అమలాపురం లో ఉన్న జిల్లా బీజేపీ కార్యాలయం వద్ద 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ జాతీయ జెండా ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార…
జనం న్యూస్, జనవరి 27,అచ్యుతాపురం: జనవరి 29 గురువారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు సిజిఆర్ఎఫ్ అనగా వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక అచ్యుతాపురం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారి ఉపకేంద్రం వద్ద విద్యుత్ సమస్యలపై పరిష్కార…
జనం న్యూస్ జనవరి 27 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లిలో ఈ నెల 31న శనివారం జరిగే గవరపాలెం గౌరీ పరమేశ్వరుల ఉత్సవాన్ని జయప్రదం చేయాలని ఉత్సవ కమిటీ చైర్మన్ కొణతాల సంతోష్ అప్పారావు నాయుడు పిలుపునిచ్చారు. చిన్న నాలుగు…
జనం న్యూస్ :జనవరి 27 (రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా) కూటమి ప్రభుత్వం ఆలోచనల అడుగులు. ఆంధ్రప్రదేశ్లో 16 ఏళ్లలోపు పిల్లల కోసం సోషల్ మీడియా నిషేధం విధించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పిల్లల మానసిక…
జనం న్యూస్ జనవరి 27 వర్ధన్నపేట మండలం మాజీ ఎమ్మెల్యే వర్ధన్నపేట ఆరు రమేష్ బిఆర్ ఎస్ భారతీయ పార్టీలో చేరిన రమేష్ ని టిఆర్ఎస్ పార్టీలో రానివర్దని గజ్జి శంకర్ టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు కోరడమైనది కేటీఆర్ ని హరీష్…
అనకాపల్లి ఉత్సవ్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన స్పీకర్ జనం న్యూస్,జనవరి 27,అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం కొండకర్ల ఆవలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు పర్యటించారు.అనకాపల్లి ఉత్సవాలు సందర్భంగా ఆవ వద్ద జరిగిన ఏర్పాట్లు గురించి స్పీకర్ కి ఎమ్మెల్యే సుందరపు…
జనం న్యూస్ జనవరి 27 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి రాందేవ్రావు హాస్పిటల్ కి గవర్నర్ ద్వారాతెలంగాణ ఉత్తమ హాస్పిటల్ గా ఎంపిక 77 వ గణతంత్ర దినోత్సవన్నీ పురస్కరించుకొని 26 న గవర్నర్ ఎక్సలెన్సీ 2025 ఎట్ హోమ్…
. జనం న్యూస్ జనవరి 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని హుస్సేన్ పల్లి గ్రామ సర్పంచ్ ఎడ్ల స్వరూప సుధాకర్ రావు ఉపాధి హామీ పథకంని భూమి పూజ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె…
జనం న్యూస్ జనవరి 27 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు గ్రామంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి చండూరు గ్రామంలో వివిధ సంఘాలలో జెండాలు ఎగురవేశారు తదనంతరం గ్రామపంచాయతీ కార్యాలయం…
(జనం న్యూస్ చంటి) ఈ సందర్భంగా గ్రామంలోని విద్యార్థులకు వాసుదేవా రెడ్డి వారి ఆధ్వర్యంలో పరీక్షా ప్యాడ్స్ను పంపిణీ చేశారు. బిజెపి సోషల్ మీడియా కన్వీనర్ బండి రాజు తైల కుమార్ తోడంగి రాజు విద్యార్థులకు పెన్నులు అందజేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న…