జనం న్యూస్ ఏప్రిల్ 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో ని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాల కరపత్రాలను ఆదివారం దేవాలయ చైర్మన్ సామల…
జనం న్యూస్ : 26 ఏప్రిల్ ఆదివారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్; సిద్దిపేట పట్టణంలోని దీక్ష పరివార్ స్కూల్ సీతారామాంజనేయ థియేటర్ వెనుక వేదికగా శారద కాలిగ్రఫీ అకాడమీ మరియు యెలిగేటి ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో చేతిరాత మరియు చిత్రలేఖన…
జనం న్యూస్ ఏప్రిల్ 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమితి రాష్ట్ర కార్యదర్శి అమ్మ అశోక్ ను నియమించినట్లు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమితి రాష్ట్ర కార్యదర్శి వ్యవస్థాప అధ్యక్షులు సందేల…
జనం న్యూస్ ఏప్రిల్ 25 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం అవిడిపేట మరియు దొంతుకుర్రు గ్రామంలో అలాగే తాళ్లరేవు మండలం పెదబాపనపల్లిలో జరిగిన డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ 135…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఏప్రిల్ 25. 04. 2026 ఝరాసంగం మండలంలోని ఈద్దులపల్లి గ్రామ శివారులో వెలసిన జగద్గురు రేవణ సిద్ధేశ్వర స్వామి దేవాలయంలో స్వామి వారి జయంతోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శనివారం అంకురార్పణ, ధ్వజారోహణం,…
జనం న్యూస్ ఏప్రిల్ 25 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించి, వారి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, పీఆర్సీ అమలు చేయించడం…
జనం న్యూస్ ; 25 ఏప్రిల్ శనివారం: సిద్ధిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ ; సిద్దిపేటలోని శ్రీవాణి స్కూల్ ప్రాంగణంలో ఈరోజు “యెలిగేటి ఆర్ట్స్ అకాడమీ” ప్రారంభ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ అకాడమీని శ్రీవాణి స్కూల్ డైరెక్టర్ సి.హెచ్.…
(జనం న్యూస్ ఏప్రిల్ 25 కందిబండ హరీష్ మునగాల మండల రిపోర్టర్ ) జనగణన 2027 జనాభా లెక్కల ప్రక్రియను ఆన్ లైన్ ద్వారా ఏప్రిల్ 26 నుండి మే 10 2026 వరకు తమ యొక్క కుటుంబ వివరాలను నమోదు…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఏప్రిల్. 24. 04. 2026 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో స్కైవాక్ నిర్మాణం తెలంగాణ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద స్కైవాక్ నిర్మాణం జరగనుంది. అమృత్ భారత్ పథకం కింద ఆధునీకరిస్తున్న…
సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ బి వీరేశం25. 04. 2026 జహీరాబాద్, ఏప్రిల్ 25: జహీరాబాద్ పట్టణ ప్రముఖ వ్యాపారవేత్త బెజగం లక్ష్మయ్య, లక్ష్మీ ల కుమారుడు సాయికిరణ్, కోడలు మౌనిక ల కుమారుడు శ్రీహాన్ జన్మదిన వేడుకలు స్థానిక మంకాల్ బ్యాన్క్వేట్…