Breaking News
హైదరాబాద్ టూ గోవా.. కేవలం 8 గంటల్లోనే.. గ్రీన్ ఫీల్డ్ హైవేకు గ్రీన్ సిగ్నల్తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యమం చేస్తాం అంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులురాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనంపయ నించే సూర్యుడు ఫిబ్రవరి 23 ముమ్మిడివరం ప్రతినిధిఅమలాపురంలో అంతర్ జిల్లా బ్యాగ్ లిఫ్టింగ్ దొంగ అరెస్ట్: రూ 20.49 లక్షల విలువైన బంగారం స్వాధీనంముమ్మిడివరం నియోజవర్గం గౌడ సంఘం ప్రమాణ స్వీకారం మహోత్సవంపితానికి వైసీపీ అధినేత జగన్ పరామర్శ..మున్సిపల్ చైర్ పర్సన్ గా పదవిభాధ్యతలు చేపట్టిన సీమా షెట్కార్…గ్రామపంచాయతీ భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే.సహజ వ్యవసాయం మరియు నానో ఎరువుల వినియోగంపై అవగాహనచిలకలూరిపేట పట్టణ రజక జనసేవ సంఘం కార్యాలయంలో
  • February 23, 2026
  • 9 views
హైదరాబాద్ టూ గోవా.. కేవలం 8 గంటల్లోనే.. గ్రీన్ ఫీల్డ్ హైవేకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 23 హైదరాబాద్ నుంచి గోవాకు టూరిస్టులు పెద్ద సంఖ్యలో వెళ్తుంటారు. ప్రస్తుతం రోడ్డు మార్గంలో వెళ్లాలంటే 18 గంటల వరకు సమయం పడుతుంది. రానున్న రోజుల్లో ఈ ప్రయాణ సమయం సగానికి…

  • February 23, 2026
  • 11 views
తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యమం చేస్తాం అంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 23 రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చూసుకున్న ఏ హోటల్లో మాట్లాడుకునే మాట రియల్ ఎస్టేట్ వ్యాపారం నడవడం లేదు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు భూములు…

  • February 23, 2026
  • 10 views
రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనంపయ నించే సూర్యుడు ఫిబ్రవరి 23 ముమ్మిడివరం ప్రతినిధి

ఫిబ్రవరి 23, 2026: భారతమండపం లో నిర్వహించిన ఏఐ సమ్మిట్ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చొరబడి అల్లర్లు సృష్టించిన ఘటనను ఖండిస్తూ, అమలాపురం గడియారస్థంభ సెంటర్ వద్ద కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమాన్ని…

  • February 23, 2026
  • 10 views
అమలాపురంలో అంతర్ జిల్లా బ్యాగ్ లిఫ్టింగ్ దొంగ అరెస్ట్: రూ 20.49 లక్షల విలువైన బంగారం స్వాధీనం

జనం న్యూస్ ఫిబ్రవరి 23 ముమ్మిడివరం ప్రతినిధి అమలాపురం పట్టణంలో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా బ్యాగ్ లిఫ్టింగ్ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలి వద్ద నుంచి సుమారు ₹20,49,500 విలువైన 141.350 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం…

  • February 23, 2026
  • 13 views
ముమ్మిడివరం నియోజవర్గం గౌడ సంఘం ప్రమాణ స్వీకారం మహోత్సవం

జనం న్యూస్ ఫిబ్రవరి 23 ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ప్రమాణ స్వీకారం మైపాల చెరువు సెంటర్లో గల రాజులపూడి సూరిబాబు కృష్ణ నివాసం గ్రౌండ్లో ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజులపూడి భీముడు…

  • February 23, 2026
  • 12 views
పితానికి వైసీపీ అధినేత జగన్ పరామర్శ..

జనం న్యూస్ ఫిబ్రవరి 23 ముమ్మడివరం ప్రతినిధి ముమ్మిడివరం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ( సిఇసి) శ్రీ పితాని బాలకృష్ణ సతీమణి సరస్వతి గారు కి హైదరాబాద్ లో హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ లో శస్త్ర…

  • February 23, 2026
  • 11 views
మున్సిపల్ చైర్ పర్సన్ గా పదవిభాధ్యతలు చేపట్టిన సీమా షెట్కార్…

బిచ్కుంద ఫిబ్రవరి 23 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్ పర్సన్ గా సీమా షెట్కార్, వైస్ చైర్ పర్సన్ గా భాగ్యలక్ష్మి సోమవారం పదవి బాధ్యతలు చేపట్టారు.నూతన భవనం నిర్మాణం పూర్తి అయ్యేవరకు…

  • February 23, 2026
  • 12 views
గ్రామపంచాయతీ భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే.

జనం న్యూస్ ఫిబ్రవరి(23) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండలం పసునూరు గ్రామంలో సోమవారం నాడు తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ ఎంజిఎన్ఆర్ఇజిఎస్ నిధులు 20 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ కార్యాలయం ప్రారంభించినాడు. ఈ కార్యక్రమంలో సర్పంచ్…

  • February 23, 2026
  • 13 views
సహజ వ్యవసాయం మరియు నానో ఎరువుల వినియోగంపై అవగాహన

జనం న్యూస్ 24ఫిబ్రవరి పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఎల్లాపూర్ రైతు వేదిక లో రైతుల ఆదాయం పెంపు, ఖర్చుల తగ్గింపు మరియు పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా సహజ వ్యవసాయం మరియు నానో ఎరువుల వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.…

  • February 23, 2026
  • 12 views
చిలకలూరిపేట పట్టణ రజక జనసేవ సంఘం కార్యాలయంలో

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 23 సెల్ 9550978955 భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు పల్లపు శివయ్య ఆధ్వర్యంలో సంత్ గాడ్గే బాబా 150వ జయంతి నీ పట్టణ రజక…