డిఫరెంట్ సైకో మైథలాజికల్ థ్రిల్లర్ ‘అరి’ సినిమా ట్రైలర్ రిలీజ్
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, అక్టోబర్ 06 (జనం-న్యూస్): డిఫరెంట్ సైకో మైథలాజికల్ థ్రిల్లర్ ‘అరి’ సినిమా ట్రైలర్ రిలీజ్, ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ నెల 10న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న…
అరి’ ట్రైలర్ విడుదల
ఏపి స్టేట్ బ్యూరో చీఫ్/రామిరెడ్డి, అక్టోబర్ 06, (జనం-న్యూస్): ఆర్వీ సినిమాస్ పతాకంపై రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి (ఆర్ వీ రెడ్డి) సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, డి, శేషురెడ్డి మారంరెడ్డి, డా. తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, బీరం సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న…
మిరుదొడ్డిలో నూతన వధూవరులను ఆశీర్వదించిన బక్కి వెంకటయ్య
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం సాయి బాలాజీ గార్డెన్లో ఈరోజు జరిగిన చందు గౌడ్–అనూష వివాహ వేడుకకు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ శుభసందర్భంలో చైర్మన్ వెంకటయ్య గారితో పాటు…
బీర్పూర్ మండలంలో పలు కుటుంబాలను పరామర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జనం న్యూస్ అక్టోబర్ 6 జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండలంలో నరసింహులపల్లె గ్రామానికి చెందిన గొడుగు కేశవ్ గుండె శస్త్ర చికిత్స కాగా వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ గ్రామానికి…
జర్నలిస్టుని బెదిరించడం నాయకుడి లక్షణం కాదు
విలేకరి ఆత్మహత్యాయత్నానికి కారణమైన సీపీఐ జిల్లా కార్యదర్శి పై కేసు నమోదు చేయాలి బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి జనం న్యూస్ 07అక్టోబర్( కొత్తగూడెం నియోజకవర్గం) కొత్తగూడెం పత్రిక విలేకరిగా పనిచేస్తున్న చదలవాడ సూరి ఆత్మహత్యయత్నంకు కారకులైన సిపిఐ…
రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి
టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్ జనం న్యూస్, అక్టోబర్ 6, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) వృత్తులన్నిటిలో ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైనదని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్ అన్నారు,…
డిల్లీ కేంద్రంగా సుప్రీం కోర్టు ఆవరణంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు శ్రీ తీన్మార్ మల్లన్న గారు సంచలన ప్రెస్ మీట్…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ బీసీలకు 42% శాతం రిజర్వేషన్ ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు…చీకట్లో గొంగడి కప్పుకొని చాటుoగా రిజర్వేషన్ ఇవ్వొచ్చా లేదా అని చూస్తుంది…మాకు హక్కుగా రావాల్సిన రిజర్వేషన్ రావాల్సిందే…దీన్ని…
దాడిలో యువకుడు మృతి…పాపన్నపేట.
అక్టోబర్.06 (జనంన్యూస్) గొడవలో ఒకరిపై దాడి చేయగా యువకుడు మృతి చెందిన సంఘటన మండల పరిధి నాగ్సాన్ పల్లి గ్రామంలో ఆదివారం అర్థరాత్రి చోటు చేసుకుంది.ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం వివరాలు…నాగ్సాన్ పల్లి గ్రామానికి చెందిన శేరి మహబూబ్(35) టైర్…
డైనమిక్ లీడర్ ఎంట్రీ తో బీఎస్పీలో పెరిగిన చేరికలురంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం
జనం న్యూస్ హయత్ నగర్ ::06/10/2025 రాష్ట్ర అధ్యక్షులుగా పగ్గాలు చేపట్టినప్పటి నుండి ఇబ్రాం శేఖర్ ఆధ్వర్యంలో బీఎస్పీ లో చేరికలు జోరందుకున్నాయి.ఈ రోజు వారి నివాసం లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గ వివిధ గ్రామాల నుండి పార్టీ లో జాయిన్ అయ్యారు.ఈ…
కంగ్టి మండలంలో భారీ వర్షానికి ఉప్పొంగిన వాగులు
ఎస్ఐ దుర్గారెడ్డి, జనం న్యూస్,అక్టోబర్ 06,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని పలు గ్రామలలో ఉప్పొంగిన వాగులు. ఆదివారం కురిసిన భారీ వర్షాలకు వాగులు ఉపొగుతున్న సందర్బంగా సోమవారం సిఐ వెంకట్ రెడ్డి, ఆదేశాలతోఎస్ఐ దుర్గారెడ్డి,తమ సిబ్బందితో సందర్శించారు.ఈ సందర్భంగా…



కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ…
బిచ్కుందను ఆదర్శ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తా
హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ విద్య దినోత్సవం..!
విద్యార్థులకు డ్రగ్స్ వాడకం బెస్ట్ క్యాన్సర్ మీద అవగాహనా..!
ముమ్మిడివరం మండలంలో పలుచోట్ల రచ్చబండ కార్యక్రమం
కిడ్నాప్ అయిన బాలికను సురక్షితంగా రక్షించి, ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీస్ అధికారులను అభినందిచిన జిల్లా ఎస్పి రాహుల్ మీనా ..
మూగబోయిన ప్రకృతి కవి గొంతు
జాతీయ రహదారి పై ప్రమాదాలు నివారించేందుకు బారికేడ్ల ఏర్పాటు
ఓరుగల్లు మహిళా సమాఖ్య నుండి వచ్చిన సీనియర్ సిఆర్పిలు శిక్షణ కార్యక్రమం
పార్థివదేహనికి నివాళులర్పించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..








