జనం న్యూస్ ఫిబ్రవరి 26 ముమ్మిడివరం ప్రతినిధి భక్తులకు మనవి శక్తి స్వరూపిణి కాట్రేనికోన గ్రామ దేవత శ్రీ మావుళ్ళమ్మ తల్లి అమ్మవారికి రేపు ఉదయం శుక్రవారం సందర్భంగా ఎనిమిది గంటల నుండి ఆలయం వద్ద కుంకుమ పూజా కార్యక్రమాలు మరియు…
జనం న్యూస్ ఫిబ్రవరి 26 అమలాపురం ప్రతినిధి ఏపి శాసన మండలిలో శాసనమండలి బిజెపి ప్లోర్ లీడర్ ఎమ్మెల్సీ సోము వీర్రాజు పై వైసీపీ ఎమ్మెల్సీలు దాడులు సిగ్గుచేటని బీజేపీ రాష్డ్ర కార్యవర్గ సబ్యులు పాలూరిసత్యానందం ఖండించారు.సీనియర్ సభ్యుడిపై ఇలాదాడులకు దిగడం…
జనంన్యూస్.25నిజామాబాద్,శ్రీనివాస్ పటేల్. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రీ పథకం కింద మంజూరు చేసిన నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం ప్రభుత్వ పాఠశాలలు,…
జనం న్యూస్ ఫిబ్రవరి 26 ముమ్మిడివరం ఈరోజు ఏపి శాసన మండలిలో శాసనమండలి బిజెపి ప్లోర్ లీడర్ ఎమ్మెల్సీ సోము వీర్రాజు పై వైసీపీ ఎమ్మెల్సీలు దాడులు సిగ్గుచేటని తూర్పుగోదావరి జిల్లా రాజానగరం బీజేపీ సీనియర్ నాయకులు నీరుకొండ వీరన్న చౌదరి…
బిచ్కుంద ఫిబ్రవరి 26 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) బిచ్కుందలో నేడు కేంద్ర యువజన వ్యవహారాల శాఖ నిజామాబాద్ జిల్లా యువజన కార్యాలయం ఆధ్వర్యంలో “మేరా యువభారత్”( బ్లాక్…
జనం న్యూస్ 26 ఫిబ్రవరి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గము, జహీరాబాద్ మండలం, హోతి (బి) గ్రామ పంచాయితీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ గౌరవనీయులు శ్రీ దాసరి మచ్చేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుడు సిరిసిగా లక్ష్మణ్ యాదవ్ 16…
జనం న్యూస్ ఫిబ్రవరి 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని మైలారం గ్రామంలో ఫాస్ట్ న్యూస్ రిపోర్టర్ జక్కుల శ్రీనివాస్ తెలుగు దిన పత్రిక మూడవ తృతీయ వార్షికోత్సవం సందర్భంగా ప్రాథమిక పాఠశాలలో మైలారం గ్రామంలో కేక్…
బిచ్కుంద ఫిబ్రవరి 26 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) బిచ్కుందలో నేడు కేంద్ర యువజన వ్యవహారాల శాఖ నిజామాబాద్ జిల్లా యువజన కార్యాలయం ఆధ్వర్యంలో “మేరా యువభారత్”( బ్లాక్…
జనం న్యూస్ ఫిబ్రవరి 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం తల్లి దివ్యంగుల సేవా సమితి మండల అధ్యక్షుడు ఎర్ర తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దివ్యంగుల సమావేశానికి ముఖ్య అతిథిగా తల్లి దివ్యంగుల సేవా…
జనం న్యూస్ ఫిబ్రవరి 2 6 ముమ్మిడివరం ప్రతినిధి ఏపీ శాసనమండలి సమావేశాల్లో . భాజపా పక్ష నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజుపైకి వైకాపా సభ్యులు దూసుకెళ్లారు. ఎమ్మెల్సీ ఇజ్రాయెల్తో పాటు, విక్రాంత్, రమేష్ యాదవ్.. సోముపై దాడికి యత్నించారు. ఈ…