జనం న్యూస్ ఫిబ్రవరి 18 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గోవిందా పూర్ గ్రామంలో ముదిరాజ్ కాలనీకి చెందిన నర్ర మల్లయ్య మరణించగా విషయం తెలిసిన వెంటనే వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రాగడ సానుభూతి పలికిన…
జనం న్యూస్ ఫిబ్రవరి 18 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గోవిందా పూర్ గ్రామంలో ముదిరాజ్ కాలనీకి చెందిన నర్ర మల్లయ్య మరణించగా విషయం తెలిసిన వెంటనే వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రాగడ సానుభూతి పలికిన…
బిచ్కుంద ఫిబ్రవరి 18 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని బుధవారం రోజు బిచ్కుంద మున్సిపాలిటీ నూతనంగా ఎన్నికైనటువంటి చైర్మన్ సీమా షెట్కర్ రమేష్ గారికి రాజుల సర్పంచ్ జై కుమార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్…
జనం న్యూస్ ఫిబ్రవరి 18 అమలాపురం ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) కార్యక్రమానికి సంబంధించి బ్రోచర్లు, పోస్టర్లను బుధవారం అమలాపురంలోని బిజెపి కార్యాలయంలో విడుదల చేశారు. డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా బిజెపి అధ్యక్షుడు…
ప్రభుత్వ శాఖల సమన్వయం, స్వచ్ఛంద సంస్థల కృషి ద్వారా మాత్రమే సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో అందుతాయని కాట్రేనికోన తహసిల్దార్ రవి కిరణ్ అన్నారు. స్థానిక సర్పంచ్ గంటి వెంకట సుధాకర్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో తాసిల్దార్ ముఖ్యఅతిథిగా…
జనం న్యూస్ ఫిబ్రవరి 18 ముమ్మిడారం ప్రతినిధి ఇటీవల అనారోగ్య కారణాల వలన కాకినాడ అపోలో ఆసుపత్రిలో శాస్త్ర చికిత్స చేయించుకుని ఇంటిదగ్గర విశ్రాంతి తీసుకుంటున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షులు నల్లా నరసింహామూర్తి…
బిచ్కుంద ఫిబ్రవరి 18 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని బుధవారం రోజు బిచ్కుంద మున్సిపాలిటీ నూతనంగా ఎన్నికైనటువంటి చైర్మన్ సీమా షెట్కర్ రమేష్ వైస్ చైర్మన్ భాగ్యలక్ష్మి ప్రేమ్ సెట్ గారికి బిచ్కుంద వ్యవసాయ…
జనం న్యూస్. నందలూరు కడప జిల్లా. భారతీయ జనతా పార్టీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ సూచనల మేరకు నందలూరు రైల్వే స్టేషన్ కన్సల్టేటివ్ నెంబర్ రాచూరి మురళి సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ కార్యాలయం…
మంచనపల్లి శ్రీనివాస్ జాతీయ అంబేడ్కర్ అవార్డ్ జనం న్యూస్ 18 ఫిబ్రవరి వికారాబాద్ జిల్లా దళిత ఆత్మగౌరవ పతాక, ఆది ఆంధ్ర సభ స్థాపకుడు. 1906-1933 మధ్య హైదరాబాదు సంస్థానంలో 26 దళిత బాలికల పాఠశాలలను స్థాపించి , వారి అభ్యున్నతికి…
అర్థ సుధాకర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మైనార్టీ సోదరులు జనం న్యూస్ 18 ఫిబ్రవరి వికారాబాద్ జిల్లా వికారాబాద్ మున్సిపల్ నూతనంగా ఎన్నికైన వాయిస్ చైర్మన్ అర్ద సుధాకర్ రెడ్డి ని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు సన్మానించారు. ఆయన నివాసం…