• December 23, 2025
  • 105 views
గొల్లపల్లిలో ‘రైతన్న మీకోసం వచ్చే ఏడాది నాటికి వెలుగొండ జలాలు – ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డిగ్రీన్ ఫీల్డ్ హైవే ని గత ప్రభుత్వం అడ్డుకొని తర్లుపాడు మండల అభివృద్ధి కుంటు పడేల చేసింది ఎమ్మెల్యే కందుల

జనం న్యూస్. తర్లుపాడు మండలం. డిసెంబర్ 23 రైతుల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని వాటిని పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. తర్లుపాడు మండలం గొల్లపల్లి పంచాయితీలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రైతన్న…

  • December 23, 2025
  • 105 views
ఉప సర్పంచ్ లకు చెక్ పవర్ రద్దు చేయడం హేయమైన చర్య

జన న్యూస్ డిసెంబర్(23) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గo మద్దిరాల మండలం గోరంట్ల గ్రామం ఉప సర్పంచ్ తాళ్ల పెళ్లి అహల్య మంగళవారం నాడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప సర్పంచ్ లకు ఉన్న చెక్కు పవర్…

  • December 23, 2025
  • 109 views
జహీరాబాద్ నియోజకవర్గ కేంద్రంలో టీవీఈఎస్ఎస్

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 23 ఆధ్వర్యంలో బంజారా సర్పంచులు, వార్డ్ మెంబర్లు, ఉపసర్పంచ్‌లకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల గ్రామపంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించి ప్రజాసేవలోకి అడుగుపెట్టిన బంజారా ప్రజాప్రతినిధులను ఈ సందర్భంగా…

  • December 23, 2025
  • 112 views
పూడిమడక పంచాయతీని విభజన చేయాలని వినతి

జనం న్యూస్, డిసెంబర్ 23,అచ్యుతాపురం: రెండు గ్రామ సచివాలయాలుగా ఉన్న పూడిమడక గ్రామ పంచాయతీను,పరిపాలన సౌకర్యం కోసం పూడిమడక పంచాయతీను పూడిమడక,కడపాలెం, పంచాయతీలుగా ఏర్పాటు చెయ్యాలని కోరుతూఈ రోజు ఎంపీడీఓ మరియు పూడిమడక గ్రామ పంచాయతీ సెక్రటరీకి పూడిమడక ప్రజా ప్రతినిధులు,…

  • December 23, 2025
  • 96 views
సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ అపాయింట్మెంట్ లెటర్ , ఐడి కార్డులు పంపిణీ

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 23 డిసెంబర్ జహీరాబాద్ లో సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీస్ కార్యాలయంలో నేషనల్ ప్రెసిడెంట్ సయ్యద్ అబ్దుల్ కరీం, ఆదేశాల మేరకు స్టేట్ కన్వీనర్, షేక్ మహబూబ్,చేతుల మీదగా అపాయింట్మెంట్ లెటర్…

  • December 23, 2025
  • 108 views
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా తృటిలో తప్పిన పెను ప్రమాదం

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ డిసెంబర్ 23 జహీరాబాద్ నియోజకవర్గం లోని కోహిర్ మండలం కోహిర్ ఎక్స్ రోడ్ జాతీయ రహదారి 65 సమీపంలో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది ముంబై నుంచి హైదరాబాద్ వెళ్తున్న…

  • December 23, 2025
  • 106 views
గంధం పల్లం రాజు ను మర్యాదపూర్వకంగా కలిసిన కూటమి నాయకులు

జనం న్యూస్ డిసెంబర్ 23 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డా.బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా అమలాపురానికి చెందిన గంధం పల్లంరాజు ను నియమిస్తూ పార్టీ అధినేత, ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తర్వులు…

  • December 23, 2025
  • 102 views
అమలాపురం ఎంపీ గంటి హరీష్ మర్యాదపూర్వకంగా కలిసిన గంధం పల్లంరాజు

జనం న్యూస్ డిసెంబర్ 23 అమలాపురం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఇటీవల నియమితులైన గంధం పల్లంరాజు ఈ రోజు అమలాపురం ఎంపీ కార్యాలయంలో అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ ని మర్యాదపూర్వకంగా…

  • December 23, 2025
  • 106 views
విట్టల్ వాడి గ్రామంలో విజయోత్సవ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే

విట్టల్ వాడి గ్రామంలో విజయోత్సవ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే జుక్కల్ డిసెంబర్ 23 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం కొడపగల్ మండలం విట్టల్‌వాడి గ్రామం లో ఇటీవల జరిగిన స్థానిక పంచాయతీ ఎన్నికలలో బి ఆర్ ఎస్…

  • December 23, 2025
  • 101 views
సంక్షేమ పథకాలే కాంగ్రెస్‌కు బలం..!

జనంన్యూస్. 23.నిజామాబాదు.. కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు . కండువా కప్పి ఆహ్వానించిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. రేకులపల్లి భూపతి రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు గ్రామస్థాయిలో విస్తృత ఆదరణ పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో…