Breaking News
రుద్ర బెస్ట్ హెల్పింగ్ ఫౌండేషన్ నంది అవార్డ్స్ 2026రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలుశ్రీ సరస్వతీ విద్యా నికేతన్ లో ఘనంగా గణతంత్ర వేడుకలుజహీరాబాద్ RDO కార్యాలయం లో 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలుగణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు...సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా 77 గణతంత్ర దినోత్సవ వేడుకలుప్రజాస్వామ్యానికి ఓటే ప్రాణాధారం: కొత్త ఓటర్లతో జిల్లాలో పెరగనున్న ప్రజాబలం.ఆర్టీసీ డ్రైవర్ల నిర్లక్ష్యంపై జిల్లా ఎస్పీ దామోదర్ తీవ్ర హెచ్చరిక: గోట్లాం ప్రమాద స్థలి పరిశీలన“ఓటు ప్రజాస్వామ్యానికి వెన్నెముక” అని పేర్కొన్న ఆర్టీవో కీర్తి.జగన్ రీసర్వే.. సామాన్యుడికి శాపం!70 శాతం రెవెన్యూ సమస్యలకు ఆ ‘తుగ్లక్’ నిర్ణయాలే కారణం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
  • January 26, 2026
  • 9 views
రుద్ర బెస్ట్ హెల్పింగ్ ఫౌండేషన్ నంది అవార్డ్స్ 2026

జనం న్యూస్ జనవరి 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ రుద్ర బెస్ట్ హెల్పింగ్ ఫౌండేషన్ నంది అవార్డ్స్ ఆల్ ఇన్ టాలెంట్ అవార్డ్స్2026 హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో విశిష్ట కృషి చేసిన ప్రముఖులకు అవార్డ్స్ అందజేయడం జరిగింది…

  • January 26, 2026
  • 13 views
రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

జనం న్యూస్ జనవరి 26 | తెలంగాణ స్టేట్ ఇన్‌చార్జ్: శ్రీనివాస్ రెడ్డి కూకట్‌పల్లి పరిధిలోని రామకృష్ణ నగర్‌లో రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జెండా…

  • January 26, 2026
  • 41 views
శ్రీ సరస్వతీ విద్యా నికేతన్ లో ఘనంగా గణతంత్ర వేడుకలు

జనం న్యూస్: వనపర్తి డివిజన్ రిపోర్టర్ శివకుమార్ పెబ్బేరు జనవరి 26 పెబ్బేరు మండలం వనపర్తి జిల్లా లో గల శ్రీ సరస్వతి విద్యానికేతన్ స్కూల్లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించడం ‘జరిగింది. స్కూల్ కరస్పాండెంట్ అయిన తోక గోవిందమ్మ గారు…

  • January 26, 2026
  • 14 views
జహీరాబాద్ RDO కార్యాలయం లో 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలు

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 26 జనవరి జహీరాబాద్ రెవెన్యూ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది యొక్క ప్రాముఖ్యతభారతదేశం 1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం పొందినప్పటికీ, 1950 జనవరి 26న భారత…

  • January 26, 2026
  • 14 views
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

జనంన్యూస్. 26.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. జగదాంబ తండా గ్రామంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు గ్రామ సర్పంచ్ మలావత్ సుగుణ భాయ్ మరియు పంచాయతీ సెక్రెటరీ శ్రీధర్ ఉప సర్పంచ్ గణేష్ వార్డు సభ్యులు స్కూల్ టీచర్లు అంగన్వాడీ టీచర్లు విద్యార్థులు గ్రామ…

  • January 26, 2026
  • 12 views
..సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా 77 గణతంత్ర దినోత్సవ వేడుకలు

జనం న్యూస్ జనవరి 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మండలంలోని పెద్ద కోడెపాక శివారులోని సిపిఐ కాలనీ శాఖలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న సిపిఐ మండల…

  • January 26, 2026
  • 11 views
ప్రజాస్వామ్యానికి ఓటే ప్రాణాధారం: కొత్త ఓటర్లతో జిల్లాలో పెరగనున్న ప్రజాబలం.

జనం న్యూస్‌ 26 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ ప్రజాస్వామ్య భారతానికి ఓటే ప్రాణాధారం. ఓటు కేవలం వేలిపై వేసే గుర్తు కాదు.. అది దేశ తలరాతను మార్చే అస్త్రం. అందుకే పత్రీ పౌరుడూ తన భాద్యతగా ఓటు…

  • January 26, 2026
  • 13 views
ఆర్టీసీ డ్రైవర్ల నిర్లక్ష్యంపై జిల్లా ఎస్పీ దామోదర్ తీవ్ర హెచ్చరిక: గోట్లాం ప్రమాద స్థలి పరిశీలన

జనం న్యూస్‌ 26 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం జిల్లా బొండపల్లి మండలం, గోట్లాం బైపాస్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ స్వయంగా సందర్శించి, క్షుణ్ణంగా పరిశీలించారు. జనవరి…

  • January 26, 2026
  • 15 views
“ఓటు ప్రజాస్వామ్యానికి వెన్నెముక” అని పేర్కొన్న ఆర్టీవో కీర్తి.

జనం న్యూస్‌ 26 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళా పోలీస్‌ స్టేషన్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ఓటర్ల అవగాహన ర్యాలీ జరిగింది. కార్యక్రమంలో ఎన్నికల…

  • January 26, 2026
  • 13 views
జగన్ రీసర్వే.. సామాన్యుడికి శాపం!70 శాతం రెవెన్యూ సమస్యలకు ఆ ‘తుగ్లక్’ నిర్ణయాలే కారణం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

జనం న్యూస్‌ 26 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అశాస్త్రీయ భూ రీసర్వేపై రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ తీసుకున్న అవగాహన రాహిత్య నిర్ణయాల వల్ల నేడు…