జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. నందలూరు మండలంలో విష్ణు పారడైజ్ ఫంక్షన్ హాల్ నందు పండిట్ దిన దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమమును రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ అధ్యర్యం లో నందలూరు మండల…
టైటిల్పండిట్ దిన దయాల్ ఉపాధ్యాయప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమం జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. నందలూరు మండలంలో విష్ణు పారడైజ్ ఫంక్షన్ హాల్ నందు పండిట్ దిన దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమమును రాజంపేట పార్లమెంటరీ జిల్లా…
జనం న్యూస్ మార్చి 23: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలంలోని తాళ్లరాంపూర్ గ్రామంలో సోమవారం రోజునా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బెజ్జారం పావని భానుచందర్, ఉపసర్పంచ్ చాట్ల జనార్దన్ పాల్గొన్నారు. పశువైద్యాధికారి…
జనం న్యూస్, 23 మార్చి, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతలగట్టు నర్సిములు ) సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలోని, ఝరాసంగం మండల కేంద్రంలో, ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం, కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో, భక్తులు సమర్పించిన…
జనం న్యూస్ మార్చి 23: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తడపాకల్ గోదావరి నది తీరాన గల శ్రీ దత్త సాయి బాబా మందిరం పంచమ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించిన ఆధ్యాత్మిక విజ్ఞాన మహాసభలు భక్తి పారవశ్యంతో…
జనం న్యూస్ మార్చ్ 23, వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం. ప్రజా తీర్పుతోనే మేము సర్పంచుల అయినము :- పరిగి మండల BRS పార్టీ సర్పంచులు.నేడు పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి గారి నివాసంలో ,BRS పార్టీ సర్పంచులు…
జనం న్యూస్ మార్చ్ 23 వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గము, 2016 సంవత్సరం లో పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసులో నిందితుడికి కోర్టు పదేళ్ల కారాగార శిక్ష , 12000 రూపాయల విధిస్తూ తీర్పునిచ్చిందని జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ మార్చ్ 23. 03. 2026 దేశ సేవలో విశేష సేవలందించి రిటైర్డ్ అయిన ఆర్మీ అధికారిని ఘనంగా సన్మానించిన ఘటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా ఎస్సై కాశీనాథ్ మాట్లాడుతూ దేశ…
జనంన్యూస్. 23.నిజామాబాదు రురల్.శ్రీనివాస్ పటేల్. తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంస్థాగత బలోపేతం దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇంచార్జి ఆకుల హన్మాండ్లు సూచనలతో నిజామాబాదు రురల్ ధర్పల్లి మండల…
నిట్ లో ర్యాంకు సాధించిన విద్యార్థికి ఆర్థిక చేయూత-బుసిరెడ్డి పాండురంగారెడ్డి జనం న్యూస్ -మార్చి 23- నాగార్జునసాగర్- నాగార్జునసాగర్ నియోజకవర్గ చలమారెడ్డి గూడెం కు చెందిన నాగెళ్ళ శ్రీనివాస్- లక్ష్మమ్మ ల కూతురు నాగెళ్ళ పవిత్ర ఇటీవల జరిగిన నీట్ పరీక్షలలో…