Breaking News
జహీరాబాద్ మున్సిపల్ మొట్టమొదటి కౌన్సిలింగ్ సమావేశంలో 37 వ వార్డ్ కౌన్సిలర్ పెద్దబ్బాయి మైపాల్రుద్రూర్ మండలం రజక సంఘ తరపున కోవొత్తి ల ర్యాలీ నిరవిహించడం జరిగిందిఎస్ టి యు చలో విజయవాడ సమరశంఖం ధర్నా లో పాల్గొన్న చిలకలూరిపేట ఎస్ టి యు ఉపాధ్యాయులు.రాష్ట్ర సంఘంఏపీలో పింఛన్ల తొలగింపు కలెక్టర్లకే పూర్తి అధికారాలుఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులకి ప్రభుత్వం నుండి ఆమోదం లభించింది25వ నంబర్ వార్డ్ కౌన్సిలర్ మొహమ్మద్ జాకీర్ అసెస్మెంట్ కొరకు ఉచితంగా అందించాలని మున్సిపల్ కౌన్సిలింగ్ మీటింగ్లో సూటిగా డిమాండ్శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ పునః ప్రతిష్టవిజయవాడలో కౌతావారి కళావేదికలో 15వ జాతీయ మహాసభలు ప్రారంభకార్యక్రమాలుసాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడికి సన్మానము.అసెంబ్లీలో నరసరావుపేట విద్యార్థుల సందడిఎమ్మెల్యే డా చదలవాడ అరవింద బాబు ప్రోత్సాహం
  • February 25, 2026
  • 6 views
జహీరాబాద్ మున్సిపల్ మొట్టమొదటి కౌన్సిలింగ్ సమావేశంలో 37 వ వార్డ్ కౌన్సిలర్ పెద్దబ్బాయి మైపాల్

జనం న్యూస్ 25 ఫిబ్రవరి 37వ వార్డ్ రాబోయే రోజుల్లో జహీరాబాద్ మున్సిపల్ లోనే ఆదర్శ వార్డ్ నిలుపుత జహీరాబాద్ మున్సిపల్ కౌన్సిలింగ్ మీటింగ్లో వార్డ్ సమస్యలకు పరిష్కారం చూపాలి మున్సిపల్ కమిషనర్ మరియు మున్సిపల్ చైర్మన్ కు 37 వ…

  • February 25, 2026
  • 5 views
రుద్రూర్ మండలం రజక సంఘ తరపున కోవొత్తి ల ర్యాలీ నిరవిహించడం జరిగింది

రుద్రూర్, ఫిబ్రవరి 25 బుధవారం (పాయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి తుక్కి మహేందర్) :నగర్ కర్నూలు జిల్లా కుమ్మర గ్రామంలో జరిగినా దాడికి నిరసనగా రుద్రూర్ మండల కేంద్రంలో లో కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించారు రుద్రూర్ మండల అధ్యక్షుడు జనగరి…

  • February 25, 2026
  • 10 views
ఎస్ టి యు చలో విజయవాడ సమరశంఖం ధర్నా లో పాల్గొన్న చిలకలూరిపేట ఎస్ టి యు ఉపాధ్యాయులు.రాష్ట్ర సంఘం

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 25 సెల్ 9550978955 చలో విజయవాడ కార్యక్రమంలో చిలకలూరిపేట మండలం ఎడ్లపాడు నాదెండ్ల మండలాలు మరియు చిలకలూరిపేట పట్టణానికి సంబంధించి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరై ధర్నాలో పాల్గొని…

  • February 25, 2026
  • 10 views
ఏపీలో పింఛన్ల తొలగింపు కలెక్టర్లకే పూర్తి అధికారాలు

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 25 సెల్ 9550978955 ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లు పొందుతున్న వారిలో అనర్హులు ఉంటే ఇకపై వారిని తొలగించే అధికారాలను జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది.అసెంబ్లీలో మంత్రి శ్రీనివాస్…

  • February 25, 2026
  • 12 views
ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులకి ప్రభుత్వం నుండి ఆమోదం లభించింది

జనం న్యూస్ 25-2-2026 జిల్లా సంగారెడ్డి జోగిపేట మున్సిపాలిటీ లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజనర్సింహ సహకారంతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జోరుగా జరుగుతుంది. బుధవారం 12వ వార్డు పరిధిలో అర్హులకి ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రం…

  • February 25, 2026
  • 12 views
25వ నంబర్ వార్డ్ కౌన్సిలర్ మొహమ్మద్ జాకీర్ అసెస్మెంట్ కొరకు ఉచితంగా అందించాలని మున్సిపల్ కౌన్సిలింగ్ మీటింగ్లో సూటిగా డిమాండ్

జనం న్యూస్ 25 ఫిబ్రవరి జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ గా విజయం సాధించిన తర్వాత మున్సిపల్ కౌన్సిలింగ్ మీటింగ్ లో 25 వ వార్డ్ కౌన్సిలర్ మొహమ్మద్ జాకీర్ జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్ కు మరియు మున్సిపల్ కమిషనర్ కు…

  • February 25, 2026
  • 12 views
శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ పునః ప్రతిష్ట

జనం న్యూస్ ఫిబ్రవరి 25 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ముమ్మిడివరం మండలం అగ్రహారం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ కనకదుర్గ అమ్మవారి నూతన ఆలయ ప్రతిష్ట మహోత్సవం కోప్పిశెట్టి సూర్యనారాయణ శాంతకుమారి దొమ్మేటి తాతయ్య మంగాదేవి దొమ్మేటి వెంకటేశ్వరరావు అనసూయ…

  • February 25, 2026
  • 11 views
విజయవాడలో కౌతావారి కళావేదికలో 15వ జాతీయ మహాసభలు ప్రారంభకార్యక్రమాలు

విజయవంతం అలరించిన ఘంటసాల సంగీత విభావరి జనం న్యూస్ ఫిబ్రవరి 25 ముమ్మడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నవ్యాంధ్ర చైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ ශධි లీలా ఫౌండేషన్ తెలుగుకళావాహిని సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ కౌతావారి కళావేదికలో…

  • February 25, 2026
  • 9 views
సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడికి సన్మానము.

జనంన్యూస్. 25.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్. సిరికొండ మండలంలోని న్యావనంది ఉన్నత పాఠశాలలోని సాంఘిక శాస్త్ర సముదాయ సమావేశం జరిగినది ఈ సమావేశంలో ధర్పల్లి సిరికొండ మండల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఏప్రిల్ మాసంలో పదవీ విరమణ…

  • February 25, 2026
  • 7 views
అసెంబ్లీలో నరసరావుపేట విద్యార్థుల సందడిఎమ్మెల్యే డా చదలవాడ అరవింద బాబు ప్రోత్సాహం

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 25 సెల్ 9550978955 బుధవారం రాష్ట్ర శాసనసభలో విద్యార్థుల సందడి కనిపించింది. రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలలు మరియు కళాశాలలకు చెందిన సుమారు 150 మంది విద్యార్థులు…