జనం న్యూస్ నవంబర్ 28 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం అడవిపేట గ్రామంలో గల బూత్ నెంబర్ 84 ను వీక్ బూత్ ఇంచార్జ్ ఆర్య వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కంకటాల…
లాంచనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ క్రీడలు, క్రీడాకారులకు సంపూర్ణ సహకారం జనం న్యూస్ నవంబర్ 28 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు విద్యార్థి దశ నుండి క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా సహకారం అందిస్తే భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు ప్రాతినిధ్యం వహించే…
న్యూస్ నవంబర్ 28 అమలాపురం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మండపేటను విడదీయ వద్దు అని ది అమలాపురం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో గడియార స్తంభం వద్ద ర్యాలీ నిర్వహించారు. కోనసీమ జిల్లాలో వ్యవసాయం తప్ప పరిశ్రమలు…
జనం న్యూస్ నవంబర్ 28 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన రైతులు తాము పండించిన ధాన్యాన్ని ఆర్పీకే ల ద్వారా అమ్మకం చేసి సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పెసరీస్ సొసైటీ మాజీ అధ్యక్షులు నాగిడి నాగేశ్వరరావు కోరారు. శుక్రవారం కాట్రేనికోన…
జన న్యూస్ నవంబర్ 27 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోసం జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే దాట్ల బుచ్చి రాజు అధ్యక్షతన రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్, వీక్ బూత్ ఇంచార్జ్ కంకటాల రామం పర్యవేక్షణలో వీక్…
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికై డిసెంబర్ 3న మహా ధర్నాకు జయప్రదం చేయండి టీయూడబ్ల్యూజే ( ఐజేయూ ) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రహమాన్, ఎస్ సంపత్ కుమార్ జనం న్యూస్.28.నవంబర్. కొమురం భీమ్ జిల్లా. డిస్టిక్ట్ స్టాఫ్ఫర్.కె ఏలియా.…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండల విద్యా వనరుల కేంద్రంలో జరిగిన రాస్ట్రోపాధ్యాయ సంఘం కార్యవర్గ సమావేశం మండల శాఖ అధ్యక్షులు షఫీ ఉల్లా ఆధ్వర్యంలో జరిగినది.ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులను టెట్ నుండి…
జనం న్యూస్ నవంబర్ 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం విద్యతో బడుగు బలహీన వర్గాల ప్రజల్లో మహాత్మ జ్యోతిరావు పూలే వెలుగులు నింపాడని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు పూలే వర్ధంతిని…
జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ దీపక్ తివారి జనం న్యూస్. కొమురం భీమ్ జిల్లా. డిస్టక్ట్ స్టాఫ్ఫర్.నవంబర్ 28, 2025: 2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ ప్రక్రియ పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్…
బిచ్కుంద నవంబర్ 28 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం నమస్తే తెలంగాణ పేపర్ ప్రతినిధి దుబ్బ నాగరాజు గారి మాతృమూర్తి గడచిన వారం ఆరోగ్యం బాగోలేక పరమపదించారు. ఈ విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ MLA హన్మంత్ షిండే…