జనం న్యూస్ 5 ఫిబ్రవరి 2026 బండి ఆత్మకూరు మండలం, శ్రీశైలం నియోజకవర్గం,నంద్యాల జిల్లా : మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన శ్రీ ఓంకార సిద్దేశ్వర పుణ్యక్షేత్రం మరియు శ్రీ శివనందేశ్వర స్వామి దేవస్థానముల ఆహ్వాన పత్రికను శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా…
ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు బిచ్కుంద ఫిబ్రవరి 6 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధిలోని ఆరవ వార్డులో ఎన్నికల ప్రచారంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు 6 వ అభ్యర్థి నౌష…
జనం న్యూస్ 06 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ నెల్లిమర్ల పోలీసుల ఆధ్వర్యంలో సతివాడ గ్రామంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ను జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ ఫిబ్రవరి 5న ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్…
జనం న్యూస్ 06 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విశాఖకు చెందిన పంచాయతీరాజ్ రిటైర్డ్ ఎస్ ఈ కల్లేపల్లి శ్రీనివాసరావు నివాసాల్లో ఏ సీ బీ అధికారులు భారీగా ఆస్తులు గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే…
జనం న్యూస్ 06 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కొదమ పంచాయితీలో ఉన్న లొద్ద జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని సంధ్యారాణి అన్నారు. జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో…
జనం న్యూస్ 06 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం రూరల్ పోలీసు స్టేషన్ను జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఫిబ్రవరి 5న ఆకస్మికంగా సందర్శించి, పోలీసు స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. వివిధ కేసుల్లో సీజ్ చేసి, పోలీసు…
జనం న్యూస్ నందలూరుకడప జిల్లా నందలూరు: రైల్వే టికెట్లు, రిజర్వేషన్లలో రాయితీ కోసం దివ్యాంగులకు అందించే ‘రైల్వే దివ్యాంజన్ కార్డ్’ ఆన్లైన్ నమోదు ప్రక్రియ నందలూరులో ప్రారంభ మైంది. రైల్వే కన్సల్టేటివ్ మెంబర్ రాచూరి మురళి, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్…
జనం న్యూస్ ఫిబ్రవరి 5 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ జిల్లా స్థాయిలో నిర్వహించే “లక్ష్యసాధక్” కార్యక్రమాన్ని ఆవిష్కరించిన గౌరవ కలెక్టర్ మరియు గౌరవ ఎస్ పి గారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల ఉద్యోగ పోటీ…
జనం న్యూస్ 05 ఫిబ్రవరి వికారాబాద్ జిల్లా మునిసిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలనే లక్ష్యంతో వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్ర, IPS గారి ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ బి. రాములు నాయక్ పోలీసు అధికారులకు…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. నందలూరు మండలం 1) గాజుల కార్తీక్ 40,150, 2) SK.మున్వర్ బాషా 15,000 3)ఇలియాజ్ బాషా 1,43,000.4)M. కిరణ్ 40,000 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును వారి నివాసం వద్ద ముఖ్యఅతిథిగా మాజీ…