బిచ్కుంద మార్చి 25 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో ఎన్ సి సి ఎఫ్ మరియు(TS) టీఎస్ మార్క్ఫెడ్ వారి ఆధ్వర్యంలో రైతు సేవా సహకార సంఘం బిచ్కుంద వారి శనగ కోనుగోలు కేంద్రంను…
జనం న్యూస్ | మార్చి 25 | తెలంగాణ స్టేట్ ఇంచార్జ్: శ్రీనివాస్ రెడ్డి వివేకానంద నగర్ డివిజన్ పరిధిలో ప్రజా సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో, బిజెపి రాష్ట్ర నాయకులు భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఉచిత…
జనం న్యూస్ మార్చ్ 25 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో చండూరు గ్రామానికి చెందిన జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో నిర్వహించినటువంటి కరాటేలో ఐదుగురు విద్యార్థినులు పాల్గొన్నారు సాధించిన విద్యార్థులను చండూర్ హై స్కూల్ హెడ్మాస్టర్ రమేష్ మరియు…
అండగా ఉంటామని మేఘన్న భరోసా అందజేశారు. జనం న్యూస్ : మార్చి 25 బుధవారం వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు నివాసి రేగడ్డ చింతలమ్మ అనారోగ్యంతో బుధవారం మరణించగా, ఆమె పార్థివ…
జనం న్యూస్ 25 మార్చి వికారాబాద్ జిల్లా వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపిఎస్ ఆదేశాల మేరకు జిల్లాలో అక్రమ రవాణాపై టాస్క్ ఫోర్స్ అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్…
జుక్కల్ మార్చి 25 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో మంగళవారం రోజు భక్తిశ్రద్ధల నడుమ నిర్వహించిన మహా పాదయాత్ర భక్తుల హృదయాలను ఆకట్టుకుంది. కేమ్ రాజ్ కళ్లాలి గ్రామం నుంచి మద్నూర్ మండలంలోని మిర్జాపూర్ హనుమాన్ దేవాలయం వరకు…
జనం న్యూస్ 24 మార్చ్ ఈ సందర్భంగా చోటు భాయ్ గారు SP గారికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఆటో డ్రైవర్ల సమస్యలను నిమిత్తం ప్రత్యేక మీటింగ్ ఏర్పాటు చేయాలని కోరగా SP సానుకూలంగా…
జనం న్యూస్: మర్చి 24 నిడమనూరు నల్లగొండ ప్రతినిధి బొంగరాల శ్రీనివాస్ నిడమనూర్ మండల పరిదిలో మైనర్ పిల్లల డ్రైవింగ్ పైన స్పెషల్ డ్రైవ్ నిర్వహించి బైక్ లను నడుపుతున్న 10 మంది మైనర్ బాలురను పట్టుబడిచేయగా. హాలియా సర్కిల్ ఇంస్పెక్టర్…
కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రిలో 29 మంది ఎస్పీఎఫ్ పోలీసుల రక్తదానం జనం న్యూస్- మార్చి 24- నాగార్జునసాగర్ టౌన్- తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా నాగార్జునసాగర్ కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రిలో…
జనం న్యూస్ మార్చ్ 24, వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పూడూరు మండలం దామగుండంలో త్వరితగతంగా కొనసాగుతున్న నేవీ రాడార్ స్టేషన్ పనులను పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి , భారత నౌకాదళ ఉపాధ్యక్షుడు వైస్ అడ్మిరల్ సంజయ్ వత్సాయన్…