విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి : సందీప్, శంకర్. బిచ్కుంద, డిసెంబర్ 20 జనం న్యూస్ బిచ్కుంద మండల కేంద్రంలోని వివేకానంద పాఠశాలలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ సమావేశంలో బిచ్కుంద,…
స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యే కందుల జనం న్యూస్. తర్లుపాడు మండలం డిసెంబర్ 20 ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం మంగళకుంట గ్రామం లో స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర మరియు రైతన్న మీకోసం…
జనం న్యూస్ డిసెంబర్ 20( కొత్తగూడెం నియోజకవర్గం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగిన కొప్పుల రమేష్ పెద్దకర్మ కార్యక్రమంలో విలేకరులు మానవీయత చాటారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరై నివాళులు అర్పించారు. ముగ్గురు విలేకరులు…
(జనం న్యూస్ చంటి డిసెంబర్ 20) దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో జరిగిన గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో గంగాధర్ సప్న స్వామి సర్పంచ్గా విజయం సాధించిన సందర్భంగా గ్రామ ప్రజలకు, ముఖ్యంగా యువతకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.తనపై విశ్వాసం ఉంచి…
జనం న్యూస్ డిసెంబర్ 23 ముమ్మిడివరం ప్రతినిధి గంది నానాజీ కాట్రేనికోన, : కాట్రేనికోన గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మావుళ్ళమ్మ తల్లి అమ్మ వారికి మార్గశిర మాసం ఐదవ శుక్రవారం సందర్భంగా పూల మాలలతో విశేషాలంకరణ చేశారు. ఆలయ ప్రధాన…
(జనం న్యూస్ చంటి డిసెంబర్ 20) సిద్దిపేట జిల్లా:- అక్బర్పేట–భూంపల్లి మండలంలోని భూంపల్లి గ్రామంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ గౌరవ శ్రీ బక్కి వెంకటయ్య గారిని భూంపల్లి గ్రామ ముస్లిం కులస్తులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఇటీవల జరిగిన…
కొత్తగూడెం డిసెంబర్ 20 జనం న్యూస్ ఆర్ సి కుసుమ ధర్మన్న కళాపీఠం వారు జాతీయ స్థాయిలో నిర్వహించిన “చిత్ర కవిత” పోటీలలో పాల్గొని తన ప్రతిభను ప్రదర్శింపజేసినందుకు కొత్తగూడెం రామవరం ప్రాంతాన్నివాసి అభ్యుదయ కవి తూముల శ్రీనివాస్ కి ఉత్తమ…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 20.. కోహిర్ మండలం గురుజువాడ సర్పంచ్ గా ఎన్నికైన ప్రియాంక రాజేందర్ ఈ రోజు ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం గారిని మర్యాద పూర్వకంగా కలవగా వారిని పూలమాల…
నూతనంగా నిర్మించిన చర్చి ఆరు సంవత్సరాలు పూర్తి అయింది సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 20 ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చర్చి ప్రాంగణాన్ని ఆకర్షణీయంగా అలంకరించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఐదు రోజుల ముందే…
జనం న్యూస్,డిసెంబర్ 20,అచ్యుతాపురం: సముద్ర జీవులు మృత్యువాతపడి తీరానికి కొట్టుకొచ్చే సందర్భాలు చాలానే ఉంటాయి.. సముద్రంలో జీవించే వివిధ రకాల ప్రాణాలు వీడిచి ఒడ్డుకు కొట్టుకొచ్చిన సందర్భాలు అనేకం.. అయితే, కొన్నిసార్లు అరుదైన చేపలు,తిమింగలాలు కూడా తీరానికి కొట్టుకుస్తుంటాయి.. ఈరోజు అనకాపల్లి…