పయ నుంచి సూర్యుడు ఫిబ్రవరి 3 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భారతీయ జనతా పార్టీ కేంద్ర బడ్జెట్పై జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్…
జనం న్యూస్ ఫిబ్రవరి 3 ముమ్మిడివరం ప్రతినిధి గంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలం జి మూలపాలెం గ్రామంలో నీతి పూడి వరాహ పల్లపు రాజు కు చెందిన తాటాకు ఇల్లు గ్యాస్ లీకేజ్…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. నందలూరు స్థానిక రైల్వే ఆసుపత్రికి మొట్టమొదటి మహిళా రైల్వే డివిజనల్ మెడికల్ ఆఫీసర్ గా డాక్టర్ పి. మౌనిక బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రైల్వే కన్సల్టేటివ్ కమిటీ సభ్యులు రాచూరి మురళి ఆధ్వర్యంలో…
9వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి చింతల్ శ్రీనివాస్ జోరందుకున్న ప్రచారం బిచ్కుంద ఫిబ్రవరి జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపల్ లోని తొమ్మిదవ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి చింతల్ శ్రీనివాస్ జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 3 తర్లుపాడు మండలంలోని పోతలపాడు కందల్లపల్లి గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు.కంది , మినుము పంటల దిగుబడులు ఆశాజనకంగా ఉన్నట్లు రైతులు తెలియజేశారు. వ్యాపారులు గ్రామాలలో క్వింటా రూ 8000 – 8200…
జనం న్యూస్ ఫిబ్రవరి 03: జగిత్యాల జిల్లా మెట్పల్లి మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీవారి కళ్యాణ మహోత్సవం అపూర్వ వైభవంగా నిర్వహించబడింది.ఈ శుభ సందర్భంగా మెట్పల్లి ఎల్ఐసి మేనేజర్ రామ శాస్త్రి దంపతులకు పంతులుగారు పూర్ణకుంభంతో శాస్త్రోక్తంగా ఘన…
జనం న్యూస్ ఫిబ్రవరి 3 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భారతీయ జనతా పార్టీ కేంద్ర బడ్జెట్పై జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ అన్ని…
జనం న్యూస్, ఫిబ్రవరి 03,అచ్యుతాపురం: కార్మికులకు ఉద్యోగులకు నష్టదాయకమైన లేబర్ కోడ్ లు రద్దు చేయాలని ఈరోజు అచ్యుతాపురం,హరిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆశా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి వైద్యాధికారులకు సీఐటీయూ నాయకులు వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా సీఐటీయూ అచ్యుతాపురం…
ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంలో ఉండేలా, 2047 సంవత్సరానికి వికసిత్ భారత్ దిశగా బడ్జెట్. జనం న్యూస్ ఫిబ్రవరి 3 అమలాపురం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, భారతీయ జనతా పార్టీ పూర్వపాధ్యక్షులు యాళ్ల దొరబాబు మాట్లాడుతూ, కేంద్ర ఆర్థిక మంత్రి…
వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి వనమహోత్సవం జనం న్యూస్ ఫిబ్రవరి 3 జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం రోజున వన మహోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు గుట్ట కింద వనంలోకి గజవాహనంపై స్వామి వారిని…