జనం న్యూస్ 25 ఫిబ్రవరి 37వ వార్డ్ రాబోయే రోజుల్లో జహీరాబాద్ మున్సిపల్ లోనే ఆదర్శ వార్డ్ నిలుపుత జహీరాబాద్ మున్సిపల్ కౌన్సిలింగ్ మీటింగ్లో వార్డ్ సమస్యలకు పరిష్కారం చూపాలి మున్సిపల్ కమిషనర్ మరియు మున్సిపల్ చైర్మన్ కు 37 వ…
రుద్రూర్, ఫిబ్రవరి 25 బుధవారం (పాయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి తుక్కి మహేందర్) :నగర్ కర్నూలు జిల్లా కుమ్మర గ్రామంలో జరిగినా దాడికి నిరసనగా రుద్రూర్ మండల కేంద్రంలో లో కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించారు రుద్రూర్ మండల అధ్యక్షుడు జనగరి…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 25 సెల్ 9550978955 చలో విజయవాడ కార్యక్రమంలో చిలకలూరిపేట మండలం ఎడ్లపాడు నాదెండ్ల మండలాలు మరియు చిలకలూరిపేట పట్టణానికి సంబంధించి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరై ధర్నాలో పాల్గొని…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 25 సెల్ 9550978955 ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లు పొందుతున్న వారిలో అనర్హులు ఉంటే ఇకపై వారిని తొలగించే అధికారాలను జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది.అసెంబ్లీలో మంత్రి శ్రీనివాస్…
జనం న్యూస్ 25-2-2026 జిల్లా సంగారెడ్డి జోగిపేట మున్సిపాలిటీ లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజనర్సింహ సహకారంతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జోరుగా జరుగుతుంది. బుధవారం 12వ వార్డు పరిధిలో అర్హులకి ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రం…
జనం న్యూస్ 25 ఫిబ్రవరి జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ గా విజయం సాధించిన తర్వాత మున్సిపల్ కౌన్సిలింగ్ మీటింగ్ లో 25 వ వార్డ్ కౌన్సిలర్ మొహమ్మద్ జాకీర్ జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్ కు మరియు మున్సిపల్ కమిషనర్ కు…
జనం న్యూస్ ఫిబ్రవరి 25 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ముమ్మిడివరం మండలం అగ్రహారం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ కనకదుర్గ అమ్మవారి నూతన ఆలయ ప్రతిష్ట మహోత్సవం కోప్పిశెట్టి సూర్యనారాయణ శాంతకుమారి దొమ్మేటి తాతయ్య మంగాదేవి దొమ్మేటి వెంకటేశ్వరరావు అనసూయ…
విజయవంతం అలరించిన ఘంటసాల సంగీత విభావరి జనం న్యూస్ ఫిబ్రవరి 25 ముమ్మడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నవ్యాంధ్ర చైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ ශධි లీలా ఫౌండేషన్ తెలుగుకళావాహిని సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ కౌతావారి కళావేదికలో…
జనంన్యూస్. 25.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్. సిరికొండ మండలంలోని న్యావనంది ఉన్నత పాఠశాలలోని సాంఘిక శాస్త్ర సముదాయ సమావేశం జరిగినది ఈ సమావేశంలో ధర్పల్లి సిరికొండ మండల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఏప్రిల్ మాసంలో పదవీ విరమణ…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 25 సెల్ 9550978955 బుధవారం రాష్ట్ర శాసనసభలో విద్యార్థుల సందడి కనిపించింది. రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలలు మరియు కళాశాలలకు చెందిన సుమారు 150 మంది విద్యార్థులు…