జనం న్యూస్ 31 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాష 2026 – 2027 బడ్జెట్ సమావేశం గద్వాల వార్షికాదాయం రూ.24.84 కోట్లు ఖర్చు రూ.27 56…
జనం న్యూస్ 31 మార్చి వికారాబాద్ జిల్లా ప్రతినిధి వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని MPPS సుల్తాన్ పూర్ తండ పాఠశాలలో సీతారాములు భార్య హిందు పుట్టినరోజు సందర్భంగా పాఠశాల విద్యార్థులకు exams ప్యాడ్స్,పెన్స్,పెన్సిల్,తదితర సామగ్రిని,మరియు విద్యార్థులకు భోజనాలు పంపిణీ చెయ్యడం…
మద్యం మత్తులో వాహనాలు నడపవద్దు-ఎస్సై ముత్తయ్య పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులకు ఎరైవ్ అండ్ ఎలైవ్ ప్రోగ్రాం పై అవగాహన జనం న్యూస్- మార్చి 31- నాగార్జున్ సాగర్ టౌన్- నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలోని పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులకు విజయపురి టౌన్ పోలీస్…
జనం న్యూస్ మార్చి 31: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, తరగతి గదిలో బోధన పట్ల ఆకర్షణ కలిగించే ఉద్దేశంతో ‘చెలిమి’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పీఎం శ్రీ…
మద్నూర్ మార్చి 31 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం కేంద్రంలోని మంగళవారం రైతు వేదిక నందు జుక్కల్ (SC) ఎస్సీ అసెంబ్లీ నియోజక వర్గం లోని తహసీల్దార్, మాస్టర్ ట్రైనర్ లకు మరియు బూత్ లెవెల్…
జనం న్యూస్ మార్చి 31: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలో మంగళవారం సీఎం సహాయ నిధి ద్వారా మొత్తం రూ.3,42,000 విలువైన చెక్కులను 11 మంది లబ్ధిదారులకు కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. లబ్ధిదారుల వివరాలు ఇలా ఉన్నాయి: రొక్కెడ…
బిచ్కుంద మార్చి 31 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), బిచ్కుందలో వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో నేడు “పరిశోధన పద్ధతి మరియు ప్రాజెక్టు వర్క్” అనే అంశంపై ఒకరోజు జాతీయ…
జనం న్యూస్ మార్చి 31, వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం, పరిగి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి, పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే TRR మాట్లాడుతూ… పరిగి మున్సిపాలిటీలోని అన్ని…
బిచ్కుంద మార్చ్ 31 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మున్సిపాలిటీలో మంగళవారం నాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీ చేసిన మున్సిపల్ చైర్మన్ సీమ రమేష్ శెట్కార్ మరియు వైస్ చైర్మన్ భాగ్యలక్ష్మి ప్రేమ్ సెట్…
జనం న్యూస్- మార్చి31- నాగార్జునసాగర్ టౌన్- తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్ పిఎఫ్) పోలీసుల ఆధ్వర్యంలో నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ డౌన్…