జనం న్యూస్ జనవరి 28: జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం:గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మెట్పల్లి వాసి శ్రీరాముల నారాయణ స్వామికి డాక్టరేట్ అవార్డు లభించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచ్చేరిలో ఎస్.జె.డబ్ల్యూ.హెచ్.ఆర్.సి (సామాజిక న్యాయ ప్రపంచ మానవ…
బిచ్కుంద జనవరి 28 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజక వర్గంలో బిచ్కుంద మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. బిచ్కుంద ప్రభుత్వ హైస్కూల్ లో మున్సిపల్ నామినేషన్ స్వీకరణ కేంద్రం లో ఏర్పాటు చేశారు. బాన్సువాడ సబ్ కలెక్టర్…
జనం న్యూస్ జనవరి 28 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ బొమ్మూరులో వెంకటగిరి మీద వెలసిన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి 26వ వార్షిక మహోత్సవ కార్యక్రమాలు ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలైన…
జనం న్యూస్ జనవరి 28 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఆక్వా చెరువులకు అనుమ తులు తప్పనిసరని అను మతులు పొందని పక్షంలో ప్రభుత్వ రాయితీలు పొంద లేరని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆక్వా రైతాంగానికి సూచించారు. బుధవారం…
జనం న్యూస్ ; 28 జనవరి బుధవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై .రమేష్ ; గుర్రాలగొంది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు మంచినీటి సౌకర్యం కొరకై ఆర్వో ప్లాంట్ అందజేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ఎంప్లాయిస్ యూనియన్ యొక్క…
జనం న్యూస్: జనవరి 28 ( రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా) ట్రేడింగ్ మీద అవగాహన లేక భర్త జేడీ లక్ష్మీనారాయణ సహాయం తీసుకొని రూ.2.58 కోట్లు పోగొట్టుకున్న ఊర్మిళ. ఊర్మిళ వాట్సప్ నంబరుకు గత ఏడాది నవంబర్…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు జనవరి 28 సెల్ 9550978955 టీడీపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గంగా శ్రీనివాసరావు ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్న నేపథ్యంలో, పలువురు ప్రజాప్రతినిధులు ఆయనను మర్యాద పూర్వకంగా పరామర్శించారు.మున్సిపల్ చైర్మన్…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు జనవరి 28 సెల్ 9550978955 ఇకపై ఏటా జనవరి 18 నుంచి 23 వరకు చిలకలూరిపేటలో జాతీయస్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీలు.. ఫిబ్రవరి తొలి శని, ఆదివారాల్లో అంగరంగ వైభవంగా…
జనంన్యూస్. 28.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. సిరికొండ మండల పరిది లొని జగదాంబ తండా కాంగ్రెస్ నాయకుడు. మాలవత్ రావినాయక్ తన పాలక వర్గం తో కలసి సిరికొండ కు నూతనంగా వచ్చిన రెంజ్ FRO నర్సింగారావు ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు జనవరి 28 సెల్ 9550978955 ప్రభుత్వం ద్వారా స్థానిక సమస్యలు పరిష్కారం చేసేందుకు నవతరం పార్టీ చేపట్టిన ప్రజావారధి కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగుతుంది అని జాతీయ అధ్యక్షులు రావు…