కొండపాక లో విద్యుత్ ఘాతం తో ఎద్దు మృతి
ఎవరి నిర్లక్ష్యం.. రైతు కి తీరని నష్టం..ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోని అధికారులు..రైతు దాట్ల మల్లయ్య.. జనం న్యూస్ //ఫిబ్రవరి //13//జమ్మికుంట //కుమార్ యాదవ్. : వీణవంక మండలంలోని కొండపాక గ్రామంలో మానేరు పరివాక ప్రాంతంలో పొలాల గట్టు పక్కన ట్రాన్స్ఫార్మర్…
పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి
-జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్ జనం న్యూస్ ఫిబ్రవరి 13, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా గజ్వె్ల్ పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా…
ఈ లైబ్రరీ శిక్షణకు రచ్చ శివకాంత్ ఎంపిక
జుక్కల్ ఫిబ్రవరి 13 జనం న్యూస్ : జాతీయస్థాయి ఈ లైబ్రరీ శిక్షణకు మద్నూర్ ఉర్దూ మీడియం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యా యుడు రచ్చ శివకాంత్ ఎంపికయ్యారు. ఈనెల 13 నుంచి 19 వరకు మైసూర్ లోని ప్రాంతీయ…
జాతీయలోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి. భానుమతి జనం న్యూస్ 13ఫిబ్రవరి (కొతగూడెం ప్రతినిధి కురిమెల్ల శంకర్ ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్ట్ లో మార్చి 8వ తారీకున (శనివారం) జరిగే జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం…
సీఐ నిరంజన్ రెడ్డిని ఘనంగా సన్మానించిన బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్ రఘు
జనం న్యూస్ ఫిబ్రవరి 14 : జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బెజ్జరపు శ్రీనివాస్ : జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : భారత కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే ఇండియన్ పోలీస్ మెడల్ కు మెట్ పల్లి సీఐ నిరంజన్…
వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అకస్మిత తనిఖీ
జనం న్యూస్ ఫిబ్రవరి 14 : జమ్మికుంట కుమార్ యాదవ్ : జమ్మికుంట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వావిలాల పరిధిలోని జమ్మికుంట-2 ఆరోగ్య ఉప కేంద్రాన్ని రాష్ట్ర ప్రజా ఆరోగ్య సంచాలకులు డా . రవీంద్ర నాయక్ మరియు జిల్లా…
షరతులు లేకుండా పత్తి కొనుగోలు వెంటనే చేయాలి
CPM జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కోట శ్రీనివాస్ డిమాండ్.జనం న్యూస్ 13.ఫిబ్రవరి. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. ఆసిఫాబాద్ : పత్తి కొనుగోలు చేయాలని రైతులు కలెక్టర్ కార్యాలయం ముందు చేస్తున్న ధర్నా కి సిపిఎం గా మద్దతు తెలిపి…
కర్ణంపల్లి సాయిబాబా వార్షికోత్సవంలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి
జనం న్యూస్ 12 బుధవారం 2025 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి అన్నం ఆంజనేయులు : మెదక్ జిల్లా చేగుంట మండలం కర్ణంపల్లి సాయిబాబా ఆలయ వార్షికోత్సవంలో భాగంగా దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి…
పొలం పిలుస్తోంది కార్యక్రమంలో మొక్కజొన్న పంటను పరిశీలించిన ఏవో
జనం న్యూస్ ఫిబ్రవరి 13 ముద్దనూరు : ముద్దనూరు మండలంలోని యామవరం రైతు సేవా కేంద్రంలో పొలం పిలుస్తోంది కార్యక్రమము గ్రామ సభ సమావేశంలో ఎడిఏ వి.వెంకట సుబ్బయ్య పాల్గోన్నట్లు మండల వ్యవసాయ అధికారి మారెడ్డి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు.ఈ సంధర్భంగా…
శ్రీశ్రీశ్రీ లక్ష్మీ వెంకట నరసింహ స్వామి ద్వితీయ వార్షికోత్సవం
జనం న్యూస్ ఫిబ్రవరి 12 (నిర్మల్ జిల్లా స్టాపర్ ద్యావతిగంగాధర్) నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీరామ్నగర్ కాలనీలో గలశ్రీశ్రీశ్రీ వెంకట నరసింహ స్వామి ద్వితీయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని…