• January 3, 2026
  • 97 views
వివక్ష సమాజానికి వెలుగైన దీపం:సావిత్రిబాయి పూలే __డా. కె.రంజిత

జనం న్యూస్ : 3 డిసెంబర్ శనివారం;సిద్దిపేట నియోజికవర్గం ఇన్చార్జి వై.రమేష్; ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిద్దిపేటలో చరిత్ర విభాగం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి సునీత అధ్యక్షతన జరిగింది జరిగింది ఈ కార్యక్రమానికి…

  • January 3, 2026
  • 92 views
సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండల్ మోతిమాత జాతర సందర్భంగా పలుగురు రాజకీయ నాయకులు దర్శనం చేసుకున్నారు

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 03 జనవరి మోతిమ్మను దర్శించుకున్న మాజీ మంత్రి జహీరాబాద్ ఇంచార్జ్ చంద్రశేఖర్ ,,జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ శేఖర్ ,, రాష్ట్ర నాయకులు ఉజ్జువల్ రెడ్డి , మాజీ కార్పొరేషన్ చైర్మన్…

  • January 3, 2026
  • 96 views
విశ్రాంత ఉపాధ్యాయుడు సహస్రకారం అస్తమయం.

జనం న్యూస్ డిసెంబర్ 3 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన గ్రామానికి చెందిన విశ్రాంతఉ పాధ్యాయుడు ఎం సహస్ర కారం (85) శనివారం ఉదయం మరణింంచారు.అయన కు భార్య, కుమారుడు, కుమార్తె , ఉన్నారు. కాట్రేనికోన, కందికుప్ప హై స్కూల్…

  • January 3, 2026
  • 94 views
హిందూ ధర్మ రక్షణ మన బాధ్యత సత్యానందగిరి స్వామి పిలుపు.

జనం న్యూస్ డిసెంబర్ 3 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ కాట్రేనికోన మండలం సిర్ర యానం గ్రామంలో ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయ ప్రాంగణంలో హిందూ సమ్మేళనం నిర్వహించడం జరిగినది ఈ సమ్మేళనంలో విశిష్ట…

  • January 3, 2026
  • 97 views
శివ ముక్కోటి అన్నాభిషేకం లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్

జనం న్యూస్ జనవరి 3 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం పరమేశ్వరుడు జన్మ నక్షత్రం ఈరోజు శివముక్కోటి మరియు పౌర్ణమి మహా పర్వదిన శుభ సందర్భంగా స్వయంభు శ్రీ భోగ లింగేశ్వర స్వామికి అన్నాభిషేకం ఘనంగా…

  • January 3, 2026
  • 96 views
బిచ్కుంద మండలంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి

బిచ్కుంద జనవరి 3 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించరు. బిజెపి బిచ్కుంద…

  • January 3, 2026
  • 248 views
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నిమ్జ్ (నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్)

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 03 జనవరి జహీరాబాద్ లో భారీ పారిశ్రామిక పనులు వేగవంతం నిమ్స్ ప్రాజెక్ట్ చుట్టుపక్కల 50 కిలోమీటర్ల వరకు భూముల ధరలకు రెక్కలు గతంలో ఒక ఎకరం భూమి లక్షలాల్లో ఉంటే…

  • January 3, 2026
  • 95 views
హక్కుల అవగాహన సామాజిక బాధ్యతఫిర్యాదు చేయాలిఆహార భద్రత కమిషన్‌ ఛైర్మన్‌ చిత్తా విజయప్రతాప్‌రెడ్డి

జనం న్యూస్ జనం జనవరి 3 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఆహార భద్రత కమిషన్‌ పర్యవేక్షణకే పరిమితం కాదు, ఫిర్యాదుల పరిష్కారానికీ ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర ఆహార భద్రత కమిషన్‌ ఛైర్మన్‌ చిత్తా విజయప్రతాప్‌రెడ్డి అన్నారు. కన్సూమర్‌ ఆర్గనైజేషన్స్‌ ఫెడరేషన్‌…

  • January 3, 2026
  • 96 views
సావిత్రిభాయి ఫూలే – మహిళా విద్యకు మార్గదర్శిని

జనం న్యూస్ జనవరి 3 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం శనివారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా భారతదేశ మహిళా విద్య చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడిన మహనీయురాలు శ్రీమతి సావిత్రిభాయి ఫూలే గారి 195వ జయంతిని…

  • January 3, 2026
  • 98 views
బిచ్కుంద మండలంలోని సస్పెక్ట్ ల కదలికను పోలీస్ సిబ్బంది చెక్కు చేయడం…

బిచ్కుంద జనవరి 3 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని సస్పెక్ట్ ల కదలికలు నడవడిక ప్రవర్తన ఎలా ఉందని వారి వారి కుటుంబ జీవన విధానం ఎలా ఉందని ఈరోజు బిచ్కుంద ఎస్ఐ గారి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది…