రాజకీయ ఎదుగుదలకు సహకరిస్తే మరెన్నో సహాయాలు ప్రజలకు అందిస్తా.!కుంభం సతీష్ గౌడ్
తిరుమలగిరి ఫిబ్రవరి 12 జనం న్యూస్ సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలోని వెలిశాల గ్రామానికి చెందిన కుంభం సతీష్ గౌడ్ గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అనుకోకుండా చనిపోయిన వారికి 5000 రూపాయలు, క్వింటా బియ్యం పలు రకాల సహాయ…
ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానంమధిర సిఐ మధు
జనం న్యూస్ మధిర రూరల్ ఫిబ్రవరి 12 దోర్నాల కృష్ణ : ఒక్క సిసి కెమెరా వంద మంది పోలీసులతో సమానమని మధిర సిఐ మధు పేర్కొన్నారు. బుధవారం ఆయన ఆంధ్ర ప్రభతో మాట్లాడుతూ అపార్ట్ మెంట్లో, దుకాణాల్లో, వాణిజ్య సముదాయాల్లో…
చిలుకూరు బాలాజీ పూజారి శ్రీరంగరాజన్ పై దాడిని ఖండిస్తున్నాం
తెలంగాణ స్వధర్మ దూప దీప నైవేద్య అర్చకుల సంఘం జనం న్యూస్ ఫిబ్రవరి 12 ( వనపర్తి జిల్లా పానగల్ మండల ప్రతినిధి కల్మూరి వెంకటేష్ ) చిలుకూరు బాలాజీ అర్చకులు ప్రముఖ సంఘ సంస్కర్త, మానవతావాది,విద్యావేత్త న్యాయ పోరాటం చేసి…
అంగన్వాడి స్కూల్ పిల్లలకు ఆర్థిక సాయం
జనం న్యూస్ ఫిబ్రవరి 12 ( మఠంపల్లి ప్రతినిధి) మండలంలోని లాలి తండా గ్రామంలో ఉన్న అంగన్వాడి స్కూల్ పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువుల కోసం సాయం చేసిన మఠంపల్లి మండల యువ నాయకులు అయ్యప్ప ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
రామాపురం క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు ముమ్మరంగా వాహనాల తనిఖీ
జనం న్యూస్ ఫిబ్రవరి 12 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ : ఆంధ్రా నుంచి తెలంగాణకు బాయిలర్ కోళ్లను తరలించకుండా ఆంధ్రా-తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన కోదాడ మండల పరిధిలోని రామాపురం క్రాస్ రోడ్లోని అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద పోలీసులు…
మాలి మహా సంఘంకొమురం భీం ఆసిఫాబాద్ అధ్యక్షునిగా గురునులే మేంఘజీ,
జనం న్యూస్ పిబ్రవరి 12 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి అఖిల భారత మాలి మహా సంఘం కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా గురునులే మేంఘజీ, ఉపాధ్యక్షుడిగా నాగోష శివరాం, వస్తాకే భీమ్రావు, ప్రధాన కార్యదర్శిగా…
గంగాపూర్ జాతర మహోత్సవానికి హాజరైన ఎమ్మెల్సీ దండే విఠల్,
జనం న్యూస్ పిబ్రవరి 12 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని అతి ప్రాచీన పురాతన శ్రీశ్రీశ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు మాఘ పౌర్ణమి సందర్భంగా నేడు జరిగే జాతర మహోత్సవానికి…
మెదక్ జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు జోరు
జనం న్యూస్ ఫిబ్రవరి 12 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం మంగళవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకు ఆర్థిక వృత్తి సాధించవచ్చని లీవ్ ఫామ్ రిసోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ ప్రాజెక్టు…
జ్యూవలరీ షాపు యజమాని ఇంటిలో జరిగిన చోరీని చేధించిన పోలీసులు
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐ.పి.ఎస్., జనం న్యూస్ 12 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణం చిన బజారులో ఫిబ్రవరి 1న రాత్రి జరిగిన చోరీ కేసును చేధించి, చోరీకి సహకరించిన…
ఆంధ్ర బాడీ బిల్డింగ్ లో మొదటి స్థానం కైవసం చేసుకున్న పి. సంతోష్ ను సత్కరించిన అవినాష్ జిమ్ సభ్యులు
జనం న్యూస్ ఫిబ్రవరి 12 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ : ఈనెల 9వ తేదీ శ్రీకాకుళంలో జరిగిన 30వ మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ ఛాంపియన్ షిప్ – 2025″ పోటీలలో 70 కేజీల విభాగంలో అనకాపల్లి కి చెందిన…