పరీక్ష కేంద్రాన్ని పర్యవేక్షించిన మండల విద్యాధికారి విట్టల్ జనం న్యూస్ మార్చి 13 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండల కేంద్రంలో రేపటినుండి జరిగే పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది…
సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ బి వీరేశం జనం న్యూస్ మార్చ్ 13 03. 2026 జహీరాబాద్ పట్టణంలోని పద్మశాలి భవన్ లో శుక్రవారం మధ్యాహ్నం మధుసూదన్ గారి కుమారుని డోలారోహణము శుభకార్యం లో పాల్గొని అక్షింతలు వేసి ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర…
జనం న్యూస్ : పెబ్బేరు మార్చి 13 2026 వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ వనపర్తి ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున్ ను మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.కాలేజీ కార్యాలయానికి చేరుకున్న చైర్మన్…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ వీరేశం జనం న్యూస్ మార్చ్ 12-03-2026 మొగుడంపల్లి మండలం విట్టునాయక్ తాండలో ఈ రోజు జరిగిన చౌహాన్ జ్యోతిబాయి (కీ.శే.చౌహాన్ యస్.పి.తుకారాం)ల కుమారుని వివాహా వేడుకల్లో ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం గారు పాల్గొని నూతన…
జుక్కల్ మార్చ్ 13 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో జుక్కల్ గ్రామంలో ఆక్సిజన్ పార్క్ యందు ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మరియు…
జనం న్యూస్, మార్చి 13, తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని టిపిసిసి ఉపాధ్యక్షుడు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు.రంజాన్…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ మార్చ్ జహీరాబాద్ టౌన్ మార్చి 13:పట్టణంలోని 12 వార్డు(గడి)కి చెందిన రవి ఆహ్వానం మేరకు శుక్రవారం నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశ కార్యక్రమంలో రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్…
జనం న్యూస్ 13 మార్చి వికారాబాద్ జిల్లా వికారాబాద్ పట్టణంలో జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఫర్టిలైజర్ దుకాణాలు మరియు రేషన్ షాపులను శుక్రవారం తనిఖీ చేశారు. రైతులకు సరైన ఎరువులు అందుతున్నాయా లేదా అన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఫర్టిలైజర్ షాపులను…
జనం న్యూస్ 13 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల జిల్లా – ఐజా పట్టణం – 99 రోజుల ప్రణాళికలో భాగంగా నేడు ఐజ మున్సిపాలిటీ పరిధిలో గౌరవ…
జనం న్యూస్ 13 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ హైదరాబాదులో గాంధీ భవన్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ ఈ…