Breaking News
నియోజకవర్గంలో అధికార పార్టీ అక్రమాలపై నోముల భగత్ సంచలన ఆరోపణలునిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.కొత్తపేట లో భారతీయ జనతా పార్టీ – 46 వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలుభారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహణఅమ్మవారి ఆలయానికి లక్ష రూపాయల విరాళంభూమి సుపోషణ మరియు భూసార సంరక్షణప్రజా సమస్యలను వేగంగా చట్టబద్ధంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఐపీఎస్తడ్కల్,పీఎం దామరగిద్ద లో 46 వ భాజపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలుతడ్కల్ లో 46 వ భాజపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలునవతరం పార్టీ అధ్యక్షుడిగా చెప్పుకునే సుబ్రహ్మణ్యం పై పల్నాడు ఎస్పీకి ఎమ్మార్పీఎస్ ఫిర్యాదు!
  • January 12, 2026
  • 102 views
జహీరాబాద్ నియోజకవర్గం దిడిగి గ్రామంలో గ్రామ అభివృద్ధి దిశగా మరో కీలక అడుగు పడింది.గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో శ్రీమతి జగదాంబ సోమప్ప

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జనవరి 12 గ్రామానికి టర్నింగ్ అయ్యే రెండు ప్రధాన పాయింట్ల వద్ద రోడ్డు పక్కల పొదలను జెసిబి సహాయంతో పూర్తిగా తొలగించి పరిసరాలను శుభ్రంగా తీర్చిదిద్దారు. దీంతో రహదారిపై ప్రయాణించే వాహనదారులకు…

  • January 12, 2026
  • 90 views
.వివేకానంద అడుగుజాలో నడవాలి లెక్కల జలంధర్ రెడ్డి

జనం న్యూస్ జనవరి 12 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని స్వామి వివేకానంద జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆత్మ విశ్వాసం దేశభక్తి కర్తవ్య నిష్ఠను పెంపొందించడమే…

  • January 12, 2026
  • 90 views
ఘనంగా స్వామి వివేకానంద 163వ జయంతి….

బిచ్కుంద జనవరి 12 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని వివేకానంద పాఠశాలలో స్వామి వివేకానంద 163వ జయంతి కార్యక్రమాన్ని వివేకానంద ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వివేకానంద ఉత్సవ సమితి అధ్యక్షులు…

  • January 12, 2026
  • 101 views
బిఆర్ఎస్ నాయకులు బి.రామన్న ను పరామర్శించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ 11-01-2025 మొగుడంపల్లి మండలం ధనాసిరి గ్రామ బిఆర్ఎస్ నాయకులు బి.రామన్న ఇటీవల అనారోగ్యానికి గురి అయి ఆసుపత్రిలో చికిత్స పొంది పూర్తిగా కోలుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకొంటున్న వారిని ఈ…

  • January 12, 2026
  • 97 views
నేడు రక్తదాన శిబిరం

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ వీరేశం జనం న్యూస్ జహీరాబాద్, జనవరి 11: స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఈ నెల 12న స్థానిక పద్మశాలి భవన్ లో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు పద్మశాలి యువజన సంఘం ఒక ప్రకటనలో పేర్కొంది. సోమవారం…

  • January 12, 2026
  • 91 views
హుగ్గెల్లిలో ఘనంగా 154వ పల్లె సంకీర్తన

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జహీరాబాద్, జనవరి11: జహీరాబాద్ మండలం హుగ్గెల్లి గ్రామంలో ఆ గ్రామ హరేకృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో ఆదివారం 154వ పల్లె సంకీర్తన ఘనంగా జరిగింది. గ్రామ ప్రధాన దేవాలయం శ్రీ ఆంజనేయ స్వామి…

  • January 12, 2026
  • 95 views
కమనీయంగా గోదాదేవి రంగనాథుల కళ్యాణం

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జహీరాబాద్, జనవరి 11: జహీరాబాద్ పట్టణంలోని హనుమాన్ మందిరం ప్రాంగణంలో ధనుర్మాసం సందర్భంగా గోదాదేవి శ్రీ రంగనాథుల కళ్యాణం ఆదివారం నాడు కమనీయంగా సాగింది. ఆండాళ్ స్వరూపమైన గోదాదేవి శ్రీకృష్ణుడినే పరిణయం…

  • January 12, 2026
  • 89 views
జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు విజేతలు అరవపల్లె గ్రౌండ్ వాసులే,

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. వైయస్సార్ కడప జిల్లాలోని రాజంపేట నియోజక వర్గం, నందలూరు మండలంలోని స్వర్ణాంధ్ర మదర్ ల్యాండ్ విక్టరీ స్కౌట్ గ్రూప్ 27వ వార్షిక సంక్రాంతి సందర్భంగా అరవపల్లె జిల్లా పరిషత్ క్రీడా మైదానం నందు జిల్లా…

  • January 12, 2026
  • 92 views
సచ్చిదానందమే పరమానందంకంది హరేకృష్ణ టెంపుల్ బాధ్యులు శ్రీ గోకులేష్ ప్రభుజీ

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జహీరాబాద్, జనవరి 11: మనిషి తాత్కాలిక సుఖాల కోసం వేంపర్లాడుతూ శాశ్వతమైన ఆనందాన్ని కోల్పోతున్నాడని సంగారెడ్డి జిల్లా కంది హరేకృష్ణ టెంపుల్ బాధ్యులు శ్రీ గోకులేష్ ప్రభుజీ ఆవేదన వ్యక్తం చేశారు.…

  • January 12, 2026
  • 84 views
కూకట్పల్లిలో రోడ్ల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది రూ. 60.5 లక్షలతో రోడ్డు పనులకు అంచనాలు – త్వరలో పనులు ప్రారంభం

జనం న్యూస్ జనవరి 12 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి, వసంత నగర్ డివిజన్:ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందనడానికి మరో నిదర్శనంగా కూకట్పల్లి నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి పనులు రూపుదిద్దుకుంటున్నాయి. టీపీసీసీ వైస్…