జనం న్యూస్ ఫిబ్రవరి 24 2026(ఎల్కతుర్తి మండలం బండి కుమారస్వామి రీపోటర్ ) అత్యంత దారుణమని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ కార్యదర్శి దళితరత్న సాతూరి వెంకన్న మాదిగ తీవ్రంగా ఖండించారు. మంగళవారం మండల కేంద్రంలో వారు మాట్లాడుతూ ఈ…
పయనించు సూర్యుడు ఫిబ్రవరి 24 ముమ్మిడివరం గ్రంధి నానాజీ ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ నాయకుల నిరసన తీరుపై బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అల్లూరి పద్మ వర్మ మండిపడ్డారు. సోమవారం ఆమె పాలకొల్లులో…
జనం న్యూస్ ఫిబ్రవరి 24 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ బిజెపి జిల్లా అద్యక్షులు అడబాల మండపేటలో మహిళా మోర్చ ఆద్వర్యంలో యల్లాన శకుంతల అద్యక్షతన మున్సిపల్ ఆపీస్ నుండి కపిలేశ్వరపురం రోడ్లో ర్యాలీ నిర్వహించారు ఈకార్యక్రమానికి జిల్లా అద్యక్షులు అడబాల సత్యనారాయణ,…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 24 సెల్ 9550978955 రెండేళ్ల క్రితం భర్త మృతి ఇప్పుడు కొడుకుకు ప్రాణాపాయం నా బిడ్డను కాపాడండి అంటూ చేతులెత్తి మొక్కుతున్న రమాదేవి చిలకలూరిపేట, ఫిబ్రవరి విధి ఆ కుటుంబంపై…
ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభాశిస్సులు లోక్ బిజెపి నాయకుడు పాలెంకార్ సంతోష్ జహీరాబాద్, ఫిబ్రవరి 24( జనం న్యూస్ ) రేపటి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షలు వ్రాసే సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ విద్యార్థిని, విద్యార్థులకు…
జనం న్యూస్ ఫిబ్రవరి 24 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం మండల పరిధిలో 23/ ఫిబ్రవరి /2026 న ముమ్మిడివరం మండల టౌన్ అధ్యక్షులు సన్నిధిరాజు వీరభద్ర శర్మ ఆధ్వర్యంలో మన్ కీ బాత్…
జనం న్యూస్ ఫిబ్రవరి 24 2026(ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) లారీ ఢీకొని మహిళకు తీవ్ర గాయాలైన సంఘటన మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ సమీపంలో కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారిపై మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై అక్కినేపల్లి ప్రవీణ్…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 24-02-26 రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ సూచనల మేరకు నందలూరు రైల్వే స్టేషన్ కన్సల్టేటివ్ మెంబర్ రాచూరి మురళి గుంటకల్ రైల్వే డివిజనల్ ఆఫీసు నందు సీనియర్ డిఈఎన్ కోఆర్డినేషన్ జి…
జనం న్యూస్ ఫిబ్రవరి 24 ముమ్మిడివరం గ్రంధి నానాజీ ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ నాయకుల నిరసన తీరుపై బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అల్లూరి పద్మ వర్మ మండిపడ్డారు. సోమవారం ఆమె పాలకొల్లులో…
జనంన్యూస్.నిజామాబాద్, ఫిబ్రవరి 24.శ్రీనివాస్ పటేల్..జిల్లాలో ఇంటర్మీడియట్, పదవ తరగతి వార్షిక పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై మంగళవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సంబంధిత…