హేల్మెట్ లేని వాహనదారులకు కౌన్సిలింగ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రమైన కాట్రేనికోనలో గురువారం సాయంత్రం పోలీసులు హెల్మెట్ ధరించిన వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరిగే ప్రమాదాలను వారికి వివరించారుఅన్నిటి కంటే ప్రాణం గొప్పది……
జనం న్యూస్ డిసెంబర్ 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షులుగా నియమితులైన గుత్తుల సాయి వారిని ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలం గాడిలంకలో మర్యాద పూర్వకముగా కలిసి…
మద్నూర్ డిసెంబర్ 18 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ రైతు వేదిక యందు మండల వ్యవసాయ విస్తరణ అధికారులు మరియు ఎరువుల దుకాణ యజమానులతో యూరియా పంపిణీ ప్రత్యేక యాప్ గురించి వివరించడం జరిగింది. ఇక నుంచి…
, జనం న్యూస్ డిసెంబరు 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ నూతనంగా జిల్లా బాధ్యతలు స్వీకరించిన రాజోలు మండలం భారతీయ జనతాపార్టీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీన్ జిల్లా కార్యకర్తలను ఘనంగా సన్మానించారు. మండల అధ్యక్షురాలు చెల్లింగి వెంకట నాగ…
జనం న్యూస్ జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని తుంగూర్ గ్రమంలో నూతన సర్పంచ్ ఉపసర్పంచ్ పాలకవర్గం విజయోంచవ ర్యాలీ. నిర్వహించగా గ్రామం లోని ప్రజలు నాయకులు పార్టీలకు అతీతంగా సర్పంచ్ గా భారీ మెజార్టీ తో ఎన్నికైన రాజ గోపాల్ రావును…
జనం న్యూస్ డిసెంబర్ 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టిడిపి అధ్యక్షులుగా నియమితులైన గుత్తుల సాయి వారిని ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలం గాడిలంకలో మర్యాద పూర్వకముగా కలిసి దుశ్శలువాతో ఘనంగా…
పయనించే సూర్యుడు డిసెంబర్ 18 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి ఉత్తీర్ణత శాతం పెంచడమే ప్రభుత్వ లక్ష్యం. జిల్లా డిప్యూటీ సీఈవో మోహన్ రావు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న…
జుక్కల్ డిసెంబర్ 18 జనం న్యూస్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన నూతన సర్పంచ్ లు, వార్డు సభ్యలు ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ని మర్యాదపూర్వకంగా…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 18 మొగుడంపల్లి మండలం పడియాల్ తాండా సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన వాచు చౌహాన్ ఈ రోజు ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం గారిని మర్యాద పూర్వకంగా కలవగా…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 18 19-12-2025 రోజు కోహిర్ మండలం మాచిరెడ్డిపల్లి గ్రామ నూతన సర్పంచ్ గా ఎన్నికైన పి.సతీష్ రెడ్డి,ఉప సర్పంచ్ రవి,లను ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం గారు పూలమాల,…