Breaking News
కమ్యూనిస్టులంటే మోడీ అమిత్ షాలకు భయం ఎందుకువైభవంగా హనుమాన్ జయంతోత్సవంరావిపాలెం దుర్గమాంబ అమ్మవారి జాతర వాల్ పోస్టర్ ఆవిష్కరణబీరు పూర్ మండలం లో ప్రజా పాలన గ్రామసభలు అబివృద్ధి అంశాలపై చర్చ.ప్రజా పాలన ప్రగతి ప్రణాళికబస్వాపూర్ గ్రామపంచాయతీలో గ్రామసభ…బట్టాపూర్ లో ప్రజా పాలన గ్రామసభసమస్యల పరిష్కారానికి హామీ – అధికారులుప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామసభ సమావేశం.మెండోరా మండలం లో సోన్ పెట్ గ్రామంలో హనుమాన్ దేవాలయము ప్రారంభోత్సవం శంకుస్థాపనశేర్లింగంపల్లి నియోజకవర్గం ప్రజలందరికీ హనుమాన్ విజయోత్సవ శుభాకాంక్షలు: మాజీ కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగా రావువరి కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ కవిత ప్రభాకర్ రెడ్డి…
  • April 3, 2026
  • 8 views
కమ్యూనిస్టులంటే మోడీ అమిత్ షాలకు భయం ఎందుకు

జనం న్యూస్ 03 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ సిపిఐ నమూనా భారత్ ది మరి ఆర్ఎస్ఎస్ బీజేపీ నమూనా ఇజ్రాయల్ యూదుల దా?లేక నాజీల హిట్లర్ దా? చెప్పాలి -సిపిఐ…

  • April 3, 2026
  • 11 views
వైభవంగా హనుమాన్ జయంతోత్సవం

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జహీరాబాద్, ఏప్రిల్ 2: హనుమాన్ జయంతోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం నాడు జహీరాబాద్ పట్టణ లోని పలు ఆంజనేయ స్వామి ఆలయాల్లో ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గురువారం ఉదయం నుండే ఆలయాలలో సందడి…

  • April 3, 2026
  • 19 views
రావిపాలెం దుర్గమాంబ అమ్మవారి జాతర వాల్ పోస్టర్ ఆవిష్కరణ

జనం న్యూస్, ఏప్రిల్ 03,అచ్యుతాపురం : అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం దోసూరు పంచాయతీ రావిపాలెం గ్రామంలో వెంచేసియున్న కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి అమ్మల గన్న అమ్మ దుర్గమాంబ అమ్మవారిజాతరను ఈనెల 9 గురువారం నాడు ఉత్సవ…

  • April 2, 2026
  • 22 views
బీరు పూర్ మండలం లో ప్రజా పాలన గ్రామసభలు అబివృద్ధి అంశాలపై చర్చ.

జనం న్యూస్ జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలం లోని అన్ని గ్రామాలలో గ్రామ సభలు విజయవంతంగా నిర్వహించారు. గ్రామ సర్పంచులు గ్రామ సభను నిర్వహించారు. గ్రామ సెక్రటరీ , రెవెన్యూ అధికారులు, స్పెషల్ ఆఫీసర్ సమక్షం లో గ్రామసభలో గ్రామ అభివృద్ధికి…

  • April 2, 2026
  • 20 views
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికబస్వాపూర్ గ్రామపంచాయతీలో గ్రామసభ…

జుక్కల్ ఏప్రిల్ 2 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామపంచాయతీలో ఈరోజు ప్రజా పాలన గ్రామసభ సర్పంచ్. శ్రీమతి. వి. రమణ సురేష్ అధ్యక్షతన జరిగిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా పలు అభివృద్ధి…

  • April 2, 2026
  • 21 views
బట్టాపూర్ లో ప్రజా పాలన గ్రామసభసమస్యల పరిష్కారానికి హామీ – అధికారులు

జనం న్యూస్ ఏప్రిల్2: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలంలోని బట్టాపూర్‌ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సర్పంచ్ ప్రవీణ్ యాదవ్ అధ్యక్షతన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా గురువారం గ్రామసభ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామస్థాయి అధికారులు గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి…

  • April 2, 2026
  • 144 views
ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామసభ సమావేశం.

జనం న్యూస్ 02 ఏప్రిల్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి వికారాబాద్ జిల్లా పూడూరు మండలం గట్టుపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో లో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను…

  • April 2, 2026
  • 26 views
మెండోరా మండలం లో సోన్ పెట్ గ్రామంలో హనుమాన్ దేవాలయము ప్రారంభోత్సవం శంకుస్థాపన

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ బాల్కొండ నియోజకవర్గం లో హనుమాన్ జయంతి రోజున మెండోరా మండలం సోన్ పెట్ గ్రామంలో 24 లక్షలతో పునర్నిర్మించిన హనుమాన్ దేవాలయం ప్రారంభోత్సవ శంకుస్థాపన మరియు ఆంజనేయ స్వామి విగ్రహ…

  • April 2, 2026
  • 26 views
శేర్లింగంపల్లి నియోజకవర్గం ప్రజలందరికీ హనుమాన్ విజయోత్సవ శుభాకాంక్షలు: మాజీ కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగా రావు

జనం న్యూస్ ఏప్రిల్ 2 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి శేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని బాగ్ అమీర్ శ్రీ శ్రీ శ్రీ బాలాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ విజయోత్సవం సందర్భంగా లక్ష తమలపాకు పూజ కార్యక్రమంలో…

  • April 2, 2026
  • 24 views
వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ కవిత ప్రభాకర్ రెడ్డి…

బిచ్కుంద ఏప్రిల్ 2 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో రైతు సేవా సహకార సంఘం బిచ్కుంద వారు వరి కోనుగోలు కేంద్రంను వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం రోజు మార్కెట్ కమిటీ చైర్మన్ కవిత…