జనం న్యూస్ జనవరి 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గంగిరేణిగూడెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీపతి అశోక్ కేటీఆర్ యువసేన మండల అధ్యక్షులు శానం రాకేష్ గ్రామంలోని కార్యకర్తలందరికీ గ్రామ ప్రజలందరికీ పేరుపేరునా…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 2 ప్రజాశక్తి 2026 సంవత్సరానికి సంబంధించిన నూతన క్యాలెండర్ ను మార్కాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్ తర్లుపాడు మండల జనసేన పార్టీ నాయకులు వెలుగు కాశీరావు చేతుల మీదుగా మార్కాపురంలోని…
జనం న్యూస్ 02 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ బళ్లారి (కర్ణాటక):కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి గాలి జనార్దన్రెడ్డిపై హత్యాయత్నం జరిగినట్లు సమాచారం.…
.జనం న్యూస్. 1డిసెంబర్2026. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. జైనూర్:సమాజ సేవకురాలు కంటె మేరి అమ్మ యొక్క బర్త్డే సందర్బంగా నిరుపేదలకు చలి తీవ్రతనుబట్టి మారుమూలల్లో ఆదివాసులకు కొండలు, లోయ ప్రాంతం లో కాళీ నడకన వెళ్లి వారి యోగ…
జనం న్యూస్ 2డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. జైనూర్ :-అడవి బిడ్డల జీవనస్థితిగతులను అధ్యయనం చేయడానికి తమ జీవితాన్ని ధార పోసి ఆదివాసి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన మహామనిషి ప్రొఫెసర్ హైమన్ డార్ప్-బెట్టి ఏలిజబెత్ దంపతులు అని కోనియడారు.…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జనవరి 2 మండలంలోని గ్రామంలో ఉన్న ప్రభుత్వ హై స్కూల్లో ఇటీవల గుర్తుతెలియని వ్యక్తులు పాఠశాల సమయం ముగిసిన అనంతరం ఇష్టానుసారంగా అవాంఛనీయ చర్యలకు పాల్పడుతున్నారు. స్కూల్ బోర్డులపై అనుచిత రాతలు…
.జనం న్యూస్ జనవరి శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామానికి చెందిన అంబేద్కర్ సామాజిక సేవా సమితి మండల అధ్యక్షుడు గజ్జి సదయ్య తమ గ్రామ ప్రజలందరికీ పేరుపేరునా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ గడిచిన…
జనం న్యూస్ జనవరి 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం తెలంగాణ రాజ్యాధికార పార్టీలో తెలంగాణ రాష్ట్రంలోని 28 జిల్లాల యూత్ ప్రెసిడెంట్లను జనరల్ సెక్రటరీలను నియమించడం జరిగింది దానిలో భాగంగా హనుమకొండ జిల్లాకు జిల్లా యూత్…
జనం న్యూస్ 02 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ నూతన సంవత్సర వేడుకలు విజయనగరం జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయ ప్రాంగణంలో తే. 01-01-2026న ఘనంగా జరిగాయి. అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు, బొబ్బిలి డిఎస్పీ…
జనం న్యూస్ 02 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విశాఖపట్నం రేంజ్ డీఐజీగా విధులు నిర్వహిస్తున్న గోపినాథ్ జట్టి, ఐపీఎస్ గారు పదోన్నతిపై గురువారం ఇక్కడ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజిపి) గా బాధ్యతలు స్వీకరించారు. రేంజ్…