జనం న్యూస్ ఏప్రిల్ 29 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం పల్లంకుర్రు , లైనుపేట ఇసుకపట్ల వారి వివాహ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసన సభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్…
(జనం న్యూస్ ఏప్రిల్ 29 కందిబండ హరీష్ మునగాల మండల రిపోర్టర్) తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిఆర్ఎస్ నాయకుడు ఒంటెద్దు నరసింహారెడ్డి పై మునగాల మండల కాంగ్రెస్ పార్టీ…
జనం న్యూస్, ఏప్రిల్ 29: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలో పదో తరగతి ఫలితాలు ఉత్తేజకరంగా నిలిచాయి. మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో మొత్తం 158 మంది విద్యార్థులకు గాను 156 మంది ఉత్తీర్ణత సాధించి 96.97 శాతం ఉత్తీర్ణత నమోదైంది…
(జనం న్యూస్ ఏప్రిల్ 29 కందిబండ హరీష్ మునగాల మండల రిపోర్టర్) మునగాల మండలంలో రోజురోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల వైద్యాధికారులు సూచిస్తున్నారు. రాబోయే మూడు నుండి నాలుగు రోజులు ఉష్ణోగ్రతలు మరింత…
శ్రీ వర్షిని అభినందించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ బిజెపి నాయకులు జనం న్యూస్ ఏప్రిల్ 29 ముమ్మిడివరం ప్రతినిధి ఈరోజు కొత్తపేట ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగిన భారతీయ జనతా పార్టీ ప్రసక్షణా శిక్షణా తరగతులు 2026 వర్గ డాక్టర్…
జనం న్యూస్ 29 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) పదో తరగతి ఫలితాల విడుదల నేపథ్యంలో ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన విద్యార్థులు ఎటువంటి ఆందోళనకు గురికావద్దని, ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని, సీఐ పులి రమేష్…
వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర, IPS. జనం న్యూస్ 29 ఏప్రిల్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ; నేడు పదో తరగతి ఫలితాలు విడుదలవుతున్న తరుణంలో, విద్యార్థుల తల్లిదండ్రులు అత్యంత సంయమనంతో వ్యవహరించాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా,…
జనం న్యూస్ ఏప్రిల్ 29 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొమ్ముల శివను ఉదయం 6 గంటలకే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు.ఈ సందర్బంగా బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ…
జనంన్యూస్. 29. నిజామాబాద్ రూరల్. శ్రీనివాస్ పటేల్. సిరికొండ మండల సొసైటీకి సంబంధించి ఇటీవల ప్రచురితమైన “100 కోట్ల బోనస్ కుంభకోణం” వార్తలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని రైతులు పేర్కొన్నారు. బుధవారం చిన్న వాల్గోట్ గ్రామంలో నిర్వహించిన ప్రెస్మీట్లో వారు మాట్లాడారు.రైతులు…
జనం న్యూస్ ఏప్రిల్ 29 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గోవిందా పురం పరిధిలోని ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 10 వ తరగతి చదువుతున్న 2025 …2026 ఫలితాలలో 18 ఎ గ్రూప్ సాధించారు…