తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 21 మార్చ్ రంజాన్ పండుగ సందర్భంగా ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ మైనారిటీ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రస్తుత కౌన్సిలర్ తంజీమ్ , మాజీ పట్టణ అధ్యక్షులు మోహియొద్దీన్ ,…
జనం న్యూస్ 21 మార్చ్ పరిధిలోని ఈద్గాల వద్ద నిర్వహించిన ప్రార్థనల్లో మున్సిపల్ 13వ వార్డు,కౌన్సిలర్ పొట్లూరి శివ శేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సోమప్ప మాని, షేక్ అమీరముస్లిం…
జనంన్యూస్. 21. సిరికొండ.శ్రీనివాస్ పటేల్.నిజామాబాదు రురల్ సిరికొండ మండలకేంద్రం లోపవిత్ర రంజాన్ మాసం ముగింపు సందర్భంగా జరుపుకునే ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) పండుగను పురస్కరించుకుని, సిరికొండ మండలంలోని ముస్లిం సోదర సోదరీమణులందరికీ సిరికొండ మండల ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మొట్టల దీపక్ హృదయపూర్వక శుభాకాంక్షలు…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. రాజంపేట ఆకేపాడు ఎస్టేట్ నందు వైయస్ఆర్సీపీ నాయకుడు అనిల్ కుమార్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన నందలూరు మండల వైఎస్ఆర్సిపి మహిళా అధ్యక్షురాలు పల్లె మాధవి పల్లె మాధవి మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో…
జనం న్యూస్ మార్చ్ 21 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ; అనకాపల్లి జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు (ఎం.వి.ఆర్) మంగళవారం విశాఖ బీజేపీ పార్టీ కార్యాలయం లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. రాష్ట్ర బీజేపీ…
ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి జనం న్యూస్ 21 మార్చి వికారాబాద్ జిల్లా రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని పరిగి పట్టణంలోని ఈద్గాలో జరిగిన రంజాన్ వేడుకల్లో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి స్థానిక…
జనం న్యూస్ మార్చ్ 21 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ : రాష్ట్ర అభివృద్ధికి తల మానికంగా నిలవనున్న ఆర్సిలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐటీ విద్యాశాఖ మాత్యులు నారా…
జనం న్యూస్ మార్చ్ 21 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఉత్తరాంధ్ర ఇలవేల్పు రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన అనకాపల్లి గవరపాలెం లో వెలిసిన శ్రీ నూకంబిక అమ్మవారి దేవస్థానంలో శనివారం పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్, శ్రీదేవి దంపతుల వివాహ…
జనం న్యూస్, మార్చి 21,అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా,అచ్యుతాపురం మండల కేంద్రంలో ఆధునిక వైద్య సేవలను అందించేందుకు గాను నూతనంగా ఏర్పాటు చేసిన “సెరినస్ హాస్పిటల్”ను ఈరోజు ఉదయం ఎలమంచిలి నియోజవర్గం ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రారంభించారు.ఆధునిక సదుపాయాలతో ప్రారంభమవుతున్న ఈ…
జనం న్యూస్ మార్చి 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శాయంపేట మాజీ వైస్ ఎంపీపీ వంగాల నారాయణరెడ్డి 57వ జన్మదినాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలో ఈనెల 23వ తేదీన…