Breaking News
లక్ష్మీదేవిపల్లి స్టీల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడుఅంగనవాడి టీచర్స్ బలోపేతానికి కృషి:- టి ఎన్ టి యు సి రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు.వివాహా వేడుకల్లో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఒకరోజు కార్యశాలమహాత్మా గాంధీ మరియు పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ ముఖ్య అతిథిగా పాల్గొన్న మురళీమోహన్పండిట్ దీనదయాళ్ మండల శిక్షణ మహాభియాన్ – తొలి రోజు విజయవంతంకార్మికులకు అన్యాయం జరిగితే సహించేది లేదు బిఆర్ టియు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవిముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కలిసిన TNSF వేణుగోపాల్,షేక్ సిద్దిక్,పుట్టినరోజు సందర్భంగా నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయంశనగ కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ సీమ రమేష్ సెట్…
  • February 27, 2026
  • 62 views
జీవన మిత్ర ఫౌండేషన్’ద్వారా పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా.26/02/2026 నందలూరుమండలం నాగిరెడ్డిపల్లి హై స్కూల్ పదవ తరగతి వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అండగా నిలిచేందుకు జీవన మిత్ర ఫౌండేషన్ ఒక అభినంద నీయమైన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ రోజు నాగిరెడ్డి పల్లి హై…

  • February 27, 2026
  • 64 views
లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బిగ్‌ రిలీఫ్

. జనం న్యూస్ 27 ఫీబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సి బి ఐ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తెలంగాణ జాగృతి పార్టీ…

  • February 27, 2026
  • 64 views
అప్పుల బాధ తో ప్రభుత్వ ఉపాధ్యాయుడి సూసైడ్…

మద్నూర్ ఫిబ్రవరి 27 జనం న్యూస్ అప్పుల బాధ తాళలేక ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్సై మోహన్ రెడ్డి ప్రకారం.. బిచ్కుందకు చెందిన గోనె పీరయ్య (41) సంగారెడ్డి జిల్లాలో టీచర్గా పనిచేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల…

  • February 26, 2026
  • 68 views
మావుళ్ళమ్మ తల్లి అమ్మవారికి కుంకుమ పూజ మరియు పల్లకి సేవ

జనం న్యూస్ ఫిబ్రవరి 26 ముమ్మిడివరం ప్రతినిధి భక్తులకు మనవి శక్తి స్వరూపిణి కాట్రేనికోన గ్రామ దేవత శ్రీ మావుళ్ళమ్మ తల్లి అమ్మవారికి రేపు ఉదయం శుక్రవారం సందర్భంగా ఎనిమిది గంటల నుండి ఆలయం వద్ద కుంకుమ పూజా కార్యక్రమాలు మరియు…

  • February 26, 2026
  • 64 views
సీనియర్ సభ్యుడిపై ఇలాదాడులకు దిగడం ప్రజాస్వామ్య విలువలకే విరుద్దమని : పాలూరి సత్యానందం

జనం న్యూస్ ఫిబ్రవరి 26 అమలాపురం ప్రతినిధి ఏపి శాసన మండలిలో శాసనమండలి బిజెపి ప్లోర్ లీడర్ ఎమ్మెల్సీ సోము వీర్రాజు పై వైసీపీ ఎమ్మెల్సీలు దాడులు సిగ్గుచేటని బీజేపీ రాష్డ్ర కార్యవర్గ సబ్యులు పాలూరిసత్యానందం ఖండించారు.సీనియర్ సభ్యుడిపై ఇలాదాడులకు దిగడం…

  • February 26, 2026
  • 67 views
పీ.ఎం శ్రీ నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి..

జనంన్యూస్.25నిజామాబాద్,శ్రీనివాస్ పటేల్. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రీ పథకం కింద మంజూరు చేసిన నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం ప్రభుత్వ పాఠశాలలు,…

  • February 26, 2026
  • 62 views
ఎమ్మెల్సీ సోము వీర్రాజు పై వైసీపీ ఎమ్మెల్సీ లు దాడిని ఖండించిన బీజేపీ వీరన్న చౌదరి

జనం న్యూస్ ఫిబ్రవరి 26 ముమ్మిడివరం ఈరోజు ఏపి శాసన మండలిలో శాసనమండలి బిజెపి ప్లోర్ లీడర్ ఎమ్మెల్సీ సోము వీర్రాజు పై వైసీపీ ఎమ్మెల్సీలు దాడులు సిగ్గుచేటని తూర్పుగోదావరి జిల్లా రాజానగరం బీజేపీ సీనియర్ నాయకులు నీరుకొండ వీరన్న చౌదరి…

  • February 26, 2026
  • 60 views
డిగ్రీ కళాశాలలో మండల స్థాయి పోటీలు- బహుమతులు ప్రధానం

బిచ్కుంద ఫిబ్రవరి 26 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) బిచ్కుందలో నేడు కేంద్ర యువజన వ్యవహారాల శాఖ నిజామాబాద్ జిల్లా యువజన కార్యాలయం ఆధ్వర్యంలో “మేరా యువభారత్”( బ్లాక్…

  • February 26, 2026
  • 65 views
అమర వీరుడు సిరిసిగ లక్ష్మణ్ యాదవ్ 16వ వర్ధంతి ఘన నివాళులు అర్పించిన ఉమ్మడి మెదక్ జిల్లా డిసిఎమ్మెస్ చైర్మన్ శ్రీ మల్కా పురం శివకుమార్ మరియు బిఆర్ఎస్ నాయకులు

జనం న్యూస్ 26 ఫిబ్రవరి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గము, జహీరాబాద్ మండలం, హోతి (బి) గ్రామ పంచాయితీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ గౌరవనీయులు శ్రీ దాసరి మచ్చేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుడు సిరిసిగా లక్ష్మణ్ యాదవ్ 16…

  • February 26, 2026
  • 69 views
విద్యార్థులకు నోట్ బుక్స్ పెన్నుల పంపిణీ చేసిన ఫాస్ట్ న్యూస్ మండల రిపోర్టర్ శ్రీనివాస్

జనం న్యూస్ ఫిబ్రవరి 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని మైలారం గ్రామంలో ఫాస్ట్ న్యూస్ రిపోర్టర్ జక్కుల శ్రీనివాస్ తెలుగు దిన పత్రిక మూడవ తృతీయ వార్షికోత్సవం సందర్భంగా ప్రాథమిక పాఠశాలలో మైలారం గ్రామంలో కేక్…