• February 4, 2025
  • 74 views
మధ్యతరగతి ప్రజలకు భారతీయ జనతా పార్టీ భరోసా..,!

జనంన్యూస్. 04.నిజామాబాదు. ప్రతినిధి.శ్రీనివాస్. మధ్యతరగతి ప్రజల ప్రగతికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ,2025 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నో ఇన్కమ్ టాక్స్ 12 లక్షల వరకు బిల్లు మధ్యతరగతి కుటుంబాలకు హర్షానీయం, దీనివల్ల వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, వివిధ రకాల వాణిజ్య…

  • February 3, 2025
  • 27 views
పి ఎం మోదీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్. అభివృద్ధి నిరోధకులు కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై వివక్ష..

హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శనిగరపు సాహు… జనం న్యూస్ 3 ఫిబ్రవరి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో సాహు.మాట్లాడుతూ తెలంగాణ పైన కేంద్రం విద్వేషం చూపుతుంది…

  • February 3, 2025
  • 34 views
సూరారం గ్రామంలో ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా మేకల రాజకొమురయ్య…

జనం న్యూస్ 2 ఫిబ్రవరి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండలంలోని సూరారం గ్రామంలో ఎం ఆర్ పి ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మారపాక రవీందర్ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ శాఖ…

  • February 3, 2025
  • 123 views
సిరికొండలో మైనర్ బాలులకు కౌన్సిలింగ్..!

జనంన్యూస్. 03.నిజామాబాదు. ప్రతినిధి. ఈరోజు 3.2.2025 నాడు సిరికొండ ఎస్సై ఎల్ రామ్. విధులలో భాగంగా వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు సిరికొండలో ముగ్గురు మైనర్ అబ్బాయిలు బైక్ లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడగా అట్టి మైనర్ బాలురను మరియు వారి బైక్లను…

  • February 3, 2025
  • 32 views
వసంత పంచమిసామూహిక అక్షరాభ్యాస వేడుకలు

✍️జనం న్యూస్ రిపోర్టర్ సలికినిడి నాగరాజు ✍️ (3సం ల నుండి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు) చదువుల తల్లి సరస్వతి దేవి ఆవిర్భవించిన పుణ్య తిథి మాఘ శుద్ధ పంచమి ది 03.02.2025 సోమవారం సుముహూర్తం ఉదయం గం. 9-14…

  • February 3, 2025
  • 34 views
నడిగూడెం శ్రీ సాయి పబ్లిక్ స్కూల్ లో ఘనంగా వసంత పంచమి వేడుకలు

జనం న్యూస్ ఫిబ్రవరి 3 నడిగూడెం వసంత పంచమిని పురస్కరించుకొని నడిగూడెం శ్రీ సాయి పబ్లిక్ స్కూల్లో చదువుల తల్లి సరస్వతి దేవి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేసి విద్యార్థులు ఉపాధ్యాయనీ, ఉపాధ్యాయుల, ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్…

  • February 3, 2025
  • 44 views
పురుగుల మందు తాగి ఉద్యోగి ఆత్మహత్యాయత్నం.

జన న్యూస్ ఫిబ్రవరి 3 నడిగూడెం పురుగుల మందు తాగి ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల కేంద్రంలో జరిగింది. మండల కేంద్రంలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో స్టాఫ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న బీరవల్లి సుధాకర్ రెడ్డి సోమవారం…

  • February 3, 2025
  • 34 views
సూర్య రిపోర్టర్ మరియు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం సభ్యులు

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 3 రిపోర్టర్ సలికినిడి నాగరాజు ఎస్. శివశంకర్ మృత దేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ వద్ద దర్శించి, నివాళులు అర్పించిన తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు రంగనాయకులు మరియు…

  • February 3, 2025
  • 29 views
10 ఏళ్లు కూటమిప్రభుత్వం, చంద్రబాబు అధికారంలో ఉండాలి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 3 రిపోర్టర్ సలికినిడి నాగరాజు ఏపీ దేశంలో నెంబర్-1 గా ఎదగాలన్నదే రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మాజీమంత్రి ప్రత్తిపాటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజారిటీయే కూటమినేతల ప్రధాన లక్ష్యం కావాలి పుల్లారావు. వైసీపీ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com