Breaking News
వైద్య వృత్తిలో మీ ముగ్గురు చేసిన సేవలు చాలా గొప్పవి.ఫ్యాక్షన్ మత్తు పదార్థాలపై అవగాహనకార్యక్రమం,కథారచనలో కళాశాల విద్యార్థుల ప్రతిభనక్సలైట్ల విషయంలో మాన్యవర్ కాన్సీరామ్ చెప్పిందే నిజమైందినగదు ₹10 లక్షలు దాటితే PAN.జాతీయస్థాయి నెట్ బాల్ పోటీలకు ఎంపికైన డి ఏ విహైస్కూల్ విద్యార్థివడ్డేపల్లి ఎనక్లేవ్ వద్ద అక్రమ వాహనాల పార్కింగ్ లుట్రాఫిక్ పోలీస్ అధికారులు జరిమానా వేసిన మారని వాహనదారులుకాకతీయ డైరీ ని ఆవిష్కరించిన తాసిల్దార్ ఏ శివలక్ష్మి,జహీరాబాద్ నియోజకవర్గంలోని మల్చల్మ గ్రామంలో ఉన్న వీరన్న వాగు చెరువు తూములు మూడుఐజ మండల కేంద్రానికి బాలుర బాలికల కాలేజీ వసతి గృహాలను మంజూరు చేయాలని ఈరోజు ప్రజావాణి లో కలెక్టర్ వినతి పత్రాన్ని అందజేసిన
  • March 24, 2026
  • 3 views
వైద్య వృత్తిలో మీ ముగ్గురు చేసిన సేవలు చాలా గొప్పవి.

జనం న్యూస్ మార్చ్ 24 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ) బీబీపేట్ మండలంలోని డా.హన్మయ్య, పేరు వింటే మండలం తో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తెలియనివారు ఉండరు. అంత గొప్పగా వైద్య సేవలు అందించి ప్రజలను సొంత…

  • March 24, 2026
  • 4 views
ఫ్యాక్షన్ మత్తు పదార్థాలపై అవగాహనకార్యక్రమం,

జనం న్యూస్ నందలూరు , కడప జిల్లా. 24-03-26 నందలూరు మండలంలో ని కడప జిల్లా SP షెల్కే నచికేత్ విశ్వనాథ్, IPS ఉత్తర్వుల మేరకు కడప జిల్లా కళాజాగృతి బృందం ఇంచార్జ్ G.నరసరాం HC 232 ఆధ్వర్యంలో నందలూరు మండలంలోని…

  • March 24, 2026
  • 5 views
కథారచనలో కళాశాల విద్యార్థుల ప్రతిభ

జనం న్యూస్ ;24 మార్చ్ మంగళవారం :సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్; కథారచనలో సిద్దిపేట స్వయంప్రతిపత్తి ప్రభుత్వ డిగ్రీకళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయిలో బహుమతులు సాధించడం కళాశాలకు గర్వకారణం అని ప్రిన్సిపల్ ఆచార్య జి. సునీత అన్నారు. రోజురోజుకూ…

  • March 24, 2026
  • 7 views
నక్సలైట్ల విషయంలో మాన్యవర్ కాన్సీరామ్ చెప్పిందే నిజమైంది

జనం న్యూస్ 24 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ప్రజా యుద్ధనౌకగా పిలువబడే గద్దర్ మీద అగ్రకుల పాలకులు కాల్పులు జరిపినప్పుడు మాన్యవర్ కాన్షిరాం గారు చెప్పినదే నిజమనిపిస్తుంది. 1997 ఏప్రిల్…

  • March 24, 2026
  • 11 views
నగదు ₹10 లక్షలు దాటితే PAN.

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ మార్చ్ 24 03. 2026 ఏప్రిల్ 1 నుంచి PAN కార్డు వినియోగంలో మార్పులు అమల్లోకి రానున్నాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో ఖాతాలో రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు…

  • March 24, 2026
  • 9 views
జాతీయస్థాయి నెట్ బాల్ పోటీలకు ఎంపికైన డి ఏ విహైస్కూల్ విద్యార్థి

జనం న్యూస్ -మార్చి 24- నాగార్జునసాగర్ టౌన్ – నాగార్జునసాగర్ డి ఏ వి హైస్కూల్ 9వ తరగతికి చెందిన విద్యార్థి దొరై సాత్విక్ రాజ్ జాతీయస్థాయి నెట్ బాల్ పోటీలకు ఎంపిక. ఫిబ్రవరి 20నుంచి 23 వరకు మహబూబ్ నగర్…

  • March 24, 2026
  • 11 views
వడ్డేపల్లి ఎనక్లేవ్ వద్ద అక్రమ వాహనాల పార్కింగ్ లుట్రాఫిక్ పోలీస్ అధికారులు జరిమానా వేసిన మారని వాహనదారులు

జనం న్యూస్ | మార్చి 24, తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి పట్టణ అభివృద్ధి ఎంత వేగంగా జరుగుతున్నా, ప్రాథమిక రవాణా క్రమశిక్షణ లోపిస్తే ప్రజల కష్టాలు ఎలా పెరుగుతాయో కూకట్పల్లి జోన్ పరిధిలోని వడ్డేపల్లి ఎనక్లేవ్ ప్రాంతం స్పష్టంగా…

  • March 24, 2026
  • 14 views
కాకతీయ డైరీ ని ఆవిష్కరించిన తాసిల్దార్ ఏ శివలక్ష్మి,

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. నందలూరు మండలంలోని తాసిల్దార్ కార్యాలయం నందు మంగళవారం స్థానిక కాకతీయ విలేఖరి డి రామకృష్ణ ఆధ్వర్యంలో తాసిల్దార్ ఏ, శివలక్ష్మి చేతుల మీదుగా కాకతీయ డైరీ ని ఆవిష్కరింప చేశారు ,ఈ సందర్భంగా ఆమె…

  • March 24, 2026
  • 12 views
జహీరాబాద్ నియోజకవర్గంలోని మల్చల్మ గ్రామంలో ఉన్న వీరన్న వాగు చెరువు తూములు మూడు

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ మార్చ్ 24. 03. 2026 సంవత్సరాలుగా.సరిగా పనిచేయకపోవడంతో సారవంతమైన వ్యవసాయ భూములకు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సమస్యపై మాజీ ఎంపీటీసీ శెట్టి…

  • March 24, 2026
  • 13 views
ఐజ మండల కేంద్రానికి బాలుర బాలికల కాలేజీ వసతి గృహాలను మంజూరు చేయాలని ఈరోజు ప్రజావాణి లో కలెక్టర్ వినతి పత్రాన్ని అందజేసిన

జనం న్యూస్ 24 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ బి ఆర్ యస్ వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య.ఈ సందర్భంగా బీఆర్ఎస్వి రాష్ట్ర…