డాక్టర్ బి. అర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టిడిపి అధ్యక్షులు గుత్తుల సాయి డాక్టర్ బి. అర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐ.పోలవరం మండలం మురముళ్లలో ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ దాట్ల బుచ్చిబాబు గారు క్యాంపు…
జనం న్యూస్ జనవరి 31 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండ లం సరిపెల్ల గ్రామం కాపు సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ కాయల బాలరాజు గారు అకస్మిక మరణం వలన కాపు…
సంతాప సభలో పాల్గొన్న కాపు సంక్షే య శాఖ నాయకులు జనం న్యూస్ జనవరి 31 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలం డి రావులపాలెం జనసేన నాయకుడు కాపు సంక్షేమ శాఖ…
జనంన్యూస్. 31.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. వందేళ్ల కమ్యూనిస్టు ఉద్యమ స్ఫూర్తితో దేశంలో సమసమాజ స్థాపనకై పోరాడుదామని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ నాయకులు బండారి ఐలయ్య ప్రజలకు పిలుపునిచ్చారు.2026 జనవరి 31 తేదీన సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో…
సంతాప సభలో పాల్గొన్న కాపు సంక్షే య శాఖ నాయకులు జనం న్యూస్ జనవరి 31 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలం డి రావులపాలెం జనసేన నాయకుడు కాపు సంక్షేమ శాఖ…
జనం న్యూస్ 31 జనవరి జహీరాబాద్ గాంధీనగర్ కాలనీ గుల్షన్ నగర్ కాలనీ జమాలి కాలనీ సలాంనగర్ కాలనీ బందెల్లి కాలనీ బాబు మోహన్ కాలనీ టెక్నీషియన్ కాలనీ హరీష్ మహేంద్ర డ్రీమ్ ఇండియా కాలోని రాచన్నపేట్ ఈ నగరాన్ని సస్యశ్యామలంగా…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు జనవరి 31 సెల్ 9550978955 అనారోగ్య బాధితులకు ప్రభుత్వం నుంచి మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి నగదు చెక్కుల్ని ప్రత్తిపాటి లబ్ధిదారులు, వారి కుటుంబసభ్యులకు అందచేశారు. శనివారం తన నివాసంలో…
జనం న్యూస్ జనవరి 31. జహీరాబాద్ నియోజకవర్గంలో సూక్ష్మ నీటి సేద్యం ద్వారా ఉద్యాన పంటలను సాగు చేస్తున్న రైతుల వ్యవసాయ క్షేత్రాల ను జిల్లా ఉద్యాన. అధికారి పి. సోమేశ్వర రావు సందర్శించి తగు సూచనలు చేశారు. ఈ సూక్ష్మ…
జనం న్యూస్ జనవరి 31 ముమ్మిడివరం ప్రతినిధి భారతీయ జనతా పార్టీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శాఖ, ఈరోజు వి బి జి రాంజీ జిల్లా కార్యశాల ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి రామాలయ ప్రాంగణంలో నిర్వహించారు, జిల్లా…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్య…