దేవునిపల్లి శ్రీ. లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృధ్ధికి కృషి..
* రూ.10 లక్షలు మంజూరు చేస్తా.. * పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు .. * నూతన ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం. జనం న్యూస్, జనవరి 17,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి మండలం దేవునిపల్లి శ్రీ.లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ…
మధుర గ్రామంలో చేపల వేటకు వెళ్ళి మత్స్యకారుడు మృతి
జనం న్యూస్. జనవరి 16. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) చేపల వేటకు వెళ్ళి మత్స్యకారుడు మృతి చెందిన సంఘటన హత్నూర మండలంలోని మధుర గ్రామంలో గురువారంనాడు ఉదయం చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మధుర…
మొక్కజొన్న పంటని నాశనం చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టం
జనం న్యూస్ బద్రి… గురజాల జనసేన నియోజకవర్గ సమన్వయకర్త కటకం.అంకారావు కారంపూడి మండలం పెద్దకొదమగుండ్లలో జనసేన నాయకులు మాడ.రామకృష్ణ మొక్కజొన్న పంటను కొంతమంది దుండగులు ధ్వంసం చేసిన విషయం తెలుసుకొని ఫోన్ లొ మాడ రామకృష్ణతో మాట్లాడిన గురజాల నియోజకవర్గ జనసేన పార్టీ…
గౌరీ శంకర్లను దర్శించుకున్న కూటమి నాయకులు
జనం న్యూస్ రిపోర్టర్ మండపేట నియోజకవర్గం (అంగర వెంకట్) రాయవరం మండలం వెదురుపాక గ్రామంలో తూర్పు కాపుల కుల దైవం శ్రీ గౌరీ శంకరుల జాతర మహోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో గల కూటమి నాయకులు గౌరీ…
సర్వీస్ ప్రోవైడర్స్ మేళను ప్రారంభించిన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి
జనం న్యూస్ జనవరి 16 (మాచర్ల ) :- మాచర్ల మున్సిపల్ ఆఫీస్ లో జరిగినటువంటి సర్వీస్ ప్రొవైడర్స్ మేళ లో ముఖ్యఅతిథిగా శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి పాల్గొన్నారు. పురపాలక సంఘ కార్యాలయ ఆవరణలో గురువారం నిర్వహించిన సర్వీస్ ప్రొవైడర్స్…
వెదురుపాక లో ఘనంగా శ్రీ గౌరీ శంకరుల జాతర మహోత్సవం
జనం న్యూస్ రిపోర్టర్ మండపేట నియోజకవర్గం (అంగర వెంకట్) మండలంలోని వెదురుపాక గ్రామంలో గౌరీ శంకరుల జాతర మహోత్సవాన్ని గురువారం గౌరీ శంకర తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం వారు ఘనంగా నిర్వహించారు. రెండు సంవత్సరాలకి ఒకసారి నిర్వహించే…
నాలుగు ప్రతిష్ఠాత్మక పథకాల అమలుకు సర్వే షురూ
అర్హులెవరూ కూడా ఎటువంటి ఆందోళన చెందవద్దు విడతల వారీగా లబ్ధిదారులను గుర్తించడం జరుగుతుంది *రామాయణపేట మున్సిపాలిటీ,కట్ర్యాల*గ్రామం లో సర్వే తీరును పరిశీలిస్తున్న కలెక్టర్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జనం న్యూస్ 2025 జనవరి 16( మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్)…
సర్వేను పకడిబందిగా నిర్వహించాలి
జనం న్యూస్ జనవరి 17 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ … తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా పథకంలో భాగంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం గురువారం మునగాల మండల పరిధిలోని మాధవరం,రేపాల,కలకోవా, గణపవరం…
ఇందిరమ్మ సర్వే పరిశీలించిన అదనపు కలెక్టర్
జనం న్యూస్ జనవరి 16 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో …కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రం లో జరుగుతున్న ఇందిరమ్మ ఇంటింటి సర్వేను అదనపు కలెక్టర్ దేవిడ్ వాంకిడి స్పెషల్ ఆఫీసర్ రోథోడ్ బొక్య వాంకిడి తహసీల్దార్ రియాజ్…
క్షేత్రస్థాయిలో సర్వే ప్రక్రియను సజావుగా నిర్వహించాలి
మెదక్ ఆర్డీవో రమాదేవి జనం న్యూస్ 2025 జనవరి 16 (మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్)…గురువారం మెదక్ పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల…