తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 27 జహీరాబాద్ మల్చల్మ గ్రామంలో మెథడిస్ట్ చర్చ్ యవనస్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా మెథడిస్ట్ చర్చ్ పాస్టర్ యం సునీల్ పాల్గొని ప్రజలందరికీ 77వ గణతంత్ర…
జనం న్యూస్ నందలూరు కడప జనవరి 27, నందలూరు మండలంలోని మంగళవారం జనం క్యాలెండర్ ని మండల తాహసిల్దార్ అమరేశ్వరి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ మోహనకృష్ణ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుశీల్ కుమార్, నందలూరు విలెజ్ రెవిన్యూ ఆఫీసర్ జగదీశ్…
జనం న్యూస్ జనవరి 27 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి క్రీడలు శారీరక మానసిక వికాసానికి వికాసాన్ని పెంపొందిస్తాయి యువత క్రీడల పై ఆసక్తి పెంపొందించుకోవాలి – టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ఫతేనగర్…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీలోని పదవ వార్డులో ముస్లిం మైనారిటీ పెద్దల సూచన మేరకు జండా మాను వీధి బోర్డు ఏర్పాటు చేసినట్లు నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ జంబు సూర్య నారాయణ…
జనం న్యూస్, జనవరి 27 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్: శ్రీనివాస్ రెడ్డి అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పర్వత్ నగర్లో శివ స్వాముల మహా పడిపూజ మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది. గవిరెడ్డి గురుస్వామి ఆహ్వానం మేరకు ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన…
జనం న్యూస్ 27 జనవరి వికారాబాద్ జిల్లా పూడూరు మండలం గట్టుపల్లి గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జాతీయ జెండాను సర్పంచ్ పద్మ…
జనం న్యూస్ జనవరి 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పెద్ద కోడ పాక గ్రామానికి చెందిన సామాజిక సేవాకుడు అమ్మ అశోక్ కు హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ చేతుల మీదుగా ఉత్తమ సేవా…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జనవరి 27 ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో గ్రామ వార్డు మెంబర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ…
జనం న్యూస్ 27 జనవరి 2027 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా గట్టు మండలం మాచర్ల గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాల యందు గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న భీమ్ ఆర్మీ…
జనం న్యూస్ 27 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ శాంతి భద్రతల పరిరక్షణలో దూకుడుగా వ్యవహరిస్తూ, ప్రజా సేవలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆండ్ర పోలీస్ స్టేషన్ ఎస్సై కె. సీతారాంను ఉత్తమ అధికారిగా జిల్లా యంత్రాంగం గుర్తించింది.…