జనం న్యూస్ నవంబర్ 2 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు గౌరవనీయులు శ్రీ సోము వీర్రాజు నీ కలిసి ముమ్మిడివరం నియోజకవర్గ సమస్యలపై…
జనం న్యూస్ డిసెంబర్(2) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం అర్వపల్లి మండలంలో మంగళవారం నాడు ఇసుక ట్రాక్టర్ అతివేగంతో,నిర్లక్ష్యంగా నడిపి బైకును వెనకనుంచి డీ కొట్టడం తో బైక్ పై వెళుతున్న వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల…
జనం న్యూస్ 03డిసెంబర్ పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లో బుధవారం 03 12 2025నుండి తేదీ 5 12 2025 శుక్రవారం వరకు కలదు. పెగడపల్లి మండల పరిధిలోని( 23) గ్రామ పంచాయతీలకు గాను (8) క్లస్టర్ గ్రామపంచాయతీలలో…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. డిసెంబర్ 2 గొల్లపల్లి గ్రామంలో మెట్టవరి సాగుచేసిన రైతులతో సహాయ వ్యవసాయ సంచాలకులు బాలాజీ నాయక్ గారు మరియు మండల వ్యవసాయ అధికారి పి జోష్నాదేవి పొలాలను పరిశీలించారు. మెట్టవరి సాగులో దుబ్బుకు సరాసరి 22…
మండల వ్యవసాయ అధికారి హరీష్ పవర్, జనం న్యూస్,డిసెంబర్ 02,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్,జంమ్గి,క్లస్టర్ లోని రైతులు వ్యవసాయ క్షేత్రాల్లో వరి కొయ్యలను కాల్చొద్దని మండల వ్యవసాయ అధికారి హరీష్ పవార్ రైతులకు సూచించారు. ఈ సందర్భంగా…
జనం న్యూస్, తేదీ.2-12-2025. భద్రాది కొత్తగూడెం జిల్లా, పాల్వంచ మండలం నాగారం.రిపోర్టర్ బాలాజీ. పాల్వంచ మండలం పరిధిలోని నాగారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ లు బానోత్ రాజా,బానోతు మంగమ్మ బిఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరారు.మంగళవారం…
బిచ్కుంద డిసెంబర్ 2 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలంలో పంచాయతీ ఎన్నికల కోడ్ సందర్భంగా ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని ఉన్నత అధికారుల ఆదేశాలతో బిచ్కుంద మండలంలో బిచ్కుంద బాన్సువాడ ప్రధాన రహదారిపై మంగళవారం ఎన్నికల…
జనం న్యూస్ డిసెంబర్ 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని జోగంపల్లి గ్రామంలో టిఆర్ఎస్ నాయకుడు ఏదుల జనార్ధన్ కొన్ని రోజులుగా అనారోగ్యంతో మరణించగా అట్టి విషయం తెలిసిన వెంటనే శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి…
మండల వ్యవసాయ అధికారి హరీష్ పవర్, జనం న్యూస్,డిసెంబర్ 02,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్,జంమ్గి,క్లస్టర్ లోని రైతులు వ్యవసాయ క్షేత్రాల్లో వరి కొయ్యలను కాల్చొద్దని మండల వ్యవసాయ అధికారి హరీష్ పవార్ రైతులకు సూచించారు. ఈ సందర్భంగా…
జనం న్యూస్ డిసెంబర్ 2 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఐ పోలవరం మండలం టి కొత్తపల్లి పాత ఇంజరం నడవపల్లి గ్రామాలలో గ్రామ ధార్మిక జట్ల ఆధ్వర్యంలో సమరసత సేవా ఫౌండేషన్ 10వ సంవత్సరం పూర్తిచేసుకుని 11 వ సంవత్సరంలోకి…