Breaking News
  • April 30, 2026
  • 13 views
ఏర్గట్లలో పరామర్శల పర్యటన చేసిన మనాల మోహన్ రెడ్డి

జనం న్యూస్ ఏప్రిల్ 30: నిజామాబాద్ జిల్లాఏర్గట్ల మండల కేంద్రంలో గురువారం రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మనాల మోహన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఇటీవల అనారోగ్యంతో మృతి…

  • April 30, 2026
  • 104 views
దొంగల పట్ల అప్రమత్తత అవసరం

(జనం న్యూస్ ఏప్రిల్ 30 కందిబండ హరీష్ మునగాల మండల రిపోర్టర్) వేసవిలో దొంగతనాలు పెరిగే అవకాశం ఉన్నందున మునగాల మండల రైతులు,ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ రైతులకు, ప్రజలకు సూచించారు. గురువారం ఒక పత్రిక ప్రకటనలో…

  • April 30, 2026
  • 17 views
పది ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యార్థుల ప్రభంజనం

జనం న్యూస్ ఏప్రిల్ 30 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) పదోతరగతి ఫలితాలలో ఎల్కతుర్తి మండలం ఇందిరానగర్ లోని శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థిని వి.అశ్విత 587 మార్కులతో…

  • April 30, 2026
  • 17 views
కాకినాడలో కేంద్ర సహాయమంత్రి పర్యటన.

జనం న్యూస్ ఏప్రిల్ 30 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ : కాకినాడ : కేంద్ర సమాచార, ప్రసార మరియు పార్లమెంట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రివర్యులు డా. ఎల్. మురుగన్ బుధవారం వ్యక్తిగత పర్యటనలో భాగంగా కాకినాడ చేరుకున్నారు.స్థానిక హోటల్లో…

  • April 30, 2026
  • 17 views
లవిష్ హోమ్ ఇంటీరియర్స్ వ్యాపార సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న యల్లటూరు.

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 30-04-26 కడప జిల్లా, రాజంపేట నియో జకవర్గం, రాజంపేట మన్నూర్ రు హైవే కడప తిరుపతి రోడ్డు లో నూతనంగా ప్రారంభమైన లవిష్,హోంఇంటీరియర్స్,వ్యాపార సంస్థను ప్రారంభించిన రాజం పేట పార్లమెంటు జనసేన పార్టీ ఇంచార్జ్…

  • April 30, 2026
  • 20 views
అంగరంగ వైభవంగా శ్రీ మత్స్యగిరి స్వామి కళ్యాణోత్సవం

జనం న్యూస్ ఏప్రిల్ 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో అతి పురాతనమైన ఆరు శతాబ్దాలు చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం భూదేవి శ్రీదేవి లతో శ్రీ…

  • April 30, 2026
  • 22 views
రాజుల గ్రామంలో ఘనంగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు..

ముఖ్య అతిథిగా సర్పంచ్ జై కుమార్ బిచ్కుంద ఏప్రిల్ 30 జనం న్యూస్ భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతిని పురస్కరించుకొని బిచ్కుంద మండలం రాజుల గ్రామంలో సర్పంచ్ జై కుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్…

  • April 30, 2026
  • 15 views
డ్వాక్రా మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వాలు, బ్యాంకులు మంచి చేయూతనందిస్తున్నాయి ప్రత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 30 సెల్ 9550978955 : డ్వాక్రా సంఘాలు ఆర్థిక ప్రగతి దేశానికే గర్వకారణం ప్రత్తిపాటి చంద్రబాబు మానసపుత్రికలు డ్వాక్రా సంఘాల పనితీరుపై సర్వత్రా ప్రశంసలు : ప్రత్తిపాటిడ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో…

  • April 30, 2026
  • 22 views
హనియ ను సన్మానించిన పాషా

జనం న్యూస్, ఏప్రిల్ 30, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : పట్టణంలో ఈ రోజు రెండు రోజుల క్రితం విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో 550 మార్కులు సాధించిన పట్టణానికి చెందిన వివేకానంద హైస్కూల్ విద్యార్థిని, మెట్‌పల్లి ప్రెస్…

  • April 30, 2026
  • 16 views
శ్రీ దత్త సాయి సన్నిధిలో సద్గురు పూజ భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 30 సెల్ 9550978955 చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న…