Breaking News
జహీరాబాద్ నియోజకవర్గంలో ఒకటవ నంబర్ వార్డు నుంచి మున్సిపల్ కౌన్సిలర్‌గా అవకాశం కల్పిస్తే భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తానని విద్యావేత్త కృష్ణారెడ్డి స్పష్టం చేశారు.కొండవీడు గ్రామంలో జనతా వారధి సమస్య పరిష్కారం నిమిత్తం స్థలం సందర్శించిన బిజెపి నాయకులువేల్పుల వీధి గౌరీ పరమేశ్వరుల మహోత్సవ రధాయాత్రలో :కొణతాల రామకృష్ణజహీరాబాద్ నియోజకవర్గంలో ఒకటవ నంబర్ వార్డు నుంచి మున్సిపల్ కౌన్సిలర్‌గా అవకాశం కల్పిస్తే భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తానని విద్యావేత్త కృష్ణారెడ్డి స్పష్టం చేశారు.సబ్ వెడ్డింగ్24/7 ప్రజాసేవ ప్రజల్లో ఉంటానని అన్నారుమున్సిపల్ పాఠశాలలో నో బ్యాగ్ డేడ్వాక్రా మహిళల స్వయం ఉపాధి పనులు ప్రారంభోత్సవం చేసినభారతరత్న కర్పూరి ఠాకూర్ జయంతి వేడుకలుకాంగ్రెస్ పార్టీ డైవర్షన్ రాజకీయాలు ఆపాలిదివంగత రజిని జాన్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం..జడ్జిలచే బాల్య వివాహ చట్టం తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం:
  • January 24, 2026
  • 11 views
జహీరాబాద్ నియోజకవర్గంలో ఒకటవ నంబర్ వార్డు నుంచి మున్సిపల్ కౌన్సిలర్‌గా అవకాశం కల్పిస్తే భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తానని విద్యావేత్త కృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

24/7 ప్రజాసేవ ప్రజల్లో ఉంటానని అన్నారు సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జనవరి 24 తాను గత 30 సంవత్సరాలుగా విద్యా రంగంలో సేవలందిస్తూ వేలాది మంది విద్యార్థులకు పాఠాలు చెప్పి వారిని ఉన్నత స్థాయికి చేర్చానని,…

  • January 24, 2026
  • 10 views
కొండవీడు గ్రామంలో జనతా వారధి సమస్య పరిష్కారం నిమిత్తం స్థలం సందర్శించిన బిజెపి నాయకులు

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు జనవరి 24 సెల్ 9550978955 పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం కొండవీడు గ్రామంలో జనతా వారిది ప్రజా సమస్యల పరిష్కారం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య భారతి బిజెపి జనతా వారధి…

  • January 24, 2026
  • 9 views
వేల్పుల వీధి గౌరీ పరమేశ్వరుల మహోత్సవ రధాయాత్రలో :కొణతాల రామకృష్ణ

జరం న్యూస్ జనవరి 24 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ప్రసిద్ధి చెందిన అనకాపల్లి లో 171 సంవత్సరాల చరిత్ర కలిగిన వేల్పుల వీధి శ్రీ గౌరీ పరమేశ్వరి మహోత్సవం ఈరోజు ఘనంగా జరుగుచున్న శ్రీ గౌరీ పరమేశ్వరి అమ్మవారిని ప్రత్యేక…

  • January 24, 2026
  • 16 views
జహీరాబాద్ నియోజకవర్గంలో ఒకటవ నంబర్ వార్డు నుంచి మున్సిపల్ కౌన్సిలర్‌గా అవకాశం కల్పిస్తే భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తానని విద్యావేత్త కృష్ణారెడ్డి స్పష్టం చేశారు.సబ్ వెడ్డింగ్24/7 ప్రజాసేవ ప్రజల్లో ఉంటానని అన్నారు

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జనవరి 24 తాను గత 30 సంవత్సరాలుగా విద్యా రంగంలో సేవలందిస్తూ వేలాది మంది విద్యార్థులకు పాఠాలు చెప్పి వారిని ఉన్నత స్థాయికి చేర్చానని, విద్య ద్వారానే సమాజ మార్పు సాధ్యమని…

  • January 24, 2026
  • 12 views
మున్సిపల్ పాఠశాలలో నో బ్యాగ్ డే

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు జనవరి 24 సెల్ 9550978955 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతీ నెలలో శనివారం విద్యార్థులందరికీ సృజనాత్మకతను పెంపొందించే విధంగా నో బ్యాక్ డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు…

  • January 24, 2026
  • 13 views
డ్వాక్రా మహిళల స్వయం ఉపాధి పనులు ప్రారంభోత్సవం చేసిన

ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి జనం న్యూస్ జనవరి 24 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ) బీబీపేట మండల కేంద్రంలో డ్వాక్రా మహిళలకు ఇచ్చిన రుణాల ద్వారా 14 మంది సభ్యులు ఒక్కొక్కరు 1.5 లక్షల రూపాయలతో కలిపి,…

  • January 24, 2026
  • 11 views
భారతరత్న కర్పూరి ఠాకూర్ జయంతి వేడుకలు

జనం న్యూస్ జనవరి 24 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు పసుపులేటి మహాలక్ష్మిరావు అధ్యక్షతన పాసర్లపూడి గ్రామంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి అయినవిల్లి సత్తిబాబు గౌడ్ పాల్గొని…

  • January 24, 2026
  • 15 views
కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ రాజకీయాలు ఆపాలి

మాజీ ఎస్సీ కార్పొరేటర్ చైర్మన్ వై నరోత్తం తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 24 అధికారాన్ని అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు డైవర్షన్ రాజకీయానికి పాల్పడుతున్నారని మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మెన్ వై.నరోత్తం అన్నారు. శుక్రవారం తన…

  • January 24, 2026
  • 13 views
దివంగత రజిని జాన్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం..

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జనవరి— 24-01-2026 జహీరాబాద్ పట్టణం అల్లిపూర్ గ్రామం విశ్రాంత ఉపాధ్యాయురాలు రజిని జాన్ గారు నిన్న మరణించగా ఈ రోజు ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం గారు వారి ఇంటికి…

  • January 24, 2026
  • 21 views
జడ్జిలచే బాల్య వివాహ చట్టం తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం:

జనం న్యూస్ జనవరి 24 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని గల ప్రైవేటు పాఠశాలల్లో బాల్య వివాహాల చట్టం తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం లో బాగంగా స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మరియు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ (జగిత్యాల) రత్న…