తప్ప తాగొచ్చి విద్యార్థులను చితకబాదుతున్న ఉపాధ్యాయుడు
జనం న్యూస్ పిబ్రవరి ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం గుండాయిపేట్ జెడ్పీహెచ్ఎస్ లో విద్యార్థలను సోషల్ టీచర్ శ్రీనివాస్ చితకబాదారు. దీంతో విద్యార్థుల చేతులకు, తొడలపై తీవ్రగాయాలయ్యాయి. ప్రతిరోజు మద్యం తాగి…
భూ ఆధార్ లేదా ఫార్మర్ రిజిస్ట్రీ
జనం న్యూస్ ఫిబ్రవరి 14 కాట్రేనికోన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండల రైతు లకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు ప్రవీణ్ కుమార్ విజ్ఞప్తి కేంద్రప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ పథకాలు సరైన లబ్ధిదారులను గుర్తించి…
పోలీసు సంక్షేమానికి అవసరమైన చర్యలు చేపడతాం
–విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐ.పి.ఎస్., జనం న్యూస్ 14 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:హెూంగార్డులు, పోలీసు సిబ్బంది మరియు ఇతర పోలీసు అధికారులు బస చేసేందుకు విజయనగరం పట్టణం రంజనీ థియేటరు సమీపంలో గతంలో నిర్మించిన…
ముఖ్యమంత్రి గారు వాలంటీర్ల కోసం రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించండి
మండుటెండలో అల్లూరి సీతారామరాజు గారు విగ్రహం ముందు మోకాళ్ళ పై నిరసన తెలుపుతూ లంటీర్లుతో కలిసి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ డిమాండ్ జనం న్యూస్ 14 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ : రాష్ట్రంలో…
విశాఖలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య కాలేజీ వద్ద ఉద్రిక్తత
జనం న్యూస్ 14 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ : విశాఖపట్టణం మధురవాడ పరదేశిపాలెం నారాయణ కళాశాలలో విషాదం చోటుచేసుకుంది. చదువుపై ఒత్తిడికి గురైన ఓ విద్యార్థి కాలేజీ భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు:…
జర్న లిస్ట్ కుటుంబానికి ఆర్థిక సహాయం
జనం న్యూస్ 14 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ : వార్త దినపత్రిక లో పనిచేస్తూ ఇటీవల బ్రెయిన్ స్టోర్క్ కి గురి అయ్యి ఆసుపత్రిలో చికిత్స పొందుతూన్న జర్నలిస్ట్ శ్రీను కుటుంబంకి సహచర జర్నలిస్ట్లు, కొంతమంది మానవతవాదులు…
కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి గడపగడపకు చేరవేస్తాం
జమ్మికుంట పట్టణ యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు బుడిగ శ్రీకాంత్..జనం న్యూస్ //ఫిబ్రవరి //14//జమ్మికుంట //కుమార్ యాదవ్.. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులుగా జక్కిడి శివ చరణ్ రెడ్డి బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా, యువజన కాంగ్రెస్ జమ్మికుంట మండలం పక్షాన గాంధీభవన్…
తర్లుపాడు గ్రామంలో రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి కళ్యాణ మహోత్సవం.
జనం న్యూస్ తర్లుపాడు మండలం ఫిబ్రవరి 14: .మండల కేంద్రమైన తర్లుపాడు లో వెలసిన రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వారి కళ్యాణ మహోత్సవం ఆలయ ఈవో ఈదుల చెన్నకేశవరెడ్డి మరియు ఆలయ అనువంశిక ధర్మకర్త జవ్వాజి విజయభాస్కర్ రావు కుటుంబ…
వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అకస్మిత తనిఖీ..
జనం న్యూస్ /వరి //13//జమ్మికుంట //కుమార్ యాదవ్. : జమ్మికుంట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వావిలాల పరిధిలోని జమ్మికుంట-2 ఆరోగ్య ఉప కేంద్రాన్ని రాష్ట్ర ప్రజా ఆరోగ్య సంచాలకులు డా . రవీంద్ర నాయక్ మరియు జిల్లా వైద్య ఆరోగ్య…
స్వయం కృషితో ఉన్నత స్థానాలకి చేరుకోవాలి
జైనూర్ మార్కెట్ చైర్మన్ కూడ్మేత విశ్వనాథ్ రావ్జనం న్యూస్ ఫిబ్రవరి14: కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా జైనూర్ : మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన కుమ్రం రాజు స్టేషనరీ& బుక్ స్టాల్ ప్రారంభోత్సవంలో పాల్గొని రిబ్బన్…