Breaking News
నియోజకవర్గంలో అధికార పార్టీ అక్రమాలపై నోముల భగత్ సంచలన ఆరోపణలునిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.కొత్తపేట లో భారతీయ జనతా పార్టీ – 46 వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలుభారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహణఅమ్మవారి ఆలయానికి లక్ష రూపాయల విరాళంభూమి సుపోషణ మరియు భూసార సంరక్షణప్రజా సమస్యలను వేగంగా చట్టబద్ధంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఐపీఎస్తడ్కల్,పీఎం దామరగిద్ద లో 46 వ భాజపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలుతడ్కల్ లో 46 వ భాజపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలునవతరం పార్టీ అధ్యక్షుడిగా చెప్పుకునే సుబ్రహ్మణ్యం పై పల్నాడు ఎస్పీకి ఎమ్మార్పీఎస్ ఫిర్యాదు!
  • January 10, 2026
  • 91 views
కబ్జాకు గురవుతున్న చెత్త కుండీ, అధికారులు వారించిన లెక్కచేయని కబ్జాదారు

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ ఝరాసంగం జనవరి 10: అధికారులు అడ్డుచెప్పిన లెక్కచేయకుండా చెత్త కుండీని కబ్జా చేస్తున్నా వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని చెత్త కుండీని కబ్జాకు గురికాకుండా చూడాలని స్థానిక ప్రజానీకం అంటున్నారు. సంగారెడ్డి జిల్లా…

  • January 10, 2026
  • 97 views
బాలానగర్ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

జనం న్యూస్ జనవరి 10 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి బాలానగర్ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాలానగర్ 120వ డివిజన్…

  • January 10, 2026
  • 92 views
వివేకానంద జయంతి సందర్భంగా వ్యాసరచన పోటీలు

జనం న్యూస్ జనవరి 10 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ కందకట్ల కోటేశ్వర్ ముఖ్యఅతిథిగా…

  • January 10, 2026
  • 96 views
పేదలకు మోటూరి దంపతుల సేవా వితరణ..

వెంకన్న ఆలయంలో వస్త్రదానం.. జనం న్యూస్ జనవరి 10 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ప్రతి సంవత్సరం నిర్వహించే సేవా కార్యక్రమాల్లో భాగంగా చిందాడగరువు ఎంపీటీసీ మోటూరి కనకదుర్గ వెంకటేశ్వరరావు దంపతులు స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పేదలకు వస్త్రదానం…

  • January 10, 2026
  • 94 views
ఎన్నికల నగారాకు ‘జనగణన’ అడ్డంకి: సందిగ్ధంలో ఆశావహులు

జనం న్యూస్‌ 10 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ వచ్చే స్థానిక ఎన్నికల్లో పోటీచేసి, అడ్డదారిలో నైనా గద్దెనెక్కి అధికారం చలాయిస్తూ జీవిత కాలానికి సరిపడా నాలుగురాళ్లు వెనకేసుకుందామని ఐదేళ్ల నుంచి ఆశగా ఎదురుచూస్తూ, అదిగో ఆ రోజు…

  • January 10, 2026
  • 87 views
విజయనగరం రైల్వే స్టేషన్‌లో మొబైల్ దొంగ అరెస్ట్: 6 సెల్ ఫోన్ల రికవరీ!

జనం న్యూస్‌ 10 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం తదితర రైల్వే స్టేషన్లలో రన్నింగ్లో వెళుతున్న రైళ్లలో సెల్ఫోన్ల చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించినట్లు జిఆర్పి ఎస్ఐ బాలాజీ రావు తెలిపారు. ఒడిశా…

  • January 10, 2026
  • 82 views
అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి: వెనిజులా అధ్యక్షుడి అక్రమ అరెస్టుపై ఎస్ఎఫ్ఐ ఆగ్రహం.”

జనం న్యూస్‌ 10 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కోట దగ్గర నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి రాము మాట్లాడుతూ “అమెరికా…

  • January 10, 2026
  • 89 views
అడపా సూర్యనారాయణ కుటుంబానికి మజ్జి శ్రీనివాసరావు పరామర్శ

జనం న్యూస్‌ 10 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ తెలుగుదేశం పార్టీ నాయకుడు అడపా సూర్యనారాయణ మృతి పట్ల విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మరియు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న…

  • January 10, 2026
  • 92 views
జిల్లాలో బీజేపీ ఓబీసీ జిల్లా నూతన పదాధికారుల నియామకం

జనం న్యూస్ జనవరి 10 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ బీజేపీ ఓబీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంటుభుక్త శ్రీనివాస రావు సమక్షం లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పదాధికారుల నియామాకాల ప్రకటన ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు పీవీఎన్…

  • January 10, 2026
  • 100 views
రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన చంద్రబాబు

జనం న్యూస్ ప్రతినిధి మండపేట నియోజకవర్గం అంగర వెంకట్ జనవరి 10మండపేట నియోజకవర్గం రాయవరంలో పట్టాదారుపాసుపుస్తకాల పంపిణీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజావేదిక వద్ద రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందించారు. అనంతరం రైతులు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.…