మేము వెలిగిపోవడానికి ఎవరిదైనా ఏదైనా మూసేస్తాంప్రభుత్వం కోట్ల రూపాయలు వేచించి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడితే అధికారుల నిర్లక్ష్యంతో సంక్షేమం నీరుగారి పోతుంది
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ అక్టోబర్ 14 పి. రాములు నేత జాగో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసం అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు కోట్ల రూపాయలు వేచించి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తుంది…
మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థుల ధర్నా – మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే జోక్యంతో పరిష్కారం
బిచ్కుంద అక్టోబర్ 14 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు. ప్రిన్సిపాల్ మేడం వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ రోడ్డుపైకి వచ్చి ధర్నా నిర్వహించారు. విద్యార్థులు పేర్కొన్న…
గద్వాలను పార్లమెంటు నియోజకవర్గంగా ఐజ ను అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలి
జనం న్యూస్ 14 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి డీకే అరుణ వినతి పత్రం సమర్పించిన ఐజ అఖిలపక్ష కమిటీ ఈరోజు గద్వాల పట్టణంలోని…
ఉత్తమ ఉపాధ్యాయుల ఘన సన్మాన కార్యక్రమం
జనం న్యూస్ అక్టోబర్ 14 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు నియోజక వర్గం జిన్నారం మండల పరిధిలోని మండల విద్యా కార్యాలయంలో సోమవారం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి (ఎంఈఓ) కుమారస్వామి ఆధ్వర్యంలో…
జోగులాంబ గద్వాల జిల్లా ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక మాఫియా రెచ్చిపోతున్నారు.
జనం న్యూస్ 14 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ గత రెండు రోజుల నుంచి ఇందిరమ్మ ఇళ్ల ఇసుకపై పత్రికల్లో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అందరూ చూస్తూనే ఉన్నాం దాంట్లో…
హాస్టల్ విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ .
జనం న్యూస్ అక్టోబర్ 13 నడిగూడెం మండల కేంద్రంలోని బీసీ బాలికల వసతి గృహంలో 2025 -26 విద్యా సంవత్సరంలో విద్యను అభ్యసిస్తున్న బాలికలకు ప్రభుత్వం అందించిన ఒక కార్పెటు, దుప్పటి చొప్పున 116 మంది విద్యార్థినీలకు సోమవారం వసతి గృహం…
గ్రామ గ్రామానికి ఆర్ఎస్ఎస్ శాఖని నిర్వహిద్దాం దేశాభివృద్ధి కై పని చేద్దాం. టీఎస్ఆర్ ఆంజనేయులు
జనం న్యూస్ అక్టోబర్ 14 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల లో భాగంగా ఈరోజు అయినవిల్లి మండలం మాగం గ్రామంలో క్షత్రియ కళ్యాణ మండపంలో విజయదశమి ఉత్సవం ఘనంగా జరిగాయి ఈ సమావేశానికి విశిష్ట అతిధి గా…
పితాని బాలకృష్ణ కి అభిమానులు జోరు
జనం న్యూస్ అక్టోబర్ 14 ముమ్మిడివరం ప్రతినిధి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి * డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా* పితాని బాలకృష్ణ ని సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) సభ్యులుగా*…
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే
జనం న్యూస్ అక్టోబర్(13) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండల కేంద్రం ఐకెపి సెంటర్ లో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ సోమవారం నాడు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన పంటను…
కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి (డీసీసీ ప్రెసిడెంట్ ) ఎంపిక ప్రక్రియలో
జుక్కల్ అక్టోబర్ 13 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఏఐసీసీ అబ్జర్వర్ రాజ్ పాల్ ఖరోలా…



జహీరాబాద్ ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుక జాగో తెలంగాణ
ప్రముఖ రచయిత అందెశ్రీ (64) కన్నుమూతఉదయం ఇంట్లో కుప్పకూలిన అందెశ్రీగాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో జననంజయ జయహే తెలంగాణ గీతం రచించిన అందెశ్రీ
న్యాయవాదుల పాదయాత్రకు మద్దతుగా తెలిపిన
నిర్లక్ష్యపు నీడలో పంచాయతీ భవనం
వైభవంగా చెయ్యేరులో “ఆరుద్ర” పూజలు
కూకట్పల్లి అయ్యప్ప స్వామి దేవాలయానికి సౌండ్ సిస్టం మైక్ సెట్ సామాగ్రిని అందజేసిన కుకట్పల్లి బజరంగ్ టీం సభ్యులు
కుండలేశ్వర స్వామికి రాష్ట్ర కార్మిక శాఖ మాత్యులు సుభాష్ ప్రత్యేక పూజలు
నడిచి వెళ్తున్న వ్యక్తిని ఢీ కొట్టిన బైకర్
నాటు బాంబు పేలి గాయలు పాలైన రెడ్డి రమేష్ కు ఆర్థిక సాయం (50,000) అందించిన సిరమ్మ
ఎస్ఎఫ్ఐ విజయనగరం పట్టణ మహాసభలు .విద్యారంగ సమస్యలపై మహాసభలు స్ఫూర్తితో అలుపెరగని పోరాటం కొనసాగిస్తాం .








