జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. కడప జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ నాగరాజు నందలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసి అటెండన్స్ రిజిస్టర్, రికార్డు లు,ఫార్మశీ రూమ్, ల్యాబ్, కాన్పుల రూమ్ పరిశీలించి తగు సూచనలు…
జనం న్యూస్ ; 6 ఫిబ్రవరి శుక్రవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ ;సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ సి బి సి ఎస్ సెమిస్టర్–1, 3 మరియు 5…
06-02-2026 జహీరాబాద్ పట్టణంలో ఈ రోజు జరిగిన ఝరాసంఘం మండలం కమాల్ పల్లి గ్రామం మాజీ ఎంపీటిసి మారుతీ రావు పాటిల్ గారి నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం గారు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసారు,ఈ…
బీరు పూర్ గుట్టలో నరసింహుని నమః స్వరం జనం న్యూస్ ఫిబ్రవరి 6 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని ప్రముఖ పూణ్యకేత్రం మైన గుట్టా పై వెలిసిన శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ జాతర బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవం వేడుక…
జనం న్యూస్ ఫిబ్రవరి 6, ( ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) నా పుట్టిన రోజు పురస్కరించుకొని నిర్వహిం చిన రక్తదాన శిబిరంలో పాల్గొని కార్యక్ర మాన్ని విజయవంతం చేసిన విద్యార్థులకు, కూటమి నాయకులకు, మహిళా కార్యకర్త లకు, అభిమానులకు నా…
జనం న్యూస్ ఫిబ్రవరి 6 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ 84 వ వార్డులో కార్పొరేటర్ చిన్న తల్లి ప్రతిపాదించిన పనులకు 5 కోట్లు జీవీఎంసీ నిధులు మంజూరు చేశారని 84వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ మాదంశెట్టి నీలబాబు తెలియజేశారు.…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఫిబ్రవరి 06-02-2026 ఎన్నికల ప్రచారంలో భాగంగ ఈ రోజు కోహిర్ పట్టణంలో బిఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం గారు పాల్గొని ప్రచారం చేయడం…
జనం న్యూస్ ఫిబ్రవరి 6 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి గవరపాలెం లో వెలిసిన శ్రీ నూకాంబిక అమ్మవారిని శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్థానం డైరెక్టర్ వైద్యం శాంతా రామ్ దంపతులు అమ్మవారి దర్శించుకున్నారు. వీరిని అమ్మవారి…
హస్తం గుర్తుకు ఓటెయ్యండి ధర్పల్లి కార్తిక సంతోష్ బిచ్కుంద ఫిబ్రవరి 6 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు 3వ వార్డు పరిధిలోని బోయివాడ వాసులతో కలిసి జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ…
జనంన్యూస్. 06.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. నిజామాబాద్ వినాయక నగర్ 6 వ డివిజన్ కార్పొరేషణ్ బిజెపి అభ్యర్థి గోపిడి స్రవంతి రెడ్డి . ప్రతి ఇంటి గడపగడపకు తిరిగి తమదైన పద్ధతిలో ప్రచారం నిర్వహించారు. నిజామాబాద్ ను.. ఇందురు..గా మారుస్తామని. కేంద్ర ప్రభుత్వం…