జుక్కల్ ఏప్రిల్ 22 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మొహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని సొసైటీ ఫంక్షన్ హాల్లో ఈరోజు నిర్వహించిన షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జుక్కల్…
జుక్కల్ ఏప్రిల్ 22 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మొహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని సొసైటీ ఫంక్షన్ హాల్లో ఈరోజు నిర్వహించిన షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జుక్కల్…
జనం న్యూస్ ఏప్రిల్ 22 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని మైలారం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ సందర్శించి పాఠశాలలో తాగునీటి సౌకర్యాలను పరిశీలించి మధ్యాహ్న భోజనం…
జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ ఏప్రిల్ 22 బుధవారం పెబ్బేరు గ్రామం &పెబ్బేర్ మండలం కి వచ్చిన నూతన SI వెంకటేష్ గౌడ్ సార్ ని కలిసి ఘనంగా శాలువతో సన్మానం చేసి,స్వీట్ తినిపించి శుభాకాంక్షలు…
జనం న్యూస్ ఏప్రిల్ 22 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ముఖద్వారం 10వ వార్షికోత్సవం సందర్భంగా 23 గురువారం ఉదయం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో…
జనం న్యూస్ ఏప్రిల్ 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని జెడ్ పి ఎచ్ ఎస్ విద్యార్థుల పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు జనార్ధన్ ఆధ్వర్యంలో బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాయంపేట…
జనం న్యూస్ ఏప్రిల్ 2 21 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండల పరిషత్ కార్యాలయము, నందు ఇండ్ల జాబితా గణన పై చివరి బ్యాచ్ ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్లకు నిర్వహిస్తున్న శిక్షణా…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 21-04-26 జనసేన పార్టీ అధ్యక్షులు మన రాష్ట ఉపముఖ్య మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ కి అనారోగ్య కార ణాలతో ఆయనకు శస్త్ర చికిత్స జరిగింది.ఆయన త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్య వంతమైన జీవితం…
ఈ నెల 23న సీఎం చంద్రబాబు రాక జనం న్యూస్, ఏప్రిల్ 21,అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లిలో ‘రెన్యూ’ పారిశ్రామిక ప్రాజెక్టుకు ఈ నెల 23న సీఎం చంద్రబాబు భూమిపూజ చేయనున్నారు. ఈ సందర్బంగా ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు…
జనం న్యూస్, ఏర్గట్ల, ఏప్రిల్ 21: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోనితొర్తి గ్రామానికి చెందిన రైతులు గ్రామంలోని డ్రైనేజీ నీరు తమ పంట పొలాల్లోకి చేరి నష్టం కలిగిస్తున్నదని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.ఈ నేపథ్యంలో మంగళవారం ఆర్మూర్ సబ్ కలెక్టర్ శ్రీ…