Breaking News
నేడు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీగుండెపోటుతో వీఆర్వో మల్లికార్జున మృతిపెండింగ్ బిల్లులు త్వరగా చెల్లించాలిమృతురాలి కుటుంబానికి బియ్యం అందజేసిన ఉపసర్పంచ్ రాజుమన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన పార్టీ నాయకులు మరియు ప్రజలు62,67, 92″మన్ కీ బాత్ కార్యక్రమం” లో కాట్రేను కోన మండలంఎండల లక్ష్మీనారాయణ ను అదుపులోకి తీసుకొని ఇంటికి తరలింపు.భారత్ మాలపై అండర్ బ్రిడ్జికై రాయపురం గౌళ్ళ రాముడు ఆధ్వర్యంలో ఈరోజు కొనసాగుతున్న పోరాటంలో ఆరవ రోజుకు చేరుకున్నదిరాష్ట్ర మంత్రి, కలిసిన జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్ హ్మద్ యునూస్ఎంపీటీసీ జెడ్పిటిసి వ్యవస్థ నాయకులకు పునాది లాంటిది.
  • February 23, 2026
  • 7 views
నేడు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ

జనం న్యూస్ 23 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ సియం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో రానున్న…

  • February 23, 2026
  • 9 views
గుండెపోటుతో వీఆర్వో మల్లికార్జున మృతి

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 23 తర్లుపాడు మండలంలోని నాగేండ్ల ముడుపు గ్రామ రెవెన్యూ అధికారి భీమనబోయిన మల్లికార్జున రావు గుండెపోటుతో ఆదివారం రాత్రి అకస్మాత్తుగా మృతి చెందారు.ఆదివారం హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం ఏరియాలో తన మేనమామ నూతన గృహప్రవేశ…

  • February 23, 2026
  • 23 views
పెండింగ్ బిల్లులు త్వరగా చెల్లించాలి

సర్పంచుల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు పునుగోటి కృష్ణారావు కొడిమ్యాల మండల రిపోర్టర్ చింత శ్రీధర్ ఫిబ్రవరి 24 జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం లోని హి ఎస్మ్మత్ రావు పెట్ గ్రామపంచాయతీ పరిధిలో 2023 24 సంవత్సరం గాను కేంద్ర…

  • February 23, 2026
  • 12 views
మృతురాలి కుటుంబానికి బియ్యం అందజేసిన ఉపసర్పంచ్ రాజు

జనం న్యూస్ ఫిబ్రవరి23 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామానికి చెందిన మహమ్మద్ జబ్బార్ తల్లి మహమ్మద్ నన్నెమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించగా పత్తిపాక గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ తుడుం రాజు వార్డ్ మెంబర్లు కలిసి…

  • February 22, 2026
  • 24 views
మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన పార్టీ నాయకులు మరియు ప్రజలు

జనం న్యూస్ ఫిబ్రవరి 22 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాసపత్రిక రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ తాజా ఎపిసోడ్‌ను ఈ రోజు అనగా ది .22/ఫిబ్రవరి /2026 న ముమ్మిడివరం టౌన్ అధ్యక్షులు సన్నిధిరాజు…

  • February 22, 2026
  • 25 views
62,67, 92″మన్ కీ బాత్ కార్యక్రమం” లో కాట్రేను కోన మండలం

జనం న్యూస్ ఫిబ్రవరి 22 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మనసులో మాట మన్ కీ బాత్ తాజా ఎపిసోడ్‌ను ఈ రోజు అనగా ది .22. 02. 2026 న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ…

  • February 22, 2026
  • 29 views
ఎండల లక్ష్మీనారాయణ ను అదుపులోకి తీసుకొని ఇంటికి తరలింపు.

జనంన్యూస్. 22.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు.బాన్సువాడ పట్టణంలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో గాయపడిన కార్యకర్తలను పరామర్శించేందుకు బాన్సువాడ బయలుదేరిన బిజెపి మాజీ శాసనసభ పక్ష నేత, బాన్స్వాడ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎండల లక్ష్మీనారాయణ ను మార్గమధ్యంలో అంకోల్ గ్రామం లో అరెస్ట్ చేసి…

  • February 22, 2026
  • 25 views
భారత్ మాలపై అండర్ బ్రిడ్జికై రాయపురం గౌళ్ళ రాముడు ఆధ్వర్యంలో ఈరోజు కొనసాగుతున్న పోరాటంలో ఆరవ రోజుకు చేరుకున్నది

జనం న్యూస్ 22 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఈరోజు బలిగేరా బోయలగూడెం గ్రామాల నుంచి మద్దతు లభించింది *జిల్లా వాల్మీకి నాయకుడు నారాయణరెడ్డి* మాట్లాడుతూ ఈ రోడ్డు యొక్క అవసరత…

  • February 22, 2026
  • 23 views
రాష్ట్ర మంత్రి, కలిసిన జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్ హ్మద్ యునూస్

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్, ఫిబ్రవరి 22 జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్ గా నూతనంగా ఎన్నికైన మహ్మద్ యునూస్ శనివారం హైదరాబాద్లో పలువురు రాష్ట్ర స్థాయి నేతలను, ప్రజా ప్రతినిధులను మర్యాదపూర్వకంగా కలిశారు. ముందుగా రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ…

  • February 22, 2026
  • 24 views
ఎంపీటీసీ జెడ్పిటిసి వ్యవస్థ నాయకులకు పునాది లాంటిది.

జనంన్యూస్. 22.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు. రురల్ సిరికొండ. రాష్ట్రంలో ఎంపిటిసి , జడ్పీటీసీ వ్యవస్థల భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలు క్షేత్రస్థాయిలో పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న కార్యకర్తలలో ఆందోళన కలిగిస్తున్నాయి. గ్రామీణ రాజకీయాల్లో ఎంపిటిసి, జడ్పీటీసీ మరియు సర్పంచ్ పదవులు కార్యకర్తలకు…