జనం న్యూస్ ఏప్రిల్ 13: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలంలోని అన్ని గ్రామాల్లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగామంగళ వారం ఘనంగా బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఏ వై ఎస్ మండల అధ్యక్షులు చిట్యాల రాజేష్ తెలిపారు.ఈ ర్యాలీ ఉదయం 6:30…
జనం న్యూస్, ఏప్రిల్ 13,అచ్యుతాపురం:అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం పూడిమడక శివారు కడపాలెం గ్రామంలో ఇటీవలె అచ్యుతాపురం లోగల కస్తూరిబా బాలికల హాస్టల్లో పాము కుట్టిన ఘటనలో మృతి చెందిన ఎం. నవ్య కుటుంబ సభ్యులను స్థానిక ఎమ్మెల్యే…
బిచ్కుంద ఏప్రిల్ 13 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీ కేంద్రంలో ఆచార్య ప్రైవేట్ పాఠశాలను మున్సిపల్ చైర్మన్ సీమా, షేట్కర్ ప్రారంభించారు. సందర్భంగా మాట్లాడుతూ దేశ భవితరాలను తరగతి గదిలో మాత్రమే నిర్మాణం చేయగలమని అంతటి సమర్ధత కలిగిన…
జనం న్యూస్ ఏప్రిల్ 13 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ సంయుక్తంగా ఆర్థికంగా వెనుకబడిన మహిళల కోసం ఎగ్ కార్ట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద…
జగిత్యాల జిల్లా స్థాయిలో మొదటి ర్యాంక్ 468/470 జనం న్యూస్, ఏప్రిల్ 13, జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం మండలంలో గల వేములకుర్తి గ్రామానికి చెందిన బర్మా అవంతిక నిన్న విడుదలైన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పరీక్ష ఫలితాల్లో 470 మార్కులకు…
జనం న్యూస్, ఏప్రిల్ 14 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, జ్ఞాన సూర్యుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ సమాజానికి ఆయన అందించిన మార్గదర్శకత్వాన్ని పలువురు ప్రముఖులు…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 13-04-26 రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్యాశాఖ మాత్యులు సత్య కుమార్ యాదవ్ ని కలిసిన యాదవ్ ని ధర్మవరంలో కలిసిన సిటిజన్స్ అసోసియేషన్ సభ్యులు నందలూరు లోఉన్నటు వంటి అనేక సమస్యల…
జనం న్యూస్ 13 ఏప్రిల్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం మంచన్ పల్లి గ్రామానికి చెందిన సత్తిగళ్ళ జానకి – లక్ష్మయ్య కూతురు విద్యార్థిని సత్తిగళ్ళ వైశాలి ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 1000…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 13 సెల్ 9550978955 చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరులోని…
న్యూస్ ఏప్రియల్:13 ముమ్మిడివరం ప్రతినిధి బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తిక్కిరెడ్డి.నేతాజిగారి పుట్టినరోజు అంగరంగ వైభవంగా జరిగింది ఎవరికి ఏ ఆపద వచ్చిననేను ఉన్నాను అని ముందుకు వచ్చి ఏ సమస్యనైనా అధికారులు…