Breaking News
లక్ష్మీదేవిపల్లి స్టీల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడుఅంగనవాడి టీచర్స్ బలోపేతానికి కృషి:- టి ఎన్ టి యు సి రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు.వివాహా వేడుకల్లో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఒకరోజు కార్యశాలమహాత్మా గాంధీ మరియు పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ ముఖ్య అతిథిగా పాల్గొన్న మురళీమోహన్పండిట్ దీనదయాళ్ మండల శిక్షణ మహాభియాన్ – తొలి రోజు విజయవంతంకార్మికులకు అన్యాయం జరిగితే సహించేది లేదు బిఆర్ టియు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవిముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కలిసిన TNSF వేణుగోపాల్,షేక్ సిద్దిక్,పుట్టినరోజు సందర్భంగా నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయంశనగ కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ సీమ రమేష్ సెట్…
  • February 26, 2026
  • 62 views
ఏర్గట్లలో ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సునీల్ కుమార్

జనం న్యూస్ ఫిబ్రవరి 25: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన పసుల రేవతి–జనార్ధన్ ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ బుధవారం రోజునా ముఖ్య అతిథిగా పాల్గొని…

  • February 25, 2026
  • 69 views
డీఎస్ఆర్ విధానంతో వరి సాగులో ఖర్చు తగ్గింపురైతులకు శిక్షణ కార్యక్రమం

జనం న్యూస్ ఫిబ్రవరి 25: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలకేంద్రంలోఉన్న రైతు వేదికలో బుధవారం రోజునా డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరి సాగులో ఆధునిక పద్ధతులపై రైతులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ట్రైనర్ ప్రేమలత మాట్లాడుతూ, డీఎస్ఆర్ (డైరెక్ట్ సీడెడ్…

  • February 25, 2026
  • 70 views
అమరజీవి స్మృతివన పనులు పరిశీలిస్తున్న ఆర్యవైశ్య కార్పొరేషన్ నాయకులు

జనం న్యూస్ ఫిబ్రవరి 25 అమలాపురం రాష్ట్ర ముఖ్యమంత్రి అమరావతి సమీపంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ పార్కు పనులను బుధవారం పరిశీలిస్తున్న రాష్ట్ర ఆర్యవైశ్యుల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్ తో పాటు…

  • February 25, 2026
  • 70 views
పొట్టి శ్రీరాములు మెమోరియల్ పార్కు పనులు పరిశీలన ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్

జనం న్యూస్ ఫిబ్రవరి 25 ముమ్మిడివరం రాష్ట్ర ముఖ్యమంత్రి అమరావతి సమీపంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ పార్కు పనులను బుధవారం పరిశీలిస్తున్న రాష్ట్ర ఆర్యవైశ్యుల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్ తో పాటు…

  • February 25, 2026
  • 64 views
ఐ.పోలవరం పోలీసు స్టేషనులో తణిఖీలు నిర్వహించిన ఎలూరు రేంజ్ ఐజి. జివిజి అశోక్ కుమార్..

జనం న్యూస్ ఫిబ్రవరి 25 ముమ్మిడివరం ప్రతినిధి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.. ఈ ప్రాంతం యానాం సరిహద్దులో ఉండటం వల్ల మద్యం, పెట్రోలు,డీజిల్ స్మగ్లింగ్‌ జరుగుతూ ఉంటుంది వీటిని పూర్తగా అరిడతాం.. అలాగే ఈ ప్రాంతం…

  • February 25, 2026
  • 70 views
చండూర్ లో యూరియా కొరతకు అగ్రికల్చర్ అధికారులు, ఫర్టిలైజర్డీలర్లే మాయగాళ్లు : రైతులు

చండూరులో రైతులకు యూరియా కష్టాలు . రాష్ట్రంలో కొనసాగుతున్న యూరియా కొరత సమస్య . సెకండ్లలోనే బ్లాక్ అవ్వుతున్న ఫర్టిలైజర్ యాప్ .అంతా అగ్రికల్చర్ అధికారుల చేతి వాటం అంటున్న రైతులు . పయనించే సూర్యుడు న్యూస్ చండూరు ఫిబ్రవరి 26.…

  • February 25, 2026
  • 70 views
జహీరాబాద్ లో సమీకృత భవన సముదాయము వెజిటేబుల్ నాన్ వెజ్ కమర్షియల్ మార్కెట్ భవనం

జహీరాబాద్, జనం న్యూస్ 25 ఫిబ్రవరి రూ11. కోట్లు నిర్మాణం .. బిల్లులివ్వక తాళం జహీరాబాద్ సమీకృత మార్కెట్ భవనాన్ని ప్రారంభించి మూడేళ్లు నేటికీ కాంట్రాక్టరు చేతిలోనే తాళాలు బిల్లుల కోసం ఎదురుచూపులు వేలంలో షాపుల కేటాయింపు డబ్బులు చెల్లించిన వ్యాపారులు…

  • February 25, 2026
  • 69 views
జహీరాబాద్ మున్సిపల్ మొట్టమొదటి కౌన్సిలింగ్ సమావేశంలో 37 వ వార్డ్ కౌన్సిలర్ పెద్దబ్బాయి మైపాల్

జనం న్యూస్ 25 ఫిబ్రవరి 37వ వార్డ్ రాబోయే రోజుల్లో జహీరాబాద్ మున్సిపల్ లోనే ఆదర్శ వార్డ్ నిలుపుత జహీరాబాద్ మున్సిపల్ కౌన్సిలింగ్ మీటింగ్లో వార్డ్ సమస్యలకు పరిష్కారం చూపాలి మున్సిపల్ కమిషనర్ మరియు మున్సిపల్ చైర్మన్ కు 37 వ…

  • February 25, 2026
  • 66 views
రుద్రూర్ మండలం రజక సంఘ తరపున కోవొత్తి ల ర్యాలీ నిరవిహించడం జరిగింది

రుద్రూర్, ఫిబ్రవరి 25 బుధవారం (పాయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి తుక్కి మహేందర్) :నగర్ కర్నూలు జిల్లా కుమ్మర గ్రామంలో జరిగినా దాడికి నిరసనగా రుద్రూర్ మండల కేంద్రంలో లో కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించారు రుద్రూర్ మండల అధ్యక్షుడు జనగరి…

  • February 25, 2026
  • 69 views
ఎస్ టి యు చలో విజయవాడ సమరశంఖం ధర్నా లో పాల్గొన్న చిలకలూరిపేట ఎస్ టి యు ఉపాధ్యాయులు.రాష్ట్ర సంఘం

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 25 సెల్ 9550978955 చలో విజయవాడ కార్యక్రమంలో చిలకలూరిపేట మండలం ఎడ్లపాడు నాదెండ్ల మండలాలు మరియు చిలకలూరిపేట పట్టణానికి సంబంధించి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరై ధర్నాలో పాల్గొని…