Breaking News
లక్ష్మీదేవిపల్లి స్టీల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడుఅంగనవాడి టీచర్స్ బలోపేతానికి కృషి:- టి ఎన్ టి యు సి రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు.వివాహా వేడుకల్లో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఒకరోజు కార్యశాలమహాత్మా గాంధీ మరియు పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ ముఖ్య అతిథిగా పాల్గొన్న మురళీమోహన్పండిట్ దీనదయాళ్ మండల శిక్షణ మహాభియాన్ – తొలి రోజు విజయవంతంకార్మికులకు అన్యాయం జరిగితే సహించేది లేదు బిఆర్ టియు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవిముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కలిసిన TNSF వేణుగోపాల్,షేక్ సిద్దిక్,పుట్టినరోజు సందర్భంగా నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయంశనగ కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ సీమ రమేష్ సెట్…
  • February 28, 2026
  • 74 views
రాజుల గ్రామంలో న్యాయ విజ్ఞాన చైతన్య సదస్సు

బిచ్కుంద ఫిబ్రవరి 28 జనం న్యూస్ బిచ్కుంద జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మండల న్యాయ సేవాధికార సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ చైతన్య సదస్సు రాజుల గ్రామంలో న్యాయమూర్తి జే వినీల్ కుమార్ నిర్వహించారు ,న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రజలు…

  • February 28, 2026
  • 70 views
ఒంగోలు పట్టణ వన్టౌన్ సిఐ నాగరాజుకు శ్రీ సాయి భారత్ ప్రజాసేవా రక్ష ఉత్తమజాతీయ సేవా పురస్కారం

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 28 సెల్ 9550978955 చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఒంగోలు…

  • February 28, 2026
  • 65 views
గో బ్యాక్ మార్వాడి తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ గాపి.రాములు నేత

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 28 ఫిబ్రవరి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర భారతదేశానికి చెందిన రాజస్థాన్ గుజరాత్ అస్సాం బీహార్ ఉత్తరప్రదేశ్ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన వర్తకులు తెలంగాణ రాష్ట్రంలో నకిలీ నాణ్యతలేని వస్తువులు విక్రయిస్తూ…

  • February 28, 2026
  • 67 views
గ్రామ అభివృద్ధిలో తోడ్పడుతా:ఎమ్మెల్సీ కోటిరెడ్డి

జనం న్యూస్: ఫిబ్రవరి 28 నిడమనూరు నల్లగొండ ప్రతినిధి బొంగరాల శ్రీనివాస్ నిడమనూరు మండలం, ఊట్కూరు గ్రామంలో స్త్రీ, శిశు సంక్షేమ భవన నిర్మాణ పనుల శంకుస్థాపనకు ముఖ్యఅతిథిగా నల్లగొండ జిల్లా శాసనమండలి సభ్యులు యం.సి కోటిరెడ్డి హాజరైనారు ఊట్కూరు గ్రామంలో…

  • February 28, 2026
  • 69 views
.రైతు వేదిక లో వార్డు మెంబర్ లకు గ్రామీణ అభివృద్ధి శిక్షణ

జనం న్యూస్ ఫిబ్రవరి 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం తెలంగాణ గ్రామీణ అభివృద్ధి సంస్థ రైతు వేదికలో నూతనంగా గెలిచినటువంటి గ్రామ వార్డ్ మెంబర్లకు శిక్షణ తరగతులు 24 ఫిబ్రవరి నుండి ఫిబ్రవరి 28 వరకు…

  • February 28, 2026
  • 67 views
గ్రామ ప్రజల సహకారంతో గ్రామ అభివృద్ధి- గ్రామ సభలో నాగుల్ గావ్ సర్పంచ్ సునంద విజయ్ (బాబు) పాటిల్

జుక్కల్ ఫిబ్రవరి 28 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలంలోని నాగుల్ గావ్ గ్రామ పంచాయతీలో శనివారం ఉదయం 10 గంటలకు గ్రామసభను గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ గ్రామసభకు గ్రామ సర్పంచ్ సునంద విజయ్(…

  • February 28, 2026
  • 64 views
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సోమక్కపేటలో జాతీయ విజ్ఞాన దినోత్సవ వేడుకలు

జనం న్యూస్ ఫిబ్రవరి 28 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం లోని సోమక్కపేట పాఠశాలలో శనివారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సోమక్కపేటలో నేషనల్ సైన్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు.…

  • February 28, 2026
  • 63 views
…పెద్ద తల్లి గుడిలో కరెంట్ కోరత కు డి డి తీసి సర్పంచ్

జనం న్యూస్ ఫిబ్రవరి 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని జోగంపల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి గుడిలో కరెంట్ కోరత ఉంది అని కరెంట్ డి డి తీసి లైన్ మెన్ శ్రీకాంత్ కు జోగంపల్లి గ్రామ…

  • February 28, 2026
  • 74 views
జగ్గంపేటలో స్వయం పరిపాలన దినోత్సవం

జనం న్యూస్ ఫిబ్రవరి 28 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండల పరిధిలోని జగ్గంపేట ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలోభాగంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహాణ బాధ్యత లను…

  • February 28, 2026
  • 67 views
పల్లె ప్రకృతి వనం ,నర్సరీని సందర్శించిన జిల్లా పంచాయితీ అధికారి

జనం న్యూస్ ఫిబ్రవరి 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం పంచాయతీ అధికారి లక్ష్మి రమాకాంత్ , పరకాల డివిజినల్ పంచాయతీ అధికారి రవిబాబు మండలములోని ప్రగతి సింగారం రైతు వేదికలో కొత్తగా ఏన్నుకోబడిన వార్డు మెంబర్…