బిచ్కుంద ఫిబ్రవరి 19 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం పుల్కల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడవ తరగతి విద్యార్థులకు వ్యవసాయం ఎరువులు భూసారం మరియు మట్టి పరీక్షలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.…
జనం న్యూస్ ఫిబ్రవరి 19: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలకేంద్రంలోని మండల పరిషత్ ప్రత్యేక అధికారి శివకృష్ణ గురువారం ఎస్సీ బాయ్స్ హాస్టల్, కేజీబీవీ స్కూల్ మరియు భవిత కేంద్రాన్ని ఆకస్మికంగాపరిశీలించారు.ఈ సందర్భంగా పిల్లలకు అందిస్తున్న ఆహారం నాణ్యంగా,పోషకాహారంతో ఉండాలని, వారి ఆరోగ్యం…
జనంన్యూస్. 19.సిరికొండ. నిజామాబాదు రురల్ సిరికొండ మండల పార్దిలోని తుంపల్లి గ్రామానికి చెందిన సక్కుబాయి స్వర్గస్తులైన విషయం తెలుసుకొని జరుప్ల గోవిందు ఐఆర్ఎస్ విషయం తెలుసుకొని తన యొక్క సోదరి అయినటువంటి సక్కు బాయి వీరు పాకాల మాజీ సర్పంచ్ కాంగ్రెస్…
జనంన్యూస్. 19.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. సిరికొండ మండలం లొని రావుట్ల గ్రామం లో సి ఆర్ ఆర్ పంచాయతీరాజ్ నుండి ఎస్సీ గ్రాంట్ కింద 20 లక్షల రూపాయల మంజూరు అయినా సందర్భంగా పలు అభివృద్ధి పనులు డ్రైనేజ్ ను ప్రారంభించిన గ్రామ…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 19 ఎడ్లపాడు మండలంలోని కొండవీడు పరిసర ప్రాంతాలలోఈ నెల 7,8 తేదీలలో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించిన కొండవీడు ఫెస్ట్ ఉత్సవాలు అద్భుత విజయాన్ని సాధించాయి .ఈ ఉత్సవాలు తిలకించటానికి…
జనం న్యూస్ ఫిబ్రవరి 19: నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలంలోని అంకాపూర్ వైదిక ధ్యాన యోగ ఆశ్రమంలో గురువారం 8వ రోజు అధర్వవేద పారాయణ మహా యజ్ఞాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీధరానంద భారతి స్వామి, వేద పునీతానంద భారతి స్వామి…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 19 చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసియున్న శ్రీ దత్త సాయి…
జనం న్యూస్ ఫిబ్రవరి 19: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలకేంద్రంలోని మండల పరిషత్ ప్రత్యేక అధికారి శివకృష్ణ గురువారం ఎస్సీ బాయ్స్ హాస్టల్, కేజీబీవీ స్కూల్ మరియు భవిత కేంద్రాన్ని ఆకస్మికంగాపరిశీలించారు.ఈ సందర్భంగా పిల్లలకు అందిస్తున్న ఆహారం నాణ్యంగా,పోషకాహారంతో ఉండాలని, వారి ఆరోగ్యం…
.జనం న్యూస్ ఫిబ్రవరి 19 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రానికి చెందిన మెరుగుత్తి కిరణ్ ఇటీవల అనారోగ్యంతో మరణించగా విషయం తెలిసిన వెంటనే శాయంపేట గ్రామ సర్పంచ్ చింతల ఉమా రవిపాల్ వారి ఇంటికి వెళ్ళి…
జనం న్యూస్ ఫిబ్రవరి 19 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ముమ్మిడివరం మండల అధ్యక్షులు సన్నిధిరాజు వీరభద్రశర్మ రూరల్ అధ్యక్షురాలు శ్రీమతి చప్పిడి శ్రీదుర్గ మరియు కాట్రేనికోన ఆధ్వర్యంలో హిందూ ధర్మ రక్షకుడు అధ్యక్షులు మట్ట శివకుమార్ ల ఆధ్వర్యంలో హిందూ…