బెట్టింగ్ లకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు
చిలిపి చెడు ఎస్సై నర్సింలు జనం న్యూస్ మార్చ్ 26 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లపై యాప్స్ ల ద్వారా ఎవరైనా బెట్టింగ్ లకు, అసాంఘిక కార్యకలాపాలకు, పాల్పడితే చర్యలు…
మైనర్లకు వాహనాలు ఇస్తే యజమానికి జైలు శిక్ష-ఎస్సై సంపత్ గౌడ్
జనం న్యూస్- మార్చి 27- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ మైనర్లకు వాహనాలు ఇస్తే వాహన యజమానికి జైలు శిక్ష విధించబడుతుందని నాగార్జునసాగర్ టౌన్ ఎస్సై సంపత్ గౌడ్ తెలిపారు, నెంబర్ ప్లేట్ లేని వాహనాలకు, వాహనాలకు సంబంధించిన సరైన పేపర్…
కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఇమ్మడి కాశీనాధ్, కందుల రోహిత్ రెడ్డి
జనంన్యూస్. తర్లుపాడు మండలం. మార్చి 26. తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు లో గల రైతు సేవా కేంద్రం వద్ద వ్యవసాయఅధికారి ఏఓ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు విచ్చేసిన ముఖ్యఅతిధులు జనసేన పార్టీ మార్కాపురం ఇంచార్జీ ఇమ్మడి…
మానవతా సదన్’ చిన్నారులు ఉన్నత స్థానాలకు ఎదగాలి..
జనంన్యూస్. 26. నిజామాబాదు. ప్రతినిధి. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. నిజామాబాద్, మార్చి 26 : డిచ్పల్లిలోని మానవతా సదన్ చిన్నారులు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకాంక్షించారు. డిచ్పల్లి టోల్ వే (అథాంగ్) ప్రైవేట్…
రైతు సేవ కేంద్ర నందు సబ్సిడీ అపరాలు అందుబాటులో
జనం న్యూస్ మార్చ్ 26 కాట్రేనికోన (ముమ్మిడివరం ప్రతినిధి గంది నానాజీ) ప్రెస్ నోట్ : వ్యవసాయ శాఖ కాట్రేనికోన కాట్రేనికోన మండలం లోని అన్ని రైతు సేవా కేంద్రాలలో మినుములు విత్తనాలు రకం వి బి ఎన్ -8 అందుబాటులో…
మత్స్య శాఖ వారి ఆక్వా జోన్ గ్రామసభలు
జనం న్యూస్ మార్చ్ 26 కాట్రేనికోన జిల్లా కలెక్టరు, డా.బిఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం వారి ఆదేశములను అనుసరించి అమలాపురం డివిజన్, కాట్రేనికోన మండలంలోని బుధవారం క్రింది తెలిపిన గ్రామాలలో సంభందిత గ్రామ సర్పంచ్ అధ్యక్షతన ఆక్వా జోన్ గ్రామ సభలు…
నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరను విజయవంతం చేయాలి
జనం న్యూస్ మార్చ్ 26 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఈనెల 28 నుండి వచ్చే నెల 27 వరకు జరిగే నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరను విజయవంతం చేయాలని ఉత్సవ కమిటీ చైర్మన్ పీల నాగ శ్రీను (గొల్ల…
డంపు యార్డ్ మాకొద్దు
50వరోజు అంబేద్కర్ గారికి వినతిపత్రం సమర్పించిన జేఏసీ నాయకులు జనం న్యూస్ మార్చి 26 సంగారెడ్డి జిల్లా పటన్ చేరు నియోజక వర్గం పారానగర్ నల్లవల్లి డంప్ యార్డ్ వ్యతిరేకంగా గుమ్మడిదలలో 50వ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ…
గీతంలో మాలిక్యులర్ డాకింగ్ పై కార్యశాల
ఆసక్తి గలవారు ఏప్రిల్ 7వ తేదీలోగా పేర్లు నమోదు చేసుకోవాలి జనం న్యూస్ మార్చి 26 హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో ‘మాలిక్యులర్ డాకింగ్ అండ్ వర్చువల్ స్ర్కీనింగ్’పై ఒక రోజు ఆచరణాత్మక కార్యశాలను ఏప్రిల్ 11న నిర్వహించనున్నట్టు ప్రిన్సిపాల్…
యాసంగి ధాన్యం కొనుగోళ్లకు ప్రణాళిక సిద్ధం చేయాలి
కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు సమకూర్చాలి..రైతులకు అవగాహన కల్పించాలి..జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి.. జనం న్యూస్ // మార్చ్ // 26 // కుమార్ యాదవ్ (జమ్మికుంట).. కరీంనగర్ జిల్లాలోని యాసంగి పండించిన ధాన్యం కొనుగోళ్లకు ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కొనుగోలు…