Breaking News
వందేమాతర గీతం రచన మరియు ఆలపించిడం జరిగిఇండియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సాధించిన “డి.పి.యస్” విద్యార్ధి విత్తనాల కుశాల్ నాగ వెంకట్ప్రజా పాలన ప్రభుత్వం లో నెరవేరిన నారాయణపురం గ్రామ ప్రజల కళపెరిగిపోతున్న చ‌లి.. ఈ జాగ్ర‌త్త‌లు పాటించ‌డం చాలా అవ‌స‌రంముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఉత్తమ్ దంపతులుమండలంలో పలుచోట్ల రచ్చబండ కార్యక్రమంతోటి స్నేహితుడు తల్లి అంత్యక్రియలలో పాల్గొన్నా స్నేహితులుపేదలకు అండగా సీఎం సహాయనిధి:ఎమ్మెల్సీ డా. చిన్న మైల్ అంజిరెడ్డిమండల కేంద్రమం లో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలుఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
  • October 15, 2025
  • 42 views
శనగ విత్తానాలు అందుబాటులో ఉన్నాయి. ఎవో తులసిరామ్.

జనం న్యూస్ అక్టొబర్ 15. వికారాబాద్ జిల్లా పుడుర్ మండలము లో ని రైతులకు శనగల వితానాలు 50% సబ్సిడీతో ఇవ్వబడును అని. మొత్తము బస్తలు 240.( 25 కేజీ) లవి అందుబాటులో ఉన్నాయని. పుడుర్ మండలములొని అన్ని గ్రామాల రైతులు…

  • October 15, 2025
  • 29 views
కంటాలి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైన ప్రతి ఒక్కరు నిర్మించుకోవాలి…

ఎంపీడీవో శ్రీనివాస్ జుక్కల్ అక్టోబర్ 15 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలం లోని కంటాలి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైన ప్రతి లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకోవాలని ఎంపీడీవో శ్రీనివాస్ పేర్కొన్నారు కంటాలి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు…

  • October 15, 2025
  • 32 views
వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలని ప్రారంభించండి..!

జనంన్యూస్. 15.నిజామాబాదు.ప్రతినిధి. అసలే వర్షాకాలం సీజన్ వరి కోతలు ధాన్యం ప్రారంభమై ఇప్పటికే 20 రోజులకు పైనే అవుతుందని యుద్ధ ప్రతిపాదికన వెనువెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి వడ్లను తరలించాలని . చెడగొట్ల వర్షాల వలన రైతులకు ధాన్యం ఆరబెట్టడానికి కూడా…

  • October 15, 2025
  • 34 views
పితాని బాలకృష్ణ ఘనంగా సన్మానించిన వైయస్సార్ సీనియర్ నాయకులు

జనం న్యూస్ అక్టోబర్ 15 ముమ్మిడివరం ప్రతినిధి వైయస్సార్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పితాని బాలకృష్ణ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) సభ్యులుగా* నియమించిన…

  • October 15, 2025
  • 30 views
వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలని ప్రారంభించండి..!

జనంన్యూస్. 15.నిజామాబాదు.ప్రతినిధి. అసలే వర్షాకాలం సీజన్ వరి కోతలు ధాన్యం ప్రారంభమై ఇప్పటికే 20 రోజులకు పైనే అవుతుందని యుద్ధ ప్రతిపాదికన వెనువెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి వడ్లను తరలించాలని . చెడగొట్ల వర్షాల వలన రైతులకు ధాన్యం ఆరబెట్టడానికి కూడా…

  • October 15, 2025
  • 45 views
నాడు హైదరాబాదులో మైక్రోసాఫ్ట్ నేడు గూగుల్ -మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీష్

జనం న్యూస్ అక్టోబర్ 15 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ యువతకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోవైపు ఐటీ శాఖ మాత్యులు నారా లోకేష్ అహర్నిశలు 12 నెలల పాటు శ్రమించి నేషనల్ పాలసీని…

  • October 15, 2025
  • 26 views
ప్రగతి పాఠశాలలో.స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ అవగాహన కార్యక్రమం

జనం న్యూస్ 15 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల జిల్లా: – జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రగతి పాఠశాలలో పాఠశాల కరస్పాండెంట్ సవరన్న ఆధ్వర్యంలో పాఠశాలలో చదివే…

  • October 15, 2025
  • 26 views
హరితహారంపై ఇంత నిర్లక్ష్యమా…?

జనం న్యూస్ 15 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ – పక్కనే నీరు ఉన్నా తడవని మొక్క.ఎండలో ఎండిపోతున్న హరితహారం మొక్కలు.చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు.మొక్కలను బ్రతికించాలని గ్రామ ప్రజల వేడుకోలు..ధరూర్:…

  • October 15, 2025
  • 35 views
స్పందించిన జాగో తెలంగాణ వెలుగులోకి వచ్చిన వాటర్ ట్యాంక్ మరి అందుబాటులోకి వచ్చేది ఎప్పుడో

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ అక్టోబర్ 15 పి.రాములు నేత జాగో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరియు జాగో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యవర్గ సభ్యులు మహమ్మద్ ఇమ్రాన్ మాదినం శివప్రసాద్ ప్యార్ల దశరథ్ నిన్నటి వార్తకు…

  • October 15, 2025
  • 30 views
సమావేశంలో సేన చలో తిరుపతి హాథిరామ్ బావాజీ ఈనెల 18- 19 మహా భోగ్ బండారు కార్యక్రమానికి విజయవంతం చేయాలని .

జనం న్యూస్, తేదీ.15-10-2025. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం రిపోర్టర్ బాలాజీ. బంజారా లంబాడి హక్కుల పోరాట సమితి సేవాలాల్ సేన అన్ని సంఘాలు నాయకులు కలుపుకొని చలో తిరుపతి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మరియు పతితండాలో సేవాలాల్ జగదాంబ…