జనం న్యూస్: డిసెంబర్ 8 సోమవారం; సిద్దిపేట నియోకికవర్గ ఇన్చార్జి వై రమేష్ ; పద్యం పదికాలాల పాటు నిలుస్తుందని అవధాని తిరుకోవళ్ళరూర్ శ్రీహ్ష అన్నారు. ధారణతో కూడిన అవధానం తెలుగు సాహిత్యంలోనే ఉందన్నారు. సిద్దిపేటలోని హరిహర రెసిడెన్సి సమీపంలో గల…
జనంన్యూస్ డిసెంబర్ 08 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు మండలంలో ఈ నెల 11న జరగనున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపధ్యంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తూ బీడీఎల్ భానూర్ సీఐ విజయ్ కృష్ణ సమక్షంలో పోలీసులు నందిగామ గ్రామంలో…
కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ బలపరిచిన వార్డు సభ్యులు కొత్తగూడెం 08 డిసెంబర్ ( జనం న్యూస్ ) స్థానిక ఎన్నికల నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఊపందుకున్నాయి. భద్రాద్రి జిల్లా చుంచుపల్లి మండలం రామాంజనేయకాలనీ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన…
జనం న్యూస్ 09డిసెంబర్ పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం అయితుపల్లి గ్రామానికి చెందిన పలుమారు అంజయ్య యాదవ్ ను యాదవ చైతన్య వేదిక ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నికకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు గొర్ల ఐలేష్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి…
భద్రాద్రి కొత్తగూడెం 08 డిసెంబర్( జనం న్యూస్) కొత్తగూడెం పట్టణానికి చెందిన తెలంగాణ పత్రిక రిపోర్టర్ ఆర్.సి. కొప్పుల రమేష్ అనారోగ్యంతో మృతిచెందిన ఘటన స్థానిక మీడియా వర్గాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆయన పార్థివదేహాన్ని సందర్శించి బహుజన్ సమాజ్ పార్టీ…
జనం న్యూస్ డిసెంబర్ 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం గ్రామానికి చెందిన బిసి మంగలి గిద్దమారి రాము సురేష్ తండ్రి గిద్దమారి సమ్మయ్య అనారోగ్యంతో మరణించగా విషయం తెలిసిన వెంటనే బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్…
బుద్దవనం తమనెంతో ఆకట్టుకుంది-దక్షిణ ఆసియా దేశాల అంబాసిడర్లు జనం న్యూస్- డిసెంబర్,8- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ – తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బుద్ధవనం వారసత్వ థీమ్ పార్క్ తమను ఎంతో ఆకట్టుకుందని దక్షిణాసియా దేశాల రాయబారులు అన్నారు.తెలంగాణ…
జనం న్యూస్ డిసెంబర్ 2025( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) ఎల్కతుర్తి మండలం లోని కోతుల నడుమ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో బ్యాట్ గుర్తు విపరీతమైన ఊపద్దుకుంది సర్పంచ్ అభ్యర్థి ఎర్రోళ్ల రమేష్ న్యాయవాది గ్రామంలో విస్తృతంగా చేపట్టిన…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 08 డిసెంబర్ హజ్రత్ సయ్యద్ మారూఫ్ హుస్సేన్ తుర్కీ కోహిర్ దక్కన్ దర్గా 767 సందల్ కార్యక్రమంలో దర్గా వారసులు మొహమ్మద్ ఇమ్రాన్ గంధం పూసి ప్రత్యేక పూజలు చేశారు జహీరాబాద్…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. రాష్ట్రాపాధ్యాయ సంఘము నందలూరు మండలశాఖకు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన లక్ష్మీకాంతమ్మను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాటూరు లో సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగాప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళా సమస్యల పరిష్కరంలో తమ…