వద్దిపట్ల వడ్డీ వ్యాపారి బాలాజీ నాయక్ బాధితులు ఆదర్యపడవద్దు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్.
పీ.ఏ.పల్లి మండలం లోని వద్దిపట్ల గ్రామంలో బాలాజీ నాయక్ వడ్డీ వ్యాపారి గా మారి అమాయక ప్రజలకు 10 రూపాయల నుండి 16 రూపాయలు వడ్డీ ఇస్తా అని నమ్మబలికి పలుగు తండా,వద్దిపట్ల, పీ. ఏ పల్లి,సాగర్,మిర్యాలగూడ, ఆంధ్రా ప్రాంతాల్లో అనేక…
అనారోగ్యంతో మాజీ ఉపసర్పంచ్ మృతి మెదక్,
అక్టోబర్15 (జనంన్యూస్) మెదక్ జిల్లా ,చిన్నశంకరంపేట మండల పరిధిలోని మడూర్ గ్రామ మాజీ ఉపసర్పంచ్,పద్మశాలి ముద్దుబిడ్డ గంగుల రమేష్ బుధవారం ఉదయం మరణించాడు.ఆయన మడూర్ గ్రామ యువజన సంఘం అధ్యక్షులుగా, విద్యావాలంటరీగా తమ సేవలందించారు.తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పనిచేశారు.అనంతరం ప్రభుత్వ ఉద్యోగం…
“ప్రజలకు అవగాహన కల్పించాలంటూ కార్యకర్తలకు పిలుపు”
పయనించే సూర్యుడు అక్టోబర్ 15,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న పేద, మధ్య తరగతి ప్రజల భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ రేట్లను ప్రతి వ్యాపారి ఖచ్చితంగా అమలు చేయాలని నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు అభిరుచి మదు…
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి
జనం న్యూస్ అక్టోబర్ 15 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరుగుతున్న ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా, బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ఈ రోజు ఎర్రగడ్డ డివిజన్లో సిద్ధిపేట మున్సిపల్ చైర్మన్ రాజా నరసింహ మరియు…
బి ఆర్ఎస్ పార్టీ కార్యకర్త పాండురంగ పటేల్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
జుక్కల్ అక్టోబర్ 15 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం దోసపల్లి గ్రామం లో శ్రీ స్వామి నరేంద్ర చార్య జీ సంప్రదాయ్ పాండురంగ పటేల్ ప్రవాచకర్ సతీమణి అనారోగ్యం తో గత వారం రోజుల క్రితం మరణించడం జరిగింది.…
..వరి ధాన్యం సేకరణ లో అవినీతికి పాల్పడిన ఇద్దరు అరెస్టు
జనం న్యూస్ అక్టోబర్ 15 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం రబీ పంట సీజన్ సమయంలో ఐకెపి సెంటర్ లలో జరిగిన అక్రమాల విషయంలో తేది: 11-10-2025 రోజున శాయంపేట పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన…
చెయ్యేరులో భారీ అన్న సమారాధన
జనం న్యూసఅక్టోబర్ 15 (కాట్రేనికోన) ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చేయ్యేరులో దాసులమ్మ తల్లి పంటల జాతర మహోత్సవం 47 సంవత్సరాల తర్వాత నిర్వహిస్తుండడంతో మంగళవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.…
సొసైటీ మాజీ చైర్మన్ తులసీరావుకు సతీ వియోగం
జనం న్యూస్ అక్టోబర్ 14 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం ఉప్పూడి సొసైటీ మాజీ చైర్మన్ రంభాల తులసీరావు భార్య పా ర్వతి(74) మంగళవారం అనారోగ్యంతో మృతి చెందా రు. తులసీరావు టీడీపీ ఆవిర్భావం…
చిలకలూరిపేట లీలావతి హాస్పిటల్స్అత్యవసరంగా PPROM తో శస్త్రచికిత్స ద్వారా 2.5 కిలోల మగశిశువు జననం
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్టోబర్ 15 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 చిలకలూరిపేట పట్టణంలోని లీలావతి హాస్పిటల్స్లో ప్రముఖ డాక్టరు లావు సుష్మ ఆధ్వర్యంలో ఇటీవల ఒక క్లిష్టమైన కేసులో అత్యవసర శస్త్రచికిత్స (Lscs) విజయవంతమైంది. PPROM…
ఆర్డీఎస్ నీటి కొరకు జిల్లా కలెక్టర్ ని కలిసిన కాంగ్రెస్ నాయకులు
జనం న్యూస్ 15 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్. జోగులాంబ గద్వాల్ జిల్లా అల్లాంపుర్ తాలుకా అయిజ మండలం ఆర్డీఎస్ రైతులకు రబి పంటకు నీళ్లు అందు తాయ లేదని ఆందోళన…



వందేమాతర గీతం రచన మరియు ఆలపించిడం జరిగి
ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సాధించిన “డి.పి.యస్” విద్యార్ధి విత్తనాల కుశాల్ నాగ వెంకట్
ప్రజా పాలన ప్రభుత్వం లో నెరవేరిన నారాయణపురం గ్రామ ప్రజల కళ
పెరిగిపోతున్న చలి.. ఈ జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఉత్తమ్ దంపతులు
మండలంలో పలుచోట్ల రచ్చబండ కార్యక్రమం
తోటి స్నేహితుడు తల్లి అంత్యక్రియలలో పాల్గొన్నా స్నేహితులు
పేదలకు అండగా సీఎం సహాయనిధి:ఎమ్మెల్సీ డా. చిన్న మైల్ అంజిరెడ్డి
మండల కేంద్రమం లో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు








