బిచ్కుంద జనవరి 16 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన బండయప్ప మఠం పీఠాధిపతి శ్రీ సోమయ్యప్ప గారిపై 14-01-2026 నాడు మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే గారు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా నందలూరు జనవరి 16, కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ నందలూరు మండలం లోని వైయస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి స్వగృహం నందు కనుమ పండుగ పండగ సందర్భంగా వైయస్సార్…
జనం న్యూస్ నందలూరుఅన్నమయ్య జిల్లా. రాజంపేటనియోజకవర్గం,నందలూరు మండలంలోని చెన్నయ్య గారి పల్లె స్వగృహం నందు పార్లమెంట్ సభ్యులు ఎంపీ మేడ రఘునాథరెడ్డి తనస్వగృహంనందలూరు వైఎస్సార్సీపి పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు అభిమాన లురాజ్యసభ సభ్యులు తిరుపతి పార్లమెంటు పరిధి పరిశీలకులు మేడా…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. వాట్సాప్ గ్రూపుల్లో రూ.5 వేలు వస్తాయని లింక్స్ షేర్ చేయమని వస్తున్న మెసేజ్ లను నమ్మవద్దని నందలూరు ఎస్సై మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోవద్దని,ఫోన్లు హ్యాక్ అయ్యే అవకాశం ఉందని…
జనంన్యూస్. 16.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. నిజమాబాద్ జిల్లాలో రాబోయే వేసవి కాలంలో తాగు నీటి సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో అదనపు కలెక్టర్ అంకిత్ మిషన్ భగీరథ మరియు పంచయతిరాజ్ డిపార్ట్మెంట్…
జనం న్యూస్ జనవరి 16, వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో MEPMA ఆధ్వర్యంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.2 కోట్ల 15 లక్షల బ్యాంక్ రుణాల చెక్కులను పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి…
జనం న్యూస్ జనవరి 16 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం వాట్సాప్ గ్రూపులలో నాకు రూ. 5 వేలు వచ్చాయి.నేను నకిలీ అనుకున్నాను.మీరు ప్రయత్నించి చూడండి మీరు పది మందికి ఫార్వర్డ్ చేయండి అనీ వచ్చే లింకులను…
జనం న్యూస్ఏర్గట్ల16: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలో శుక్రవారం ఏర్గట్ల మండల అంబేద్కర్ యువజన కమిటీ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజేష్ రక్షక్, బీసీ–ఎస్సీ–ఎస్టీ జిల్లా అధ్యక్షుడు కోటగిరి రామ…
జనంన్యూస్. 16.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. సిరికొండ నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఆర్.సి.రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం సిరికొండ మండలానికి చెందిన ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ప్రతినిధుల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అధ్యక్షుడిగా రాజ చందన్ రెడ్డి…
జనం న్యూస్ జనవరి 16 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు నిఘా ఉంచారు. పరవాడ సబ్ డివిజన్ డీఎస్పీ వి.విష్ణు స్వరూప్ పర్యవేక్షణలో,…