• April 25, 2026
  • 13 views
సమ్మె విరమించిన కార్మికులు యధావిధిగా బస్సులు.

జనంన్యూస్. 25.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమించిన సందర్బంగా నగర కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ డిపో 1 కి వెళ్లి ఆర్టీసీ జేఏసీ నాయకులతో, కార్మికులతో మాట్లాడుతూ మొన్న ఆర్టీసీసమ్మెలో కార్మికుల వద్దకు వచ్చి వారి…

  • April 25, 2026
  • 10 views
గున్నేపల్లి బళ్ళ వారి పేటలో అంబేద్కర్ జయంతి ఉత్సవములు

జనం న్యూస్ ఏప్రిల్ 25 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం &మండలం చెయ్యరు గున్నేపల్లి లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఎస్ ఐ…

  • April 25, 2026
  • 12 views
పుల్కల్‌లో వరి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ కిరణ్మయి

బిచ్కుంద ఏప్రిల్ 25 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని పుల్కల్ గ్రామంలో శనివారం నాడు సబ్ కలెక్టర్ శ్రీమతి కిరణ్మయి పుల్కల్-2 వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి వరి సేకరణ ప్రక్రియను పరిశీలించారు.కేంద్రంలో వరి…

  • April 25, 2026
  • 12 views
ఇందిరమ్మ ఇళ్లు ఇసుక సరఫరాపై ట్రాక్టర్ యజమానులతో సబ్ కలెక్టర్ భేటీ

బిచ్కుంద ఏప్రిల్ 25 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని పుల్కల్, గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు, ఇతర ప్రభుత్వ పనులకు ఇసుక సరఫరా విషయమై సబ్ కలెక్టర్ కిరణ్మయి శనివారం రోజు పుల్కల్ గ్రామ ట్రాక్టర్…

  • April 25, 2026
  • 11 views
వడగండ్ల వానతో నష్ట పోయిన రైతంగాన్ని ఆదుకోవాలి.

జనంన్యూస్. 25. సిరికొండ. శ్రీనివాస్ పటేల్. కాలయాపన చేయకుండా దొడ్డు రకం వరి ధాన్యంను కొనుగోలు చేయాలి. ఏఐయూకెస్ – సిపిఐ(ఎం. ఎల్) మాస్ లైన్ ల డిమాండ్. వడగండ్ల వానతో నష్ట పోయిన రైతంగాన్ని ఆదుకోవాలని,కాలయాపన చేయకుండా దొడ్డు రకం…

  • April 25, 2026
  • 17 views
ప్రతి ధాన్యపు గింజకు గిట్టుబాటు ధర కల్పిస్తాం

..విప్ దాట్ల జనం న్యూస్ ఏప్రిల్ 25 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐ పోలవరం మండలం రైతులు కష్టపడి పండించిన ప్రతి ధాన్యము గింజ సరైన మద్దతు ధర కల్పించేందు…

  • April 25, 2026
  • 16 views
మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తి ని రిమాండ్

జనం న్యూస్ ఏప్రిల్ 25 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిని రిమాండ్ పంపించినట్లు ఎస్సై జక్కుల పరమేశ్వర్ అన్నారు వివరాల్లోకి వెళితే మండలం లోని పెద్దకోడపాక గ్రామానికి చెందిన బోళ్ల మల్లేష్…

  • April 25, 2026
  • 14 views
మక్క జొన్న రైతుల ఇబ్బందులు

జనం న్యూస్ ఏప్రిల్ 25 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం రైతులను నట్టేట మోసం చేసి ముంచు తున్నారు. మండల కేంద్రంలో రైతుల వద్ద నుండి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మార్కుఫెడ్ కొనుగోలు చేస్తుంది.…

  • April 24, 2026
  • 21 views
వారాణసిలో ఘనంగా ఐ.హెచ్.ఆర్ ఆర్.టీ.ఐ కౌన్సిల్ లోగో ఆవిష్కరణ

కాశీ క్షేత్రంలో మానవ హక్కుల పునాది బలపరిచిన ఐ.హెచ్.ఆర్ ఆర్.టీ.ఐ కౌన్సిల్ పవిత్ర కాశీలో ఐ.హెచ్.ఆర్ ఆర్.టీ.ఐ కౌన్సిల్ లోగో విడుదల –ప్రత్యేక పూజలతో ప్రారంభం జనం న్యూస్, వారణాసి: భారతదేశంలో మానవ హక్కులు మరియు సమాచార హక్కు (ఆర్.టీ.ఐ) అవగాహనను…

  • April 24, 2026
  • 25 views
గ్రామ సభలోహరిత రాయ బారులను( క్లాప్ మిత్రాస్) దుస్సాలువతో ఘన సత్కారం

జనం న్యూస్ ఏప్రిల్ 24 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం పురస్కరించుకుని కాట్రేనికోన,పల్లంకుర్రు & చెయ్యేరు గ్రామ పంచాయతీల్లో ఎంపీడీఓ బి రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించారు. జీవితంలో కీలక ఘట్టాలు…