సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 20.. కోహిర్ మండలం గురుజువాడ సర్పంచ్ గా ఎన్నికైన ప్రియాంక రాజేందర్ ఈ రోజు ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం గారిని మర్యాద పూర్వకంగా కలవగా వారిని పూలమాల…
నూతనంగా నిర్మించిన చర్చి ఆరు సంవత్సరాలు పూర్తి అయింది సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 20 ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చర్చి ప్రాంగణాన్ని ఆకర్షణీయంగా అలంకరించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఐదు రోజుల ముందే…
జనం న్యూస్,డిసెంబర్ 20,అచ్యుతాపురం: సముద్ర జీవులు మృత్యువాతపడి తీరానికి కొట్టుకొచ్చే సందర్భాలు చాలానే ఉంటాయి.. సముద్రంలో జీవించే వివిధ రకాల ప్రాణాలు వీడిచి ఒడ్డుకు కొట్టుకొచ్చిన సందర్భాలు అనేకం.. అయితే, కొన్నిసార్లు అరుదైన చేపలు,తిమింగలాలు కూడా తీరానికి కొట్టుకుస్తుంటాయి.. ఈరోజు అనకాపల్లి…
(జనం న్యూస్ చంటి డిసెంబర్ 20) చేగుంట మండలంలోని సీ.ఎం.ఆర్ కాలనీలో నివాసం ఉంటున్న సిరిమల్లె లలిత అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న చేగుంట మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్ గారు వారి నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి నివాళులర్పించారు.ఈ…
జనం న్యూస్ 20 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ గ్రామాలలో నూతనంగా గెలిచిన సర్పంచ్ లు,వార్డు సభ్యులు ప్రజా సమస్యలు పరిష్కరించి ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలని రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్.…
జనం న్యూస్ 20 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ దేశ ప్రజల ఉపాధికి తూట్లు పొడిచి, ప్రజలను దెబ్బ తీయడమే బీజేపీ చెబుతున్న దేశభక్తా అని సీపీఏం రాష్ట్ర కమిటీ సభ్యులు…
జనం న్యూస్ 20 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలను లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన ముఖ్యాంశాలు:ప్రతి…
జనం న్యూస్ 20 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ రాష్ట్రంలో వివిధ జిల్లాలలో పోలీసులు చేధించిన ముఖ్య కేసుల దర్యాప్తును పరిశీలించి, వాటిలో ఉత్తమంగా దర్యాప్తు చేసిన కేసులకు ఇచ్చే ఎ.బి.సి.డి. (అవార్డు ఫర్ బెస్ట్ ఇన్ క్రైం…
జనం న్యూస్ 20 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లాలో రహదారులపై పశువులు విచ్చలవిడిగా స్వేచ్ఛగా సంచరించే విధంగా విడిచిపెడితే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ డిసెంబర్ 19న హెచ్చరించారు.రహదారులపై పశువులు సంచరించడం వలన…
జనం న్యూస్ 20 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లాలో జీఎస్టీ 2.0 సంస్కరణలు కాగితాలకే పరిమితమయ్యాయి. నిబంధనలు అమలు చేయడంలో అధికారులు విఫలం కావడంతో వ్యాపారులు సామాన్యులను యధేచ్ఛగా నిలువు దోపిడీ చేస్తున్నారు.సెప్టెంబర్ 22 నుండి…