కాశీ క్షేత్రంలో మానవ హక్కుల పునాది బలపరిచిన ఐ.హెచ్.ఆర్ ఆర్.టీ.ఐ కౌన్సిల్ పవిత్ర కాశీలో ఐ.హెచ్.ఆర్ ఆర్.టీ.ఐ కౌన్సిల్ లోగో విడుదల –ప్రత్యేక పూజలతో ప్రారంభం జనం న్యూస్, వారణాసి: భారతదేశంలో మానవ హక్కులు మరియు సమాచార హక్కు (ఆర్.టీ.ఐ) అవగాహనను…
జనం న్యూస్ ఏప్రిల్ 24 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం పురస్కరించుకుని కాట్రేనికోన,పల్లంకుర్రు & చెయ్యేరు గ్రామ పంచాయతీల్లో ఎంపీడీఓ బి రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించారు. జీవితంలో కీలక ఘట్టాలు…
జనం న్యూస్ ఏప్రిల్ 24 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ : మట్టికీ, జీవాలకు హాని కలిగించే వ్యవసాయ విధానాల పట్ల విరక్తి కలిగిన సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయం చేయాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తూ దేశ నలుమూలలకు ఉద్యమాన్ని తీసుకువెళ్లారు .…
జనం న్యూస్ ఏప్రిల్ 24 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ, కాట్రేనికోన , ఏప్రిల్ 24 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం.. కాట్రేనికోన మండలం ఉప్పూడి గ్రామపంచాయతీ ఎర్రాయి చెరువు గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఏప్రిల్ 23 ప్రస్తుత ఏడాది పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్ నినో (El Niño) ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని, రైతులు అప్రమత్తంగా ఉండి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అవలంబించాలని మండల…
జనం న్యూస్ 24 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగర్ దొడ్డి వెంకట్రాములు, కురువ పల్లయ్య ఐజ రాజోలి వడ్డేపల్లి మండలాల్లో 22న కురిసిన వడగండ్ల…
జనం న్యూస్ ఏప్రిల్ 24 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఏ బ్లాక్ అధ్యక్షుడు పట్లోళ్ల నాగిరెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించబడ్డాయి. స్థానిక హేమ దుర్గ భవన్లోని పార్టీ నియోజకవర్గ…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఏప్రిల్. 24. 04. 2026 నర్సంపేట డిపో కార్మికుడు శంకర్ గౌడ్ ప్రభుత్వ వైఖరికి భయపడి ఆత్మాహుతి చేసుకోవడం ఇది పూర్తగా ప్రభుత్వ హత్యానే. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటులో ఆర్టీసీ కార్మికుల…
జనం న్యూస్ ఏప్రిల్ 24 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి పాపిరెడ్డి నగర్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. స్థానిక ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థకు నాంది పలికే కార్యక్రమం శుక్రవారం…
జనం న్యూస్ 24 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి రేవంత్ రెడ్డిదే బాధ్యత ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలిపిన నియోజకవర్గ బిఆర్ఎస్…