తెలంగాణ రాష్ట్రానికి పసుపు బోర్డు తెచ్చిన భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ సీనియర్ నాయకులు అరుణ్రాజ్ శేరికార్
జనం న్యూస్ నారాయణఖేడ్ సంగారెడ్డి జిల్లా 16.01.2025 లక్ష్మణ్ నాయక్ రిపోర్టర్… తెలంగాణ రాష్ట్రం లో నిజామాబాద్ ఎంపీ అరవింద్ నిజామాబాద్ రైతుల కష్టాలు తీర్చటానికి పసుపు బోర్డు ని తెచ్చి ఆనంద పరవశంలో నింపిన నరేంద్ర మోడీ మాట నిలబెట్టుకున్నారు…
ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలి-కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి
నేర నియంత్రణలో ప్రధాన పాత్ర సీసీ కెమెరాలదే శ్రీకృష్ణ హోమ్స్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు అభినందనీయం జనం న్యూస్ జనవరి 17 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ నేర నియంత్రణలో ప్రధాన పాత్ర సీసీ కెమెరాలదే అని…
విజేతలకు బహుమతులు అందించిన జంగమయ్యపల్లి నాయకులు
నవాబుపేట 16 జనవరి 25 జనం న్యూస్ :-నవాబుపేట మండల పరిధిలోని జంగమయ్యపల్లి గ్రామంలో జె పి ఎల్ సీజన్ 4టోర్నమెంట్ కొనసాగుతున్న సందర్భంగా టీం జాగ్వర్డ్స్ పై ఓజి టీం గెలుపొందారు, మొదటి బహుమతి 10వేల రెండవ బహుమతి 5000…
రేమద్దుల గ్రామంలో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో 47 సంవత్సరాల నుంచి సంక్రాంతికిోత్సవాలు
యువతరం నవతరం కలయికలో స్వాతంత్ర స్ఫూర్తితో సమాజ మార్పు కోసం మరో పోరాటం చేద్దాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల హామీలో యువతకు ఇచ్చిన డిక్లరేషన్ అమలు చేయాలి సామాజిక న్యాయం సాంప్రదాయ జానపద శాస్త్రీయ సాంస్కృతిక కళలు మహనీయుల స్ఫూర్తి…
లింగంపేట్ మండల్ లో. ఏ ఈ ఓ లకు ఆర్డిఓ సూచనలు.
జనం న్యూస్. జనవరి. 16 మండల్ లింగంపేట్. జిల్లా కామారెడ్డి. లింగంపేట్ మండల్ లో వివిధ గ్రామాలలో ఏఈవోలు రైతుభరోసా సర్వేలో భాగంగా ఎలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తగా నిర్వహించాలని, అర్హులైన రైతులకు రైతు భరోసా వచ్చేవిధముగా చూడాలని ఏ ఈ…
హాస్యనటుడు,పద్మశ్రీ డి ఆర్ . బ్రహ్మానందంను కలిసిన ఖేడ్ యువకులు
జనం న్యూస్ నారాయణఖేడ్. సంగారెడ్డి జిల్లా 16.01.2025 లక్ష్మణ్ నాయక్ రిపోర్టర్ హైదరాబాద్ లోని హాస్యనటుడు బ్రహ్మానందం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఖేడ్ లీఫ్ ఆర్టిస్ట్ ఆశ్వత్త పత్రంపైన శివ వేసిన బహ్మనందం చిత్రం బహుకరించడంజరిగింది .ఇందులో శివ కుమార్…
నూతన బూత్ కమిటీ అధ్యక్షునిగా లక్ష్మణ్
జనం న్యూస్ 16.1.2024 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి అన్నం ఆంజనేయులు చేగుంట మండల్ రుక్మాపూర్ విలేజ్ లో బిజెపి నూతన బూత్ కమిటీ అధ్యక్షునిగా మేకల లక్ష్మణ్ సన్నాఫ్ నర్సింలు ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో…
క్రీష్ణయ్య కు నివాళులర్పించిన ఏఐసీసీ సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి
జనం న్యూస్ జనవరి 16 మండలం పెన్ పహాడ్: మండల పరిధిలోని గాజుల మల్కాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మామిడి వెంకన్న గౌడ్ తండ్రి గారైన చీదెళ్ళ పి ఎ సి ఎస్ డైరెక్టర్ మామిడి క్రిష్ణయ్య…
గ్రామ/వార్డు సభల ద్వారానే లబ్ధిదారుల ఎంపిక … జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
జనం న్యూస్, జనవరి 17, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి * ఏ పథకానికి ఎవరికి ఒక రూపాయి ఇవ్వవద్దు * 4 నూతన పథకాల అమలు నేపథ్యంలో దళారుల పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ పత్రిక ప్రకటన విడుదల చేసిన జిల్లా…
సర్వేను పకడిబందిగా నిర్వహించాలి
జనం న్యూస్ జనవరి 17 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా పథకంలో భాగంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం గురువారం మునగాల మండల పరిధిలోని మాధవరం,రేపాల,కలకోవా, గణపవరం రెవెన్యూ…