Breaking News
హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం..బుద్ధవనం సందర్శించిన స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్లుఎమర్జెన్సీ సమయంలో మౌనంగా ట్రాన్స్ కోభీమనపల్లి శాఖా గ్రంధాలయం లో” వేసవి విజ్ఞాన శిక్షణాతరగతులు”ప్రారంభంచిత్తూరులో ఏబీఎన్ విలేకరి దారుణ హత్యకు నిరసనగా చిలకలూరిపేటలో గలం విప్పిన పాత్రికేయులువిలేఖరి జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగాబ్రహ్మరెడ్డి వాహనశ్రేణిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా ప్రత్తిపాటికూకట్పల్లి నియోజకవర్గ మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డి సౌజన్యంతో కె.పి హెచ్బి టెంపుల్ బస్ స్టాప్ లో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం.పల్నాడు జిల్లాలో రెండు పెట్రోల్ బంకులను సీజ్ చేసిన జిల్లా కలెక్టర్ కృతిక శుక్లాఆంధ్రజ్యోతి విలేకరి హత్యపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే
  • April 28, 2026
  • 12 views
హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం..

జనం న్యూస్ ఏప్రిల్ 28 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యక్రమంలో పాల్గొన్న పీసీసీ అబ్జర్వర్ సౌజన్య, మండల అధ్యక్షుడు ఇంద్రసేన రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సంతాజి…

  • April 28, 2026
  • 9 views
బుద్ధవనం సందర్శించిన స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్లు

బుద్ధుని జీవితాన్ని తెలుసుకోవాలి ఆచరించాలి- స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ శ్రీనివాస రావు జనంన్యూస్-ఏప్రిల్,28 నాగార్జునసాగర్ టౌన్ – గౌతమ బుద్ధుని జీవితం చాలా గొప్పదని, ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఆచరించాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర ఇన్ఫర్మేషన్ కమిషనర్ పి. వి.…

  • April 28, 2026
  • 16 views
ఎమర్జెన్సీ సమయంలో మౌనంగా ట్రాన్స్ కో

కూలిన విద్యుత్ స్తభంతో బయటపడిన నిర్లక్ష్యం విద్యుత్ స్తంభం కూలినా స్పందన కరువు జనం న్యూస్ -ఏప్రిల్ 28- నాగార్జునసాగర్ టౌన్- నందికొండ మున్సిపాలిటీలో గాలి వానల ప్రభావంతో విద్యుత్ వ్యవస్థ దెబ్బతిన్న ఘటనలో భాగంగా, ఒక విద్యుత్ స్తంభం విరిగి…

  • April 28, 2026
  • 8 views
భీమనపల్లి శాఖా గ్రంధాలయం లో” వేసవి విజ్ఞాన శిక్షణాతరగతులు”ప్రారంభం

విద్యార్థిని విద్యార్థులు ఉపయోగించుకోవాలి జనం న్యూస్ ఏప్రిల్ 28 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంధాలయ సంస్థ భీమనపల్లి శాఖా గ్రంధాలయంలో వేసవి విజ్ఞాన శిక్షణా తరగతులు ఏప్రిల్ 28 నుండి జూన్ 6వ తేదీ వరకూ”…

  • April 28, 2026
  • 9 views
చిత్తూరులో ఏబీఎన్ విలేకరి దారుణ హత్యకు నిరసనగా చిలకలూరిపేటలో గలం విప్పిన పాత్రికేయులు

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 28 సెల్ 9550978955 ఏబీఎన్ విలేఖరి జగన్మోహన్ రెడ్డి హత్య చేసిన వారిని వెంటనే ఎన్కౌంటర్ చేయాలి భక్తవత్సలం ఏబీఎన్ విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్యను ఖండించిన బాబ్జి APUWJ…

  • April 28, 2026
  • 8 views
విలేఖరి జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 28 సెల్ 9550978955 ఏపీయూడబ్ల్యూజే, ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో తాసిల్దారికి వినతి పత్రం చిలకలూరిపేట: చిత్తూరు జిల్లా వి.కోట మండల ఆంధ్రజ్యోతి (ABN) విలేఖరి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన కిరాతక…

  • April 28, 2026
  • 8 views
బ్రహ్మరెడ్డి వాహనశ్రేణిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా ప్రత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 28 సెల్ 9550978955 ప్రజాస్వామ్యంలో హింసాత్మక చర్యల్ని ప్రజలు హర్షించరనే వాస్తవాన్ని వైసీపీ గ్రహించాలి ప్రత్తిపాటి మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మ నందరెడ్డి వాహనశ్రేణిపై వైసీపీ కార్యకర్త బీరుసీసాతో దాడి…

  • April 28, 2026
  • 10 views
కూకట్పల్లి నియోజకవర్గ మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డి సౌజన్యంతో కె.పి హెచ్బి టెంపుల్ బస్ స్టాప్ లో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం.

జనం న్యూస్ ఏప్రిల్ 28 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ మరియు కూకట్పల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ బండి రమేష్ బండి రమేష్ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో కార్మికుడే రాజు.. అందుకే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ.. ఆర్టీసీ…

  • April 28, 2026
  • 8 views
పల్నాడు జిల్లాలో రెండు పెట్రోల్ బంకులను సీజ్ చేసిన జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 28 సెల్ 9550978955నరసరావు పేట పట్టణంలోని శ్రీనిధి ఫిల్లింగ్ స్టేషన్, పిడుగురాళ్లలో తిరుమల ఫిల్లింగ్ స్టేషన్ల సీజ్నిబంధనలకు విరుద్ధంగా ఇంధన అమ్మకాలు చేపట్టడంతో చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్ కృతిక…

  • April 28, 2026
  • 9 views
ఆంధ్రజ్యోతి విలేకరి హత్యపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 28 సెల్ 9550978955 పలమనేరు నియోజకవర్గం వీ.కోట మండల ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి దారుణ హత్యకు గురి కావడంపై స్థానిక ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. పలమనేరు…