Breaking News
బట్టాపూర్ లో విద్యుత్ సమస్య పై ప్రజావాణిలో పిర్యాదు చేసిన -ఉప సర్పంచ్ఘనంగా జి ఎల్ ఎన్ రెడ్డి జన్మదిన వేడుకలుఅన్ని శాఖలు 100 శాతం ల‌క్ష్యాల‌ను సాధించాలిజిల్లా కలెక్టర్ కృతిక శుక్లాతప్పెట్లమరుసు జయంత్ అనే దళితుడి మీద వారి తండ్రి మీద దాడి చేసిన ఇడిగ కులానికి చెందిన నలుగురు వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలిసంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన మాజీ బీజేపీ సీనియర్ నాయకులు కలబ్గూర్ దయాకర్ రెడ్డి (KDR) మరియు సతీమణి శ్రీమతి కలబ్గూర్ సంఘమిత్ర కల్వకుంట్ల కవిత పిలుపు మేరకు తెలంగాణ జాగృతి లో చేరారు.బట్టాపూర్ లో విద్యుత్ సమస్య పై ప్రజావాణిలో పిర్యాదు చేసిన -ఉప సర్పంచ్గ్రామాన్ని సందర్శించిన విద్యుత్ అధికారులు*సా ది క్ ని ఘనంగా ఎమ్మెల్సీ సోము వీర్రాజుమండల స్థాయి అధికారులతో ఎంపీడీ ఓ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమంఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన కోరుట్ల ఎమ్మెల్యేకోనసీమ సమగ్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
  • April 23, 2026
  • 4 views
బట్టాపూర్ లో విద్యుత్ సమస్య పై ప్రజావాణిలో పిర్యాదు చేసిన -ఉప సర్పంచ్

గ్రామాన్ని సందర్శించిన విద్యుత్ అధికారులు జనం న్యూస్ ఏప్రిల్ 23: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ గ్రామంలో కొనసాగుతున్న విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు కదిలారు. ఉపసర్పంచ్ దయానంద్ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దృష్టికి సమస్యలను తీసుకెళ్లడంతో, గురువారం…

  • April 23, 2026
  • 12 views
ఘనంగా జి ఎల్ ఎన్ రెడ్డి జన్మదిన వేడుకలు

జనం న్యూస్ ఏప్రిల్ 23 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్ పల్లి నాయకులు గజ్జెల లక్ష్మీనారాయణ రెడ్డి ( జి ఎల్ ఎన్ రెడ్డి) జన్మదిన వేడుకలు అభిమానుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. జన్మదిన సందర్భంగా బిఆర్ఎస్…

  • April 23, 2026
  • 9 views
అన్ని శాఖలు 100 శాతం ల‌క్ష్యాల‌ను సాధించాలిజిల్లా కలెక్టర్ కృతిక శుక్లా

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 23 సెల్ 9550978955 పల్నాడు జిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్యత సూచికల (కీ ఫెర్‌ఫార్మెన్స్ ఇండికేట‌ర్స్‌) అమలులో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ కృతిక…

  • April 23, 2026
  • 8 views
తప్పెట్లమరుసు జయంత్ అనే దళితుడి మీద వారి తండ్రి మీద దాడి చేసిన ఇడిగ కులానికి చెందిన నలుగురు వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలి

జనం న్యూస్ 23 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా గట్టు మండలం తప్పట్లమరుసు దళితుల మీద అణచివేసే వ్యక్తులకు ఖబర్దార్ మీ అంతుచూస్తాం. భీమ్ ఆర్మీ ఉమ్మడి…

  • April 23, 2026
  • 37 views
సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన మాజీ బీజేపీ సీనియర్ నాయకులు కలబ్గూర్ దయాకర్ రెడ్డి (KDR) మరియు సతీమణి శ్రీమతి కలబ్గూర్ సంఘమిత్ర కల్వకుంట్ల కవిత పిలుపు మేరకు తెలంగాణ జాగృతి లో చేరారు.

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 23 ఏప్రిల్ 2026 ఈ సందర్భంగా కేడీఆర్ యువసేన బృంద సభ్యులు గోపాల్ రెడ్డి, మనోజ్ రెడ్డి, గోపాల్ యాదవ్, నరసింహ రెడ్డి, నాగేశ్, ఆనంద్ యాదవ్, నవీన్, హేమ, రాకేష్…

  • April 23, 2026
  • 10 views
బట్టాపూర్ లో విద్యుత్ సమస్య పై ప్రజావాణిలో పిర్యాదు చేసిన -ఉప సర్పంచ్గ్రామాన్ని సందర్శించిన విద్యుత్ అధికారులు*

జనం న్యూస్ ఏప్రిల్ 23: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ గ్రామంలో కొనసాగుతున్న విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు కదిలారు. ఉపసర్పంచ్ దయానంద్ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దృష్టికి సమస్యలను తీసుకెళ్లడంతో, గురువారం జిల్లా డీఈ టెక్నికల్ అధికారి…

  • April 23, 2026
  • 10 views
సా ది క్ ని ఘనంగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు

జనం న్యూస్ ఏప్రిల్ 23 ముమ్మిడివరం ప్రతినిధి శాసనమండలి సభ్యులు. ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు ని రాజమహేంద్రవరంలో వారి కార్యాలయంలో బీజేపీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ వారి తో…

  • April 23, 2026
  • 12 views
మండల స్థాయి అధికారులతో ఎంపీడీ ఓ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం

జనం న్యూస్ ఏప్రిల్ 23 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ప్రజనీకానికి వ్యక్తిగత మరుగుదొడ్లు వాడకం పై అవగాహన, కిచెన్ గార్డెన్ ఏర్పాటు & ఉపయోగం, ప్లాస్టిక్ నిషేధం, ఘన వ్యర్థ పదార్ధాల నిర్వహణ తదితర అంశాలపై మండల స్థాయిలో పంచాయతీ…

  • April 23, 2026
  • 14 views
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన కోరుట్ల ఎమ్మెల్యే

జనం న్యూస్, ఏప్రిల్ 23, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : కోరుట్ల మరియు మెట్‌పల్లి పట్టణాల్లో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు బీఆర్ఎస్ పార్టీతరుపున సంపూర్ణ మద్దతు ప్రకటించిన కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్, ఈ సందర్బంగా ఈరోజు…

  • April 23, 2026
  • 14 views
కోనసీమ సమగ్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

పయ నించే సూర్యుడు ఏప్రిల్ 23 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ​డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాతో పాటు అమలాపురం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారని ముమ్మిడివరం శాసనసభ్యులు& ప్రభుత్వ విప్…