Breaking News
లక్ష్మీదేవిపల్లి స్టీల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడుఅంగనవాడి టీచర్స్ బలోపేతానికి కృషి:- టి ఎన్ టి యు సి రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు.వివాహా వేడుకల్లో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఒకరోజు కార్యశాలమహాత్మా గాంధీ మరియు పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ ముఖ్య అతిథిగా పాల్గొన్న మురళీమోహన్పండిట్ దీనదయాళ్ మండల శిక్షణ మహాభియాన్ – తొలి రోజు విజయవంతంకార్మికులకు అన్యాయం జరిగితే సహించేది లేదు బిఆర్ టియు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవిముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కలిసిన TNSF వేణుగోపాల్,షేక్ సిద్దిక్,పుట్టినరోజు సందర్భంగా నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయంశనగ కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ సీమ రమేష్ సెట్…
  • February 25, 2026
  • 68 views
ఏపీలో పింఛన్ల తొలగింపు కలెక్టర్లకే పూర్తి అధికారాలు

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 25 సెల్ 9550978955 ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లు పొందుతున్న వారిలో అనర్హులు ఉంటే ఇకపై వారిని తొలగించే అధికారాలను జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది.అసెంబ్లీలో మంత్రి శ్రీనివాస్…

  • February 25, 2026
  • 68 views
ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులకి ప్రభుత్వం నుండి ఆమోదం లభించింది

జనం న్యూస్ 25-2-2026 జిల్లా సంగారెడ్డి జోగిపేట మున్సిపాలిటీ లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజనర్సింహ సహకారంతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జోరుగా జరుగుతుంది. బుధవారం 12వ వార్డు పరిధిలో అర్హులకి ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రం…

  • February 25, 2026
  • 69 views
25వ నంబర్ వార్డ్ కౌన్సిలర్ మొహమ్మద్ జాకీర్ అసెస్మెంట్ కొరకు ఉచితంగా అందించాలని మున్సిపల్ కౌన్సిలింగ్ మీటింగ్లో సూటిగా డిమాండ్

జనం న్యూస్ 25 ఫిబ్రవరి జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ గా విజయం సాధించిన తర్వాత మున్సిపల్ కౌన్సిలింగ్ మీటింగ్ లో 25 వ వార్డ్ కౌన్సిలర్ మొహమ్మద్ జాకీర్ జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్ కు మరియు మున్సిపల్ కమిషనర్ కు…

  • February 25, 2026
  • 68 views
శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ పునః ప్రతిష్ట

జనం న్యూస్ ఫిబ్రవరి 25 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ముమ్మిడివరం మండలం అగ్రహారం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ కనకదుర్గ అమ్మవారి నూతన ఆలయ ప్రతిష్ట మహోత్సవం కోప్పిశెట్టి సూర్యనారాయణ శాంతకుమారి దొమ్మేటి తాతయ్య మంగాదేవి దొమ్మేటి వెంకటేశ్వరరావు అనసూయ…

  • February 25, 2026
  • 65 views
విజయవాడలో కౌతావారి కళావేదికలో 15వ జాతీయ మహాసభలు ప్రారంభకార్యక్రమాలు

విజయవంతం అలరించిన ఘంటసాల సంగీత విభావరి జనం న్యూస్ ఫిబ్రవరి 25 ముమ్మడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నవ్యాంధ్ర చైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ ශධි లీలా ఫౌండేషన్ తెలుగుకళావాహిని సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ కౌతావారి కళావేదికలో…

  • February 25, 2026
  • 61 views
సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడికి సన్మానము.

జనంన్యూస్. 25.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్. సిరికొండ మండలంలోని న్యావనంది ఉన్నత పాఠశాలలోని సాంఘిక శాస్త్ర సముదాయ సమావేశం జరిగినది ఈ సమావేశంలో ధర్పల్లి సిరికొండ మండల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఏప్రిల్ మాసంలో పదవీ విరమణ…

  • February 25, 2026
  • 61 views
అసెంబ్లీలో నరసరావుపేట విద్యార్థుల సందడిఎమ్మెల్యే డా చదలవాడ అరవింద బాబు ప్రోత్సాహం

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 25 సెల్ 9550978955 బుధవారం రాష్ట్ర శాసనసభలో విద్యార్థుల సందడి కనిపించింది. రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలలు మరియు కళాశాలలకు చెందిన సుమారు 150 మంది విద్యార్థులు…

  • February 25, 2026
  • 59 views
రోడ్ల నిర్మాణంపై గత పాలకుల నిర్లక్ష్యం 43 వేల ప్రాణాలు బలిగొంది ప్రత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 25 సెల్ 9550978955 గత ప్రభుత్వంలో ఐదేళ్లలో 1,15,000 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. రోడ్ల అభివృద్ధికి గతపాలకులు మొక్కుబడిగా రూ.10కోట్లు కేటాయించారు. అమరావతి అనంతపురం ఎక్స్ ప్రెస్ వేసహా రాష్ట్రంలోని…

  • February 25, 2026
  • 64 views
చిలకలూరిపేట మున్సిపాలిటీలో విలీనమైన మూడు గ్రామాల గురించి ఈరోజు శాసనమండలిలో చర్చించిన శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 25 సెల్ 9550978955మున్సిపల్ ఎన్నికలకు ముందు చిలకలూరిపేట కొన్ని గ్రామాలను మున్సిపాలిటీ పరిధిలోకి తీసుకువచ్చారు. అవి మూడు గ్రామాలు పసుమర్రు,మానుకొండవారిపాలెం,గణపవరం.ఈ గ్రామాలను మున్సిపాలిటీలో కలిపిన తర్వాత కొంతమంది మున్సిపాలిటీలో కలపడానికి…

  • February 25, 2026
  • 68 views
త్వరలో బాలికలకు హెచ్‌పీవీ టీకా.. 14 ఏండ్లు దాటిన వారికి ఉచితంగా పంపిణీ

జనం న్యూస్:ఫిబ్రవరి 25 (రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా). మహిళల్లో గర్భాశయ క్యాన్సర్‌ నివారణకు త్వరలో దేశవ్యాప్తంగా యుక్త వయసు బాలికలందరికీ హ్యూమన్‌ పాపిల్లోమా వైరస్‌ (హెచ్‌పీవీ) వ్యాక్సిన్‌ను పంపిణీ చేయనున్నారు. రెండేండ్ల క్రితం కేంద్ర బడ్జెట్‌లో చేసిన…