సంగారెడ్డి .జిల్లా ఇన్చార్జ్ బి వీరేశంజనం న్యూస్ జహీరాబాద్, ఏప్రిల్ 21: పద్మశాలి వంశ మూల పురుషుడు, సాక్షాత్తు శ్రీమన్నారాయణ అంశగా కొలువబడే శ్రీ భావనా ఋషి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జహీరాబాద్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నాడు…
జనం న్యూస్ ఏప్రిల్ 21 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఈ నెల 26, 27, 28 తేదీల్లో తిరుపతిలో జరుగనున్న ఏఐటీయూసీ 18వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ఆటోడ్రైవర్స్ &వర్కర్స్ ఫెడ రేషన్ జిల్లా…
జనం న్యూస్: ఏప్రిల్ 21 నిడమనూరు నల్లగొండ ప్రతినిధి బొంగరాల శ్రీనివాస్ నిడమనూరు అంగన్వాడి కేంద్రాలలో పోషణ పక్వాడ అంగన్వాడి బడిబాట కార్యక్రమం జరుపుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో గర్భిణీలు తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉన్న ఆహార పదార్థాలు తీసుకుని ఆరోగ్యంగా…
జనం న్యూస్, ఏప్రిల్ 21: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని దొంచందా గ్రామ శివారులో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 200 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక డంపును రెవెన్యూ అధికారులు ఇటీవల గుర్తించి సీజ్ చేసి ప్రభుత్వ అధీనంలోకి తీసుకున్న విషయం…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఏప్రిల్ 20. 04. 2026 ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజు హాజరై బసవన్న విగ్రహానికి పూలమాలలు వేసి…
బిచ్కుంద ఏప్రిల్ 21 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు స్వర్గీయ శ్రీ మల్లికార్జున్ అప్ప షెట్కార్ సతీమణి శ్రీమతి గిరిజ మల్లికార్జున్ అప్ప షెట్కార్ పరమపదించారు..విషయం తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే…
జనం న్యూస్ ఏప్రిల్ 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని కొప్పుల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ పక్వాడ కార్యక్రమాల సందర్భంగా సోమవారం గ్రాడ్యువేషన్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న చిన్నారులకు…
జనం న్యూస్ ఏప్రిల్ 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ప్రస్తుతం నడుస్తున్న ఎండ దెబ్బ వల్ల చాలామందికి అవగాహన తెలియక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఇలా ఎవ్వరికి ఏమి జరగకుండా ముందు జాగ్రత్తగా మన గవర్నమెంట్ జీవీకే…
జనం న్యూస్ ఏప్రిల్ 20 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం కాంగ్రెస్ పార్టీ మండలం తరపున కాలేశ్వరం మేడిగడ్డకు సభ కు బయలుదేరిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు తెలంగాణ కొమురయ్య మండల నాయకులు వాడికల్లా రాజేశ్వరరావు…
జనం న్యూస్ ;21 ఏప్రిల్ మంగళవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ; తెలంగాణ సారస్వత పరిషత్ బాలల కథల పోటీలలో సిద్దిపేటకు చెందిన కవి అనిశెట్టి సతీష్ కుమార్ రాసిన కథ “అందరూ చేసిందే చేద్దాం” పర్యావరణ కథ జాతీయ స్థాయిలో…