జనం న్యూస్ -ఏప్రిల్ 17- నాగార్జున్ సాగర్ టౌన్- రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకొని నాగార్జునసాగర్ టౌన్ పోలీసులు, వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త ఆధ్వర్యంలో సి పి ఆర్ విధానం పై అవగాహన కార్యక్రమం స్థానిక హెచ్ పి పెట్రోల్ బంక్…
జనం న్యూస్ ఏప్రిల్ 17 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు గ్రామానికి చెందిన సర్పంచ్ నిర్మల జగ్గారెడ్డి గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది గ్రామపంచాయతీ చండూర్ చిలిపి చెడు మండలం లో గల…
జనం న్యూస్- ఏప్రిల్ 17- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రి సిబ్బంది దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలంటూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్…
జనం న్యూస్ ఏప్రిల్ 17 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన, పల్లంకురులో పంట బోదే ఆక్రమణకు గురైందని బాధిత రైతులు గ్రీవెన్స్ కు ఫిర్యాదు చేశారు. దీంతో శుక్రవారం కాట్రేనికోన మండల్ లెవెల్ కమిటీ ఎంపీడీఓ…
రామచంద్రాపురం, జనం న్యూస్ ఏప్రిల్ 17 (2026): వేసవి తాపాన్ని తట్టుకునేందుకు ప్రజల సౌకర్యార్థం ‘సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్’ (Civil Protection Legal Services) స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఈరోజు రామచంద్రాపురంలో ఘనంగా ప్రారంభించారు.ముఖ్య అతిథిగా…
జనం న్యూస్ -ఏప్రిల్ 17- నాగార్జున సాగర్ టౌన్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని నాగార్జునసాగర్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బిజెపి ఎంపీ తేజస్వి సూర్య లోక్ సభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చేసిన అనుచిత…
జనం న్యూస్ :ఏప్రిల్ 17 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కొనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం చెయ్యేరు శ్రీమతి పోలిశెట్టి లక్ష్మీపార్వతి జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్లో విర్బాక్ ( వేరిబిక్ అనిమల్ హెల్త్…
జనం న్యూస్ ఏప్రిల్ 17 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన, నీటి భద్రత సాగునీటి సంఘాల పాత్ర అనే అంశముపై శుక్రవారం కాట్రేని కోన మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. నీటి వినియోగాన్ని గణనీయంగా…
జనం న్యూస్ : 17 ఏప్రిల్ శుక్రవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ; సిద్దిపేటకు చెందిన పద్యకవి కాల్వ రాజయ్య గారి శిష్యురాలు పర్సకుర్మ రిషిక రాసిన కృషి శతకం పుస్తకావిష్కరణ సోమవారం రోజున జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల…
బిచ్కుంద ఏప్రిల్ 17 జనం న్యూస్ మద్నూర్ మండలం లో కల ఒక కళ్ళు దుకాణం మార్పిడి విషయంలో బిచ్కుంద ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ కళ్ళు దుకాణ వ్యాపారి 3 లక్షల రూపాయలు డిమాండ్ చేయగా రెండు లక్షల రూపాయలకు ఒప్పందం…