Breaking News
నియోజకవర్గంలో అధికార పార్టీ అక్రమాలపై నోముల భగత్ సంచలన ఆరోపణలునిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.కొత్తపేట లో భారతీయ జనతా పార్టీ – 46 వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలుభారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహణఅమ్మవారి ఆలయానికి లక్ష రూపాయల విరాళంభూమి సుపోషణ మరియు భూసార సంరక్షణప్రజా సమస్యలను వేగంగా చట్టబద్ధంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఐపీఎస్తడ్కల్,పీఎం దామరగిద్ద లో 46 వ భాజపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలుతడ్కల్ లో 46 వ భాజపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలునవతరం పార్టీ అధ్యక్షుడిగా చెప్పుకునే సుబ్రహ్మణ్యం పై పల్నాడు ఎస్పీకి ఎమ్మార్పీఎస్ ఫిర్యాదు!
  • January 12, 2026
  • 90 views
హైవే రహదారి మరమ్మత్తులు మరియు వెంకటాద్రి రైలు నిలుపుదల కొరకు వినతి.

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు వాకర్స్ క్లబ్ సభ్యులు ఇవాళ బిజెపి రాజంపేట పార్లమెంట్ ఇంచార్జ్ సాయి లోకేష్ కుమార్ ని కలిసి ప్రస్తుత పుల్లంపేట నుండి రేణిగుంట వరకు రహదారి పనులు జరుగుతున్నట్లుగా..రాజంపేట నుండి కడప వరకు…

  • January 12, 2026
  • 96 views
ఆదివాసి ఆత్మబంధువులుప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ & బెట్టి ఎలిజబెత్39వ వర్ధంతి సభ – ప్రత్యేక ధన్యవాదములు.

జనం న్యూస్ 12డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. జైనూర్ :ఆదివాసి సమాజానికి వెలుగు దీపాలుగా నిలిచిన ఆదివాసి ఆత్మబంధువులు ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ & బెట్టి ఎలిజబెత్ 39వ వర్ధంతి సభను జనవరి 11వ తేదీన, కొమురం భీం…

  • January 12, 2026
  • 95 views
స్వామి వివేకానంద 143 జయంతి వేడుకల్లో మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్

జనం న్యూస్ జనవరి 12 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ నేటి యువత స్వామి వివేకానందుని ఆదర్శంగా తీసుకొని అతని ఆశయ సాధనం కోసం నిరంతరం యువత కృషి చేయాలని, వారి అడుగుజాడల్లో నడవడం ద్వారా చక్కని భవిష్యత్తు సంస్కారం, విజ్ఞత,…

  • January 12, 2026
  • 90 views
అచ్యుతాపురం,దుప్పుటూరులో పేకాట శిబిరం పై పోలీసుల దాడి: ఐదుగురు వ్యక్తుల అరెస్ట్, భారీగా నగదు స్వాధీనం

జనం న్యూస్ జనవరి 12 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ పరవాడ సబ్ డివిజన్ డీఎస్పీ వి.విష్ణుస్వరూప్ పర్యవేక్షణలో మరియు అచ్యుతాపురం స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్ హెచ్ ఓ చంద్రశేఖర్ కి అందిన ఖచ్చితమైన సమాచారం మేరకు, అచ్యుతాపురం పోలీసులు…

  • January 12, 2026
  • 86 views
గుండెపోటుతో ప్రముఖ కాంట్రాక్టర్,జామా మసీదు అధ్యక్షులు మొహమ్మద్ ఫాజిల్ బియాబాని మృతి

ఆయన మరణం సమాజానికి తీరని లోటు. జనం న్యూస్ 12డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. జైనూర్ :ప్రముఖ కాంట్రాక్టర్ జైనూర్ జామా మసీదు అధ్యక్షులు, మొహమ్మద్ ఫాజిల్ బియాబాని గుండెపోటుతో మృతి చెందరు.ఏజెన్సీ మండలలంలో విషాద ఛాయలు అల్లుకున్నాయి.…

  • January 12, 2026
  • 91 views
వివేకానందుని అడుగుజాడల్లో నడవాలి : భాస్కర్ రెడ్డి

జనం న్యూస్ జనవరి 12 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి వివేకానంద నగర్ డివిజన్‌లో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

  • January 12, 2026
  • 90 views
ఆదివాసీల ఆత్మబంధువులు ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ బెట్టి ఎలిజిబెత్ దంపతులు.

ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గొడం నగేష్. జనం న్యూస్ 12డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. ఆదివాసీల ఆత్మబంధువులు ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ బెట్టి ఎలిజిబెత్ దంపతులు అని ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు గొడం నగేష్ అన్నారు. ఆదివారం ప్రొఫెసర్…

  • January 12, 2026
  • 92 views
అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ నూతన కమిటీ ప్రమాణస్వీకారం: సామాజిక సేవలే లక్ష్యం!

జనం న్యూస్‌ 12 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ 2026 సంవత్సర నూతన కమిటీ ప్రమాణస్వీకార మహోత్సవం ఆదివారం ఉదయం కామాక్షినగర్, అయ్యన్నపేట చెరువు వద్దనున్న మున్సిపల్ నడకమైదానంలో క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు…

  • January 12, 2026
  • 92 views
అనారోగ్యంతో ఉన్న తోటి కానిస్టేబుల్‌కు అండగా పోలీస్ శాఖ: ఎస్పీ చేతుల మీదుగా రూ. 1.10 లక్షల ఆర్థిక సాయం అందజేత

జనం న్యూస్‌ 12 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం జిల్లా మహిళా పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ కె. నాగమణి అనారోగ్యం కారణంగా విశాఖపట్నం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రస్తుతం కోమాలో ఉన్నారు. ఈ…

  • January 12, 2026
  • 91 views
మయన్మార్ సైబర్ ముఠా చెర నుండి 27 మంది ఉత్తరాంధ్ర యువకుల విముక్తి: కేంద్ర మంత్రి చొరవతో సురక్షితంగా స్వదేశానికి..

జనం న్యూస్‌ 12 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాలకు చెందిన 27 మంది యువకులు మయన్మార్‌లో సైబర్‌ క్రైమ్‌ ముఠాకు చిక్కుకొని నరకయాతన పడ్డారు. యువకులు ఈ…