(జనం న్యూస్ ఏప్రిల్ 27 కందిబండ హరీష్ మునగాల మండల రిపోర్టర్) భానుడు భగ్గు మంటున్నాడు. ఉదయం తొమ్మిదింటి నుంచే సూరీడు సుర్రుమంటున్నాడు. మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరుగుతుంది. రహదారులు జన సంచారం లేక బోసిపోతున్నాయి. సాయంత్రం వరకు ఎండ వేడిమి…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా 27-04-26 నందలూరు మండలం నందు జరిగిన జలధార – జలహారతి కార్యక్రమంలో భాగంగా మండలాల, ప్రత్యేక అధికారులు, మండల అధికారులు పాల్గొనడం జరిగినది. ఈ కార్య క్రమంలో జే డి అగ్రికల్చర్ , రాజంపేట…
జనం న్యూస్ ఏప్రిల్ 27 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యాపారవేత్త ఆడారి జగన్నాథరావు వయసు 68 భార్య ఇద్దరు కుమారులు ఒక కుమార్తె అందరూ వివాహితులే. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇంటి వద్దనే విశ్రాంతి తీసుకుంటూ…
బిచ్కుంద ఏప్రిల్ 27 ( జనం న్యూస్) జనగణన–2027 కు సంబంధించిన మూడవ విడుత 50 మంది (ఎన్యూమరేటర్స్) కు సూపర్వైజర్లకు బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలో శిక్షణ తరగతులు బిచ్కుంద జడ్పీహెచ్ఎస్ బాయ్స్ స్కూల్లో శిక్షణా తరగతులు సోమవారం రోజు జనగణన…
(జనం న్యూస్ ఏప్రిల్ 27 కందిబండ హరీష్ మునగాల మండల రిపోర్టర్ ) గడిచిన రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో మునగాల మండలంలో ఇంధన కొరత తీవ్రమైంది.మండలంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద “నో…
జనం న్యూస్ ఏప్రిల్ 27 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కాలం ఎంత దూరం చేసినా పాఠశాల స్నేహాలను మాయ చేయలేదని మాడుగులపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు మరోసారి నిరూపించారు. 1985-86 విద్యా సంవత్సరానికి చెందిన…
బిచ్కుంద ఏప్రిల్ 21 జనం న్యూస్ భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ 25వ వసంతంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని, బిచ్కుంద మండల కేంద్రంలో పార్టీ శ్రేణులు ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల…
జనం న్యూస్ ఏప్రిల్ 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ రావి ఫౌండేషన్ సెక్రటరీ పాలగుమ్మి వెంకట కృష్ణ ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ప్రతిభ, సంస్కారం తదితరాలను మెరుగు పరచడం కోసం సమరసత సేవా ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని రావి…
జనం న్యూస్, ఏప్రిల్ 27,అచ్యుతాపురం: ఉద్యోగుల భద్రత మరియు శ్రేయస్సులో భాగంగా అచ్యుతాపురం పోలీస్ విభాగం సహకారంతో మహిళలపై నేరాలపై అవగాహన కార్యక్రమంను బ్రాండిక్స్ యూనిట్ 1లో 1229 మంది మహిళా ఉద్యోగుల కోసం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని స్థానిక సీఐ చంద్రశేఖర్…
జనం న్యూస్, ఏప్రిల్ 27: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జనాభా లెక్కల–2027లో భాగంగా సోమవారం (29) మంది ఎన్యూమరేటర్లు, (6) మంది సూపర్వైజర్లకు 3 రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది.ఈ కార్యక్రమంలో మండల…