జనంన్యూస్.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. బకాయిలు రాబట్టేందుకు అన్ని పార్టీలు కృషి చేయాలి. కార్పొరేటర్ల కు ఉద్యోగులు విలువ ఇవ్వడం లేదు. నగర పాలక సంస్థ బడ్జెట్ సమావేశంలో ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా.నగర పాలక సంస్థలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల…
జనం న్యూస్ 28 మార్చ్ రన్ ఫర్ జీసస్ తేదీ:04 ఏప్రిల్ 2026, ఉదయం 6 గంటలకు MRHS స్కూల్ గ్రౌండ్ నుండి అంబేద్కర్ స్టాచ్ వరకు జరిగే ర్యాలీ నీ జయప్రదం చేయాలని కోరుతూ పోస్టర్ ఆవిష్కరణ సెంట్రల్ చర్చ్…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ మార్చ్- 27-03-2026 జహీరాబాద్ పట్టణంలోని పి.వి.ఆర్.గార్డెన్స్ లో ఈ రోజు జరిగిన హోతి.కే.గ్రామం కౌన్సిలర్ పెద్ద బాయి మహిపాల్ కుమార్తె, కుమారుల నూతన వస్త్రాధారణ కార్యక్రమంలో ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్…
జనం న్యూస్ మార్చ్ 28 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి స్నేహబంధం విలువను ప్రతిబింబించేలా, రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జనంపల్లి పురంధర్ రెడ్డి తన చిరకాల మిత్రుడు గొట్టుముక్కుల దేశాలు జన్మదిన వేడుకలను హృదయపూర్వకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 28 సెల్ 9550978955 పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకునరసరావుపేట డివిజన్ పరిధిలో డిఎస్పి హనుమంతరావు పర్యవేక్షణలోచిలకలూరిపేట మండలంలోని వేలూరు గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డి.ఎస్ పి,హనుమంతరావు మీడియాతో…
జనం న్యూస్: మార్చి 28 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ కాట్రేనికోన మండలం పరిధిలో చెయ్యేరు గ్రామంలో శ్రీ శ్రీ అభయ ఆంజనేయ స్వామి14 అడుగుల విగ్రహం ఆవిష్కరణ మహోత్సవం కోలాహలంగా నిర్వహించారు. ముందుగా స్వామి వారికి, గణపతి పూజ, మండపారాధన,కలశ పూజ…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా 28-03-26 ఒంటిమిట్ట కోదండ రామ స్వామి మరియు నందలూరు సౌమ్యనాథ స్వామి దర్శనం కోసం విచ్చేసిన రైల్వే డివిజనల్ మేనేజర్ చంద్రశే ఖర్ గుప్తాను నందలూరు రైల్వే స్టేషన్లో రైల్వే కన్సల్టే టివ్ మెంబర్…
జనం న్యూస్ మార్చ్ 28 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు తెలిపారు మండల పరిధిలో కందికుప్ప…
జనం న్యూస్ మార్చి 27 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి మెగా అభిమానులు సందీప్ దానపాల్, అరవింద్, చెర్రీ ల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ రామ్ తాళ్లూరి సైబరాబాద్ మున్సిపల్ కో- ఆర్డినేటర్…
పయ నించే సూర్యుడు మార్చి 27 ముమ్మిడివరం ప్రతినిధి ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి గ్రామాలలో వేంచేసియున్న శ్రీ సీతా సమేత కళ్యాణ రామస్వామి వారి ఆలయంలో ఈరోజు సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా స్వామివారికి అత్యంత భక్తిశ్రద్ధలతో…