అందరి సహకారంతో సుపరిపాలనఅందించాను దుమ్మేటి పల్లవి వెంకటరావు జనం న్యూస్ ఏప్రిల్ 4 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం నడవ పిల్లి లో సర్పంచ్ దొమ్మేటి పల్లవి వెంకట్రావు…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి వీరేశం జనం న్యూస్ ఏప్రిల్ 04. 04. 2026 జహీరాబాద్ పట్టణంలో ఈ రోజు ఉదయం జరిగిన జీసస్ ఫర్ రన్ కార్యక్రమంలో ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం గారు పాల్గొన్నారు
జనం న్యూస్ ఏప్రిల్ 4 తాళ్ళరేవు ముమ్మిడివరం నియోజకవర్గం, డా.బీ ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా తాళ్లరేవు శ్రీ పెద వేంకటేశ్వరస్వామికి పూజలు నిర్వహించిన వైయస్సార్ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) సభ్యులు శ్రీ పితాని బాలకృష్ణ కూటమి ప్రభుత్వానికి…
జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ ఏప్రిల్ 04 పెబ్బేరు శనివారం పెబ్బేరు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాత విద్యార్థుల సమ్మేళనం అలుమ్ని మీట్ ఘనంగా జరిగింది దశాబ్దాల క్రితం ఇక్కడ విద్యనభ్యసించిన విద్యార్థులంతా…
జనం న్యూస్ ఏప్రిల్ 4 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మమ్మిడివరం నియోజకవర్గం జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా పెనుమల్లె లక్ష్మీవాడ బంటుమల్లి గ్రామాల్లో త్రీమెన్ కమిటీ సభ్యులు వాసంశెట్టి కుమార్…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా 04-04-2026 కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం, నందలూరు మండలం పరిధిలోని నాగిరెడ్డిపల్లె మేజర్ పంచాయతీకి చెందిన కుమ్మరపల్లి, గొల్లపల్లి, అరవపల్లె, తోటపాలెం గ్రామాలలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ కార్యక్రమాలలో…
జనంన్యూస్. 04.నిజామాబాదు. శ్రీనివాస్ పటేల్.. నిజామాబాదు మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ అభిమానుల దీక్షను విరూమింపజేసిన నిజామాబాద్ నగర కార్పొరేషన్ డిసిసి అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ.కాంగ్రెస్ పార్టీలో మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ కు అన్యాయం జరుగుతుందని భావించిన తన అనుచరులు…
జనం న్యూస్ 04 ఏప్రిల్ 2026 ప్రజల ఆగ్రహం జహీరాబాద్ గడ్డపై అక్రమ మైనింగ్ ఇటుక దందా బహిరంగంగా కొనసాగుతోంది ప్రజల ఆగ్రహం పెరుగుతోంది అధికారుల నిర్లక్ష్యం పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి రాత్రింబవళ్లు అక్రమంగా మట్టి తవ్వకాలు సాగిస్తూ ట్రాక్టర్లు…
ఏప్రిల్ 4,2026 జనం న్యూస్ ఏప్రిల్ 30 లోపు అస్తి పన్ను చెల్లించి 5% రాయితీ కల్పించబడుతుంది. కావున పట్టణ ప్రజలు ఈ అవకాశంను సద్వినియోగం చేసుకొని ఆస్తి పన్నులు చెల్లించి పట్టనాబివృద్ధికి సహకరించగలరు.ఇట్లు, మున్సిపల్ కమిషనర్ మున్సిపాలీటి, జహీరాబాద్
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఏప్రిల్ 4. 04. 2026 జహీరాబాద్, ఏప్రిల్ 3:(ఆంధ్రజ్యోతి) జహీరాబాద్ పట్టణంలోని 15, 16, 17 వార్డులలో గురువారం నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్…