ఐ యాప్ టి యూ భారత కార్మిక సంఘాల సమైక్య ఐ యాప్ టి యూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో
జనం న్యూస్ 15 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ రాజోలి యం పి డి ఓ వినతి పత్రం ఐ యాప్ టి యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి జమ్మిచేడు కార్తీక్…
జిల్లాస్థాయి చెస్ పోటీలలో అర్హత సాధించిన లో కాకతీయ రిపోర్టర్ కుమార్తెలు కె లత కె లేఖన
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్టోబర్ 15 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 గేమ్స్ ఫెడరేషన్ ఆల్ ఇండియా ఆధ్వర్యంలో డివిజనల్ స్థాయిలో సాయి వికాస్ స్కూల్ విద్యార్థులు చెస్ విభాగంలో అండర్ 17 కొర్నెపాటి లేఖన, కొర్నెపాటి…
రక్తదానం మహాదానం
జనం న్యూస్ అక్టోబర్ 15 సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి కమాన్ వద్ద వివేకానంద స్వచ్చంద సేవా సమితి ఆధ్వర్యంలో రక్తదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేసిన సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు…
సీనియర్ పాత్రి కేయులు రాజబోయిన మనోహర్ ని పరామర్శించిన యల్లటూరు శ్రీనివాసరాజు
జనం నందలూరు అన్నమయ్య జిల్లా. ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం, నందలూరు,నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ, ఇసుకపల్లి కి చెందిన జిల్లా సీనియర్ పాత్రికేయులు రాజబోయిన మనోహర్ ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్నారు.నేడు జనసేన నేత యల్లటూరు…
పెండింగ్ వేతనాలను విడుదల చేయాలి
దీపావళి కి కూడా పస్తులేనా. జనం న్యూస్ ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం రిపోర్టర్ ఠాగూర్ అక్టోబర్ 15 : రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ సమగ్ర శిక్ష లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ఇచ్చే వేతనాలు సరైన సమయం లో ఇవ్వకపోవడం తో…
తడ్కల్ ఆణిముత్యానికి ఉస్మానియా మెడికల్ కాలేజీలో స్థానం,
విద్యను అభ్యసించడానికి తన కష్టాన్ని,ఇష్టంగా మార్చి,ఎంబీబీఎస్ సాధించిన కాపార్తి మణికంఠ, జనం న్యూస్,అక్టోబర్ 15,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్,గ్రామానికి చెందిన కాపార్తి చైతన్య వెంకటేశ్వర్,దంపతులు బీద మధ్యతరగతి కుటుంబానికి చెందినవరు.జీవన ఉపాధికై అతి కష్టతరమైన జీవితాన్ని, చిరు…
విదేశీ పర్యటనకు ఉత్తమ ప్రధానోపాధ్యాయుడు సుధాకర్ కు ప్రభుత్వము గ్రీన్ సిగ్నల్ పలువురు శుభాకాంక్షలు .
జనం న్యూస్. తర్లుపాడు మండలం. అక్టోబర్ 16 మండల కేంద్రమైనతర్లుపాడు లోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఇటీవలరాష్ట్రఉత్తమఉపాధ్యాయుడిగా రాష్ట్రం ముఖ్యమంత్రి వర్యులునారాచంద్రబాబునాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రినారా లోకేష్ చేతులమీదుగాఉపాధ్యాయదినోత్సవసందర్భంగావిజయవాడలోఅవార్డు పొందడం జరిగింది. ఈ సందర్భంగా విద్యా శాఖమంత్రి…
జిల్లా కలెక్టర్ కు అరుదైన గౌరవం….
కలెక్టర్లకు శిక్షణ ఇచ్చేందుకు ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్ర్తినేషనల్ అకాడమీ నుంచి ఆహ్వానం…. జనం న్యూస్ 15 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ జిల్లా కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్దికి ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ…
బాణసంచా నిల్వలు, తయారీ, విక్రయాలకు అనుమతులు తప్పనిసరి– విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్
జనం న్యూస్ 15 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ దీపావళి పండుగ వస్తున్న నేపథ్యంలో బాణసంచా ప్రేలుళ్ళు, ప్రమాదాలు జరగకుండా బాణసంచా నిల్వ ఉంచే గోడౌన్లు, విక్రయించే లైసెన్సు షాపులు, తాత్కాలిక బాణసంచా విక్రయ షాపుల వద్ద వ్యాపారులు…
కనుల పండువగా పైడిమాంబ తెప్పోత్సవం
జనం న్యూస్ 15 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దేవత, కల్చవల్లిగా పూజలందుకునే శ్రీ పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం మంగళవారం సాయంత్రం కన్నుల పండువగా జరిగింది. స్థానిక పెద్ద చెరువులో మంగళ వాయిద్యాల నడుమ,…



వందేమాతర గీతం రచన మరియు ఆలపించిడం జరిగి
ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సాధించిన “డి.పి.యస్” విద్యార్ధి విత్తనాల కుశాల్ నాగ వెంకట్
ప్రజా పాలన ప్రభుత్వం లో నెరవేరిన నారాయణపురం గ్రామ ప్రజల కళ
పెరిగిపోతున్న చలి.. ఈ జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఉత్తమ్ దంపతులు
మండలంలో పలుచోట్ల రచ్చబండ కార్యక్రమం
తోటి స్నేహితుడు తల్లి అంత్యక్రియలలో పాల్గొన్నా స్నేహితులు
పేదలకు అండగా సీఎం సహాయనిధి:ఎమ్మెల్సీ డా. చిన్న మైల్ అంజిరెడ్డి
మండల కేంద్రమం లో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు








