జనం న్యూస్ 12డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. జైనూర్:కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయంతో దూసుకెళ్లిందని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క తెలిపారు. జైనూర్ మండల కాంగ్రెస్ పార్టీ…
. జనం న్యూస్ డిసెంబర్ 12 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని ఆరేపల్లి గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి దామర కొండ హిమబిందు తెలంగాణ కొమురయ్య ను గెలిపించండి నిజాయితీగా పని చేస్తా, మండలంలోని అరే పల్లె గ్రామంలో…
జనం న్యూస్ డిసెంబర్ 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి. ఆర్ అంబెడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ లో ఈ రోజు జరిగిన జిల్లా ఎస్సీ, ఎస్టీ, విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్…
జుక్కల్ డిసెంబర్ 12 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం లచ్చన్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి సతీష్ పటేల్ ప్రచారంలో ముందుకు సాగుతూ సర్పంచ్ గా ఒకసారి గెలిపిస్తే గ్రామంలో ఉన్న సమస్యలు, ప్రజల కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు: దివ్యాంగులని చిన్న చూపు చూడకుండా వారిని ప్రతి ఒక్కరూ ప్రోత్సహిస్తే అన్నిరంగాల్లోనూ రాణిస్తారని నాగిరెడ్డి పల్లె మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ జంబు సూర్య నారాయణ ,నాగిరెడ్డి పల్లె జిల్లా పరిషత్ ఉన్నత…
జనంన్యూస్. 12.నిజామాబాదు. సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా విస్తృతంగా ప్రచారం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ. ఇందూరు జిల్లా అధ్యక్షులు…
జనం న్యూస్ డిసెంబర్ 12 సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురం ఎల్ఐజీలోని విద్యా భారత్ హై స్కూల్లో నిర్వహించిన క్రీడోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ అంజిరెడ్డి పాల్గొని క్రీడా పోటీలను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్…
జనం న్యూస్ 12 డిసెంబర్ జహీరాబాద్ నియోజకవర్గం జహీరాబాద్ మండల్లోని మల్చల్ మెతాండా గ్రామంలో సర్పంచ్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా చౌహాన్ కిషన్ బరిలోకి దిగారు. గ్రామ అభివృద్ధే తన లక్ష్యమని, ప్రజల నమ్మకం, ఆశీర్వాదాలు తనకు బలమని కిషన్ తెలిపారు.గ్రామ…
జనం న్యూస్ 12 డిసెంబర్ శేరిలింగంపల్లి లోని మసీద్ బండ గ్రామం నాటి ఉమ్మడి ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఆయుపట్టు గా గుర్తింపు పొందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కీ || శే సత్యనారాయణ పరమపదించి నేటి 26…
మద్నూర్ డిసెంబర్ 12 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం లచ్చన్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి సతీష్ పటేల్ ప్రచారంలో దూసుకుపోతున్నారు.ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ సర్పంచ్ గా నన్ను గెలిపిస్తే మీ యొక్క సమస్యలు…