• March 10, 2026
  • 7 views
వివేకానంద స్కూల్‌లో మ్యాజిక్, మిమిక్రీ ప్రదర్శన.

జనం న్యూస్ :10 మార్చ్ మంగళవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్; వివేకానంద పాఠశాలలో మంగళవారం రోజున మ్యాజిక్, మాట్లాడే బొమ్మ (వెంట్రిలోక్విజం) మరియు మిమిక్రీ ప్రదర్శన ఆకట్టుకుంది. ప్రముఖ మిమిక్రీ, మ్యాజిక్ కళాకారుడు మిమిక్రీ రమేష్ విద్యార్థులకు వినోదంతో పాటు…

  • March 10, 2026
  • 8 views
.ఆకస్మికతనిఖీ చేసిన విధ్యుత్ శాఖ సీ ఇ రాజు చౌహన్

జనం న్యూస్ మార్చి 10 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి మహబూబాబాద్ జిల్లా ఇనుగర్తి మండలం క్షేత్ర సందర్శనలో భాగంగా చీఫ్ ఇంజనీర్ రాజు చౌహన్ ఇనుగుర్తి సెక్షన్ ఆఫీస్ సబ్ స్టేషన్ లను పరిశీలించారు. పరిశీలనలో భాగంగా సమ్మర్…

  • March 10, 2026
  • 11 views
పరీక్ష కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించండి.

జనంన్యూస్. 10.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ సిరికొండ మండలంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ సిరికొండ లో పదవ తరగతి పరీక్షలు తేదీ 14.03.2026 నుండి జరిగే విషయమై క్లాస్ రూమ్ లలో అన్ని వసతులు ఉండే విధముగా చూసుకోవాలని ఉపాధ్యాయుల…

  • March 10, 2026
  • 10 views
పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించండి.

జనంన్యూస్. 10.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ సిరికొండ మండల కేంద్రం లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మాస్ కాపీయింగ్ లేకుండా కట్టుదిట్టంగా నిర్వహించవలసిందిగా కోరడమైనది రాబోయే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకు చాలా ముఖ్యమైనవి. అయితే కొన్ని…

  • March 10, 2026
  • 8 views
పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ఫ్యాడ్ మరియు పెన్నుల పంపిణీ

జనం న్యూస్ 11మర్చి పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని కస్తూర్బా స్కూల్లో స్థానిక సర్పంచ్ ఓరుగల అరుణ శ్రీనివాస్ పదో తరగతి చదువుతున్న విద్యార్థులు 41 మందికి పరీక్ష సామాగ్రి ప్యాడ్, పెన్నుమరియు స్కేలు తదితర వస్తువులు పంపిణీ…

  • March 10, 2026
  • 14 views
తాళ్ళరాంపూర్ శుక్రవారం దేవికి బంగారు గొలుసు కానుక

జనం న్యూస్, మార్చి 10: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తాళ్ళరాంపూర్ గ్రామంలో ఉన్న శుక్రవారం దేవికి బోదేపెల్లి గ్రామ వాసి భక్తి శ్రద్ధలతో 50 గ్రాముల బంగారు గొలుసును కానుకగా సమర్పించారు. ఈ గొలుసు విలువ సుమారు రూ. 8,25,000గా…

  • March 10, 2026
  • 11 views
తాళ్ళరాంపూర్ శుక్రవారం దేవికి బంగారు గొలుసు కానుక

జనం న్యూస్, మార్చి 10: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తాళ్ళరాంపూర్ గ్రామంలో ఉన్న శుక్రవారం దేవికి బోదేపెల్లి గ్రామ వాసి భక్తి శ్రద్ధలతో 50 గ్రాముల బంగారు గొలుసును కానుకగా సమర్పించారు. ఈ గొలుసు విలువ సుమారు రూ. 8,25,000గా…

  • March 10, 2026
  • 12 views
తాళ్ళరాంపూర్ శుక్రవారం దేవికి బంగారు గొలుసు కానుక

జనం న్యూస్, మార్చి 10: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తాళ్ళరాంపూర్ గ్రామంలో ఉన్న శుక్రవారం దేవికి బోదేపెల్లి గ్రామ వాసి భక్తి శ్రద్ధలతో 50 గ్రాముల బంగారు గొలుసును కానుకగా సమర్పించారు. ఈ గొలుసు విలువ సుమారు రూ. 8,25,000గా…

  • March 10, 2026
  • 19 views
తాళ్ళరాంపూర్ శుక్రవారం దేవికి బంగారు గొలుసు కానుక

జనం న్యూస్, మార్చి 10: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తాళ్ళరాంపూర్ గ్రామంలో ఉన్న శుక్రవారం దేవికి బోదేపెల్లి గ్రామ వాసి భక్తి శ్రద్ధలతో 50 గ్రాముల బంగారు గొలుసును కానుకగా సమర్పించారు. ఈ గొలుసు విలువ సుమారు రూ. 8,25,000గా…

  • March 10, 2026
  • 16 views
కామారెడ్డి జిల్లా (ఆర్టిఐ )అడ్వైజర్ గా నాంపల్లి ని నియమించిన రాష్ట్ర కమిటీ.

జనం న్యూస్ మార్చ్ 10 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ) కామారెడ్డి జిల్లా కేంద్రంలో, అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా, ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో, బీబీపేట సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ…