బిచ్కుంద జనవరి 25 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘం భవన నిర్మాణపు స్థలం మంజూరికై ప్రభుత్వము ద్వారా రెండు ఎకరాల భూమిని కేటాయించిన సందర్భంగా బిచ్కుంద మండల మున్నూరు కాపు…
జనం న్యూస్ జనవరి 25 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి పద్మశాలి ముద్దుబిడ్డ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ మామిడి రూపేందర్ మరణం పట్ల విచారం వ్యక్తం చేశారుఅనురాగము ఆప్యాయత మంచితనానికి మారుపేరుగా నిలిచిన మహోన్నత వ్యక్తి మీ మరణం తీరని…
జనంన్యూస్. 25 సిరికొండ. నిజామాబాదు రురల్ సిరికొండకు కొత్తగా వచ్చిన ఫారెస్ట్ రేంజ్ అధికారి కే నర్సింగరావును మరియు ఇంచార్జ్ అధికారి రవీందర్ నాయక్ ను. జింగిలోని తండా సర్పంచ్ భూక్య గంగాధర్. ధరవాత్ రాజు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.…
బిచ్కుంద జనవరి 25 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం హస్గుల్ గ్రామంలో సర్పంచ్ ఇందిరమ్మ చీరలు రెండవ విడత గా పంపిణీ చేశారు ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎగ్బాలోనిసా మేడం నాయీమ్ పటేల్ మరియు పాలకవర్గ సభ్యులు…
జనం న్యూస్ సూర్యుడు జనవరి 25 ముమ్మడివరం నానాజీ ఇటీవల హైదరాబాద్లో గుండె సంబంధిత శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేసుకుని , బుధవారం రావులపాలెంలోని తన నివాసానికి చేరుకున్న మాజీ మంత్రి, రాజోలు నియోజకవర్గ కో ఆర్డినేటర్ శ్రీ గొల్లపల్లి సూర్యారావు…
జనంన్యూస్. 25.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ నియోజకవర్గం లొని సిరికొండ మండల పరిది లొని సర్పంచ్ తండా లో. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సర్పంచ్ తండా గ్రామపంచాయతీ సర్పంచ్ మలావత్ శోభ జీవన్ నాయక్ , ఉప సర్పంచ్ బాదావత్…
దడిగి చౌరస్తా వద్ద ముల్ల పొదలు తొలగింపు…. బిచ్కుంద జనవరి 25 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం శనివారం నాడు బిచ్కుంద పోలీస్ స్టేషన్ పరిధిలోని దడిగి చౌరస్తా వద్ద బిచ్కుంద – బాన్సువాడ రహదారిపై…
జనం న్యూస్ 25 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ అంబేద్కర్ చిత్రపటాన్ని ప్రతి పాఠశాల యందు ప్రభుత్వ కార్యాలయంలో పెట్టుట తప్పనిసరి చేయాలి జిల్లా కలెక్టర్…
జనం న్యూస్ 25 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ గంజాయి తరలిస్తున్న యువకులు అడ్డుపోయిన సౌమ్య కడుపు మీద నుండి వెళ్లిన కారు.. తీవ్ర గాయాలపాలైన సౌమ్యను ఆసుపత్రికి తరలించి, గంజాయి…
జనం న్యూస్ 25 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ కూలీ చేసుకునే వృద్ధురాలి ఇంట్లో కోటిన్నర విలువైన బంగారం, వెండి, నగదు బయటపడటం కలకలం రేపింది. టాస్క్ఫోర్స్ పోలీసులు జరిపిన సోదాల్లో…