పంచాయతీ కార్యదర్శులకు అవగాహన సదస్సు
జనం న్యూస్ 16జనవరి పెగడపల్లి ప్రతినిధి, మల్లేశం. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరము లో మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన మండల పరిధిలోని 23 గ్రామ పంచాయతీ…
ట్రాక్టర్ బోల్తా – ఇరువురు మృతి
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 16, (జనం న్యూస్):- ప్రకాశం జిల్లా, బేస్తవారపేట మండలం కలగొట్ల వద్ద పొగాకు కూలీల ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటన లో మార్కాపురం మండలం భూపతిపల్లి గ్రామానికి చెందిన కాశయ ,శ్రీను…
ట్రావెల్ బస్సు బోల్తా – మార్కాపురం ప్రయాణీకుల కు గాయాలు
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 16, (జనం న్యూస్):- అన్నమయ్య జిల్లా: శ్రీ లక్ష్మీ నరసింహా ట్రావెల్స్ (యస్ యల్ యన్ యస్ టీ) బస్సు ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి బెంగుళూరు వెళ్తుండగా అన్నమయ్య జిల్లా కురబలకోట…
సర్వీస్ ప్రోవైడర్స్ మేళను ప్రారంభించిన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి
జనం న్యూస్ జనవరి 16 (మాచర్ల ) :- మాచర్ల మున్సిపల్ ఆఫీస్ లో జరిగినటువంటి సర్వీస్ ప్రొవైడర్స్ మేళ లో ముఖ్యఅతిథిగా శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి పాల్గొన్నారు. పురపాలక సంఘ కార్యాలయ ఆవరణలో గురువారం నిర్వహించిన సర్వీస్ ప్రొవైడర్స్…
కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీగా వరుకూటి మదన్ రావు ఎంపిక..
జనం న్యూస్ //జనవరి 16//జమ్మికుంట //కుమార్ యాదవ్.. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీగా వరుకుటి మదన్ రావు ఎంపికయ్యారు.కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్ చేతుల మీదుగా ఇల్లంతకుంట మండలం కనగర్తి గ్రామ నివాసి అయిన కాంగ్రెస్ నాయకుడు…
ఇందిరమ్మ సర్వే పరిశీలించిన కాంగ్రెస్ యువజన ఉప అధ్యక్షులు కిషన్
జనం న్యూస్ జనవరి 16 వాంకిడి మండల కేంద్రం లో జరుగుతున్న ఇందిరమ్మ ఇంటింటి సర్వే కాంగ్రెస్ పార్టీ వాంకిడి మండల యువజన ఉప అధ్యక్షులు కిషన్ పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జాగ్రత్తగా ప్రతి ఒక్కరి వివరాలు నమోదు చేయాలని ప్రభుత్వ…
ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం చేయాలి
జనం న్యూస్ జనవరి 16 నడిగూడెం ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం చేయాలని వ్యవసాయ సామాజిక కార్యకర్త మొలుగూరి గోపయ్య (గోపి ) రైతులను కోరారు. గురువారం రత్నవరంలో నిర్వహించిన గుడ్ మార్నింగ్ ఫార్మర్ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుత సీజన్లో ఒక…
సాగర్ సందర్శించిన కైట్ ప్లయర్స్
జనం న్యూస్- జనవరి 16- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- అంతర్జాతీయ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్ ను గురువారం నాడు పలు దేశాలకు చెందిన కైట్ ప్లయర్స్ సందర్శించారు. సంక్రాంతి పండగను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో ప్రతి…
దేవునిపల్లి శ్రీ. లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృధ్ధికి కృషి..
* రూ.10 లక్షలు మంజూరు చేస్తా.. * పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు .. * నూతన ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం. జనం న్యూస్, జనవరి 17,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి మండలం దేవునిపల్లి శ్రీ.లక్ష్మీ నరసింహ స్వామి…
ప్రమాద బీమాపై అవగాహన సదస్సు
జనం న్యూస్ జనవరి16 అచ్చంపేట నియోజకవర్గం ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండలంలో పోస్టల్ సూపర్డెంట్ వనపర్తి భూమన్న గారి ఆదేశాల మేరకు నాగర్ కర్నూల్ IPPB మేనేజర్ ఎస్ ఎస్ వి జడ్చర్ల సబ్ డివిజన్…