జనం న్యూస్ 12 జనవరి 2026, వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నెగూడలో గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ పొందుతున్న లబ్ధిదారులకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి స్థానిక నాయకులతో…
జనం న్యూస్ జనవరి 12 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం జిల్లా పశుగాణభివృద్ధి సంస్థ పశుసంవర్ధశాఖ ఆధ్వర్యంలో మండలంలోని మైలారం గ్రామంలో ఉచిత గర్భకోశవ్యాధుల చికిత్స శిబిరాన్ని గ్రామ సర్పంచ్ నూనె. దివ్య తిరుపతి ప్రారంభించారు. ఈ…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 12 జనవరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు పరిచయం అవసరం లేని పేరు పి.జనార్దన్ రెడ్డి. నాడు ప్రతి పేదవాడికి నివాసం ఉండాలని, సొంతింటి కల నెరవేర్చడం కోసం ప్రజల పక్షాన…
అధికారం మాదే, నిర్ణయం మాదే, అంటున్న స్థానిక సర్పంచ్, జనం న్యూస్,జనవరి 12,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని రామతీర్థ గ్రామానికి చెందిన నార్కుల గంగారామ్,గ్రామంలో నీటి సరఫరా విధులు కొనసాగిస్తున్నారు. నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ పార్టీ విభేదాలతో…
జనం న్యూస్ ; 12 జనవరి సోమవారం ;సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ యువతకు దిక్సూచి స్వామి వివేకానందుడు అని ఆయన చూపిన మార్గములో యువత పయనించి దేశాభివృద్దికి పాటుపడాలని ట్రస్మా జిల్లా అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.సోమవారము…
జనం న్యూస్ : 12 జనవరి సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;సోమవారం: వివేకానందుడు పయనించిన బాటలో నేటి యువత సాగి సువర్ణ భారతదేశాన్ని నిర్మించాలని జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్నవెళ్ళి రాజమౌళి, ఉండ్రాళ్ళ రాజేశం అన్నారు.…
జుక్కల్ జనవరి 12 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం నాగుల్గావ్ రైతువేదిక లో వ్యవసాయ విస్తరణ అధికారి సతీష్ చిద్రవార్ యాసంగి పంటల యాజమాన్యం పైన అవగాహన సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా శెనగ పంటలో ఎండుతెగులు నివారణకు,…
జనం న్యూస్ జనవరి 12 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని కొత్తగట్టు సింగారం గ్రామంలో ప్రజ్వల సంస్థ పోరండ్ల భానుమతి ఆధ్వర్యంలో అజర హాస్పిటల్ వారిచే ఉచిత ఆరోగ్య శిభిరం నిర్వహించారు. ఈ శిభిరంలో జనరల్ మెడిసిన్,…
స్వామి వివేకానంద ప్రపంచ మతసమ్మేళన ప్రసంగం జనం న్యూస్,జనవరి 12,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని పీఎం దామరగిద్ద గ్రామంలో స్వామి వివేకానంద 163వ జయంతిని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వామి వివేకానంద భారతదేశానికీ,హిందూ మతానికి ప్రాతినిధ్యం వహిస్తూ…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జనవరి 12 గ్రామానికి టర్నింగ్ అయ్యే రెండు ప్రధాన పాయింట్ల వద్ద రోడ్డు పక్కల పొదలను జెసిబి సహాయంతో పూర్తిగా తొలగించి పరిసరాలను శుభ్రంగా తీర్చిదిద్దారు. దీంతో రహదారిపై ప్రయాణించే వాహనదారులకు…