జనం న్యూస్, డిసెంబర్ 23,అచ్యుతాపురం: రెండు గ్రామ సచివాలయాలుగా ఉన్న పూడిమడక గ్రామ పంచాయతీను,పరిపాలన సౌకర్యం కోసం పూడిమడక పంచాయతీను పూడిమడక,కడపాలెం, పంచాయతీలుగా ఏర్పాటు చెయ్యాలని కోరుతూఈ రోజు ఎంపీడీఓ మరియు పూడిమడక గ్రామ పంచాయతీ సెక్రటరీకి పూడిమడక ప్రజా ప్రతినిధులు,…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 23 డిసెంబర్ జహీరాబాద్ లో సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీస్ కార్యాలయంలో నేషనల్ ప్రెసిడెంట్ సయ్యద్ అబ్దుల్ కరీం, ఆదేశాల మేరకు స్టేట్ కన్వీనర్, షేక్ మహబూబ్,చేతుల మీదగా అపాయింట్మెంట్ లెటర్…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ డిసెంబర్ 23 జహీరాబాద్ నియోజకవర్గం లోని కోహిర్ మండలం కోహిర్ ఎక్స్ రోడ్ జాతీయ రహదారి 65 సమీపంలో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది ముంబై నుంచి హైదరాబాద్ వెళ్తున్న…
జనం న్యూస్ డిసెంబర్ 23 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డా.బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా అమలాపురానికి చెందిన గంధం పల్లంరాజు ను నియమిస్తూ పార్టీ అధినేత, ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తర్వులు…
జనం న్యూస్ డిసెంబర్ 23 అమలాపురం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఇటీవల నియమితులైన గంధం పల్లంరాజు ఈ రోజు అమలాపురం ఎంపీ కార్యాలయంలో అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ ని మర్యాదపూర్వకంగా…
విట్టల్ వాడి గ్రామంలో విజయోత్సవ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే జుక్కల్ డిసెంబర్ 23 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం కొడపగల్ మండలం విట్టల్వాడి గ్రామం లో ఇటీవల జరిగిన స్థానిక పంచాయతీ ఎన్నికలలో బి ఆర్ ఎస్…
జనంన్యూస్. 23.నిజామాబాదు.. కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు . కండువా కప్పి ఆహ్వానించిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. రేకులపల్లి భూపతి రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు గ్రామస్థాయిలో విస్తృత ఆదరణ పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో…
దైవజనులు సిరాజ్, జనం న్యూస్,డిసెంబర్ 23,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలోని స్థానిక దేవి ఫంక్షన్ హాల్లో సెమీ క్రిస్మస్ వేడుకలను మంగళవారం గాస్పత్ చర్చ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా దైవాజ్ఞులు సిరాజ్,మాట్లాడుతూ యేసుక్రీస్తు జననం…
చిలిప్ చెడ్ మండల విద్యాధికారి విఠల్ జనం న్యూస్ డిసెంబర్ 23 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చండూరు గ్రామంలో మంగళవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పెంపొందించడానికి కాంప్లెక్స్…
జనం న్యూస్ 23 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ మంగళవారం అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవాలయాన్ని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సందర్శించారు.ఈ సందర్భంగా శ్రీ బాల…