• February 4, 2025
  • 25 views
గురుకులాలకు, ఆహ్వానం.

జనం న్యూస్, 4 ఫిబ్రవరి, 2025, దిగ్వాల్ గ్రామం, కోహిర్ మండలం, సంగారెడ్డి జిల్లా.( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతల గట్టు నర్సిములు )తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న గురుకుల పాఠశాలలలో, 5 వ, తరగతిలో ప్రవేశం పొందడానికి, ఆన్లైన్లో అప్లికేషన్ ప్రక్రియ…

  • February 4, 2025
  • 40 views
స్థానిక ఎన్నికల్లో కష్టపడి పని చేయాలి బీ ఆర్ ఎస్ నాయకులు

జనం న్యూస్ ఫిబ్రవరి 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని కొప్పుల గ్రామంలో సంస్థల ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ పార్టీ గెలుపు లక్ష్యంగా పనిచేస్తామని కొప్పుల గ్రామ శాఖ అధ్యక్షులు మేకల వెంకటేశ్వర్లు అన్నారు ఈ…

  • February 4, 2025
  • 44 views
అదృశ్యమైన బాలుడ్ని కనుగొని తల్లిదండ్రులకు అప్పగింత||

కోరుకొండ సైనిక్ స్కూలులో ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్ధి ఉత్కర్ష్ బనాక (13సం.లు)కనిపించుట లేదని సైనిక్ స్కూలు స్టాఫ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయనగరం రూరల్ పోలీసులు బాయ్ మిస్సింగు కేసునమోదు చేసి, దర్యాప్తు చేపట్టారన్నారు. మోహన్ బనాక, స్మిత…

  • February 4, 2025
  • 26 views
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధిగ్రస్తునికి ఆర్థిక సహాయం

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు ఓబిలి గ్రామానికి సంబంధించి S. ప్రవీణ్ అనే యువకుడికి క్యాన్సర్ వ్యాధి కారణంతో చికిత్స చేసుకుంటూ ఆర్థికంగా కొంత ఇబ్బంది కర పరిస్థితుల్లో ఉన్నట్టు అతని మిత్రులు లయన్స్ క్లబ్ నకు తెలియజేసి…

  • February 4, 2025
  • 30 views
దాసరి కల్పన కు సన్మానం చేసిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

జనం న్యూస్ ఫిబ్రవరి 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం న్యూఢిల్లీ లో నిర్వహించిన జాతీయ గణతంత్ర దినోత్సవ వేడుకలకు వెళ్లి శాయంపేట గ్రామానికి చెందిన దాసరి కల్పన స్వయం సహాయక సంఘ సభ్యురాలు హాజరైన విషయం…

  • February 4, 2025
  • 28 views
స్థానిక ఎన్నికల్లో కష్టపడి పని చేయాలి బీ ఆర్ ఎస్ నాయకులు

జనం న్యూస్ ఫిబ్రవరి 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని కొప్పుల గ్రామంలో సంస్థల ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ పార్టీ గెలుపు లక్ష్యంగా పనిచేస్తామని కొప్పుల గ్రామ శాఖ అధ్యక్షులు మేకల వెంకటేశ్వర్లు అన్నారు ఈ…

  • February 4, 2025
  • 34 views
వైద్యుడి నిర్లక్ష్యం వల్ల 20 నెలల చిన్నారి మృతి..▪వైద్యుడి నిర్లక్ష్యమే అంటున్న తల్లిదండ్రులు..▪చనిపోయాక తీసుకొచ్చారు అంటున్న వైద్యుడు..

జనం న్యూస్ //ఫిబ్రవరి //4//జమ్మికుంట //కుమార్ యాదవ్..కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రైవేట్ పిల్లల ఆసుపత్రిలో సోమవారం రాత్రి 10 నెలల చిన్నారి మృతి చెందింది. వివరాల్లో వెళితేమొగులపల్లి మండలం పోతుగల్లు గ్రామానికి చెందిన అయితు సతీష్ పోతుగల్ తను అంటున్న…

  • February 4, 2025
  • 26 views
స్థానిక ఎన్నికల్లో కష్టపడి పని చేయాలి బీ ఆర్ ఎస్ నాయకులు

జనం న్యూస్ ఫిబ్రవరి 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని కొప్పుల గ్రామంలో సంస్థల ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ పార్టీ గెలుపు లక్ష్యంగా పనిచేస్తామని కొప్పుల గ్రామ శాఖ అధ్యక్షులు మేకల వెంకటేశ్వర్లు అన్నారు ఈ…

  • February 4, 2025
  • 26 views
క్యాన్సర్‌ ఆసుపత్రి కోసం మౌన దీక్ష

జనం న్యూస్ 04 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్విజయనగరం జిల్లాకు ప్రభుత్వ క్యాన్సర్‌ ఆసుపత్రి మంజూరు చేయాలని జిల్లా పౌరవేదిక అధ్యక్షులు భీశెట్టి బాబ్జి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పట్టణంలోని పెద్ద చెరువు గట్టు వద్ద ఉన్న…

  • February 4, 2025
  • 28 views
ఫీజు పోరు కార్యక్రమం వాయిదా

చిన్న శ్రీనుజనం న్యూస్ 04 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్విద్యార్థులకు తక్షణమే ఫీజులు మంజూరు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 5న విజయనగరంలో తలపెట్టిన ఫీజు పోరు కార్యక్రమం వాయిదా పడినట్లు వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com