Breaking News
మాగసానితిప్పలో శివరాత్రి భక్తులకు సదుపాయలను కల్పించాలి.మీ బిడ్డగా ఆశీర్వదించండి అభివృద్ధి చేసి చూపిస్తా. బీఆరెస్ అభ్యర్థి ఆకారపు గౌతమీ రాజు.ఏర్గట్లలో ఘనంగా రామాబాయి అంబేద్కర్ జయంతి వేడుకలుకొండవీడు అభివృద్ధికి చతుః షష్టి కళల రేడు మన కొండవీడు నినాదాన్ని స్వీకరించాలికొండవీడు ఫెస్ట్ -2026హెచ్ఐవి ఎయిడ్స్ పై (ఐ ఇ సి) అవగాహన కార్యక్రమం:ప్రచారంలో ఎమ్మెల్యే స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ పర్యటనబిచ్కుందలో ఓటరు చైతన్య ర్యాలీ ….జగ్గంపేట గ్రామం లో మహిళా శక్తి భవన్ కు భూమి పూజఅజ్జమర్రి గ్రామంలో 30 మందికి ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ పంపిణీమైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల తరలించొద్దని వినతి పత్రం అందజేత
  • February 7, 2026
  • 4 views
మాగసానితిప్పలో శివరాత్రి భక్తులకు సదుపాయలను కల్పించాలి.

జనం న్యూస్ ఫిబ్రవరి 7 ముమ్మిడివరం ప్రతినిధి గాంధీ నానాజీ కాట్రేనికోన మహా శివరాత్రి సందర్భంగా భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆలయ కమిటీ సభ్యులకు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ…

  • February 7, 2026
  • 8 views
మీ బిడ్డగా ఆశీర్వదించండి అభివృద్ధి చేసి చూపిస్తా. బీఆరెస్ అభ్యర్థి ఆకారపు గౌతమీ రాజు.

జనం న్యూస్ 7 ఫిబ్రవరి 2026, వికారాబాద్ జిల్లా పరిగి పట్టణమూలోని 5వ వార్డ్ బీఆరెస్ అభ్యర్థి ఆకారపు గౌతమీ రాజు గుప్తా,ఇంటి ఇంటి ప్రచారం లో భాగంగా నన్ను మీ బిడ్డా గా ఆశీర్వదించి, బీఆరెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి…

  • February 7, 2026
  • 7 views
ఏర్గట్లలో ఘనంగా రామాబాయి అంబేద్కర్ జయంతి వేడుకలు

జనం న్యూస్ ఫిబ్రవరి 07: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలకేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం, బహుజన నాయకుల ఆధ్వర్యంలో డా. బీ.ఆర్. అంబేద్కర్ సతీమణి రామాబాయి అంబేద్కర్ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ముందుగా రామాబాయి చిత్రపటానికి పూలమాల వేసి…

  • February 7, 2026
  • 6 views
కొండవీడు అభివృద్ధికి చతుః షష్టి కళల రేడు మన కొండవీడు నినాదాన్ని స్వీకరించాలి

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 7 సెల్ 9550978955 పల్నాడు జిల్లా కలెక్టర్‌కు చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త రాష్ట్ర కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి ఎం. రాధాకృష్ణ ఎడ్లపాడు మండల కాంగ్రెస్…

  • February 7, 2026
  • 7 views
కొండవీడు ఫెస్ట్ -2026హెచ్ఐవి ఎయిడ్స్ పై (ఐ ఇ సి) అవగాహన కార్యక్రమం:

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 7 సెల్ 9550978955 ఈ రోజు (07/2/26 )పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడు గ్రామ నందు కొండవీడు ఫెస్ట్ లో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్…

  • February 7, 2026
  • 10 views
ప్రచారంలో ఎమ్మెల్యే స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ పర్యటన

జనం న్యూస్ :వనపర్తి డివిజన్ రిపోర్టర్ శివకుమార్ ఫిబ్రవరి 07 పెబ్బేరు శనివారం పెబ్బేరు ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంమే దాస్తే దాగేది మాటల మూటలు కాదు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రగతి పురోగతి చరిత్రలో…

  • February 7, 2026
  • 15 views
బిచ్కుందలో ఓటరు చైతన్య ర్యాలీ ….

బిచ్కుంద ఫిబ్రవరి 7 జనం న్యూస్ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆదేశానుసారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) బిచ్కుంద ఎన్.ఎస్.ఎస్ విద్యార్థులు బిచ్కుంద పట్టణంలో ఓటరు చైతన్య ర్యాలీని నిర్వహించారు . బిచ్కుంద బస్టాండ్ నుండి మొదలైన ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా…

  • February 7, 2026
  • 10 views
జగ్గంపేట గ్రామం లో మహిళా శక్తి భవన్ కు భూమి పూజ

జనం న్యూస్ ఫిబ్రవరి 7 చిలిపి చెడు మండల ప్రతినిధిమెదక్ జిల్లాచిలిపిచేడ్ మండల పరిధిలోని జగ్గంపేట గ్రామం లో మహిళా భావన్ నిర్మాణానికి స్థానిక సర్పంచ్ శ్రీమతి జానమొల్ల స్రవంతి రాం దాస్ గౌడ్ భూమిపూజ చేశారు సర్పంచ్ స్రవంతి మాట్లాడుతు…

  • February 7, 2026
  • 15 views
అజ్జమర్రి గ్రామంలో 30 మందికి ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ పంపిణీ

జనం న్యూస్ ఫిబ్రవరి 7 చిలిపి చెడు మండల ప్రతినిధిమెదక్ జిల్లాచిలిపిచేడ్ మండల్ అజ్జమర్రి గ్రామంలో బిజెపి 2వ వాడు మెంబర్ మొగులమ్మ ఆధ్వరంలో ప్రధానమంత్రి ఉజ్వల స్కీం కింద 30 గ్యాస్ లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో…

  • February 7, 2026
  • 17 views
మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల తరలించొద్దని వినతి పత్రం అందజేత

జనం న్యూస్ ఫిబ్రవరి(7) సురేపల్లి జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను వేరే ప్రాంతానికి తరలించొద్దని శనివారం నాడు అఖిలపక్షం ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ తెలంగాణ మైనారిటీ సంక్షేమ సంఘం అసిస్టెంట్ సెక్రటరీ కయీమ్ కు వినతిపత్రం అందజేశారు.…