పయనించే సూర్యుడు ఏప్రిల్ 15 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతిపేదవాడికి కూడు…బట్ట నీడ.. అవసరం అని గుర్తించి ఆనాడు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రివర్యులు నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టిన పథకాలు చాలా గొప్పవని…
జనం న్యూస్ ఏప్రిల్ 15 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని బాలానగర్ ప్రాంతంలో అంబేద్కర్ ఆశయాలను ప్రతిబింబించే విధంగా ఘనంగా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. దళిత సోదరుల ఐక్యత, స్వాభిమానం,…
జనం న్యూస్ ఏప్రిల్ 15:నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలంలోని తోర్తి, నాగేంద్ర నగర్, గుమ్మిర్యాల్, ర్యాల గ్రామాల్లో బుధవారం ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా తోర్తి సర్పంచ్ కౌడ భూమేశ్వర్ మాట్లాడుతూ రైతులు తమ ధాన్యాన్ని…
జనం న్యూస్ ఏప్రిల్ 15 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతిపేదవాడికి కూడు…బట్ట నీడ.. అవసరం అని గుర్తించి ఆనాడు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రివర్యులు నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టిన పథకాలు చాలా గొప్పవని…
జనం న్యూస్ ఏప్రిల్ 15 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ అజాజ్ చౌక్ జాంపేట నందు గల ఆ మహానుభావుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించినారు… ఈ సందర్భంగా చాటర్ ప్రెసిడెంట్ రొటేరియన్ తీగల రాజా మాట్లాడుతూ నిమ్మన జాతుల ఆశాజ్యోతి…
జనం న్యూస్ ఏప్రిల్ 15 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ మండల పరిషత్ కార్యాలయము, ముమ్మిడివరం నందు ఇండ్ల జాబితా గణన పై ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్ల కు మూడు రోజులు శిక్షణా తరగతులు ప్రారంభము అయినవి. ముమ్మిడివరం రూరల్ నందు…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం న్యూస్ జహీరాబాద్, ఏప్రిల్ 15: జహీరాబాద్ పట్టణం శివశక్తి మహిళా విభాగం అధ్యక్షురాలిగా శ్రీవాణి నియమితులయ్యారు. జహీరాబాద్ పట్టణం లోని సిద్దేశ్వర మందిరం లో బర్దిపూర్ దత్తగిరి ఆశ్రమ మహమండలేశ్వర్ డాక్టర్ శ్రీ సిద్దేశ్వరానందగిరి…
జనంన్యూస్ . 15. సిరికొండ.శ్రీనివాస్ పటేల్. సిరికొండ మండలము లోని పెద్ద వాల్గోట్ గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త ఉపాధ్యాయుడు దేవేందర్ పదవి విరమణ ఆత్మీయ సమావేశంలో పాల్గొని సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా సర్పంచ్ పిట్ల వనిత…
జనంన్యూస్. 15.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ సిరికొండ మండలం లొని పెద్ద వాల్గోట్ గ్రామానికి విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే. మాజీ MLC శ్రీమతి ఆకుల లలిత ని పెద్ద వాల్గోట్ గ్రామ సర్పంచి పిట్ల వనిత నర్సింగ్ మండల గౌడ యూత్…
జనం న్యూస్ ఏప్రిల్ 15 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నారీ శక్తి వందన్ అధినియం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మహిళలకు ప్రముఖ సంఘ సేవకులు, పారిశ్రామికవేత్త, బిజెపి నాయకులు ముత్యాల వెంకటేశ్వరరావు…