఆవిష్కరణ

జనం న్యూస్, ఏప్రిల్ 03,అచ్యుతాపురం : అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం దోసూరు పంచాయతీ రావిపాలెం గ్రామంలో వెంచేసియున్న కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి అమ్మల గన్న అమ్మ దుర్గమాంబ అమ్మవారిజాతరను ఈనెల 9 గురువారం నాడు ఉత్సవ…

  • April 2, 2026
  • 26 views
బీరు పూర్ మండలం లో ప్రజా పాలన గ్రామసభలు అబివృద్ధి అంశాలపై చర్చ.

జనం న్యూస్ జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలం లోని అన్ని గ్రామాలలో గ్రామ సభలు విజయవంతంగా నిర్వహించారు. గ్రామ సర్పంచులు గ్రామ సభను నిర్వహించారు. గ్రామ సెక్రటరీ , రెవెన్యూ అధికారులు, స్పెషల్ ఆఫీసర్ సమక్షం లో గ్రామసభలో గ్రామ అభివృద్ధికి…